వారికి మెరుగైన ప్యాకేజీతో పాటు.. పరిశ్రమలో ఉద్యోగాలు : భట్టి
వెనుకబడిన కొడంగల్ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తే తప్ప ప్రపంచంతో పోటీ పడలేమన్నారు. పరిశ్రమలు రావాలంటే భూ సేకరణ జరగాల్సింద...
November 13, 2024 | 07:44 PM-
సీఎం నియోజకవర్గంలో .. ఇలాంటి ఘటనలు : సబిత
లగచర్ల ఘటనను బీఆర్ఎస్కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సబిత ఫిల్మ్నగర్లోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లా...
November 13, 2024 | 07:41 PM -
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువు తీరింది. హిటాచీ గ్రూపునకు చెందిన డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ గ్లోబల్ లాజిక్ హైదరాబాద్లో నూతన డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేసింది. 600 మంది ఇంజినీర్లు కెపాసిటీ సామర్థ్యం కలిగిన ఈ డెలివరీ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ...
November 13, 2024 | 04:10 PM
-
సీఎం రేవంత్రెడ్డితో నెదర్లాండ్స్ రాయబారి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఢల్లీిలో నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరాడ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢల్లీికొచ్చిన ముఖ్యమంత్రితో ఆయన అధికార నివాసంలో నెదర్లాండ్స్ రాయబారి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ ...
November 13, 2024 | 04:05 PM -
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై ముగిసిన హైకోర్టు విచారణ.. తీర్పు రిజర్వ్!
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వేసిన పిటిషన్పై విచారణ హైకోర్టులో ముగిసింది. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ అప్పీల్పై హైకోర్...
November 12, 2024 | 08:11 PM -
ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లను సీఎం రేవంత్ భయపెడుతున్నాడు: జగదీశ్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు భయపడే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. వికారాబా...
November 12, 2024 | 08:09 PM
-
డిసెంబర్ 1 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా
డిసెంబర్ 1 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీజేపీ పాదయాత్రలు చేపట్టనుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పాదయాత్రలు చేపట్టనుంది. పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించి...
November 12, 2024 | 08:07 PM -
మేం ఎప్పుడూ ఇలాంటి ఘటనలకు పాల్పడలేదు : మంత్రి శ్రీధర్బాబు
పథకం ప్రకారం కొందరు రైతులను రెచ్చగొట్టి కలెక్టర్పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు అన్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనపై మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతులను సభాస్థలికి రాకుండా అడ్డగించారు. రైతుల వద్దకే వెళ్లి &nbs...
November 12, 2024 | 08:05 PM -
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు ,,.. హైకోర్టులో
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టులో విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్పై వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది మోహన్ రావు వాదనలు వినిపించారు. సింగిల్&z...
November 12, 2024 | 07:59 PM -
సీఎం రేవంత్రెడ్డికి అప్పుడే చెప్పా … కానీ
ఫార్మాసిటీ విషయంలో పంతాలకు పోవద్దని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. పట్టా భూముల జోలికి వెళ్లొద్దని హెచ్చరించినట్లు గుర్తు చేశారు. వికారాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఫార్మాసిటీ మాకొద్దని గతంలో రైతులు ధర్నా చేశారు. రై...
November 12, 2024 | 07:58 PM -
ఏఐ రంగానికి పెద్దపీట … మరో నాలుగైదు నెలల్లో : మంత్రి శ్రీధర్బాబు
ఏఐ రంగానికి పెద్దపీట వేస్తున్నామని, మరో నాలుగైదు నెలల్లో పీపీపీ విధానంలో ఏఐ సిటీని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. గ్లోబల్ లాజిక్ సాఫ్ట్వేర్ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం శ్రీధర్బాబు మాట్లాడుతూ అన్ని రకాల పెట...
