- Home » Usapolitics
Usapolitics
అమెరికా ఎన్నారైలను ఆకర్షించిన ప్రధాని మోదీ
అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి ఎన్నారైలతో ముచ్చటిస్తూ, ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన వారు ప్రత్యేకంగా కనిపిస్తారని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నారైలే మన దేశ బలమని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. వారితో సమావేశమైన ఫొటోలు షేర్ చేశారు.ప్రధాని మోదీ ఏ ద...
September 24, 2021 | 05:35 PMభారత్ లో పర్యటించండి….కమలా హారిస్ కు మోదీ ఆహ్వానం
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో శ్వేతసౌధంలో భేటీ అయినప్పుడు ఆమెను భారత్లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించిన తరువాత మోదీ మాట్లాడుతూ.. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చారిత్రాత్మకమనీ, ప్రపంచానిక...
September 24, 2021 | 05:06 PMప్రాన్స్, అమెరికా సంయుక్త ప్రకటన.. అక్టోబరు చివరి వారంలో
ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములు విక్రయంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్లు మొదటిసారిగా మాట్లాడుకున్నారు. ఉద్రికత్తలు తగ్గించుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ఫోన్కాల్ అనంతరం సంయుక్త ప్రకటన ...
September 24, 2021 | 04:04 PMఆ కూటమిలో ఇండియా, జపాన్ దేశాలకు చోటు లేదు
ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అమెరికా ఆకస్ కూటమిని ఏర్పాటు చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలతో ఆకస్ను ఏర్పాటు చేశారు. ఆ కూటమిలో బ్రిటన్ తన వద్ద ఉన్న అణ్వాయుధ జలాంతర్గాముల టెక్నాలజీని ఆస్ట్రేలియాకు ఇవ్వనున్నది. అయితే ఈ కూమిటీలో ఇండి...
September 23, 2021 | 07:46 PMసెప్టెంబర్ 24న బైడెన్, మోడీ సమావేశానికి ఏర్పాట్లు
భారత ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 24న జో బైడెన్, నరేంద్రమోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్ హౌస్ ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ వారంలో అమెరికా వెళ్లనున్నారు. జో బైడెన్ ఈ ఏడాది జనవరిలో అమెరికా...
September 21, 2021 | 05:28 PMఅమెరికాకు హైతీ తాకిడి!
అమెరికాకు పెద్దఎత్తున తరలి వస్తున్న హైతీ వలసదారుల్ని తిప్పిపంపే చర్యల్ని అమెరికా అధికారులు ప్రారంభించారు. హైతీయన్లు కొద్ది రోజులుగా మెక్సికో వైపు నుంచి అధిక సంఖ్యలో టెక్సాస్ సరిహద్దు నగరమైన డెల్రియోలోకి ప్రవేశిస్తున్నారు. రియోగ్రాండ్ నది వంతెన దిగువన శబిరాలు ఏర్పాటు చేసుకున్నారు...
September 20, 2021 | 03:11 PMకమలా హ్యారిస్ హత్యకు కుట్ర
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హత్యకు ఓ మహిళ చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మియామీ ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు. కమలా హ్యారిస్ను హత్య చేసేందుకు దుండగులతో 53 వేల డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ.39 లక్షలు) ఒప్పందం కుదుర్చు...
September 18, 2021 | 03:48 PMఆకుస్ కూటమి ఏర్పాటు : వైట్ హౌస్
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆకుస్ పేరుతో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా త్రైమాసిక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఏర్పాటు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యం కాదని వైట్హౌస్ కార్యదర్శి జెన్సాకీ తెలిపారు. అయితే, ఇండో`పసిఫిక్ ప్రాంతంలో 21వ శతాబ్దంలో ఎదురు కానున్న సవాళ్ల దృ...
September 18, 2021 | 03:38 PMవిదేశీయులపై అమెరికా కొత్త నిబంధనలు!
అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విదేశాల నుంచి వచ్చే వారిపై కొత్త నిబంధనలు అమలు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. వారిని ఎవరెవరు కలిశారో అన్నది తెలుసుకోవడంపై మార్గదర్శకాలు ఇవ్వనుంది. టీకాలపై సృష్టమైన సూచనలు జారీ చేయనుంది. ఇప్పటికే చైనా, భారత్, బ్రిటన్&zw...
September 17, 2021 | 03:17 PMయూఎస్ హౌస్ లో కీలక బిల్లు.. డ్రీమర్స్ కు పౌరసత్వం!
అమెరికా పౌరసత్వం పొందాలనుకుంటున్న డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ కలలు త్వరలోనే నిజమవబోతున్నాయి. ఇరు పక్షాల అంగీకారంతో సెనేటర్ల బృందం అమెరికాన్ చిల్డ్రెన్స్ యాక్ట్ బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు విజయవంతంగా చట్టంగా మారితే 2 లక...
September 17, 2021 | 03:10 PMక్వాడ్ తరహాలో ఆకుస్ కూటమి : జో బైడెన్
ఆస్ట్రేలియాకు సబ్మెరైన్స్ విక్రయించేందుకు ఆ దేశంతో అమెరికా, బ్రిటన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇండో`పసిఫిక్ వ్యూహంలో భాగంగా ఈ మూడు దేశాలు కలసి ఆకుస్ కూటమిని ఏర్పాటు చేశాయి. బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్...
