తోషిబా బాటలోనే గూగుల్
ఖర్చుల భారం తగ్గించుకోవడం, రీస్ట్రక్చరింగ్ పేరు ఏదైనా ఫలితం ఒకటే. అదే ఉద్యోగులపై వేటు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గూగుల్, తోషిబా కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తగ్గిస్తున్నాయి. రీస్ట్రక్చరింగ్ పేరుతో తోషిబా కార్పొరేషన్ చేపట్టిన చర్యల వల్ల దాదాపు 5 వేల మంది ఉద్యోగాలు కోల్పో...
April 19, 2024 | 02:55 PM-
హైదరాబాద్ ఎయిర్పోర్టుకు మరో పురస్కారం
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ( జీహెచ్ఐఏఎల్)కు మరో పురస్కారం లభించింది. ఈ ఏడాది గాను భారత్తో పాట దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది అవార్డును దక్కించుకుంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఈ నెల 17న నిర్వహిం...
April 19, 2024 | 02:41 PM -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. ...
April 18, 2024 | 04:10 PM
-
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. వారి లిస్ట్ ఒకేచోట!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్కు సిద్ధమైంది. పిన్ చాట్, ఏఐ ఫీచర్లను తీసుకొచ్చిన యాప్, ఇప్పుడు చాట్ లిస్ట్లో ప్రత్యేక ఆప్షన్ తీసుకురానుంది. ఆన్లైన్లో ఉండేవారి లిస్ట్ ఒకేచోట దర్శనమివ్వనుంది. దీంతో కమ్యూనిక...
April 16, 2024 | 09:01 PM -
పార్లేజీ బిస్కెట్ అంటే అందరూ ఇష్టపడతారు.. తక్కువ ధరలో లభిస్తుంది
ఈ పార్లే జీ బిస్కెట్ ప్యాకేట్ కంపేని 1929 లో ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ బిస్కెట్లను వినియోగిస్తున్న కంపెనీగా రికార్డు సృష్టించింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా , క్యూట్ గా ఉండే ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది. ఆ చిన్నారి ఎవరో ఎవరికీ తెలియద...
April 15, 2024 | 09:21 PM -
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన టెస్లా… 14 వేల మందిని
ఎలాన్ మస్క్కు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉద్యోగ కోతలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. దీనివల్ల సుమారు 14 వేల మందిపై ప్రభావం పడనుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఎలాన్ మాస్క్ లేఖ రాసినట...
April 15, 2024 | 07:55 PM
-
ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ షాక్.. రెండు లక్షల ఖాతాలపై
దేశంలో ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. భారత్లోని రెండు లక్షల మందికి పైగా యూజర్ల ఖాతాలను ఎక్స్ కార్ప్ బ్లాక్ చేసింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలత, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా మార్చి నెలలో ఏకంగా 2,12,627 ఖాతాలపై నిషేధ...
April 15, 2024 | 02:41 PM -
ఏడాదిలో రూ.10వేల మార్క్ అందుకున్న షేర్లు ఇవే
గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు పలు సంస్థల షేర్లు రూ.10వేల మార్క్ అందుకున్నాయి. 2023 జూన్ లో డిసా ఇండియా, వెంట్ ఇండియా, కేసీ ఇండస్ట్రీస్ రూ.10వేల మార్క్ చేరుకోగా ఆగస్టులో మారుతీ సుజుకీ, డిసెంబరులో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఆ మైలురాయిని తాకాయి. ఈ జాబితాలో ప్రస్తుతం రూ.18,416తో కేసీ ఇండ...
April 14, 2024 | 06:45 PM -
ఎయిరిండియా కీలక నిర్ణయం!
డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతుందన్న అంచనాలు పశ్చిమాసియాలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గగనతలం మీదుగా రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం. దాంతో ఐరోపాకు వెళ్లే విమానాలు సుదీర్ఘ మార్గా...
April 13, 2024 | 08:08 PM -
స్విగ్గీ కొత్త సర్వీస్ ప్రారంభం… తప్పిపోయిన
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సరికొత్త సర్వీస్ను ప్రారంభించింది. జంతుప్రియుల కోసం కొత్తగా స్విగ్గీ పోలీస్ పేరుతో ఈ సర్వీస్ను తీసుకు వచ్చింది. తప్పిపోయిన పెట్స్ను వెతికి తెచ్చేందుకు ఈ సేవలను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ఈ సేవ ద్వారా తప్పిపోయన జంతువులను సంబంధిం...
