- Home » Politics
Politics
Nara Lokesh: టెట్ తీర్పుపై ఉపాధ్యాయుల ఆందోళన ..రివ్యూ పిటిషన్ కు సిద్ధమైన ప్రభుత్వం
ఉపాధ్యాయుల టెట్ (TET) ఆందోళన మరోసారి విద్యా రంగంలో చర్చనీయాంశమైంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, 2010 అక్టోబర్ 23కు ముందు డీఎస్సీ (DSC) ద్వారా నియామకం పొందిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయాల్సిందేనని ఆదేశాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మ...
October 28, 2025 | 07:50 PMRayapati Sailaja: రాయపాటి శైలజ నియామకంపై కూటమి మహిళా నేతల్లో అసంతృప్తి!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆ మధ్య కాలంలో మాత్రం కొద్ది పదవులు మాత్రమే నింపడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజకీయ శైలీకి అనుగుణంగానే ఇది కనిపిస్తోంది. ఆయన ఎప్పుడూ పదవుల పంపిణీ విషయంలో సమయ...
October 28, 2025 | 07:09 PMBJP Strategy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ రాంగ్ స్ట్రాటజీ..!?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills ByElection) ప్రచారం జోరందుకుంది. అన్ని ప్రధాన పార్టీలూ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. కాంగ్రెస్ (Congress) తరపున సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఇవాల్టి నుంచి ప్రచార బరిలోకి దిగారు. ఇక బీఆర్ఎస్ (BRS) అయితే ప్రచారపర్వంలో దూసుకుపోతోంది. అభ్యర్థిని అంద...
October 28, 2025 | 06:55 PMPawan kalyan: పవన్ సైలెంట్ గేమ్ .. వ్యూహమా లేక సమయస్ఫూర్తినా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం (Deputy CM)పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిశ్శబ్ద వ్యూహం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇటీవలి పరిణామాలపై ఆయన ఎక్కడా వ్యాఖ్యానించకపోవడం రాజకీయంగా అనేక అర్థాలను రేకెత్తిస్తోంది. ఏ విషయంపైనా స్పందించకపోవడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవ...
October 28, 2025 | 06:30 PMChandrababu: జగన్.. చంద్రబాబు మధ్య అదే తేడా.. ఒకరు టైం బౌండ్ , మరొకరు ఫుల్ టైమ్..
ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి రాజకీయంగా మాత్రమే కాకుండా పరిపాలనా దృష్ట్యా కూడా ప్రధాన ఆధారం. అయితే, వారికీ వ్యక్తిగత జీవితం, విశ్రాంతి అవసరం ఉంటుందనేది సహజం. కానీ అందరూ ఆ సమయాన్ని ఒకేలా వినియోగించరు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయ...
October 28, 2025 | 06:15 PMJagan: మొంథా తుఫాన్ ప్రభావం.. రద్దయిన జగన్ కోటి సంతకాల ఉద్యమం..
ఏపీలో (Andhra Pradesh) మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తీర ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. ఈ తుఫాన్ ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిం...
October 28, 2025 | 03:29 PMChandrababu: లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలి: చంద్రబాబు
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్
October 28, 2025 | 02:17 PMShamshabad: శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన విమానాలు రద్దు
మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ (Shamshabad) నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
October 28, 2025 | 02:12 PMKakinada Port: కాకినాడ పోర్టుకు ప్రమాద హెచ్చరిక జారీ
మొంథా తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పోర్టులకు
October 28, 2025 | 02:07 PMKCR: హరీశ్రావు తండ్రి సత్యనారాయణకు కేసీఆర్ నివాళులు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తండ్రి, తన బావ తన్నీరు సత్యనారాయణ (Satyanarayana) పార్థివదేహం వద్ద బీఆర్ఎస్
October 28, 2025 | 02:04 PMTDP: ఇక్కడ రూలింగ్ పార్టీదే హవా.. ప్రశ్నించే వారే లేరా?
రాజకీయాల్లో పోటీ అనేది సహజం. చిన్న పార్టీలైనా తమ గుర్తింపుకోసం ప్రయత్నిస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) ,గుంటూరు (Guntur) పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం వాతావరణం పూర్తిగా భిన్నంగా మారింది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ (YCP) నుండి గణనీయమైన సవాల్ లేకపోవడ...
October 28, 2025 | 01:30 PMTDP: టీడీపీ ఫైర్బ్రాండ్స్ బైరెడ్డి శబరి – రెడ్డప్పగారి మాధవి.. పార్టీకి కొత్త శక్తి గా మారుతారా?
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) లో కొత్త తరం నాయకులుగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఇద్దరు మహిళా నాయకులు..ఎంపీ బైరెడ్డి శబరి (Baireddy Shabari) మరియు ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి (Reddappagari Madhavi). ఈ ఇద్దరూ కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా, ప్రజల సమస్యలపై స్పందించే దూకుడైన...
October 28, 2025 | 01:00 PMAtchannaidu: ఆందోళన వద్దు.. చంద్రబాబు నాయకత్వంలో విజయవంతంగా
మొంథా తుపాను నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు. ముఖ్యమంత్రి
October 28, 2025 | 12:55 PMJubilee Hills: జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు రద్దు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలను ఆ పార్టీ నేడు రద్దు చేసింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
October 28, 2025 | 12:51 PMLiquor Scam: లిక్కర్ కేసులో సర్కారు నిర్ణయం కలకలం..సిట్ దర్యాప్తుకు వేగం..
ఏపీ (Andhra Pradesh) లో మద్యం స్కాం దర్యాప్తు మళ్లీ వేగం అందుకుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ వ్యవహారాన్ని మళ్లీ చర్చల్లోకి తెచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి (Kesireddy Rajasekhar Reddy) పై ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు ...
October 28, 2025 | 12:45 PMmontha: ఏపీలో 233 మండలాలు, 44 మున్సిపాలిటీలపై ఎఫెక్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా (montha) తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ (Rayalaseema)
October 28, 2025 | 12:41 PMMaoist: మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ … కీలక నేత లొంగుబాటు
మావోయిస్ట్ (Maoist) పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బండి ప్రకాశ్(Bandi Prakash) లొంగిపోయారు. డీజీపీ శివథర్రెడ్డి
October 28, 2025 | 12:37 PMJubilee Hills: జూబ్లీహిల్స్ రణభేరి.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక (Jubilee Hills ByElection) ప్రచారం ఉధృతరూపం దాల్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ (BRS) సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని ఆ పార్టీ నోటికి తాళ...
October 28, 2025 | 12:20 PM- Nizam: నిజాం నగల తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన
- Delhi: దక్షిణాసియాలో అణ్వస్త్ర పోటీ.. రేసులో దూసుకెళ్తున్న భారత్..!
- Donald Trump: క్యూబా టార్గెట్ గా ట్రంప్ ఆంక్షలు.. చమురు విక్రయించిన దేశాలపై టారిఫ్ బాదుడు..!
- Rajini-Kamal: కోలీవుడ్ భారీ మల్టీస్టారర్ కు డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా?
- Varanasi: వారణాసి కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్
- Scot Bessent: భారత్-ఈయూ ఒప్పందంపై అమెరికా ఆక్రోశం..!
- Telangana BJP: మున్సిపోల్స్ లో కమల దళం సరికొత్త వ్యూహం!
- Jai Bhim: జై భీమ్ కు అవార్డుల పంట
- Pakistan: భారత్ – ఈయూ స్వేచ్ఛావాణిజ్యం.. పాకిస్తాన్ లోటెన్షన్…
- Traffic Rules: వాహనదారులకు భారీ షాక్.. 5 చలాన్లు దాటితే…
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















