Covid19
విదేశాల నుంచి 30 వేల మంది ఎన్ఆర్ఐల రాక
వందేభారత్ మిషన్ కింద రెండో విడత 30 వేల మంది భారతీయుల్ని విదేశాల నుంచి తీసుకురానున్నట్టు పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ తెలిపారు. ఈ నెల 16 నుంచి 22 వరకు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, జర్మనీ, ఇటలీ సహా 31 దేశాల నుంచి 149 విమానాల్లో భారతీయులను తీసుకురానున...
May 13, 2020 | 08:46 PMఆ దేశం పై ఆంక్షలు : అమెరికా
కరోనా వైరస్ మహమ్మారిగా మారడానికి దారితీసిన పరిస్థితులకు సంబంధించి చైనా పూర్తి సమాచారాన్ని ఇవ్వకపోయినా, దర్యాప్తునకు సహకరించకపోయినా ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు చైనాపై ఆంక్షలు విధించేలా అధ్యక్షుడు ట్రంప్నకు అధికారమిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును తొమ్మిది మంది ...
May 13, 2020 | 08:44 PMడబ్ల్యూహెచ్వో ను బెదిరించిన చైనా!
కరోనా వైరస్ విషయమై ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)ను నిలువరించేందుకు చైనా ప్రయత్నించినట్టు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) పేర్కొంది. ఈ వివరాలన్నింటిని సీఐఏ తన తాజా నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. వైరస్ విషయమై ప్ర...
May 13, 2020 | 08:41 PMపేద దేశాలకు రుణ మాఫీ చేయాలి
కరోనా నేపథ్యంలో పేద దేశాల అప్పులను మాఫీ చేయాలని, ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి నిధులు కేటాయింపులను పెంచాలంటూ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 మంది చట్ట సభల ప్రతినిధులు కోరారు. యూఎస్ మాజీ అధ్యక్ష అభ్యర్థి, సెనెటర్ బెర్నీ శాండర్స్...
May 13, 2020 | 08:38 PMభారత సంతతి వైద్యురాలు మృతి
బ్రిటన్లో అత్యంత ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందిన, రోగుల మన్ననలు పొందిన భారత సంతతి వైద్యురాలు కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన వైద్యురాలు పూర్ణిమా నాయర్ (55) బిషప్ ఆక్లాండ్లోని స్టేషన్ వ్యూ మెడికల్ సెంటర్లో పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా కరోనా...
May 13, 2020 | 08:33 PMనల్లకోటుకు గుడ్బై
న్యాయమూర్తులు, లాయర్లు, నల్లకోట్లు, నల్లగౌన్లకు త్వరలోనే వీడ్కోలు చెప్పనున్నారు. శాశ్వతంగా కాకపోయినా కరోనా ఉన్నంతకాలమైనా వాటికి గుడ్బై చెప్పే అవకాశం ఉన్నది. కరోనాను ఆకర్షించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి న్యాయమూర్తులు, న్యాయవాదులు నల్లకోట్లు, నల్లగౌన్లు ధరించడాన్ని మానుకోవాలి అని భారత ప్రధ...
May 13, 2020 | 08:31 PM3 లక్షల కోట్ల డాలర్లతో కరోనా ప్యాకేజీ
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు 3 లక్షల కోట్ల డాలర్లతో భారీ ప్యాకేజీ బిల్లును డెమొక్రాట్లు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. లక్షలాది అమెరికన్ కుటుంబాలకు అత్యవసర సహాయం కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. హీరోస్ యాక్టు పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లుపై ఒకటి రెండు రోజుల్లో ...
May 13, 2020 | 08:28 PM19 నుంచి దేశీయ విమాన సర్వీసులు
దాదాపు 50 రోజులుగా స్తంభించిపోయిన దేశీయ విమాన సర్వీసులు పున ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 నుంచి దశలవారీగా సర్వీసులను ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోందని ఎయిరిండియా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. జూన్ 2 వరకు ఢిల్లీ, ముంబై, హైదరాదాద్, బెంగళూరు ...
May 13, 2020 | 08:19 PMతెలంగాణలో 1367కు చేరిన కేసులు
తెలంగాణలో బుధవారం మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 1367కు పెరిగింది. మహమ్మారిన బారినపడి మరో ఇద్దరు మృతిచెందారు. వీరిలో ఒకరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హైదరాబాద్ జియాగూడకు చెందిన మహిళ (38)కాగా, మరొకరు సరూర్నగర్కు చెందిన వృద్ధుడు (74). ఈయనకు మూ...
