- Home » Politics
Politics
Rushikonda Palace: రుషికొండపై తుది నిర్ణయానికి అడుగులు.. కీలక ప్రతిపాదనలు..
విశాఖ నగరంలోని రుషికొండ (Rushikonda)పై నిర్మించిన విలాసవంతమైన భవనాల వినియోగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ఈ భవనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందని
December 18, 2025 | 12:30 PMVisakhapatnam: విశాఖ సమీపంలో ప్రతిపాదిత ఏవియేషన్ ఎడ్యుసిటీ.. అంటే ఏమిటి?
విశాఖ నగరానికి (Visakhapatnam) సమీపంలో ప్రతిపాదిస్తున్న జీఎంఆర్–మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ (GMR–MANSAAS Aviation EduCity) అంశం ప్రస్తుతం విస్తృత చర్చకు దారి తీస్తోంది. ఏడాదిలోపే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే ఉత్తరాం...
December 18, 2025 | 11:39 AMUS Consul General: విశాఖ అందాలను తిలకించిన అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ విశాఖలోని కైలాసగిరిపై ఇటీవల ఏర్పాటు చేసిన గాజు వంతెనను సందర్శించారు. వీఎంఆర్డీఏ, రెవెన్యూ అధికారులు ఆమెకు వంతెన విశేషాలు వివరించారు. అనంతరం ఆమె జిప్లైనర్, స్కైసైక్లింగ్ వద్ద ఫొటోలు దిగారు. బ్యాటరీ కారులో
December 18, 2025 | 09:44 AMDroupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శీతాకాల విడిది కోసం హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ (Jishnu Dev Varma), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka),
December 18, 2025 | 09:40 AMAmit Shah: అమిత్ షా ను ఆహ్వానించిన ఏపీ బీజేపీ నేతలు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి (Atal Bihari Vajpayee) శత జయంతి సందర్భంగా అమరావతి (Amaravati)లో ఈ నెల 25న నిర్వహించనున్న అటల్-మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభకు రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ను ఏపీ బీజేపీ
December 18, 2025 | 09:36 AMMahesh Kumar: ఈ తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం: మహేశ్ గౌడ్
పంచాయతీ ఎన్నికల తుది విడతలోనూ పల్లె ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారని, ఈ తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ
December 18, 2025 | 09:32 AMKadiyam Srihari: ‘నేను కాంగ్రెస్ లో చేరలేదు …బీఆర్ఎస్లోనే ఉన్నా’
ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పందించారు. తాను బీఆర్ఎస్ (BRS) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని స్పష్టం
December 18, 2025 | 09:28 AMAdi Srinivas: వాళ్లు ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది : ఆది శ్రీనివాస్
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ (Gaddam Prasad Kumar) ఇచ్చిన తీర్పునకు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas)తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు.
December 18, 2025 | 09:23 AMATA: వైజాగ్ అభివృద్ధిలో అమెరికా పెట్టుబడులు కీలకం: లారా విలియమ్స్
అమరావతి: విశాఖపట్నం అభివృద్ధిలో అమెరికా పెట్టుబడుల పాత్ర కీలకమని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహించిన వాణిజ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. బంధం బలోపేతం… భారత్, అమెరికా మధ్య వాణిజ్య బంధం మ...
December 18, 2025 | 09:10 AMNara Lokesh: లోకేష్ మాట నిలబెట్టుకున్నారా..?
సాధారణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విషయంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకడుగు వేస్తూ ఉంటాయి. ఓట్ల కోసం చెప్పే మాటలే గాని సమాజ అభివృద్దికి చేసేది ఏం ఉండదు అంటూ ఆరోపణలు వస్తూ ఉంటాయి. కానీ ఈ విషయంలో ఏపీలో కూటమి సర్కార్ మాత్రం దూకుడుగా వెళ్తోంది. ఇచ్చిన ఒక్కో హామీని అమల...
December 17, 2025 | 06:40 PMTelangana: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల...
December 17, 2025 | 05:13 PMRRR vs PVS: రఘురామపై పీవీ సునీల్ లాజికల్ డిమాండ్..! అసలు కథేంటి?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ, అధికార వర్గాల్లో ఖాకీ వర్సెస్ ఖాదీ పోరు మరోసారి రసవత్తరంగా మారింది. గత ఐదేళ్లుగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, ఎంపీ రఘురామ కృష్ణరాజు (RRR) వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉండి, క్రిమినల్ కేసు విచా...
