విశాఖ పోర్టు దేశంలోనే… మొదటి స్థానం
సముద్ర ఉత్పత్తుల రవాణాలో భారతదేశంలోనే విశాఖ పోర్టు అగ్రగామిగా నిలిచింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 17,983.99 కోట్ల విలువచేసే 3,14,199 టన్నుల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి సముద్ర ఉత్పత్తుల రవాణాలో విశాఖ పోర్ట్ దేశంలోనే నంబర్ 1 పోర్ట్గా నిలిచిందని పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు తెలిపారు. విశాఖపట...
June 25, 2024 | 04:09 PM-
ఇన్ స్టాగ్రామ్ లో మరో కొత్త ఫీచర్
ప్రముఖ సామాజిక మాధ్యం ఇన్స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్తో ముందుకొచ్చింది. ఇకపై లైవ్స్ట్రీమ్ను కేవలం క్లోజ్ ఫ్రెండ్స్కు మాత్రమే అనుమతి ఇచ్చే ఆప్షన్ను తీసుకొచ్చింది. క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ పేరిట అందుబాటులోకి తెచ్చింది. క్లోజ్&...
June 21, 2024 | 08:30 PM -
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ ఆఫర్ .. అక్కడికి బదిలీ అయితే
ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఆకర్షణీయ బదిలీ ప్యాకేజీని ప్రకటించింది. కర్ణాకటలోని హుబ్బళ్లిలో నెలకొల్పిన డెవలప్మెంట్ సెంటర్లో పనిచేయడానికి ముందుకొస్తే రూ.8 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు ఇటీవల ఈమెయిల్ ద్వారా సమాచారా...
June 19, 2024 | 08:27 PM
-
మళ్లీ మస్కే నంబర్ వన్.. ప్రపంచ కుబేరుల జాబితాలో
ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ తొలి స్థానానికి చేరుకున్నారు. 208 బిలియన్ డాలర్ల నికర విలువతో బెజోస్ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నారు. 205 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ 199 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్...
June 19, 2024 | 07:59 PM -
భారత్ లో గూగుల్ జెమినీ యాప్
కృత్రిమ మేధ (ఏఐ) అస్టిస్టెంట్ జెమిని ఆండ్రాయిడ్ యాప్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇంగ్లిష్తో పాటు తెలుగు, హిందీ సహా తొమ్మిది భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ యాప్&zwnj...
June 19, 2024 | 03:53 PM -
తెలంగాణలో ఏరోస్సేస్ సంస్థ పెట్టుబడులు
ఏరోస్పేస్, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఉత్పత్తి చేసే అమెరికాకు చెందిన ప్రసిద్ధ కంపెనీ ది లాక్హీడ్ మార్టిన్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. ఇప్పటికే హైదరాబాద్ శివారులోని ఆదిభట్లలో ఈ సంస్థ తమ కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిస...
June 19, 2024 | 03:50 PM
-
జియో సేవలకు అంతరాయం.. దేశవ్యాప్తంగా
దేశవ్యాప్తంగా జియో టెలికాం సేవలకు అంతరాయం ఏర్పడింది. జియో మొబైల్ నెట్వర్క్తో పాటు జియో ఫైబర్ సేవలకూ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జియో ఫైబర్, మొబైల్ ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్&zw...
June 18, 2024 | 08:00 PM -
గూగుల్ క్రోమ్ లో కొత్త ఫీచర్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ క్రోమ్లో వెబ్ పేజీలను చదివి వినిపించే లిజన్ టు దిస్ పేజ్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్లకు నచ్చిన వె...
June 18, 2024 | 03:36 PM -
వాట్సప్ లో కొత్త ఫీచర్… త్వరలో 32 మందితో
మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా ఫ్లాట్ఫారమ్ వాట్సప్ కోసం సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. సంస్థ వర్గాల ప్రకారం కొత్త ఫీచర్ దాదాపు వీడియో కాన్ఫరెన్స్కు అనుకూలంగా ఉంటుంది. ఏకకాలంలో 32 మందితో వీడియో కాల్స్ చేసుకోవడం, అలాగే ఆ...
June 17, 2024 | 03:50 PM -
ఆర్ బీఐకి అంతర్జాతీయ పురస్కారం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుంది. రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్-2024కు ఎంపికైంది. అవార్డును ఆర్బీఐ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజ్ మిశ్రా అందుకున్నారు. లండన్కు చెందిన పబ్లిషింగ్ హౌస్...
