Covid19
కొవిడ్ పై నానో వ్యాక్సిన్
తాము అభివృద్ధి చేసిన నానోపార్టికల్ కరోనా వ్యాక్సిన్ గణనీయ స్థాయిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్లు అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎలుకలపై దీనిని ప్రయోగించగా కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల కంటే వాటిల్లో 10 రెట్లు ఎక్కువగా యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు చెప్పారు. వ్యాక్సిన్&zwj...
November 3, 2020 | 07:57 PMకోవిడ్19 కట్టడిలో వైఫల్యం ఎవరిది?
అమెరికాలో ఎన్నోరకాల వైరస్లను కట్టడి చేసిన ప్రఖ్యాత వైద్య సంస్థ ‘సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)’ సంస్థ నేడు కరోనా కట్టడి విషయంలో ఎందుకు వైఫల్యం చెందిందో ఎవరూ ఇతమిత్తంగా చెప్పలేకపోతున్నారు. దీనివెనుక కొన్ని శక్తుల ప్రమేయమే కారణమని చె...
November 3, 2020 | 07:25 PM100రోజుల దిగువకు ఏపీలో కరోనా మరణాలు…
దేశంలోనే అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఆంధ్రప్రదేశ్ శరవేగంగా కోలుకుంటోంది. ఒక దశలో సగటున దాదాపు 10వేలకు పైగా కేసులు నమోదైన పరిస్థితి నుంచి ఇప్పుడు 2000కేసుల కన్నా దిగువకు ప&z...
November 2, 2020 | 09:17 PMఇతర దేశాలతో పోలిస్తే… భారత్ ఎంతో ముందంజ
కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఇతర దేశాలతో పొలిస్తే భారత్ ఎంతో ముందంజలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలోని రెండు కంపెనీలు ఇప్పటికే రెండో, మూడో దశ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తుండగా దిగుమతి చేసుకునే వ్యాక్సిన్ల విభాగంలోనూ ఒక కంపెనీ రెండు, మూడోదశల్లో ఉందని వెల్లడించింది. ప్రయోగ పరీక్షలు సఫ...
November 2, 2020 | 07:54 PMటీడీపీ సీనియర్ నేతకు కరోనా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు కరోనా వైరస్ సోకింది. అనారోగ్యానికి గురికావడంతో కొవిడ్ 19 నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. రిపోర్టులో తనకు పాజిటివ్గా తేలిందని కేశవ్ ప్రకటించారు. కాబట్టి ఇటీవల తనను కలిసిన వారు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని కోర...
November 2, 2020 | 07:32 PM24 గంటల్లో 45 వేలకు పైగా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 82,29,313కు చేరింది. ఇందులో 5,61,908 యాక్టివ్ ఉండగా, 75,44,798 మంది కోలుకున్నారు. నిన్న మరో 53,285 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. అదే విధంగా నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు 496 మంది బాధితులు...
November 1, 2020 | 11:36 PMకరోనా రికవరీకి ఆయుర్వేదం
కరోనా చికిత్సలో ఆయుర్వేద ఔషధాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు ఇన్పెక్షన్తో బాధపడుతున్న కొవిడ్ రోగికి ఆయుష్ క్వాథా, సంశమని వాటి, ఫిపాట్రాల్ మాత్రలతో పాటు లక్ష్మీవిలాస రసను ...
November 1, 2020 | 10:19 PMఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కి కరోనా పాజిటివ్
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి క్వారంటైన్ లోకి వెళ్లారు. ఎమ్మెల్యే పెద్ది గన్మెన్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో ఎమ్మెల్యే పెద్దికి నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షలో ఎమ్మెల్యే పెద్దికి కూడా పాజిటివ్గా నిర్ధారణగా వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు...
November 1, 2020 | 09:43 PM24 గంటల్లో 48,268 పాజిటివ్ కేసులు
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 40 వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 48,268 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,37,119కు చేరింది. నిన్న ఒక్క రోజే 551 మంది మరణించగా ఇప్పటి వరకు మొత్తం 1,21,641 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మే...
October 30, 2020 | 11:13 PMజనవరి నాటికి వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ వస్తుందా? రాదా? అనేది డిసెంబరుకల్లా తెలిసిపోతుందని అమెరికా సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ అన్నారు. ప్రయోగ పరీక్షలు సవ్వంగా జరిగితే.. హైరిస్క్ కలిగిన అమెరికా పౌరులకు డిసెంబరు చివరివారం లేదా జనవరి మొదటివారం కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన ...
