Covid19
ఏపీలో ఒకేరోజు 5,041 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేరోజు పెద్ద ఎత్తున కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 మధ్య 5,041 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దాని బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 56 మంది మృతి చెందారు. 24 గంటల్లో పరీక్షించిన ప్రతి 100 నమూనాల్...
July 19, 2020 | 08:51 PMటెక్సాస్ లో కరోనా వైరస్ విస్తారమైన వ్యాప్తి
సీగోవిల్లె లోని ఫెడరల్ కరెక్షనల్ ఇన్స్టిట్యూట్ లో 1798 మంది ఖైదీలు ఉండగా 1000 కి పైగా ఖైదీలకు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. టెక్సాస్ నుఎసుస్ కౌంటీ లోని కార్పస్ చ్రిస్తి సముద్ర తీరాన్ని సందర్శించడానికి పర్యాటకులు పెరగటంతో కార్పస్ చ్రిస్తి లో కరోనా వైరస్ కేసులు కూడా గణనీయంగా పెరిగాయ...
July 19, 2020 | 12:25 AM20 నిమిషాల్లో కరోనా నిర్ధారణ
కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో ఆస్ట్రేలియా పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. రక్త నమూనాల ద్వారా కేవలం 20 నిమిషాల్లో కరోనాను నిర్ధారించే పరీక్షా విధానాన్ని మోనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతంతో పాటు గతంలోనూ వైరస్ బారిన పడిన విషయాన్ని ఈ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్...
July 18, 2020 | 10:36 PMకరోనా లక్షణాలు 6 రకాలు
కరోనా ఇన్ఫెక్షన్ లక్షణాలను ఆరు రకాలుగా వర్గీకరించవచ్చని బ్రిటన్లోని కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. మార్చి-ఏప్రిల్ మధ్యకాలంలో కరోనా బారినపడిన దాదాపు 1,600 మంది రోగుల్లో బయటపడిన లక్షణాలను ఎప్పటికప్పుడు సేకరించి, ప్రత్యేక అల్గారిథమ్తో విశ్లేషించడం ద్వార...
July 18, 2020 | 10:35 PMతెలంగాణలో కొత్తగా 1,284 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 43 వేలు దాటాయి. శనివారం ఒక్కరోజే కొత్తగా 1,284 కేసులు వచ్చాయి. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించారు. శనివారం 14,833 నమూనాలు పరీక్షించగా 1,284 మందికి పాజిటివ్గా నిర్ధారించారు. దీంతో ఈ కేసుల సంఖ్య 43,780కి చేరుకుంది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 667 కేసులు, సంగ...
July 18, 2020 | 10:31 PMఏపీలో 3,963 కొత్త కేసులు… 52 మరణాలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా 3,963 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకే రోజు ఇంత ఎక్కువ మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 44,609కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 52 మంది మృతి చెం...
July 18, 2020 | 01:33 AMకరోనా దరి చేరకుండా 3.5 లక్షల బంగారు మాస్క్
కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. అయితే బంగారం మీద మమకారం ఉన్న ఒడిశాలోని కటక్కు చెందిన వ్యాపారి అలోక్ మొహంతి రూ.3.5 లక్షలు ఖర్చు పెట్టి బంగారు మాస్క్ తయారు చేయించుకున్నారు. మహా రాష్ట్రలో ఓ వ్యక్తి బంగారు మాస్క్ ధరంచిన విషయాన్ని టీవీలో చూశానని, దీం...
July 17, 2020 | 08:36 PMతెలంగాణలో 1,478 కరోనా కేసులు
తెలంగాణలో శుక్రవారం కొత్తగా మరో 1,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ల సంఖ్య 42,496కు చేరింది. ఇందులో 13,389 యాక్టివ్ కేసులుండగా, 28,704 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 2,37,817 శాంపిల్స్ పరీక్షించగా 18 శాతం పాజిటివ్ వచ్చాయి. కొత్తగా ఏడుగురు మరణించడంతో మొ...
July 17, 2020 | 08:35 PMఅమెరికా లో మూడవ వంతు రాష్ట్రాలు రెడ్ జోన్
అమెరికా లో శుక్రవారం 17 జూలై నా 70,000 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇది రెండవ అత్యధిక రోజువారీ రికార్డు. గురువారం 16 జూలై నా 75600కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ఇప్పటిదాకా ఇదే అత్యధిక రోజువారీ రికార్డు అని తెలిసింది. వైట్ హౌస్ లో కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ ప్రచురించని నివేదిక ప...
July 17, 2020 | 08:22 PMకోవ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం : భారత్ బయోటెక్
కరోనా వ్యాధి నివారణకు ఉపకరించే వ్యాక్సిన్ తయారీ రంగంలో భారతదేశం కీలకమైన ముందడుగు వేసింది. ఈ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్ సంస్థ ఇప్పటికే వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసిన...
