- Home » Politics
Politics
Chandrababu:సంజీవని ప్రాజెక్ట్, క్వాంటం వ్యాలీతో టెక్నాలజీ దిశగా ముందడుగు వేస్తున్న ఏపీ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. వాటి ఫలితాలను ఆయన విశాఖపట్నంలో (Visakhapatnam) జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సమావేశంలో వివరించారు. రెండు రోజు...
September 22, 2025 | 06:30 PMJagan: జీఎస్టీ-2.0 పై జగన్ ట్వీట్.. మోడీ నిర్ణయానికి స్వాగతం..
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ (GST) రెండవ తరం సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మోడీ (Narendra Modi )ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగకరంగా ఉంట...
September 22, 2025 | 06:30 PMVijayawada Ustav: హైకోర్టు అడ్డంకులు దాటిన విజయవాడ ఉత్సవ్..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్త మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే క్రమంలో దసరా పండుగ సందర్భంగా విజయవాడ (Vijayawada)లో “విజయవాడ ఉత్సవ్” (Vijayawada Ustav) పేరుతో ఒక ప్రత్యేక వేడుకను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం స్థానిక ఎంపీ కేశినేని చిన్ని (Kesi...
September 22, 2025 | 06:25 PMRevanth Reddy: తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్
తెలంగాణ (Telangana) రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిపై పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన అధికారులు. ఐదు ప్రధాన అంశాల ప్రాతిపదికన అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సీఎంకు వివరించిన అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండిం...
September 22, 2025 | 06:20 PMTTD: పరకామణి దొంగతనంపై సిట్… ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణిలో (Parakamani) జరిగిన భారీ దొంగతనం వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. శ్రీవారి హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని దొంగలించి కోట్లు సంపాదించిన టీటీడీ ఉద్యోగుడు రవికుమార్ (Ravi Kumar) చుట్టూ ఈ వ్యవహారం నడుస్తోంది. దొంగతన...
September 22, 2025 | 04:08 PMRevanth Reddy: సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధనలో సింగరేణి (Singareni) కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదు. రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను మా పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుంది. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారు. అంద...
September 22, 2025 | 03:30 PMRevanth: రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నేషనల్ హైవేస్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న వివిధ జిల్లాల కలెక్టర్లు. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న నేషనల్ హైవేస...
September 22, 2025 | 03:15 PMChandrababu: ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే : చంద్రబాబు
సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్ని అయినా చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విశాఖలో 28వ ఈ గవర్నెన్స్
September 22, 2025 | 02:12 PMMinister Lokesh: రాష్ట్రంలో వంద బడుల్లో అలాంటి పరిస్థితి : మంత్రి లోకేశ్
మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాఉయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం అంశంపై శాసనసభలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు (Chadalawada Aravindab...
September 22, 2025 | 02:05 PMMinister Anita: అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు : మంత్రి అనిత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ నేడు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల తొలిరోజు
September 22, 2025 | 02:02 PMSatya Prasad: ఆయన పాపాలు వంద సార్లు తల నరుకున్నా పోవు : మంత్రి అనగాని
నాస్తికుడిని ఆస్తిపరుడిని చేయడానికే గత ప్రభుత్వంలో భూమన కరుణాకరరెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్
September 22, 2025 | 01:58 PMVishnu Kumar Raju: విధ్వంసానికి మరోపేరు ఆయనే : విష్ణుకుమార్ రాజు
ప్రజావేదికను కూల్చిన వ్యక్తి ఇళ్లను కూడా కూల్చేస్తారని ఎవరూ ఊహించలేదని బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar Raju) అన్నారు.
September 22, 2025 | 01:54 PMSingareni workers : సింగరేణి కార్మికులకు శుభవార్త
దసరా (Dussehra) సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం
September 22, 2025 | 01:43 PMSharmila: షర్మిల ను ఇరకాటంలో పెడుతున్న ఆరోగ్యశ్రీ..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రస్తుతం కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వారసత్వం కొనసాగిస్తున్నానని చెప్పుకుంటూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు అంకితమని చూపించుకోవాలని ఆమె ప్రయత్నిస్తు...
September 22, 2025 | 12:40 PMJagan: ఉప ఎన్నికల భయం వైసీపీలో.. అంతుచిక్కని జగన్ వ్యూహం..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇటీవల అసెంబ్లీకి (Assembly) హాజరు కాకపోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఆయన స్వతహాగా తీసుకున్న నిర్ణయమా, లేక సలహాదారుల సూచన వల్ల జరిగిందా అన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఈ పరిణామం వైసీపీ (YCP) భవిష్యత్తుపై ప్రభావం చూపనుందని వ...
September 22, 2025 | 12:10 PMTDP: చిలకలూరిపేట టీడీపీలో వర్గపోరాటానికి కారణమైన మర్రి ఎంట్రీ..
గుంటూరు జిల్లా (Guntur District) రాజకీయాల్లో కొత్త తుఫాన్ రేపుతున్న సంఘటనగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajashekar) తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరిక నిలిచింది. ఇంతకాలం టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన ఆయన సడెన్ ఎంట్రీ అనుకోకుండా జరిగింది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రత్తిపాటి పుల...
September 22, 2025 | 12:00 PMYS Bharathi Reddy: వైసీపీలో భారతి రెడ్డి కీ రోల్కు రంగం సిద్ధం..!?
2024 ఎన్నికల్లో (2024 elections) ఓటమి తర్వాత వైసీపీ డీలా పడిన సంగతి తెలిసిందే. అయితే ఓటమిని జీర్ణించుకుని ఆ పార్టీ త్వరగానే బయటపడింది. వెనువెంటనే పార్టీ కేడర్ ను యాక్టివేట్ చేసింది. పలు కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టేందుకు ట్రై చేస...
September 22, 2025 | 10:17 AMYS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, అసెంబ్లీ(Ap Assembly) సమావేశాలకు వెళ్లకపోవడం పై వైసీపీ కార్యకర్తలలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. 2014 నుంచి 2019 వరకు జగన్ కొంతకాలం పాటు అసెంబ్లీకి వెళ్లారు. అప్పట్లో ప్రతిపక్ష హోదా ఉండటంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కాలేదు. పాదయాత్ర కోసమే సమావేశాలకు దూరమయ...
September 21, 2025 | 07:55 PM- Kaantha: ప్రభాస్ లాంచ్ చేసిన ‘కాంత’ ఇంటెన్స్ ట్రైలర్
- Amaravathi: భారత క్వాంటమ్ విప్లవానికి కేంద్రంగా అవతరించనున్న అమరావతి..
- Pawan Kalyan: అవనిగడ్డ ప్రజల ఆకాంక్షలకు మార్గం సుగమం చేస్తున్న పవన్ కళ్యాణ్ చర్యలు..
- The Great Pre Wedding Show: ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
- Funky: ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో ‘ఫంకీ’ నవ్వుల తుఫాను
- Zohran Mamdani: మమ్దానీ విజయంపై డెమొక్రాట్లలో వైరుధ్యాలు…?
- Ghazala Hashmi: వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా గజాలా హష్మీ..
- YS Jagan: 2027లో జగన్ మరో ‘ప్రజా సంకల్ప యాత్ర’..!
- The Girl Friend: “ది గర్ల్ ఫ్రెండ్” మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చేలా స్ఫూర్తినిచ్చింది – హేషమ్ అబ్దుల్ వహాబ్
- RK Roja: సినిమాల్లో రోజా సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















