- Home » Bnews
Bnews
అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు మరో 3 సార్లు
ఈ ఏడాదిలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో 3 సార్లు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. 2023లో ఎటువంటి రేట్ల కోతలు ఉండకపోవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం గరిష్టాల నుంచి వెనక్కి రావడం, ఉద్యోగ విపణి బలంగా ఉండటంతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకే మొగ్...
February 18, 2023 | 03:30 PMభారత్ లో 453 మంది ఉద్యోగులకు గూగుల్ ఉద్వాసన!
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో దాదాపు 453 మందిని ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గురువారం రాత్రి వారికి ఈ`మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. గూగుల్ ఇడియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఈ మేరకు ఉద్యోగ...
February 17, 2023 | 09:23 PMట్విట్టర్ కీలక నిర్ణయం.. భారత్ లోని రెండు
ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో ట్విట్టర్కున్న రెండు కార్యాలయాలు మూతపడ్డాయి. న్యూఢిల్లీ, ముంబై, నగరాల్లోని ఆఫీసులను మూసివేయగా, బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతోంది. ట్విట్టర్ గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిని తొలగించింది. ఈ సంస్థ మొత్తం స...
February 17, 2023 | 09:13 PMఒప్పంద ఉద్యోగులకు యాపిల్ షాక్
టెక్ దిగ్గజం యాపిల్ వందలాది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వీరి ఉద్యోగాలకు ఢోకా లేదని గతంలో కాంట్రాక్టు ఉద్యోగులకు భరోసా ఇచ్చిన కంపెనీ తాజాగా వారిపై వేటు వేయడం షాక్కు గురి చేసింది. థర్డ్ పార్టీ ఏజెన్సీలు హైర్ చేసిన ఉద్యోగులైన వీరంతా ఆయా ప్రాజె...
February 17, 2023 | 09:00 PMవాట్సప్ లో కొత్త ఫీచర్
వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకువస్తుంటుంది. తాజాగా యూజర్లు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపుతూ మరొక కొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. వాట్సప్లో హై క్యాలిటీ ఫోటోలు పంపించడంలో ఇప్పటి వరకు సమస్య ఉంది. తాజా ఫీచర్ ద్వారా నేరుగా హై క్యాలిటీ ఫోటోలు పంపుకొనే సౌలభ్య...
February 17, 2023 | 02:59 PMఇండియన్ అమెరికన్ కు కీలక పదవి
ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ వీడియో ప్లాట్ఫామ్ సంస్థ యూట్యూబ్ కొత్త సీఈవోగా ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న సుశాన్ వొజిస్కీ తాను పదవి నుంచి వదొలుగుతున్నట్టు బ్గాగ్పోస్టులో వెల్...
February 17, 2023 | 02:53 PMBank of Baroda Picks Hyderabad Metro for Brandin
The Bank of Baroda has launched the Branding of two Metro Trains, at Nagole Metro Station in Hyderabad on Thursday. Mr. Man Mohan Gupta, Chief General Manager & Zonal Head inaugurated the branded Metro from Nagole to Raidurg. The management team present at the occasion were, Mr.CH Raja Sekhar...
February 17, 2023 | 01:24 PMఉద్యోగులకు విప్రో గుడ్ న్యూస్
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా గ్లోబల్గా దిగ్జ కంపెనీల్లో సైతం ఉద్యోగాల కోత ప్రకంపనలు పుట్టిస్తున్న తురుణంలో విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి వేరియబుల్ పే అందించనుంది. థర్డ్ క్వార్టర్&zwnj...
February 16, 2023 | 09:42 PMమెటా అనూహ్య నిర్ణయం.. జుకర్ బర్గ్ కు
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు లేఆఫ్ల పేరుతో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకున్న వేళ ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ సెక్యూరిటీ అలవెన్స్ను కంపెనీ భారీగా పెంచింది. క...
February 16, 2023 | 08:21 PMగ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు.. ఈ నెల 17న చెన్నైలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారికి గ్లోబల్ సమ్మిట్ వేదికగా భరోసా అందిస్తామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ప్రచారం కల్పించడంలో భాగంగా ఈ నెల 17న చెన్నైలో రోడ్ షో నిర్వహించనున్నట్లు పేర్కొంది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మార్చి 3, 4 తేదీల్లో...
