- Home » Politics
Politics
Minister Jupally: ఆ పార్టీకి కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలింది : మంత్రి జూపల్లి
రెండేళ్ల తర్వాత అధికారంలోకి రాగానే తోలు తీస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చెబుతున్నారని, ఆ పార్టీ కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలి ఉందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. గాంధీభవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్
December 22, 2025 | 02:01 PMNarayana: రాజధాని గ్రామాల్లోని పనులన్నీ 6 నెలల్లో పూర్తిచేస్తాం : మంత్రి నారాయణ
రాజధాని పరిధి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. వడ్డమానులో రహదారిని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు డీపీఆర్ (DPR) సిద్ధం
December 22, 2025 | 01:55 PMPemmasani: రాజధాని అమరావతికి శాశ్వత భరోసా.. కేంద్రం కీలక అడుగుల పై పెమ్మసాని స్పష్టత..
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి (Amaravati) కొనసాగింపుపై చాలాకాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపాయి. భవిష్యత్తులో అమరావతిని ఎవరూ తరలించలేని విధంగా చ...
December 22, 2025 | 01:00 PMKCR – Jagan: కేసీఆర్ కామెంట్స్.. జగన్కు ‘స్నేహ’ సంకటం..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిత్రత్వం, శతృత్వం అనేవి కేవలం వ్యక్తుల మధ్యే కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల చుట్టూ తిరుగుతుంటాయి. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో జగన్కు ఉన్న సాన్నిహిత్యం, ప్రస్తుత నీటి యుద్ధాల నేపథ్యంలో జగన్ను ...
December 22, 2025 | 12:36 PMKCR: కేసీఆర్ ఇప్పటికైనా ఫాంహౌస్ దాటి బయటకు వస్తారా..?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) పైనే ఉంది. దాదాపు ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. అయితే, ఈ గర్జన కేవలం ప్రెస్ మీట్కే పరిమితమా? లేక నిజంగానే ...
December 22, 2025 | 12:32 PMChandrababu: ప్రభుత్వ పాఠశాలల్లో ‘ముస్తాబు’.. విద్యార్థుల ఆత్మవిశ్వాసానికి సీఎం కొత్త అడుగు
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ (Mustabhu) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు,...
December 22, 2025 | 11:12 AMChandrababu: ఏపీలో జనాభా తగ్గుదలపై సీఎం ఫోకస్: యువ జంటలకు కొత్త బంపర్ ఆఫర్..
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) జనాభా పరిస్థితిపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కొత్త ఏడాది నుంచి యువ జంటల కోసం ఒక ప్రత్యేక కానుక ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. గత కొంతకాలంగా ఆయన జనాభా తగ్గుదలపై బహిరంగంగానే...
December 22, 2025 | 11:09 AMVangaveeti Ranga: విశాఖలో జరగనున్న రంగా నాడు సభ..కాపు చైతన్యానికి సంకేతమా?
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం కాపు సమాజంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికిన ఒక చారిత్రక ఘట్టం జరిగింది. కాపునాడు పేరుతో తొలి భారీ సభను వంగవీటి మోహన రంగారావు (Vangaveeti Mohana Ranga Rao) నిర్వహించారు. ఆ సమయంలో ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం (Vijayawada East Constituency) నుంచి కాంగ్రెస్ పార్టీ (In...
December 22, 2025 | 11:07 AMSammakka Saralamma: సమ్మక్క-సారలమ్మ జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం (Medaram)లో జరిగే వనదేవతల మహాజాతర పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మంత్రులు పొంగులేటి శ్రీనివా్సరెడ్డి,
December 22, 2025 | 10:52 AMSatya Kumar Yadav: ఆ దిశగా సీఎం, డిప్యూటీ సీఎం కృషి : మంత్రి సత్యకుమార్
ఆరోగ్యాంధ్రపదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) అన్నారు.
