- Home » International
International
అమెరికాలో వీటిని వాడొద్దన్న టెస్లా అధినేత
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను నిషేధించాలని టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ అన్నారు. పోలింగ్ చేపట్టేందుకు వినియోగిస్తున్న ఈవీఎంలు హ్యాకింగ్కు గురువుతున్నాయని ఆరోపణలు చేశారు. అమెరికా నియంత్రణలోని ప్యూక్టోరికోలో ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయ...
June 17, 2024 | 03:54 PMఉక్రెయిన్ డిక్లరేషన్ కు … భారత్ దూరం
ఉక్రెయిన్లో శాంతి నెలకొనడంపై జరిగిన చర్చల అనంతరం తుది ప్రకటనపై భారత్ సహా 7 దేశాలు సంతకాలు చేయలేదు. భారత్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, థాయ్లాండ్, ఇండోనేషియా, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ప్రకటనపై సంతకాలు చేయలేదని స్విట్జర్లాండ్ ప్రభుత్...
June 17, 2024 | 03:38 PMఆ సాయం సరిపోదు : జెలెన్ స్కీ
స్విట్జర్లాండ్ సదస్సులో పాల్గొన్న దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. తమ దేశానికి అంతర్జాతీయ మద్దతు తరిగిపోవడం లేదని ఈ సదస్సు చాటిచెప్పిందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమపై యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదని, ఆయన్ను ఎలాగైనా నిలువరించాలని వ్యాఖ్యానిం...
June 17, 2024 | 03:29 PMమానవాళిపై అణ్వస్త్ర భూతం
అణ్వస్త్రాలు.. ఒకదేశం బలానికి, రక్షణ పాటవానికి ప్రతీకలు. అందుకే చాలా దేశాలు అణ్వస్త్రాలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ రేసులో ఇప్పటివరకూ అమెరికా, రష్యా ముందువరుసలో ఉన్నాయి. ఈ అగ్రదేశాలు రెండూ.. 5 వేలకు పైగా అణ్వస్త్రాలను తమ రక్షణ వ్యవస్థలో ఉంచుకున్నాయి. వీటికితోడు మరికొన్ని దేశాలు...
June 17, 2024 | 11:15 AMమైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారతీయుల కృషి : బిల్ గేట్స్
భారత్తో తనకున్న అనుబంధం గురించి ప్రతీ సందర్భంలోనూ చెబుతుంటారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. తాజాగా జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడారు. మైక్రోసాఫ్ట్ విజయం వెనక భారతీయుల కృష...
June 15, 2024 | 08:37 PMబైడన్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు నిజమేనా..?
ఇటలీలోని అపూలియా ప్రాంతంలో జీ7 సదస్సు సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ గ్రూప్ సభ్య దేశాల అధినేతలతో పాటు పలు ఆహ్వానిత దేశాల నాయకులు దీనికి హాజరయ్యారు. మన ప్రధాని నరేంద్రమోడీ కూడా సదస్సులో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో తన వ్యవహారశైలితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరోసారి వార్తల్లో నిల...
June 15, 2024 | 03:54 PMపుతిన్ ఇచ్చింది ఆఫరా..? వ్యూహమా..?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండున్నరేళ్లుగా సాగుతూనే ఉంది. ఓవైపు రష్యా ఆయుధపాటవానికి ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమవుతున్నా.. ఆదేశం గుండె ధైర్యం మాత్రం సడలడం లేదు. పాశ్చాత్య ప్రపంచం ఇస్తున్న ఆయుధ సాయంతో.. ప్రాణాలను ఒడ్డి మరీ యుద్ధం చేస్తోందీ బుల్లిదేశం. ఈ యుద్థంలో తాము ఎంతగా నష్టపోతున్నా.. అగ్రదేశమైన రష్యాక...
June 15, 2024 | 03:47 PMనేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు!
జీ7 సదస్సు వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. సదస్సుకు వచ్చిన నేతలు బృందచిత్రం కోసం నిలబడి ఉండగా, వారంతా ఉన్నవైపు కాకుండా బైడెన్ మరోవైపు తిరిగి, ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. అక్కడే వేరేవారితో మాట్లాడుతూ ఉండిపోయారు. గ్రూప్ ఫొటో దిగేం...
June 15, 2024 | 03:40 PMసౌదీ అరేబియా కీలక నిర్ణయం.. అమెరికా ఒప్పందానికి కటీఫ్
పెట్రో డాలర్లకు సంబంధించి సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. యాబై ఏళ్ల క్రితం (1974) దీనికి సంబంధించి అమెరికాతో కుదిరిన ఒప్పందానికి కటీఫ్ చెప్పింది. ఈ ఒప్పందం కారణంగా గత యాభై సంవత్సరాలుగా సౌదీ అరేబియా తన చమురు, చమురు ఉత్పత్తుల చెల్లింపులను అమెరికా డాలర్లలోనే అనుమతిస్తోంది. ఇందుకు ప్రతిగ...
