- Home » Politics
Politics
Kishan Reddy: పార్లమెంట్ లో ఆ పార్టీ భయపడి పారిపోయింది : కిషన్ రెడ్డి
రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ దుష్ప్రచారానికి తెర తీశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ఆరోపణలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఓట్ చోరీ పేరుతో
December 15, 2025 | 10:43 AMKomuravelli Mallanna: అంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallikarjuna Swamy) కల్యాణం ఆదివారం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద అంగరంగ వైభవంగా జరిగింది. దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కల్యాణానికి హాజరై
December 15, 2025 | 10:39 AMNaveen Mittal: రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న నవీన్ మిత్తల్
ఇంధన పరిరక్షణలో ఉత్తమ పనితీరుతో దేశ వ్యాప్తంగా తెలంగాణ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీఆర్ఈడీసీఓ) ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) లో అమలు చేసిన కూల్ రూఫ్ ఆఫ్ డెమో
December 15, 2025 | 10:34 AMA Tale of Two States: ‘విలీనం- విభజన’ పుస్తకం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ‘విలీనం -విభజన’ పేరిట ఎన్.అనురాధ తెలుగులోకి అనువదించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలను పాలించిన 22 ...
December 15, 2025 | 10:19 AMMaxivision: వైడ్ఫీల్డ్ రెటీనా ఇమేజింగ్ను పరిచయం చేసిన మ్యాక్సివిజన్
హైదరాబాద్, 15 డిసెంబర్ 2025: మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ సోమాజిగూడలోని తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ది వైడ్ఫీల్డ్ ఫండస్ కెమెరా గా ప్రాచుర్యం పొందిన అధునాతన వైడ్ఫీల్డ్ ఫండస్ ఇమేజింగ్ సిస్టమ్ను పరిచయం చేసింది. తద్వారా రెటీనా డయాగ్నస్టిక్స్లో అత్యాధునిక సాంకేతికత మన ముందుకు వచ్చింద...
December 15, 2025 | 07:03 AMYCP: జగన్ పై అసంతృప్తితో వైసిపి సీనియర్ నేతలు.. అసలు కారణం అదే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఆవిర్భావం నుంచి అనేక రాజకీయ కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వెంట నిలిచాయి. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy)తో ఉన్న అనుబంధం, సామాజిక వర్గాల ప్రభావం కారణంగా చాలా మంది సీనియర్ నేతలు పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడ...
December 14, 2025 | 08:00 PMNagababu: ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్బై..నాగబాబు సంచలన నిర్ణయం..
జనసేన పార్టీ (Jana Sena Party)లో కీలక నేత అయిన నాగబాబు (Nagababu) తాజాగా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని ఆయన స్పష్టంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికలే కాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా ఎన్నికలు జరిగినా తాను పోటీ చేయబోనని చెప్పారు. పార్టీ పద...
December 14, 2025 | 07:50 PMChandrababu: అభివృద్ధిలో ముందున్న ప్రాంతాలకే ప్రత్యేక ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు ఫోకస్..
రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల అభివృద్ధి స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రత్యేకంగా దృష్టి సారించారు. పనితీరు మెరుగ్గా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటిని “టాప్ సెగ్మెంట్”గా (Top Segment) ఎంపిక చేసి మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే జర...
December 14, 2025 | 07:40 PMTDP: మంత్రి పదవుల ఆశలో నేతలు: ప్రక్షాళనపై టిడిపిలో చర్చలు
రాష్ట్ర రాజకీయాల్లో మంత్రివర్గ ప్రక్షాళన అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రెండేళ్ల పాలన దిశగా అడుగులు వేస్తుండటంతో, ఈ సమయంలో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా లేదా అనే ఆసక్తి పార్టీ వర్గాల్లో పెరిగింది. చాలా మంది నేతలు ఈ అవకాశంపై ఆశలు పెట్టుకున్నారు. దాదాపు...
December 14, 2025 | 07:35 PMNellore Mayor: నెల్లూరులో హైడ్రామాకు తెర.. అవిశ్వాసానికి ముందే మేయర్ స్రవంతి రాజీనామా!
నెల్లూరు నగర పాలక సంస్థ రాజకీయం గత కొన్ని రోజులుగా ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతూ, చివరకు అనూహ్యమైన క్లైమాక్స్కు చేరుకుంది. డిసెంబర్ 18న మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు టీడీపీ సర్వం సిద్ధం చేసిన వేళ, శనివారం రాత్రి చోటుచేసుకున్న పరిణామం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింద...
