ట్రూకాలర్ సంచలన ఫీచర్
కాలర్ వివరాలను తెలిపే యాప్ ట్రూకాలర్ తాజాగా సంచలన ఫీచర్ను జోడించింది. ప్రీమియం కస్టమర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కాల్ రికార్డింగ్ ఫీచర్ను జత చేసింది. ఇది కాల్ రికార్డింగ్తో పాటు మాట్లాడిన మాటలను అక్షర రూపం చేస్తుంది. ప...
February 27, 2024 | 03:08 PM-
త్వరలో ఎక్స్ మెయిల్!
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చిన దాని నూతన యజమాని, కుబేరుడు ఎలాన్ మస్క్ అదే పేరుతో ఒక ఈమెయిల్ను తీసుకురానున్నారు. ఎక్స్ మెయిల్ త్వరలో రాబోతోందని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈమెయిల్ సేవల ముఖచిత్రం మారబోతోందని వ్యాఖ్యానించారు. అయి...
February 24, 2024 | 02:56 PM -
భారతీయులకు ఐదేళ్ల వీసా
దుబాయ్ వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులకు మెరుగైన వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఐదేళ్లపాటు చెల్లుబాటు అయ్యే వీసాలను జారీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. దీంతో ఒకసారి వీసా తీసుకున్న భారత పర్యాటకులు ఎన్నిసార్లయినా దుబాయ్ వెళ్లిరావడానికి వెసులుబాటు...
February 24, 2024 | 02:53 PM
-
అమెరికాలో ఎన్విడియా ప్రభంజనం.. ఒక్కరోజే రూ.22 లక్షల కోట్ల
అమెరికా చిప్తయారీ కంపెనీ ఎన్విడియా షేరు ప్రభంజనం సృష్టించింది. ఒక్కరోజులోనే షేరు 16 శాతం పెరగడంతో, ఎన్విడియా మార్కెట్ విలువ 277 బిలియన్ డాలర్లు (రూ.22 లక్షల కోట్ల పైనే) అధికమై 1.96 లక్షల కోట్ల డాలర్ల (రూ.160 లక్షల కోట్లు)కు చేరింది. మనదేశ అగ్రగామి సంస్థ రిలయన్స్&zwnj...
February 24, 2024 | 02:43 PM -
కొత్తపేటలో సిరి సిల్క్స్ & జ్యువలరీ లో సినీనటి రష్మీ గౌతమ్ సందడి చేసింది..
కొత్తపేట లో సిరి షాపింగ్ మాల్ సిల్క్స్ & జ్యువలరీ ని సినీనటి రష్మీ గౌతమ్ ప్రారంభించారు.. నగరమైన హైదరాబాద్ లో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతు ఉంటాయి. సిరి సిల్క్స్ & జ్యువలరీ లో ఒకే చోట సిల్వర్ టెంపుల్ జ్యువలరీ వీవేర్స్ శారీస్ కంచి పట్టు, అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు క్వాలిటీ మరియు మార్కెట్ ...
February 22, 2024 | 06:04 PM -
హైదరాబాద్లో బ్లాక్ బెర్రీ ఐవోటీ సెంటర్
కెనడాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ బ్లాక్బెర్రీ లిమిటెడ్ హైదరాబాద్లో నూతన ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది. పూర్తిస్థాయిలో ఈ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఆసియా పసిఫిక్ హబ్గా తీర్చిదిద్...
February 22, 2024 | 03:27 PM
-
సేల్స్ఫోర్స్తో అనుకూలమైన కస్టమర్ అనుభవాలను సృష్టించడానికి కళామందిర్ రూపొందించినది
గ్లోబల్ సీఆర్ఎం(CRM) లీడర్గా ఉన్న సేల్స్ఫోర్స్, తన కస్టమర్ల కోసం అభ్యంతరం లేని మరియు వ్యక్తిగతీకరించిన ప్రయాణాన్ని రూపొందించడానికి ఎత్నిక్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన సాయి సిల్క్స్ ( కళామందిర్ ) లిమిటెడ్తో వ్యూహాత్మక సహకారాన్ని ఈరోజు ప్రకటించింది. కస్టమర్ అనుభవాలను విప్లవాత్మకంగా మార్చ...
February 22, 2024 | 12:22 PM -
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మాల్దీవులు..!
సంక్షోభ సమయాల్లో పెద్దన్నగా ఆదుకున్న భారత్పైనే కరుకైన విమర్శలు చేసింది మాల్దీవులు. అంతేకాదు.. భారత సైన్యం వెనక్కు వెళ్లిపోవాలంటూ ఆదేశాలిచ్చింది. ఆర్థికంగా ఆదుకుంటున్న భారతీయులపైనే అసహ్యకరంగా విమర్శలు గుప్పించారు ఆదేశ మంత్రులుగా ఉన్న వ్యక్తులు. తర్వాత వారిని తప్పించినా అప్పటికే జరగాల్సిన నష్...