July 17, 2020 | 02:37 AMఏపీలో ఆంక్షలు మరింత కఠినం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి మరింత కఠినంగా ఆంక్షలు అమలు కానున్నాయి. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమాయాల్లో మాస్కు ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సూచించిన నిర్దేశిత ప్రమాణాల్లో భాగంగా ఫేస్ మాస్కు, ముఖం కప్పుకు...
July 17, 2020 | 02:00 AMఏపీలో 40 వేలు దాటిన కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో రోజుకు రెండు వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 2602 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. వీరిలో ఇతర రా...
July 17, 2020 | 01:55 AMఇదే కరోనా అసలు రూపమన్న అమెరికా పరిశోధకులు
చుట్టూ ఎర్రని మంటలను విరజిమ్ముతూ పసుపు పచ్చని బంతిలా ఉన్న ఈ కణమే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా అసలు రూపమంటూ అమెరికా ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా మహమ్మారి నిజ స్వరూపం ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేసింది. కొవిడ్కు అమెరికాలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల నివారణ కేంద్రంలో అ...
July 16, 2020 | 09:47 PMకోవిడ్ పరిశోధనలపై రష్యా హ్యాకింగ్ ?
కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల సమచారాన్ని తస్కరించడానికి రష్యా ప్రయత్నిస్తోందని అమెరికా, బ్రిటన్, కెనడా ఆరోపించాయి. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీసులో భాగమైన ఏపీటీ29 హ్యాకింగ్ గ్రూపు (కోజీ బేర్) కరోనా వైరస్ టీకా అభివృద్ధిలో పాల్గొంటున్న వైద్య పరిశోధనా సంస్థలు, ఫార్మాస్యూటికల్&...
July 16, 2020 | 09:34 PMఓక్లహామ్ గవర్నర్ కు కరోనా పాజిటివ్
ఓక్లహామ్ గవర్నర్ కెవిన్ స్టిట్కు కరోనా వైరస్ సోకింది. కాగా, కరోనా సోకిన మొదటి యుఎస్ గవర్నర్ కెవిన్ స్టిట్ కావడం గమనార్హం. స్టిట్ సన్నిహితుడు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణైందని అన్న...
July 16, 2020 | 09:10 PMకరోనాను నిర్వీర్యం చేసే పెయింట్
కరోనా వైరస్ను నిర్వీర్యం చేసే పెయింట్ను అమెరికాకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. తలుపుల గడియలు, గ్లాస్ డోర్లపై, స్విచ్ బోర్డులు, షాపింగ్ మాల్స్లో ఉండే బుట్టలు, కార్ట్లపై ఈ పెయింట్ను వేస్తే.. దాని ఉపరతలంపై వాలే కరోనా వెంటనే నిర్వీర్యమవుతుందని వారు వివరించారు. దీన...
July 16, 2020 | 08:58 PMకరోనా మహమ్మారి, కంగారు పడితే కుంగిపోతారు…
ఈ శతాబ్దంలో ఎదురైన అతి పెద్ద ముప్పు కరోనా మహమ్మారి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చి, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5 కోట్లు మంది ప్రాణాలు బలిగొన్న ఉదంతం తర్వాత మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద ముపు ఇదే . ఆరు నెలల క్రితం చైనాలోని ఉహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూసి ప్రజలు పిట్టల్లా రాల...
July 16, 2020 | 06:38 PMఏపీలో కొత్తగా 2,593 కేసులు… 40 మరణాలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 2,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 38,044కి చేరింది. కరోనా కారణంగా ఇవాళ ఒక్కరోజే 40 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 492కి చేరింది. ఇవాళ తూర్పు గోదావరిలో 8 మంది, ప్రక...
July 16, 2020 | 02:09 AM- Gatha Vaibhavam: గత వైభవం తెలుగు ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది – ఎస్ఎస్ దుష్యంత్
- BMW Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి వామ్మో వాయ్యో ప్రోమో రిలీజ్
- MSG: 100 మిలియన్ వ్యూస్ దాటి 2025లోనే బిగ్గెస్ట్ తెలుగు చార్ట్బస్టర్గా నిలిచిన మీసాల పిల్ల
- Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది : శ్రీ నందు
- H-1B Visa: నైపుణ్యాలు, వేతనం ఆధారంగా హెచ్-1బీ.. నూతన లాటరీ విధానం..
- Hadi Murder Accused In Dubai: దుబాయ్ లో ఉస్మాన్ హాడీ హత్య నిందితుడు.. !
- Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం – తొలి ఫ్లైట్ కు రంగం సిద్ధం!
- NJ-India Commission Members: న్యూజెర్సీ గవర్నర్ మికీ షెర్రిల్ టీమ్ లో భారతీయ అమెరికన్లు..
- Blood Roses: యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “బ్లడ్ రోజస్” ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల !!!
- RK Deeksha: అత్యంత వైభవంగా “RK దీక్ష” చిత్రం నుండి ట్రైలర్, సాంగ్ లాంచ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