June 15, 2024 | 03:37 PMరిషి సునాక్ తో ప్రధాని మోదీ భేటీ.. బ్రిటన్ తో బంధం ఎంతో కీలకం
ఇటలీలో జి 7 సమ్మిట్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో సమావేశం అయ్యారు. ఇరుదేశాల నడుమ సత్సంబంధాలకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ప్రధాని ఈ దశలో బ్రిటన్ పట్ల తమ పాత విధానం కొనసాగుతుందని పరోక్షంగా తెలిపారు. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం...
June 15, 2024 | 03:31 PMప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ కు.. త్వరలోనే
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద త్వరలోనే మరింతగా పెరగవచ్చు. ఎందుకంటే అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా మస్క్కు 56 బిలియన్ డాలర్లు (రూ.4.68 లక్షల కోట్లు) వేతనం ఇవ్వనుంది. ఆయనకు ఇంత భారీ మొత్తంలో వేత్తనం చెల్లించేందుకు టెస్లా వాటాదార...
June 15, 2024 | 03:28 PMటీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జర్మనీలో.. మినీ మహానాడు
అయిదేళ్ల జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రులు, వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడారని జర్మనీలోని తెలుగువారు పేర్కొన్నారు. టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీయే ఘన విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ...
June 15, 2024 | 03:21 PMజీ7 సదస్సు…ప్రధాని మోదీ-జెలెన్స్కీ భేటీ
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరంద్ర మోదీ వరుస సమావేశాలతో బీజీగా ఉన్నారు. ఇటలీ వేదికగా జరుగుతోన్న జీ7 దేశాల సదస్సులో భారత్ ఆహ్వానిత దేశంగా పాల్గొంది. ఈ సందర్భంగా జీ7 దేశాల అధినేతలతో ఆయన వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. బ్రిటన...
June 14, 2024 | 08:04 PMరష్యా అధ్యక్షుడు కీలక ప్రకటన.. అలాగైతే కాల్పుల విరమణ చేస్తాం
గత రెండేళ్లకు పైగా ఎలాంటి ముగింపు లేకుండా ఉక్రెయిన్-రష్యా యుద్దం జరుగుతోంది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఉక్రెయిన్కు ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు రెండు షరతులు విధించారు. రష్యా విదేశాంగ శాఖ కార్యాలయంలో పుతిన్ మా...
June 14, 2024 | 07:57 PMఆ మందులను వాడొచ్చు… అమెరికా సుప్రీంకోర్టు
అవాంఛిత గర్భం వచ్చినవారు 10 వారాల్లోపు గర్భ విచ్చిత్తి కోసం మైఫిప్రిస్టోన్ మందును వాడవచ్చని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో పాటు మైసోప్రొస్టోల్ మందునూ వాడటంలో ఇబ్బందేమీ లేదని తెలిపింది. ఈ మందులకు ఎఫ్డీఏ అనుమతి ఇవ్వడాన్ని అబార్షన్ వ్యతిరేకులు సవాలు చేయలేరని పేర...
June 14, 2024 | 04:31 PMతెలుగువారి విషాదం… కువైట్ మృతుల్లో ఏపీవాసులు
కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురున్నట్లు ఏపీ నాన్రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీ) ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండ...
June 14, 2024 | 04:10 PMకువైట్ లో ఘరో అగ్ని ప్రమాదం.. 49 మంది సజీవదహనం
కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసం ఉంటున్న ఓ అపార్ట్మెంట్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘనలో 49 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో 40 మంది భారతీయులు ఉన్నట్లు తెలిసింది. బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్&zw...
June 13, 2024 | 03:08 PMఎలాన్ మస్క్ పై మరోసారి.. సంచలన కథనం!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై మరోసారి సంచలన కథనం ప్రచురితమైంది. తన సంస్థ స్పేస్ఎక్స్ లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్న్ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్ తన కంపెనీలో మ...
June 12, 2024 | 08:42 PM- Chandrababu: కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు : చంద్రబాబు
- Ambati vs TDP: గుంటూరులో రణరంగం.. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి.. కారు, ఆఫీస్ ధ్వంసం! టెన్షన్ టెన్షన్!
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
- YCP vs TDP: అంబటి రాంబాబు ఇంటి వద్ద రణరంగం.. మాజీ మంత్రికి చెప్పు చూపించిన లంకా మాధవి.. అరెస్ట్ వార్తలతో హై టెన్షన్!
- KCR: రేపు ‘సిట్’ ముందుకు కేసీఆర్.. తెలంగాణవ్యాప్తంగా గులాబీ దళం కదం!
- Sky: ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
- 1+1 Offer: డైరెక్టర్ వి.సముద్ర, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేతుల మీదుగా ఘనంగా “1+1 ఆఫర్” సినిమా ట్రైలర్ లాంఛ్
- Naveen Polishetty: మెగాస్టార్ ను మెప్పించిన నవీన్ పోలిశెట్టి
- Chandrababu: సైకిల్పై సీఎం, అభివృద్ధిపై దృష్టి..కుప్పం నుంచి పర్యావరణ హిత పాలనకు సంకేతం
- AP Assembly: లడ్డూ నిజాలు చట్టసభలోనే తేలాలి.. అసెంబ్లీకి రావాలని జగన్పై ఒత్తిడి..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















