Covid19
ఏపీలో 10 వేలు దాటిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటింది. గత 24 గంటల్లో 497 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 10,331కి పెరిగింది. ఈ రోజు నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 448 మందికాగా, ఇతర రాష్ట్రాల వారు 37 మంది, ఇతర ప్రాంతాల వారు 12 మంది. మొత్తం కేసుల్లో 8,306...
June 24, 2020 | 02:03 AMదేశంలోనే ఏపీ నెంబర్ వన్
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధప్రదేశ్ ప్రభుత్వం మరోసారి రికార్డ్ సృష్టించింది. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఆంధప్రదేశ్ నెంబర్ వన్గా నిలిచింది. గడిచిన 24 గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో 448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర...
June 24, 2020 | 01:49 AMఅగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో కేసులు!
అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నా బుధవారం ఒక్కసారిగా 34,700 కొత్త కరోనా కేసులు బయటపడటంతో అమెరికా ఇంకా కరోనా కోరల్లో ఉన్నట్లే అర్థం అవుతోంది. ఇప్పటి వరకు కేవలం ఏప్రిల్ 9, ఏప్రిల్ 24 తేదీల్లో ...
June 24, 2020 | 01:48 AMవారికి గుండె లయ తప్పొచ్చు!
తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగుల్లో గుండె లయ తప్పే అవకాశం ఉందని అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. తేలికపాటి, మోస్తరు కొవిడ్ లక్షణాలు కలిగిన రోగులతో పోల్చితే తీవ్ర ఇన్ఫెక్షన్ బారినపడిన వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయన...
June 23, 2020 | 10:13 PMఏపీలో 462 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 462 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9,843కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్క...
June 23, 2020 | 02:26 AMఏపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్లో ప్రజాప్రతినిధికి కరోనా వైరస్ సోకింది. విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ నెల 10న ఎమ్మెల్యే అమెరికా నుంచి వచ్చారు. కరోనా లక్షణాలను గుర్తించిన అధికారులు పరీక్షలు నిర్వహించారు. ట్రూనాట్, ఆర్డీ-ఆర్పీ, ...
June 23, 2020 | 02:21 AMఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 44 మంది. ఇతర దేశాలకు చెందినవారు ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,372గా ఉండగా.. అందులో రాష్ట్రానికి చ...
June 22, 2020 | 02:29 AMఅలా చేస్తే కరోనా సోకే ఛాన్స్ తక్కువ!
కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో యోగా సాధన ఎంతో మేలు చేస్తుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ అన్నారు. యోగా సాధన చేసేవాళ్లకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోవాలో ఆయన మాట్లాడుతూ దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని...
June 22, 2020 | 02:03 AMకరోనాకు ఔషధం కనిపెట్టిన మరో్ కంపెనీ…హెటిరో
– కోవిడ్-19 చికిత్సకు `కోవిఫర్` (రెమ్డిసివిర్) మార్కెట్లోకి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చికిత్సకు ఉపకరించే ఔషధాన్ని మరో భారతీయ కంపెనీ ఆదివారం విడుదల చేసింది. ఇప్పటికే గ్లెన్మార్క్ కంప...
June 21, 2020 | 02:11 AMఅమెరికాలో 20 రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా
అమెరికాలో 20 రాష్ట్రాల్లో కరోనా ఉగ్ర రూపం దాల్చింది. శుక్రవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే ధోరణి కొనసాగితే మరణాల రేటు 2 లక్షలకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్లహామా, నెవడా, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, కాలిఫోర్నియా, ఆరెగాన్&z...
June 20, 2020 | 09:56 PMసన్నిహితులకు కరోనా వస్తే.. సేవలూ…జాగ్రత్తలూ…
ప్రస్తుతం లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నపరిస్థితుల్లో.. బాధితులు అందరికీ ఆసుపత్రులు సేవలు అందించడం అసాధ్యమని ప్రభుత్వాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో తమ సన్నిహితులు...