September 17, 2021 | 02:57 PMఅమెరికాకు అల్ఖైదా ముప్పు : ఇంటలిజెన్స్ హెచ్చరిక
వచ్చే ఏడాది అమెరికాలో అల్ఖైదా మునుపటి 9/11 వంటి ఘటన కు దిగవచ్చునని ఆ దేశపు నిఘా అధికారులు హెచ్చరించారు. అఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ క్రమంలో తిరిగి అల్ఖైదా అక్కడ బలం సంతరించుకుంటుంది. తరువాతి క్రమంలో అమెరికాలో దాడులకు వ్యూహరచనకు దిగుతుందని యుఎస్&zw...
September 16, 2021 | 02:54 PMక్లోర్యాడ్ లో జో బైడెన్ పర్యటన
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కారుచిచ్చుతో నష్టపోయిన రాష్ట్రాలైన క్లోర్యాడ్లో పర్యటంచారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల సంభవించిన కారుచిచ్చులు, తుఫాన్ల వల్ల 100 బిలియన్ డాలర్ల నష్టం జరిగి ఉంటుందని వెల్లడిరచారు. వాతావరణ మార్పుల వల్లే జరి...
September 16, 2021 | 02:51 PMగ్రీన్కార్డుపై బిల్లు…భారతీయులకు లాభమే!
అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్తను అమెరికా ప్రభుత్వం అందించింది. అమెరికా ప్రభుత్వం తాజాగా బడ్జెట్ రీకన్సిలేషన్ బిల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల ఇకపై గ్రీన్ కార్డు పొందే...
September 14, 2021 | 09:11 AMఅమెరికాకు ముప్పు.. బుష్ హెచ్చరిక
అమెరికాకు అంతర్గత శక్తులతోనే ముప్పు పొంచి ఉందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హెచ్చరించారు. బహుళత్వంపై వ్యతిరేకత, మానవ ప్రాణాలకు విలువివ్వకపోవడం, జాతీయ చిహ్నాలను అవమానపరచడం లాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయని అన్నారు. 9/11 దాడుల సమయంలో చూపిన సమైక్య స్ఫూర్తి ప్రస్తుతం దేశంలో కొ...
September 13, 2021 | 07:12 PM9/11 రహస్య పత్రాలు విడుదల చేసిన అమెరికా
9/11 ఉగ్రదాడికి సంబంధించిన కొన్ని రహస్యపత్రాలను అమెరికా విడుదల చేసింది. ఇందులో సౌదీ ప్రభుత్వ పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఈ దాడిలో నాలుగు విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్లను ఢీకొట్టిన సంగతి తెలిస...
September 13, 2021 | 07:06 PMఈ నెల 24న వాషింగ్టన్ లో క్యాడ్ దేశాధినేతల సమావేశం
ఈ నెల 24న క్యాడ్ దేశాధినేతల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాషింగ్టన్లో జరిగే ఈ సమావేశానికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ దేశాల అధినేతలు హాజరవుతారు. మార్చిలో ఆన్లైన్లో ఈ నాలుగు దేశాల మొదటి సమావేశం జరిగింది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ, వ...
September 11, 2021 | 02:01 PMపాకిస్థాన్పై అమెరికా ఆంక్షలు విధించాలి : అడమ్
పాకిస్థాన్పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని దేశ చట్టసభ సభ్యులు అడమ్ కింజింగెర్ డిమాండ్ చేశారు. పంజ్షీర్లో ప్రతిఘటన దళాలను అణచివేసేందుకు తాలిబన్లకు పాకిస్థాన్ బలగాలు పెద్ద ఎత్తున సాయం అందించడంపై అడమ్ స్పందించారు. అప్ఘనిస్థాన్లో ఇప్పటి క...
September 11, 2021 | 01:33 PM- Amaravati: అమరావతికి కేంద్రం రక్షణ..! చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్..!!
- #NBK111: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని #NBK111 గ్రాండ్ గా లాంచ్
- Dammalapati: ఏపీ అడ్వొకేట్ జనరల్పై చంద్రబాబు అసంతృప్తి..?
- Justice Gavai: ‘నేను హిందూ వ్యతిరేకిని కాదు’.. ఆరోపణలను ఖండించిన మాజీ సీజేఐ గవాయ్
- TTD: టీటీడీకి ప్రవాస భారతీయుడు ..రూ.9 కోట్లు విరాళం
- Modi: శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- Chandrababu: విజన్ ఉంటే సరిపోదు .. దాన్ని అమలు చేయడం ముఖ్యం : సిఎం చంద్రబాబు
- KTR: రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ గాంధీ స్పందిస్తారా?: కేటీఆర్
- Minister Kondapalli: ఎంఎస్ఎంఈలకు జర్మనీ సహకారం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- Home Minister Anita: శాంతిభద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత : హోంమంత్రి అనిత
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