December 22, 2025 | 10:48 AMMedaram : మేడారం మహాజాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఆహ్వానం
వచ్చే నెలలో జరిగే మేడారం మహాజాతర (Medaram Maha Jatara)కు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క (Sitakka), కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆహ్వానించారు. ఈ మేరకు
December 22, 2025 | 10:44 AMKadiyam Srihari: స్టేషన్ ఘన్ పూర్ వస్తే నేనేంటో తెలుస్తుంది : కడియం శ్రీహరి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు బలుపు, అహంభావం ఎక్కువని, ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కేటీఆర్ (KTR) మీ నాయన పదేళ్లు సీఎంగా చేస్తే,
December 22, 2025 | 10:40 AMMahesh Goud: సోనియాగాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డి కి లేదు
కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ కేంద్రమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి కిషన్రెడ్డి ఏం చేశారో ప్రజలకు
December 22, 2025 | 10:35 AMDistrict Judiciary: న్యాయం కోసం అందరూ మొదట అక్కడికే వెళ్తారు
న్యాయవ్యవస్థలో జిల్లా జ్యుడీషియరీ (District Judiciary) వ్యవస్థ మూల స్థంభం అని, ప్రతి వ్యక్తి మొదటగా జిల్లా న్యాయ వ్యవస్థ వద్దకే వస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Prashant Kumar Mishra) అన్నారు. గుంటూరు జిల్లాలో
December 22, 2025 | 10:32 AMTPBL: తెలంగాణలో చరిత్ర సృష్టించిన తొలి ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లీగ్
భారతదేశంలో రెండో అధికారిక రాష్ట్ర స్థాయి ప్రొ బాస్కెట్బాల్ లీగ్గా TPBL హైదరాబాద్, డిసెంబర్ 21, 2025: తెలంగాణ రాష్ట్రం భారతీయ క్రీడా చరిత్రలో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రొ బాస్కెట్బాల్ లీగ్ (TPBL) ప్రారంభంతో, ఇది తెలంగాణకు చెందిన తొలి ...
December 22, 2025 | 10:14 AMKCR : మళ్లీ చంద్రబాబు పాట పాడిన కేసీఆర్! ఇంకెన్నాళ్లు..?
దాదాపు ఎనిమిది నెలల సుదీర్ఘ మౌనం తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. అయితే, ఆయన మాటల్లో పదును తగ్గలేదు కానీ, ఎంచుకున్న అంశం మాత్రం దశాబ్దాల కాలం నాటిదే కావడం
December 22, 2025 | 09:22 AMPresident: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు.
December 22, 2025 | 06:52 AMTDP: సస్పెన్స్ కు తెరదించిన టీడీపీ.. పార్లమెంట్ అధ్యక్షుల ప్రకటన..!!
తెలుగుదేశం పార్టీ (TDP) సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 లోక్సభ నియోజకవర్గాలకు కొత్త సారథులను ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ నియామకాల కోసం పార్టీలోని సీనియర్ నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరదించుతూ పార్టీ అధిష్టానం జిల్లా అధ్...
December 21, 2025 | 04:50 PM- MSVPG: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కు ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: చిరంజీవి
- Divi: బీచ్ అందాలను డామినేట్ చేస్తున్న దివి
- Business Tips: తక్కువ పెట్టుబడితో రూ.లక్షల్లో లాభాలు.. ఈ బిజినెస్లను మించినవే లేవు
- TANA: తానా ఆధ్వర్యంలో సీపీఆర్, ఏఈడీ శిక్షణ కార్యక్రమాలు
- Republic Day Celebrations:అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
- Congress: రేవంత్ సర్కార్పై హైకమాండ్ సీరియస్.. ఫిబ్రవరిలో పంచాయితీ!
- Chandrababu: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత : చంద్రబాబు
- Amaravati: అమరావతిలో తొలిసారిగా… మువ్వన్నెల పండగ
- Municipal Elections: ఫిబ్రవరిలో పురపాలక ఎన్నికలు : మంత్రి ఉత్తమ్
- Medaram: మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ.. వనదేవతల వద్ద కిక్కిరిసిన భక్తజనం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