February 16, 2023 | 03:04 PMఅమెరికాకు కొత్త ఔషధాలు
అమెరికా విపణికి కొన్ని కొత్త ఔషధాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని తెలిపారు. అమెరికాలో పారా-4 అర్హతతో 19 రకాల ఔషధాలకు అనుమతి లభించినట్లు తెలిపారు. దాదాపు 100 కోట్ల డాలర్ల వార్షిక అమ్మకాలు నమోదు చేసే ఔషధాలు ఇందులో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విడుద...
February 16, 2023 | 02:59 PMకేంద్ర ప్రభుత్వం తీపి కబురు.. ఎన్టీఆర్ పేరిట
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 వెండినాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్లో ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నుంచ...
February 15, 2023 | 09:09 PMరాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే అది సాధ్యం : నిర్మలా సీతారామన్
పెట్రోల్, డీజీల్, గ్యాస్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు అంగీకరిస్తే వెంటనే వాటిని జీఎస్టీ కిందకు తీసుకొస్తామన్నారు. పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ...
February 15, 2023 | 08:08 PMఎస్బీఐ కస్టమర్లకు షాక్…. ఈ రోజునుంచే అమల్లోకి
ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అన్ని కాల రుణాలపై వడ్డీ రేటు పెంపునకు నిర్ణయించింది. ఎస్బీఐ ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ రేటును 10 బీపీఎస్ పాయింట్లు పెంచింది. ఫలితంగా వడ్డీరేటు 7.85 శాతం నుంచి 7.95 శాతానికి ప...
February 15, 2023 | 07:52 PMదేశంలో పెట్టుబడులు పెట్టండి… దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు
భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ మేరకు పిలుపునిచ్చారు. విదేశీ ప్రతినిధులకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ప్రధ...
February 15, 2023 | 12:59 PMఎయిరిండియా బిగ్ డీల్.. విమానయాన చరిత్రలో
విమానయాన చరిత్రలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందం జరిగింది. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ నుంచి పెద్ద సంఖ్యలో విమానాలు కొనుగోలుకు టాటాలకు చెందిన ఎయిరిండియా ఆర్డర్ పెట్టింది. 40 వైడ్ బాడీ విమానాలు సహా మొత్తం 250 విమానాలను ఎయిర్బస్ నుంచి కొనుగోలు చేయనున్నట్లు టాటా ...
February 14, 2023 | 08:56 PM1908 నాటి హార్లీ డేవిడ్ సన్ బైక్… వేలంలో రూ.7.72 కోట్లు
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో ఈ విషయం తెలిస్తే అర్థం అవుతుంది. 1908 నాటి స్ట్రాప్ ట్యాంక్ హార్లీ డేవిడ్సన్ బైక్కు వేలంలో అదిరిపోయే ధర పలికింది. గత నెలలో లాస్ వేగాస్లోని మెకమ్ ఆక్షన్ సంస్థ నిర్వహించిన వేలంలో సైకిల్ను ...
February 14, 2023 | 03:24 PMకేంద్రం కీలక ప్రకటన…తెలంగాణ ఆవిర్భావం తర్వాతే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2022 అక్టోబర్ నాటికి రూ. 4.33 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి చేసిన అప్పులుగా వీటిని పేర్కొంది. ఈ మేరకు లో...
February 13, 2023 | 07:51 PM- Guna Sekhar: మినిస్టర్ల నుంచి కూడా ఫోన్లు వచ్చాయి
- IT Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు .. మారనున్నవి ఇవే
- BRS: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. కారణమిదే
- Workshop: పిల్లల్లో గణిత భయం పోగొట్టేందుకు నీలకంఠ భాను ఉచిత వర్క్షాప్.. ప్రపంచ రికార్డుల విజేత అద్భుత అవకాశం
- Varanasi: వారణాసి రిలీజ్ డేట్ పై లీక్
- KCR: కేసీఆర్ తర్వాత సినిమా వాళ్ళకే..?
- YCP: వైసీపీకి ఉప ఎన్నికల సవాల్?.. కూటమి వ్యూహాలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు..
- Amaravati: అమరావతికి అరుదైన అవకాశం
- Medaram: మేడారంలో పకడ్బందీగా పారిశుధ్యం.. గద్దెల వద్ద కొబ్బరి చిప్పల సేకరణకు వంద మంది సిబ్బంది నియామకం
- Medaram: ప్రపంచ గిరిజన మహాకుంభమేళా మేడారం.. ఆత్మాభిమానం కోసం కాకతీయులతో సాగించిన వీరపోరాట చరిత్ర!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