May 13, 2020 | 08:17 PMTANA Team Donates to Robert Wood Johnson Hospital in NJ
As part of nurses day NJ TANA team sent 100 lunches to Robert Wood Johnson hospital nurses and staff. This food was sponsored by Godavari Restaurant, Edison. All nurses and support staff really enjoyed meals and thanked TANA and Godavari Restaurant, Edison. Thank You Roja Venkat for coordina...
May 13, 2020 | 05:02 PMTANA fight against COVID 19 with Indian Red Cross Society in Repalle
TANA masks are distributed with TANA LOGO & REDCROSS logo on the occasion of the Indian Red Cross 100 years celebration. 1000 TANA masks are distributed to blood donors along with certificates by chief guest Honorable AP minister Sri Mopidevi Venkata Ramana on 5/8/2020 at Repalle government h...
May 13, 2020 | 04:46 PMదాన కర్ణుడి వారసత్వం మనకు రాలేదా?
‘కరోనా‘ కూడా ప్రకృతి వైపరీత్యమేడబ్బున్నవారు మానవత్వం చూపించే తరుణం ఇదేఎంత సంపాదించినా ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే ‘ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడి దానగుణాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న వెంటనే ఆయన కర్ణుడి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కర్ణుడు అభ్యంగ స్నానా...
May 13, 2020 | 03:01 AMదశలవారీగా ప్యాకేజి వివరాలు -నిర్మలా సీతరామన్
భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజి వివరాలను దశలవారీగా విడుదల చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందులో భాగంగా తొలి విడత ప్యాకేజి వివరాలు ఆమె బుధవారం దేశ ప్రజలకు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే చేపట్టిన చర్యలను కూడా తెలిపారు. అన్ని వర...
May 13, 2020 | 02:50 AMకోవిడ్ 19 పేషంట్లకు సేవలందిస్తున్న వైద్యులను ప్రశంసించిన టాటా
కోవిడ్ 19 వైరస్తో ఇబ్బందిపడుతున్న పేషంట్లను కాపాడటానికి అహర్నిశలు కష్టపడుతున్న భారతీయ వైద్యుల సేవలను ప్రశంసిస్తూ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ నిర్వహించి వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. క్లిష్ట సమయంలో వారు అందిస్తున్న సేవలు ...
May 13, 2020 | 02:32 AMటాటా అన్నదానం
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని కీసర దగ్గర వలస కార్మికులకు టాటా ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. టాటా వ్యవస్థాపక చైర్మన్ డా. పైళ్ళ మల్లారెడ్డి ...
May 13, 2020 | 02:24 AMకేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
పారామిలిటరీ (సీఏపీఎఫ్) క్యాంటీన్లలో ఇక నుంచి కేవలం స్వదేశీ ఉత్పత్తునలు మాత్రమే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఇకపై సీఏపీఎఫ్ క్యాంటీన్లలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు మాత్రమే లభించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర...
May 13, 2020 | 02:16 AMకరోనాతో లింక్ ఉన్న మరో వ్యాధి
అమెరికాలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో వ్యాధి అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. టాక్సి షాక్ సిండ్రోమ్గా పిలిచే ఈ వ్యాధి కారణంగా ముగ్గురు చిన్నారులు చనిపోగా, మొత్తం న్యూయార్క్ వ్యాప్తంగా వంద మంది పిల్లలకు వ్యాధి సోకింది. అంతేకాకుండా ఇంకొంత మం...
May 13, 2020 | 02:12 AMఏపీలో 2137కి చేరిన కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 48 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2137కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్&zwj...
May 13, 2020 | 02:10 AM- Jogi Ramesh: డంప్ నుంచి డిజిటల్ ఆధారాల వరకూ – జోగి రమేష్ కేసులో వెలుగులోకి వస్తున్న నిజాలు
- Anantapuram: 2029 దిశగా సంకేతాలు – అనంతపురం అర్బన్లో గుర్నాథ్ రెడ్డి ఎంట్రీపై రాజకీయ వేడి..
- Vallabhaneni Vamsi: వంశీకి బిగ్ రిలీఫ్.. అజ్ఞాతం వీడనున్న మాజీ ఎమ్మెల్యే?
- Mudragada: పవన్పై ‘ముద్రగడ’ అస్త్రం..! వంగా గీతకు చెక్..?
- NATS: నాట్స్ నూతన ఛైర్మన్గా కిషోర్ కంచర్ల బాధ్యతల స్వీకారం
- CATS: క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ నూతన అధ్యక్షుడిగా పార్థ బైరెడ్డి ప్రమాణ స్వీకారం
- kavitha: బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీ రావాలి : కవిత
- BRS: శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాకౌట్
- Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి షాక్
- Konaseema: కోనసీమ జిల్లా కలెక్టర్ కు తప్పిన ప్రమాదం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