June 17, 2024 | 03:46 PM -
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన కర్ణాటక ప్రభుత్వం!
కర్ణాటక ప్రభుత్వం అక్కడి ప్రజలకు గట్టి షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ఈ పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా తేల్చిచెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో లీటర్ పై రూ.3 రూపాయలు పెంచుతూ కర్ణాటక గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మ...
June 15, 2024 | 07:35 PM -
సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. అమెరికా ఒప్పందానికి కటీఫ్
పెట్రో డాలర్లకు సంబంధించి సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. యాబై ఏళ్ల క్రితం (1974) దీనికి సంబంధించి అమెరికాతో కుదిరిన ఒప్పందానికి కటీఫ్ చెప్పింది. ఈ ఒప్పందం కారణంగా గత యాభై సంవత్సరాలుగా సౌదీ అరేబియా తన చమురు, చమురు ఉత్పత్తుల చెల్లింపులను అమెరికా డాలర్లలోనే అనుమతిస్తోంది. ఇందుకు ప్రతిగ...
June 15, 2024 | 03:37 PM -
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ కు.. త్వరలోనే
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద త్వరలోనే మరింతగా పెరగవచ్చు. ఎందుకంటే అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా మస్క్కు 56 బిలియన్ డాలర్లు (రూ.4.68 లక్షల కోట్లు) వేతనం ఇవ్వనుంది. ఆయనకు ఇంత భారీ మొత్తంలో వేత్తనం చెల్లించేందుకు టెస్లా వాటాదార...
June 15, 2024 | 03:28 PM -
జులై 22న కేంద్ర బడ్జెట్ !
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సెషన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో తొలి రోజే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుందట. కొత్తగా ఏర్పడిన 18వ లోక్సభ సమావేశాలు జూన్ 2...
June 14, 2024 | 08:02 PM -
ఏపీలో భారీ పెట్టుబడి.. రూ.50 వేల కోట్లతో ?
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించేలా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.50 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. దీని ద్వారా భారీ పెట్టుబడి, వేల మం...
June 14, 2024 | 07:50 PM -
జొమాటో అరుదైన రికార్డ్ …
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్య సాయం అందించేలా తమ డెలివరీ భాగస్వాములను తీర్చిదిద్దింది. ఒకే వేదికపై 4,300 మంది డెలివరీ పార్ట్నర్స్కు సీపీఆర్ శిక్షణ అందించి గిన్నిస్ రికార్డును కైవసం చేసుకుంది...
June 14, 2024 | 07:44 PM -
మైక్రోసాఫ్ట్ ను అధిగమించిన యాపిల్.. ప్రపంచంలో మళ్లీ
ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా మళ్లీ యాపిల్ అవతరించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో కదలాడిన మైక్రోసాఫ్ట్ను అధిగమించి యాపిల్ తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకున్నది. అంతర్జాతీయంగా ఐఫోన్ల అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో కంపెనీ షేరు ధర రికార్డు స్థాయిలో లాభపడటమే ఇందుకు కారణం. కంపెనీ ష...
June 13, 2024 | 03:21 PM -
హైదరాబాద్ లో ఒలింపస్ కేంద్రం
మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఒలంపస్ కార్పొరేషన్ హైదరాబాద్లో పరిశోధన-అభివృద్ధి (ఆర్అండ్డీ) ఆఫ్ షోర్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆధునిక వైద్య పరికరాల అభివృద్ధి ఈ సెంటర్ దోహదం చేయనున్నదని, ...
June 13, 2024 | 03:19 PM

- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
- Chevireddy: చెవిరెడ్డి గారూ.. కోర్టు వద్ద హంగామా అవసరమా..?
- BRS: బీఆర్ఎస్కు ఝలక్ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు..! వాట్ నెక్స్ట్..?
- Kanthara Chapter1: కాంతార చాప్టర్1 ట్రైలర్ ను రెడీ చేస్తున్న మేకర్స్
- Pawan Kalyan: జగన్ అసెంబ్లీ గైర్హాజరు.. పవన్ కౌంటర్ వైరల్..
- Chandrababu: చంద్రబాబు నాయకత్వం లో ఏపీ: మారిన శైలి..ముందున్న పరీక్షలు..
- Revanth Reddy: గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- Kangana Ranaut: కంగనా రనౌత్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- TTD: టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే… క్రిమినల్ చర్యలు : భానుప్రకాశ్ రెడ్డి
- Minister Satya Prasad: ఓవైపు సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే.. మరోవైపు : మంత్రి అనగాని