June 20, 2020 | 06:09 PMకరోనా చికిత్సకు ఔషధం విడుదల
కరోనా వైరస్ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ...
June 20, 2020 | 02:13 AMఏపీలో 100 దాటిన కరోనా మరణాలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,371 మంది నమూనాలు పరీక్షించగా 491 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్తో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందినవారు 390 మంది కాగా, విదేశాల నుంచి వచ్చినవారు 18 మంది, పొరుగు రాష్ట్రాలకు చెందిన ...
June 20, 2020 | 02:10 AMఅమెరికా మాదిరిగా పెరుగుతున్న కేసులు
దేశంలో కొవిడ్ మహమ్మారి ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందో ఈ లెక్కలే చెబుతున్నాయి. కరోనా కేసులు గురువారం 12,881, శుక్రవారం 13,586.. కేసుల సంఖ్యలో ఏరోజు కారోజే కొత్త రికార్డు నమోదవుతోంది. కేవలం రెండు రోజుల్లోనే పాతిక వేలకు పైగా నమోదయ్యాయి. వరుసగా 8వ రోజు 10 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. కరోనా వ్యా...
June 19, 2020 | 09:46 PMకుటుంబసభ్యుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువ
కరోనా సోనిక వ్యక్తిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించనప్పటికీ ఆ వ్యక్తి నుంచి వారి కటుంబసభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువని చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఈ వైరస్ సార్స్, మెర్స్ కంటే వేగంగా వ్యాపిస్తుందని తెలిపింది. శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా కాంటాక్ట్ ట్రేసింగ్ ద...
June 19, 2020 | 01:49 AMఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్
ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ ఔషథ ప్రయోగాలపై జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడారు. పది మందిపై వ్యాక్సిన్ క్లిని...
June 18, 2020 | 11:23 PMరూ.600లకే కరోనా పరీక్షల కిట్
కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజ•ంభిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం సమస్యగా మారింది. పైగా కరోనా పరీక్షల కిట్లు ఖర్చుతో కూడుకున్న పని. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బ•ందం రూ.600కే కరోనా నిర్దారణ పరీక్ష కిట్ను అభివ•ద్ధి చేసింది....
June 18, 2020 | 11:21 PMఎపిలో తగ్గని కరోనా….పెరిగిన కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా మహమ్మారి ఇంకా విజ•ంభిస్తూనే ఉంది.. రోజుకో కొత్త రికార్డు తరహాలో కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక, ఏపీ తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. రాష్ట్రంలో 376 మందికి పాజిటివ్గా నిర్ధారణ కా...
June 18, 2020 | 10:56 PM- Sakutumbhanam: “సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : రామ్ కిరణ్
- Kajal Aggarwal: న్యూ ఇయర్ వేళ కాజల్ అందాల విందు
- AP Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేతో ఏపీకి పెరుగుతున్న కనెక్టివిటీ..
- Chandrababu: కొత్త సంవత్సరంలో ఏపీ రాజకీయాలకు కొత్త మలుపులు ..కూటమి ప్రభుత్వంపై అంచనాలు, చర్చలు..
- Satyam Scam: తెరపై ‘సత్యం’ కుంభకోణం.. విడుదలకు లైన్ క్లియర్..!
- Aviva Baig: అవీవా బేగ్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..! ప్రియాంక కోడలికి ఎన్ని టాలెంట్లో!?
- Bojjala Sudheer Reddy: జనసేన కార్యకర్త హత్య.. ఎమ్మెల్యే విచారణకు రంగం సిద్ధం?
- రమణ వ్యాసాలు 1: విశ్వజనీన సావిత్రి మహోదయ ప్రస్థానం- డాక్టర్ రమణ వి. వాసిలి
- ATA: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆటా బృందం..
- TLCA: టీఎల్సీఏ ఆధ్వర్యంలో త్వరలో సంక్రాంతి సంబరాలు..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















