- Home » Bnews
Bnews
ముకేశ్ అంబానీ కీలక ప్రకటన… దీపావళి నుంచి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ను ఆయన వెల్లడిరచారు. ఈ ఆఫర్ ద్వారా జియో యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది దీపావళి నుంచి ఈ ఆఫర్&zwn...
August 29, 2024 | 08:16 PMయాపిల్ కొత్త సీఎఫ్ఓ భారతీయుడే
భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్ను యాపిల్ సంస్థ తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా నియమించుకుంది. లూకా మేస్త్రి స్థానంలో 2025 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఈయన యాపిల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ -అనాలిస్ విభాగానికి వ...
August 28, 2024 | 03:28 PMయాపిల్ శుభవార్త… భారత్లో మరో 6 లక్షలు
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ భారత్పై మరింత దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 9న విడుదల చేసే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ను భారత్లో తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరం చివరికి ప్రత్యక్షంగా రెండు లక్షలు, పర...
August 28, 2024 | 03:19 PMప్రీమియం దుస్తుల శ్రేణిని ఆవిష్కరించిన “Dazzle Prime”
"Dazzle Prime" ప్రీమియం దుస్తుల శ్రేణిని ఆవిష్కరించిన తెలంగాణకు గర్వకారణమైన, తెలుగు అంతర్జాతీయ క్రీడాకారుడు స్థాపించిన క్రీడా మరియు విశ్రాంతి దుస్తుల యొక్క కంపెనీ నాణ్యమైన దుస్తులు సరసమైన ధరల్లో అనే నేపథ్యం తో కొత్త కలెక్షన్ ఆవిష్కరణ ఈ బ్రాండ్ పాన్ ఇండియా మార్కెట్&zwnj...
August 27, 2024 | 07:18 PMఅరుదైన ప్రపంచ రికార్డు.. ఎనిమిది గంటల వ్యవధిలోనే
అమెరికాకు చెందిన పేక ముక్కల కళాకారుడు, ఆర్కిటెక్చర్ బ్య్రాన్ బెర్గ్ గిన్నిస్ రికార్డు కెక్కాడు. ఎత్తయిన అద్భుతమైన పేకమేడను నిర్మించి అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఏకంగా 8 అంతస్తుల భవనాన్ని కట్టాడు. అదీ కేవలం ఎనిమిది గంటల వ్యవధిలోనే. ఇందుకు ఎలాంటి వైర్లు, గమ్ ఇ...
August 27, 2024 | 03:35 PMవారికి ఉద్యోగం గ్యారంటీ కానీ … డేట్ మారొచ్చు
రెండేళ్ల క్రితం నియమాకాలు చేపట్టి 2000 మందిని ఎంపిక చేసినా ఇప్పటికే వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ పై కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆన్బోర్డ్ ఆలస్యమవడంపై తాజాగా కంప...
August 26, 2024 | 07:47 PMటెస్లాకు శ్రీలా వెంకటరత్నం గుడ్ బై
ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం గుడ్బై చెప్పారు. 2013 నుంచి టెస్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె, సుదీర్ఘ విరామం తర్వాత కంపెనీని వీడారు. కుటుంబంతో సమయం గడపడానికి, స్నేహితులతో సరదగా గడపడానికి తన సమయాన్ని కేటాయించడం కో...
August 24, 2024 | 07:41 PMవడ్డీ రేట్ల కోతకు సమయం ఆసన్నమైంది …యూఎస్ ఫెడరల్
రేట్ల కోతకు సమయం వచ్చేసింది అంటున్నారు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫెడ్ రేట్ల కోతకు వేళయిందని ఆయన సంకేతాలిచ్చారు. జాక్సన్ హోల్ సింపోజియమ్లో పావెల్ మాట్లాడుతూ పరపతి విధానాన్ని సవర...
August 24, 2024 | 02:18 PMఅనిల్ అంబానీపై అయిదేళ్ల నిషేధం …రూ.25 కోట్ల జరిమానా
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అయిదేళ్ల నిషేధం విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొంత మంది అధికారులపై కూడా ఆ నిషేధం వర్తించనున్నది. కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. అన...
August 23, 2024 | 08:11 PMఇన్స్టాగ్రామ్ లో మరో కొత్త ఫీచర్… మూడ్కు తగ్గట్లుగా
ఇన్స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ను ప్రకటించింది. ప్రొఫైల్ కస్టమైజేషన్ను మరింత మెరుగుపర్చడంలో భాగంగా ప్రొఫైల్ సాంగ్ ప్రవేశపెట్టింది. పేరులో ఉన్నట్లుగానే యూజర్లు తమ ప్రొఫైల్కు ప్రత్యేక పాటను పెట్టుకోవచ్చు. మూడ్కు అనుగుణంగా దాన్ని ఎంచుకునే వెసులుబాట...