April 13, 2024 | 03:21 PM -
ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
ఇన్స్టాగ్రామ్ ఇప్పుడో పాపులర్ యాప్. దాంట్లో రీల్స్ చూస్తు ఈజీగా కాలం గడిపేస్తున్నారు జనం. అయితే కొన్ని అసభ్యకర వీడియోలు యువతను ఇబ్బంది పెడుతున్నాయి. లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు సోషల్ మీడియా కంపెనీ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడో కోత్త ఫీచర్న...
April 12, 2024 | 08:16 PM -
టెస్లా రాకతో ఆందోళన లేదు
భారత విపణిలోకి అమెరికా విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ టెస్లా అడుగుపెట్టడంపై ఆందోళన ఏమీ లేదని జర్మనీ విలాసకార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ అనుబంధ మెర్సిడెస్ బెంజ్ ఇండియా పేర్కొంది. పూర్తిగా తయారైన విద్యుత్ కార్లను తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకునే అవకాశం టెస్లాకు లభించవచ్చన...
April 12, 2024 | 03:05 PM -
ఇండియాతో పాటు 92 దేశాలకు..యాపిల్ వార్నింగ్
యాపిల్ సంస్థ తమ ఫోన్లు వాడుతున్న వారిక తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇండియాతో పాటు మొత్తం 92 దేశాల్లో ఉన్న యూజర్లకు ఆ హెచ్చరిక వెళ్లింది. మెర్సినరీ స్పెవేర్తో అటాక్ జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆ వార్నింగ్ నోటిఫికేషన్లో యాపిల్ సంస్థ వెల్లడిరచింది. మీరు మెర్సినరీ స...
April 11, 2024 | 10:16 PM -
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మెకిన్సీ
గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. తన సేవలకు డిమాండ్ క్షీణించిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 మంది ఉద్యోగులను తొలగించడానికి మెకిన్సీ సిద్ధమైనట్లు తెలిసింది....
April 11, 2024 | 10:10 PM -
జూన్ లో ఫెడ్ రేట్ల కోత లేనట్లే!
అమెరికాలో మార్చి నెల ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనాల కంటే అధికంగా పెరిగింది. వినియోగదారుల ధరల సూచీ ( సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నెల వారీగా చూస్తే 0.4 శాతం పెరిగినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 12 నెలల కిందటితో పోలిస్తే సీపీఐ 3.5 శాతం పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల కాలంలో ఇది 3....
April 11, 2024 | 04:02 PM -
మైక్రోసాఫ్ట్ తో టెక్ మహీంద్రా జట్టు
మైక్రోసాఫ్ట్ అనలిటిక్స్ ప్లాట్ఫాం ఫ్యాబ్రిక్ వినియోగం సులభతరం కానుంది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ మహీంద్రా మధ్య ఒక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు కంపెనీలు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్వేర్ వినియోగాన్ని సులభతరం చేసేలా ఏకీకృత ...
April 11, 2024 | 03:44 PM -
ఓలా కీలక నిర్ణయం.. భారత్ మీదే ఫోకస్!
ప్రమఖ క్యాబ్ సేవల ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల్లోని తన కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు కల్లా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఉన్న తన వ్యాపారాన్ని మూసివేయనుంది. ఇప్పటికే యూజర్లకు నోటిఫికేషన్లు పంపుతోంది. ఆయా దేశాల్లో ఎదురవుతున్న పోటీ, ఫ్లీ...
April 9, 2024 | 09:10 PM -
చిప్ కంపెనీకి రూ.55,000 కోట్లు ..బైడెన్ ప్రభుత్వ ప్రకటన
అమెరికాలో చిప్ ప్లాంట్ల విస్తరణ నిమిత్తం తైవాన్కు చెందిన తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీకి 6.6 బి.డాలర్ల (దాదాపు రూ.55,000 కోట్ల) నిధులు అందించాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫీనిక్స్లో ఈ కంపెనీ నిర్మిస్తున్న రెండు ప్లాంట్లను విస్తరించడంతో పాటు కొత్తగా మరో ప్లాంటు నిర్మించడాని...
April 9, 2024 | 08:53 PM

- Donald Trump: త్వరలో డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన!
- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం
- Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
- YS Jagan: జగన్పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
- Samantha: రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది
- Anupama Parameswaran: అనుపమ ఆశలు ఫలించేనా?
- Jeethu Joseph: దృశ్యం 3 పై అంచనాలు పెట్టుకోవద్దు
- Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వజ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళయరాజా
- Pawan Kalyan: ఉస్తాద్ భగత్సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