December 17, 2025 | 05:00 PMYCP: ఆలస్యపు నిర్ణయాలే వైసీపీ మనుగడకు ప్రమాదంగా మారుతున్నాయా?
“లేట్గా అయినా లేటెస్ట్గా” అనే డైలాగ్ సినిమాల్లో వినడానికి బాగుంటుంది. కానీ రాజకీయాల్లో మాత్రం ఆలస్యం అంటే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ (YSR Congress Party) రాజకీయాల విషయంలో ఈ మాట మరింతగా వినిపిస్తోంది. ఇప్పటి రాజకీయాలు పూర్తిగా మారిపోయ...
December 17, 2025 | 03:10 PMChandrababu: పీపీపీపై జగన్ విమర్శలకు చంద్రబాబు కౌంటర్… మెడికల్ కాలేజీలపై స్పష్టత
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy)పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ( PPP) విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయాలప...
December 17, 2025 | 03:00 PMBharathi Cement: భారతీ సిమెంట్స్కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇవ్వబోతోందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ (Bharathi Cements) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కడప జిల్లాలో ఈ సంస్థకు కేటాయించిన సున్నపురాయి (Limestone) గనుల లీజులను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాష్...
December 17, 2025 | 01:49 PMPawan Kalyan: జగన్ మాటలపై నిశిత దృష్టి… పవన్ స్పీచ్లో స్పష్టమైన సంకేతాలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) చేసే వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారా అనే ప్రశ్నకు ఇటీవల జరిగిన పరిణామాలు సమాధానం ఇస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పవన్ మాట్లాడే ప్రతి ప్రసంగం...
December 17, 2025 | 01:40 PMJagan: 2025 లో జగన్ వీక్ గ్రాఫ్..మరి 2026 పరిస్థితి ఏమిటో?
మరి కొద్ది రోజుల్లో 2025 సంవత్సరం ముగియనుంది. క్యాలెండర్లో మరో పేజీ తిప్పడానికి సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఈ ఏడాది గమనంపై చర్చ మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే 2025 రాజకీయంగా ఎక్కువగా ఒకే దిశలో సాగిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం రాజకీయంగా బలంగా కనిపించగా, వైసీపీ ...
December 17, 2025 | 01:30 PMPawan Kalyan: పవన్ పై సిఎం చంద్రబాబు ప్రసంశలు
ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్ లో నిర్వహించిన కలెక్టర్ ల కాన్ఫరెన్స్ (Collectors’ Conference) కు సిఎం చంద్రబాబు(Chandrababu naidu) హాజరు అయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్ లు, శాఖల అధిపతులు, మంత్రులు హాజరు కాగా సిఎం ఆసక్తికర కామెంట్ చేసారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలని...
December 17, 2025 | 11:54 AM- Eesha Rebba: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ లో శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది : ఈషా రెబ్బా
- Rajendra Prasad: నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడం నా అదృష్టం, నా తెలుగు ప్రజల ఆశీర్వాదం – రాజేంద్ర ప్రసాద్
- Mohanlal: మోహన్లాల్ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో శ్రీ గోకులం మూవీస్ మూవీ అనౌన్స్మెంట్
- Chiranjeevi: పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు: మెగాస్టార్ చిరంజీవి
- Veligonda: వెలిగొండ ‘క్రెడిట్’ ఎవరిది..?
- O Sukumari: ‘ఓ..! సుకుమారి’ నుంచి యాదగిరి గా తిరువీర్ ఫస్ట్ లుక్ రిలీజ్
- Irumudi: రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ #RT77 పవర్ఫుల్ టైటిల్ ‘ఇరుముడి’- ఫస్ట్ లుక్
- Padma Shri: ’పద్మశ్రీ’ పురస్కారం రావడం నా పూర్వజన్మ సుకృతం – రాజేంద్ర ప్రసాద్
- Prabhas Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్!
- Vijayasai Reddy: విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. ‘పాదయాత్ర’కు చురుగ్గా ఏర్పాట్లు..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