November 12, 2024 | 07:50 PM -
తెలంగాణలో పెట్టుబడులకు సైబర్ వ్యూ ఆసక్తి
టెక్నాలజీ హబ్ల నిర్మాణం, నూతన పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించడంలో విశేష అనుభవం ఉన్న సైబర్ వ్యూ అనే మలేసియాకు చెందిన సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. కౌలాలంపూర్లో ఆ సంస్థ ప్రతినిధుల...
November 12, 2024 | 03:19 PM -
Telangana : తెలంగాణలో పిట్ట పోరు.. పిల్లి తీర్చబోతోందా..?
తెలంగాణలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉంది. బీజేపీకి ఈ రెండూ లేవు. అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ జుట్టు మాత్రం కమలం పార్టీ చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు. రాష్ట్రంలో...
November 12, 2024 | 02:59 PM -
తెలంగాణ ఏం కోల్పేలేదు.. ఆ పెద్దాయన ఇంట్లో ఉద్యోగాలు పోయాయి
గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఖైరతాబాద్లో ఏఎంవీఐలకు నియామక పత్రాల అందజేయ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. 10 నెలల్లో ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకున్నారని ఒక పెద్దాయన అంటున్నారు. తెలంగాణ ఏం కోల్...
November 11, 2024 | 08:04 PM -
ఇద్దరూ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటి వారు : సీఎం రేవంత్
మైనారిటీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. మెజారిటీ, మైనారిటీ ఇద్దరూ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటి వా...
November 11, 2024 | 08:01 PM -
వికలాంగులకు ప్రతీ ఒక్కరూ సేవ చేయాలి – ప్రియాంక వల్లే పల్లి
ఈరోజు హైదరాబాదులో చంపాపేట్ లోని ప్రభుత్వ మహిళల వికలాంగుల సదనంలో 30 వీల్ ఛైర్లును దివ్యాంగుల మహిళలకు క్వాలిటీ మాట్రిక్స్ సంస్థ ప్రతినిధి శ్రీమతి ప్రియాంక వాల్లే పల్లి గారు అందజేశారు. వికలాంగులకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సుమారుగా రెండు లక్షలు రూపాయల ఖర్చుపెట్టి దివ్యాంగుల మహి...
November 11, 2024 | 06:16 PM -
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్బాబు పిలుపు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని మలేసియా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. మలేసియా పర్యటనలో భాగంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు మ...
November 11, 2024 | 03:48 PM -
Phone Tapping Case : మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..! బీఆర్ఎస్ నేతలకు చిక్కులేనా..!?
తెలంగాణను కుదిపేసిన అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. పలువురు విపక్ష పార్టీల నేతలు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్లను గత ప్రభుత్వం ట్యాప్ చేసి సొంత ప్రయోజనాలకోసం వాడుకుందని వార్తలొచ్చాయి. దీంతో...
November 11, 2024 | 03:21 PM

- Nithin: మరో సినిమాను వదులుకున్న నితిన్
- Priyanka Arul Mohan: అలాంటి పాత్రలకు నో అంటున్న కన్మణి
- Mohan Babu: ప్యారడైజ్ క్లిక్ అయితే మోహన్ బాబు బిజీ అవడం ఖాయమే
- Nara Rohit: మెగా ఫోన్ పట్టనున్న యంగ్ హీరో?
- Current Charges: ఏపీలో కరెంటు ఛార్జీల తగ్గింపు..! క్రెడిట్ ఎవరిది..?
- Allu Arjun: బన్నీ ని మెప్పించిన సుజిత్?
- Rukmini Vasanth: ఆ ఫీలింగ్ ను మాటల్లో చెప్పలేను
- Thaman: తమన్ ను బాధ పెట్టిన మహేష్ ఫ్యాన్స్
- Ahaan Pandey: ఆ స్టార్ డైరెక్టర్ తో సైయ్యారా హీరో మూవీ?
- Sriya Reddy: స్టార్ల సినిమాలైతే అంటున్న శ్రియా