December 14, 2025 | 10:20 AMRammohan Naidu: సంక్షోభంలో నిలబడి తన సామర్థ్యాన్ని చాటిన యువ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) యువ రాజకీయ నాయకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఇద్దరి విశ్వాసాన్ని పొందిన నేతగా ఆయనకు పేరుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండటంతో...
December 14, 2025 | 10:05 AMJagan: పొత్తుల దూరమే వైసీపీకి రాజకీయ బలహీనతగా మారిందా?
రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా సాగవు. ఒక్కోసారి ఊహించని మలుపులు తిరుగుతాయి. పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే నాయకులే రాజకీయాల్లో నిలదొక్కుకుంటారు. కొందరు రాజకీయాలను ఒక పోరాటంగా చూస్తే, మరికొందరు దాన్ని ఒక వ్యూహాత్మక ఆటలా భావిస్తారు. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లే క్రమంలో అ...
December 14, 2025 | 10:00 AMMessi: ముఖ్యమంత్రి మనువడితో మెస్సీ ఫుట్బాల్ ఆట
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ప్రస్తుతం ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఫీవర్తో ఊగిపోయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి వచ్చి చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఆయన స్టేడియం మొత్తం తిరుగుతూ ఆడుతున్న పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలో, సీఎం రేవంత్ రెడ్డి తన మనువడిని మెస్సీక...
December 13, 2025 | 09:41 PMCM Revanth vs Messi: రేవంత్, మెస్సీ హోరాహోరీ.. గోల్ కొట్టి అలరించిన సీఎం.. సింగరేణి ఆర్ఆర్ టీం విజయం
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సీఎం రేవంత్.. సింగరేణి, మెస్సీ అపర్ణ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచులో మ్యాచ్ 18వ నిమిషంలో గ్రౌండ్లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే గోల్ కొట్టి అందరిని ఆకట్టుకున్నారు. యువకులతో పోటీ పడి మరీ సీఎం...
December 13, 2025 | 08:42 PMRahul Gandhi: హైదరాబాద్ చేరుకున్న లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
December 13, 2025 | 07:10 PMMessi: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. మీడియాకు నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మ్యాచ్ కవరేజ్ కోసం ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం సమయంలో మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో, పోలీసులు, జర్నలిస్టుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ వద్ద ఎంట్రీ పాస్లు ఉన్నప్పటికీ లోపలికి పంపి...
December 13, 2025 | 07:08 PMChandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్..విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (Chandrababu Naidu) పెద్ద ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. గత వైసీపీ (YSR Congress Party) ప్రభుత్వ హయాంలో ఆయనపై నమోదు చేసిన ఫైబర్ నెట్ అవినీతి కేసును విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) కొట్టివేసింది. ఈ తీర్పుతో చంద్రబాబుతో పాటు ఆ కేసులో నిందితులుగా చేర్చ...
December 13, 2025 | 05:30 PMAmaravati : అమరావతికి చట్టబద్ధత.. కేంద్రం వెనుకడుగు వేసిందా?
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాలన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలకు ఆరంభంలోనే చిన్నపాటి బ్రేక్ పడింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పాస్ అవుతుందని, ఇక అమరావతిని ఎవరూ కదిలించలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు బలంగా విశ్వ...
December 13, 2025 | 05:15 PM- Amazon: ఉద్యోగులకు కార్పోరేట్ దిగ్గజం బిగ్ షాక్
- Pakistan: మరో ట్విస్ట్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
- YCP: ప్లీజ్ అసెంబ్లీకి వెళ్ళు అన్నా..!
- Kondapalli Srinivas: వైరల్ గా మారిన మంత్రి గారి రిప్లై..!
- Eesha Rebba: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ లో శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది : ఈషా రెబ్బా
- Rajendra Prasad: నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడం నా అదృష్టం, నా తెలుగు ప్రజల ఆశీర్వాదం – రాజేంద్ర ప్రసాద్
- Mohanlal: మోహన్లాల్ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో శ్రీ గోకులం మూవీస్ మూవీ అనౌన్స్మెంట్
- Chiranjeevi: పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు: మెగాస్టార్ చిరంజీవి
- Veligonda: వెలిగొండ ‘క్రెడిట్’ ఎవరిది..?
- O Sukumari: ‘ఓ..! సుకుమారి’ నుంచి యాదగిరి గా తిరువీర్ ఫస్ట్ లుక్ రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















