Telangana
మళ్లీ లేక్ సిటీగా హైదరాబాద్.. పట్టుదలతో రేవంత్ సర్కార్..
భాగ్యనగరం… నిజాంపాలన కాలంలో చెరువులతో విలసిల్లేది. తమ పాలనలో నిజాం ప్రభువులు.. హైదరాబాద్ పరిరక్షణకు చెప్పుకోదగిన జాగ్రత్తలుతీసుకున్నారు. మూసి వరదల విలయాన్ని చూసి చలించిన నిజాంపాలకులు… నాటి ద గ్రేట్ ఆర్కిటెక్ట్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను రప్పించి.. మరోసారి నగరం వరదమయం కాకుండా తగిన...
August 26, 2024 | 01:12 PM166 అక్రమ కట్టడాలపై హైడ్రా ఖడ్గం..
రాజధానిలో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్ట...
August 26, 2024 | 01:01 PMటీపీసీసీ కొత్త చీఫ్ పేరు ఖరారు.. త్వరలో అధికారికంగా ప్రకటించనున్న హస్తం పార్టీ..
గత కొద్దికాలంగా తెలంగాణ రాజకీయాలలో ఏదో ఒక సంచలనం చోటు చేసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు ఎంపికపై నెలకొన్న ఉత్కంఠత మరి కాసేపట్లో ముగియనుంది. పిసిసి సారధి ఎంపిక ఎట్టకేలకు ఖారారైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున...
August 26, 2024 | 12:57 PMహైడ్రా దూకుడు కొనసాగేనా…?
ప్రముఖ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ భవనాలను కూలగొట్టడం ద్వారా .. తాను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారు. గత ప్రభుత్వాలు .. ఈ ఎన్ కన్వెన్షన్ కు నోటీసులిచ్చి, తర్వాత చూసిచూడనట్లు వదిలేశాయి. అయితే విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్ గురించి ప్రస్తావించ...
August 25, 2024 | 05:01 PMకూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న “భారతి” శిష్యులు
అన్నమాచార్యుల వారి సంకీర్తనలను, తత్త్వాన్ని ప్రచారం చేసే నిరంతర యజ్ఞంలో భాగంగా పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో ఆగష్టు 24వ తేదీన "అన్నమ స్వరర్చాన" లో భారతి కూచిపూడి డాన్స్ అకాడెమి విద్యార్థులు జి. సాయిహర్షిత, సి. హెచ్ .గోహిత శ్రీదేవి, ఎ.పి. శోడశి, ఎ.నిర్విఘ్న, ఆర్....
August 24, 2024 | 08:30 PMపదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్కు తెలియదా? : రఘునందన్
పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్రావు దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందని, కానీ, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్...
August 24, 2024 | 07:42 PMవెంటనే ఆ నిధులు ఇప్పించండి : భట్టి విక్రమార్క
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరించి సాయం చేయాలని కోరామని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అసంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్...
August 24, 2024 | 07:33 PMబీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డికి షాక్
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో 1.5 ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ సంస...
August 24, 2024 | 07:30 PMనాగార్జునకు హైకోర్టులో ఊరట.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపండి
సినీ నటుడు అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉ...
August 24, 2024 | 07:28 PMమహిళలను గౌరవించాలని విచారణకు వచ్చా
తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చి రాజకీయం చేశ...
August 24, 2024 | 07:24 PMపర్యటకంలో తొలి స్థానం సాధిస్తాం : జూపల్లి
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యటకాభివృద్ధికి సహకరించాలని షెకావత్ను కోరినట్లు వెల్లడిరచారు. జాతీయ స్థాయిలో తెలంగాణ టూరిజం తొమ్మిదో స్థానంలో ఉందన్నారు....
August 24, 2024 | 07:22 PMశెభాష్ రేవంత్..! ఈ టెంపో కంటిన్యూ చేయగలరా..?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి చూపూ 5 గ్యారంటీలపైనే ఉండేది. వాటిని అమలు చేస్తే రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్లేనని చెప్పుకొచ్చారు. అందులో మెజారిటీ స్కీంలను పట్టాలెక్కించారు. వాటిలో ఉన్న చిన్నచిన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఎవరూ ఊహించని వి...
August 24, 2024 | 04:52 PMతొలి భారతీయుడిగా డాక్టర్ గుళ్లపల్లికి .. అరుదైన గౌరవం
ఎల్వీప్రసాద్ కంటి దవాఖాన చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్రావుకు అరుదైన గౌరవం దక్కింది. నేత్రవైద్య రంగంలో డాక్టర్ గుళ్లపల్లి అందిస్తున్న ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆప్తల్మాలజీ ఇటీవల కెనడాలోని వాంకోవర్లో జరిగిన ప్రపంచ ఆప్త...
August 24, 2024 | 02:07 PMనాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత
గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. చెరువులు కబ్జా చేసి నిర్మించిన భారీ బిల్డింగులు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు, సిబ్బంది. ఇందులో ఎంతటి వారైనా వదిలేది లేదంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అక్కిన...
August 24, 2024 | 10:40 AMమిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
“స్పీడ్” పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ(స్పీడ్) పేరుతో కొత్త కార్యాచరణ రూపొందించింది. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 19ప్రాజెక్టులు, పనులను స్పీడ్ పరిధిలోకి తెచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని స్వయంగా పర...
August 24, 2024 | 10:19 AMభవిష్యత్లో చర్యకు ప్రతిచర్య తప్పదు : కేటీఆర్
తమ సహనాన్ని పరీక్షిస్తే, చర్యకు ప్రతిచర్య తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాత...
August 23, 2024 | 08:02 PMభారత్ నెట్ పథకాన్ని… టీ-ఫైబర్కు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3 పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాలకు నెట్వర్క్ కల్పిం...
August 23, 2024 | 07:51 PMస్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2024, 7వ ఎడిషన్ హైటెక్స్లో ప్రారంభమైంది
ఫిట్గా ఉండండి మరియు జీవనశైలి వ్యాధులు మరియు వైద్యులను దూరంగా ఉంచండి: సినీ నటుడు మరియు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల .హైటెక్స్, స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2024, 7వ ఎడిషన్ను ఆగస్ట్ 23 మరియు 24 తేదీల్లో నగరంలోని మాదాపూర్లోని హైటెక్స్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది. ...
August 23, 2024 | 05:41 PM- TTA: సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీటీఏ ఆధ్వర్యంలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
- AVATAR:Fire & Ash : అధ్బుత ప్రపంచం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’
- Dhandoraa: చక్కటి సోషల్ మెసేజ్తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్
- ATA: ఆటా వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వానం
- S/O(సన్ ఆఫ్) మూవీ… స్క్రీన్ ప్లే బేస్డ్ గా తెరకెక్కింది- సీనియర్ నటుడు వినోద్ కుమార్
- ATA: డల్లాస్ కాల్పుల్లో కొడుకును కోల్పోయిన తల్లికి ‘ఆటా’ అండ
- MSVG: మనశంకర వర ప్రసాద్ గారు నుంచి మెగాస్టార్ చిరంజీవి ఎక్స్క్లూజివ్ స్టిల్స్
- Chandrababu: కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
- Delhi: నితిన్ నబిన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- Chandrababu: కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