October 30, 2020 | 09:23 PMఈ మాస్కు ధరిస్తే కరోనా రాదు
కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాలంటే మొదట చేయాల్సిన పని ముఖానికి మాస్కు ధరించటం. మాస్కు వేసుకున్నా కొన్నిసార్లు వ్యాధిబారినపడే ప్రమాదం ఉన్నది. అయితే అమెరికాలోని నార్త్ వెస్టర్న్ వర్సిటీ పరిశోధకులు మాత్రం తాము తయారు చేసిన మాస్కు ధరిస్తే కరోనా అస్సలు సోకదని హామీ ఇస్తున్నారు. ఆ మాస్కులో వైరస్న...
October 30, 2020 | 07:22 PM4.5 కోట్లు దాటిన కరోనా బాధితులు
కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. వైరస్ విజృంభణతో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 4.50 కోట్లు దాటింది. 11.80 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్, రష్యాలోనూ వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3.27...
October 29, 2020 | 07:34 PMభారత్లో 80 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 49,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,40,203కి చేరింది. నిన్న ఒక్కరోజే 517 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,20,527 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ...
October 28, 2020 | 11:27 PMకేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకోగా తనకు కొవిడ్ పాజిటివ్గా తేలిందని ఆమె ట్విటర్లో వెల్లడించారు. ఓ విషయాన్ని చెప్పడానికి నాకు మాటలు రాని అరుదైన సందర్భం ఇది. నాతో కలిసి ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా వీలయినంత త్వరగా కరోనా ...
October 28, 2020 | 07:46 PM80 లక్షలకు చేరువలో కరోనా కేసులు
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షల మార్కుకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో 43,893 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,90,322కి చేరింది. నిన్న ఒక్క రోజే 508 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,20,010 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య ...
October 28, 2020 | 12:07 AMకరోనాతో గుండెపోటు….
కరోనా వైరస్ రోగుల గుండెపై దాడి చేసి, అందులోని సున్నితమైన భాగాలకు గాయాలు చేసి, వాటి పనితీరుకు భంగం కలిగిస్తోందని అమెరికాలోని మౌంట్ సినాయ్ ఆస్పత్రి శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, గుండెపోటు సంభవించి మృత్యువాత పడుతున్నారని గుర్తించారు. మొత్తం ...
October 27, 2020 | 09:50 PMభారత్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కరోనా కేసులు సంఖ్య 79,46,000 దాటాయి. ఇదిలా వుండగా గడిచిన 24 గంటలలో దేశంలో 36,470 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 488 మంది మృతి చెందారు. అదే విధంగా గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 63,842 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 6,25,857 య...
October 26, 2020 | 10:44 PMమరో వారంరోజుల్లో టీకా!
కరోనా మహమ్మారికి మరో వారంరోజుల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ రాబోతున్నట్టు లండన్లోని ఓ ప్రఖ్యాత దవాఖాన పేర్కొంది. నవంబర్ 2 నుంచి టీకా డోసులను పంపిణీ చేయడానికి బ్రిటన్ వైద్య సేవల యంత్రాంగం (ఎన్హెచ్ఎస్) ప్రణాళికలను సిద్ధం చేసిందని తెలి...
October 26, 2020 | 06:59 PM- Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
- KCR: నేడు అసెంబ్లీకి కేసీఆర్
- Nirmala Sitharaman: ఏఐ శిక్షణ తీసుకోవాలంటే లంక రావాల్సిందే : నిర్మలా సీతారామన్
- Minister Komatireddy: రేవంత్ రెడ్డే మళ్లీ సీఎం అవుతారు :మంత్రి కోమటిరెడ్డి
- Harish Rao: బీఆర్ఎస్ పై బురదజల్లేందుకే శాసనసభ సమావేశాలు : హరీశ్ రావు
- GHMC: జీహెచ్ఎంసీ కమిషనర్ మరో కీలక నిర్ణయం
- TSN: నెబ్రాస్కా తెలుగు సమితి కొత్త చరిత్ర…యువజన సదస్సు విజయవంతం
- The Paradise: ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
- Naga Vamsi: సూర్య మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఇచ్చిన నిర్మాత
- Sudha Kongara: మనసులోని కోరికను బయటపెట్టిన లేడీ డైరెక్టర్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