August 23, 2024 | 08:08 PMఎయిర్ఇండియాకు షాక్ … 99 లక్షల జరిమానా
ఎయిర్ఇండియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) పెద్దమొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు గాను ఆ సంస్థకు రూ.90 లక్షల జరిమానా ను విధిస్తున్నట్లు డీజీ...
August 23, 2024 | 07:54 PMవిజయవాడ – ఢిల్లీ మరింత ఈజీ !
దేశ రాజధాని నుంచి ఏపీ రాష్ట్ర రాజధానికి మధ్య అనుసంధానం మరింత పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతిరోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతి రోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబ...
August 16, 2024 | 12:25 PMఏఐలో గూగుల్ వెనకబడటానికి కారణమిదే : ఎరిక్
టెక్ దిగ్గజం గూగుల్ కృత్రిమ మేధ రేసులో వెనకబడటానికి ఉద్యోగుల రిమోట్ వర్కింగే ప్రధాన కారణమని ఆ సంస్థ మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్ అభిప్రాయపడ్డారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్లో ప్రసంగిస్తున్న వీడియో సామాజిక మాధ...
August 14, 2024 | 08:00 PMబిజినెస్ క్లాస్కు పెరుగుతున్న డిమాండ్ ..
భారత్లో బిజినెస్ క్లాస్లో విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ప్రయాణ సౌలభ్యం కోసం బిజినెస్ క్లాస్లో ప్రయాణించేందుకు చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఈ తరగతి ప్రయాణికులను ఆకట్టుకోవడానికి విమాన రంగ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఇప్పటి...
August 14, 2024 | 03:39 PMఅందం మరియు ఆరోగ్యాన్ని ఏకీకృతం చేస్తూ YFLO “బ్యాలెన్స్ & బ్లిస్”
అందం పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది: బ్యూటీ అండ్ వెల్నెస్ నిపుణులు నేటి వేగవంతమైన ప్రపంచంలో, సమతుల్యత మరియు శ్రేయస్సును సాధించడం సవాలుగా ఉంటుంది: రిధి జైన్, YFLO చైర్పర్సన్. యంగ్ ఫిక్కీ లేడీస్ (YFLO) హైదరాబాద్ చాప్టర్ మంగళవారం సాయంత్రం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో నగరంలో "బ్య...
August 13, 2024 | 07:33 PMసెబీ ఛైర్ పర్సన్ మాధబి పురిబచ్ పై హిండెన్ బర్గ్ తాజా ఆరోపణలు
సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్పై, అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణలను కొనసాగిస్తోంది. ఆమెకు వాటాలున్న కన్సల్టింగ్ సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సవాలు విసిరింది. ‘హిండెన్బర్గ్&zwnj...
August 13, 2024 | 12:06 PMఆగస్ట్ 16 నుండి 19 వరకు ఒకేసారి మూడు పారిశ్రామిక ప్రదర్శనలు
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పోజిషన్స్ లిమిటెడ్ (హైటెక్స్) నగరంలోని మాదాపూర్లోని హైటెక్స్లో ఆగస్టు 16 నుండి 19 వరకు ఏకకాలంలో మూడు ఎక్స్పోస్ HIMTEX, IPEC మరియు ECO సస్టైన్ ఎక్స్పోను నిర్వహించనుంది. ఈ మూడు ఎక్స్పోలు హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ &a...
August 11, 2024 | 07:06 PMకేంద్ర ప్రభుత్వం మరోసారి.. కీలక హెచ్చరిక
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్లో అనేక బగ్లో ఉన్నాయని, వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెనీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది. గూగుల్ యూజర్లు క్రోమ్ బ్రౌ...
August 10, 2024 | 08:49 PM- Peddi: ‘పెద్ది’ లిరికల్ వీడియో నవంబర్ 7న రిలీజ్
- Premistunnaa: ప్రేమిస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!
- Tejaswini: తేజస్విని యాడ్ లో నటించడానికి గల అసలు కారణమిదే
- Prasanth Neel: నీల్ పై పెద్ద బాధ్యత
- Tollywood: ఈ వారం థియేట్రికల్ రిలీజులివే!
- NBK-Rajsekhar: బాలయ్య ను వదిలేసి రాజశేఖర్ ను వైరల్ చేస్తున్న నెటిజన్లు
- Sree Leela: శ్రీలీల ముందు పెద్ద సవాలు
- Akhanda2: అఖండ2.. ఇంకెప్పుడు మొదలుపెడతారు?
- Bhagyasri Borse: ఒకే నెలలో భాగ్య శ్రీ నుంచి రెండు సినిమాలు
- Chiranjeeva: “చిరంజీవ” సినిమా ఘనవిజయం సాధించాలి – అనిల్ రావిపూడి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