February 18, 2024 | 11:12 AM -
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన నైకీ… రెండు శాతం సిబ్బందిని
ప్రముఖ స్పోర్ట్స్ వేర్ తయారీ సంస్థ నైకీ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం సిబ్బందిని తీసివేయనున్నట్లు ప్రకటించింది. సంస్థలో 83,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపు తప్పట్లేదని నైకీ తెలి...
February 16, 2024 | 09:11 PM -
వారానికి 3 రోజులు రావాల్సిందే : హెచ్సీఎల్
హెచ్సీఎల్ టెక్నాలజీస్ డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 19 నుంచి డీఎఫ్ఎస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా కార్యాయాలకు రావాలని హెచ్సీఎల్ టెక్నాలజీ ఉద...
February 16, 2024 | 09:08 PM -
పేటీఎంకు మరో ఎదురుదెబ్బ!
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం బ్యాంక్ను తొలగించింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఐహెచ్సీఎల్ ఈ నిర్ణయం తీసుకున్నది. తాము ప్రకటించిన 32 బ్యాంకుల నుంచే ఫ...
February 16, 2024 | 08:54 PM -
వీసాపై ఆర్బీఐ ఆంక్షలు!
కార్డు చెల్లింపులను స్వీకరించని సంస్తలకు మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరపడాన్ని నిలిపివేయాలంటూ కార్డు నెట్వర్క్ సంస్థ వీసాను ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచారం. ఇలాంటి లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు చట్టవిరుద్ధంగా బదిలీ అవుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. కార్...
February 16, 2024 | 03:35 PM -
ఫోర్బ్స్ జాబితాలో తెలుగువారికి స్థానం
హైదరాబాదీ స్టార్టప్ నెక్స్ట్ వేవ్ వ్యవస్థాపకులు శకాంక్ రెడ్డి గుజ్జుల, అనుపమ్ పెదర్లకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇరువురు తెలుగువారికి ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో చోటు లభించింది. కాగా, తెలంగాణలోని సూర్యాపేట జిల...
February 16, 2024 | 03:31 PM -
ఉద్యోగులకు సిస్కో షాక్.. 4 వేల మందికి!
టెక్ సంస్థల్లో ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి. గతేడాది మాంద్యం భయాలతో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన ఆయ సంస్థలు, ఇప్పుడు ఏఐని అందుపుచ్చుకునే క్రమంలో ఉద్వాసనలు మొదలు పెట్టాయి. ఈ జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ సిస్కో సిస్టమ్స్ కూడా చేరింది. కంప్యూట...
February 15, 2024 | 08:05 PM -
ఆస్ట్రేలియాలో మలబార్ గోల్డ్ షోరూం ప్రారంభం
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో తొలి షోరూంను ఏర్పాటు చేసింది. మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్లీ కొత్త షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. తద్వారా ఆస్ట్రేలియాలో షోరూంను ఆవిష్కరించిన తొలి భారత జ్యువెలరీ బ్రాండ్గా చరిత్ర సృష్టి...
February 15, 2024 | 03:47 PM -
ఐఐఎం ఇందౌర్ విద్యార్థికి రూ. కోటి వేతనం
ఇందౌర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెనేజ్మెంట్(ఐఐఎం) విద్యార్థికి ఇ-కామర్స్ కంపెనీ రూ.కోటి వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. ఐఐఎం-1లో ఈ సెషన్ చివరి ప్లేస్మెంట్ రౌండ్లో అందించిన అత్యధిక వార్షిక వేతనం ఇదేనని ఓ అధికా...
February 14, 2024 | 05:33 PM -
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత .. తొలి భారత కంపెనీగా
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. మార్కెట్ విలువ పరంగా తొలిసారి రూ.20 లక్షల కోట్లను దాటింది. ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి దేశీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ ...
February 13, 2024 | 08:23 PM -
మరో రంగంలో అపర్ణ గ్రూపు
స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లో క్రియాశీలక సంస్థగా ఉన్న అపర్ణ గ్రూపు ఔషధ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగా అపర్ణ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను అపర్ణ గ్రూపులో ఒక డివిజన్గా ఏర్పాటు చేసింది. ఈ సంస్థ శ్రీకాకుళం జిల్లాలోని పైడిభీమవరంలో ఒక యూనిట్ క...
February 13, 2024 | 03:06 PM

- Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
- Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
- Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను
- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
- DGP Jitender: ఆమెకు రూ.25 లక్షల రివార్డు ఇస్తున్నాం : డీజీపీ
- MLC Bhumireddy : ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు : ఎమ్మెల్సీ భూమిరెడ్డి
- PVN Madhav: వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు : పీవీఎన్ మాధవ్
- ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ
- Minister Narayana: ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దు : మంత్రి నారాయణ
