సిరిసిల్ల కోసం ఎంతకైనా ఉద్యమిద్దాం: కేసీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఉండాలంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాను కాపాడే బాధ్యత తనదని, అందుకోసం తనకు బలాన్నివ్వాల్సిన బాధ్యత జిల్లా ప్రజలదేనని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చే...
May 11, 2024 | 08:10 AM-
ఎన్నికల వేళ క్రిక్కిరిసిన బస్సులు, రైళ్లు.. భారీ సంఖ్యలో ఆంధ్రాకి తరలివస్తున్న ఓటర్లు..
ఈనెల 13 సోమవారం నాడు ఆంధ్రాలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మరి ఎత్తున ప్రజలు సొంత రాష్ట్రానికి తరలివస్తున్నారు. ఆంధ్రాలోని స్వగ్రామాలకు తరలివస్తున్న వారి కారణంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర కి వస్తున్న బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయ...
May 11, 2024 | 08:06 AM -
పోలింగ్ ఏజెంట్ల విషయంలో ఈసీ కీలక ఆదేశం
తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో పోలింగ్ ఏజెంట్ల నియామకాలపై ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక లిస్ట్ను రిటర్నింగ్ అధికారికి ముందుగా అందజేయాల్సిన అవసరం లేదని, పోలింగ్ రోజున బూత్ ప్రిసైడింగ్ అధికారికి వి...
May 11, 2024 | 07:55 AM
-
గతంలో బీఆర్ఎస్… ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలోనే : మోదీ
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులన్నీ అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దో...
May 10, 2024 | 08:15 PM -
వారికి తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత కూడా లేదు : ఉత్తమ్
గత పదేళ్లలో ఎంపీలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ పార్లమెంట్లో విపక్ష ఎంపీలు మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు...
May 10, 2024 | 08:12 PM -
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు బెయిల్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్ను పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. రూ.25 వేలతో కూడిన 2 పూచ...
May 10, 2024 | 07:59 PM
-
ఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక నిందితుడు ప్రభాకర్ రావు పై అరెస్ట్ వారెంట్ జారీ..
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విషయంలో ముఖ్య నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. సీఆర్ పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావుపై అరెస్టు వారంటూ జారీ చేయాల్సిందిగా పోలీసులు పిటీషన్ దాఖలు ...
May 10, 2024 | 07:49 PM -
మాధవిలత ఓ పెద్ద కమెడియన్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్ లో లోక్ సభ ఎన్నికల జోరు బాగా ఎక్కువైపోయింది. ఎండ వేడి కంటే కూడా ఎన్నికల వేడి తెలంగాణలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కామన్ అయిపోయింది. తాజాగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థ...
May 10, 2024 | 05:07 PM -
ఏపీలో మళ్లీ జగనే సీఎం.. కేసీఆర్..
ఆంధ్రాలో ఇప్పుడు ఎన్నికల టెన్షన్ మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాబోయే ఆంధ్ర రాష్ట్ర సీఎం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం అందరిని కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వ...
May 10, 2024 | 03:13 PM -
బస్సులో ప్రయాణిస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ..
తెలంగాణలో కేసీఆర్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం నమోదు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసింది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా కేటీఆర్, బీఆర్ఏస్ నేతలు అదే పనిగా కాంగ్రెస్ ను విమర్శిస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ అందిస్తున్న పథకాలకు సంబంధించి ఏది సజావుగా సాగడం లే...
May 10, 2024 | 11:43 AM -
బీజేపీని గెలిపించాలనేదే కేసీఆర్ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అదే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అసలు ఎలక్షన్ల బరిలో బీఆర్ఎస్ పార్టీ లేనేలేద...
May 9, 2024 | 10:36 PM -
‘15 సెకన్లు కాదు.. ఓ గంట ఇవ్వండి మోదీజీ’.. నవనీత్ రాణా వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్
15 సెకన్ల పాటు పాటు పోలీసులను పక్కనపెడితే తామేం చేయగలమో చూపిస్తామంటూ బీజేపీ ఎంపీ నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నవనీత్ వ్యాఖ్యలపై గురువారం స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. నవనీత్ రాణాకు 15 సెకన్ల సమ&zwnj...
May 9, 2024 | 10:35 PM -
కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: హరీశ్ రావు
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. బీజేపీతో పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, మైనార్టీల సంక్షేమానికి తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. సిద్దిపేటలో గురువారం నిర...
May 9, 2024 | 10:28 PM -
రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేసేందుకే అమిత్ షా, నరేంద్ర మోదీ దేశం అంతటా చక్కర్లు కొడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం.. నేడు బీజేపీ కారణంగా ప్రమాదంలో పడిందని, దానివల్ల రాజ్యాంగం ప్రకారం బడుగు, బలహీన వర్గాలకు దక్క...
May 9, 2024 | 10:17 PM -
ఈ ఎన్నికల్లో మేం అద్భుత విజయం : మంత్రి ఉత్తమ్
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్లో చేరుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలవాలని చూస్తున్నాయని విమర్శించార...
May 9, 2024 | 10:13 PM -
అలా జరిగితే కేంద్రంపై… ఆధారపడాల్సిన పరిస్థితి : కేటీఆర్
బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అలా జరిగితే చిన్న పనుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని, అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు...
May 9, 2024 | 10:12 PM -
15 నిమిషాలు కాదు..15 సెకన్లు చాలు : నవనీత్ రాణా వార్నింగ్
15 నిమిషాల పాటు పోలీసుల్ని తొలగిస్తే, మేం ఏం చేస్తామో చేసి చూపిస్తామని 11 ఏళ్ల క్రితం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఓ సందర్భంలో వార్నింగ్ ఇచ్చారు. అయితే హిందువులను ఉద్దేశించి ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు బీజేపీ నేత నవనీత్ రాణా కౌంటర్&zwn...
May 9, 2024 | 10:10 PM -
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చా.. వారి ఖాతాలో రూ.లక్ష డిపాజిట్ చేస్తాం
ఈ దేశంలో రాజ్యాంగంతోనే పేదలకు బలమైన శక్తి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు. గొప్ప మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారు. ఎంత...
May 9, 2024 | 09:51 PM

- Pawan Kalyan: జనంలోకి పవన్ కల్యాణ్..! ఎందుకంటే..!?
- Jagan: వ్యూహం లేని ప్రచారంతో జగన్ కు భారమవుతున్న వైసీపీ సోషల్ మీడియా..
- Mithun Reddy: మద్యం కేసులో మిథున్ రెడ్డికి సిట్ షాక్..హైకోర్టులో బెయిల్పై సవాల్..
- Pawan: జనసేన కోసం పవన్ మాస్టర్ స్కెచ్..
- Malaysia: మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు
- King Buddha: టెక్సాస్లో ‘కింగ్ బుద్ధ’ మూవీ పోస్టర్ లాంచ్
- TCA: టొరంటో లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఘనంగా బతుకమ్మ సంబరాలు
- UIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్
- Priya Prakash Warrior: గ్రీన్ డ్రెస్ లో వింక్ బ్యూటీ గ్లామర్ షో
- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
