Lulu Mall: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు మెగా మాల్స్కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అమరావతి (Amaravati), విశాఖపట్నం (Visakhapatnam) వంటి ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పునాదులు వేస్తోంది. ఈ దిశగా తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా, లులు గ్రూప్ (Lulu Group) సంస్థతో భాగస్వామ్యం కుదిరింది. రాష్ట్రంలోని రెండు ...
July 28, 2025 | 01:50 PM-
Chandrababu: ఏపీలో గ్రంథాలయాల ఆధునీకరణకు నూతన చైతన్యం.. కొత్త డైరెక్టర్లకు బాధ్యతలు
ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు (Chandrababu) విద్య, పుస్తకాలపై ఆసక్తి చూపిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక కార్పొరేషన్లు, కమిషన్లకు నూతన నేతలను నియమించిన ప్రభుత్వం ఇప్పుడు గ్రంథాలయ పరిషత్కు కూడా డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు రాష్ట్రంలోని పఠన సంస్కృతి ప...
July 28, 2025 | 11:15 AM -
Nara Lokesh: సింగపూర్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్
ఎన్ఆర్ఐలే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లు! భారత్ ఎఫ్ డిఐలలో సింహభాగం సింగపూర్ నుంచే ఎపిలో సింగపూర్ ఎఫ్ డిఐలకు సహకరించండి 20లక్షల ఉద్యోగాలు మా నినాదం… మా విధానం 5ఏళ్లలో జరిగిన నష్టం వడ్డీతో సహా తీసుకొస్తాం పి4 ద్వారా పేదరిక నిర్మూలనలో భాగస్వాములు కండి సింగపూర్: అయిదేళ్ల వైఎస్సార్ సిపి పాలనల...
July 28, 2025 | 09:35 AM
-
CBN: సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు సంప్రదాయ నృత్యాలతో సీఎంను స్వాగతించిన చిన్నారులు, మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సింగపూర్ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సీఎం సింగపూర్ (Singapore) లో పర్యటించనున్నారు. సింగపూర్ కు చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు...
July 28, 2025 | 09:27 AM -
Gudivada Amarnath: పెట్టుబడుల కంటే అవినీతే ఎక్కువ.. చంద్రబాబు సింగపూర్ పర్యటనపై గుడివాడ ఆరోపణలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu ) సింగపూర్ (Singapore) పర్యటన పై ఏపీ రాజకీయాలలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టి నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. టూర్ ప్రారంభమైన రోజే చంద్రబాబు భారత హైకమిషనర...
July 28, 2025 | 09:20 AM -
Nara Lokesh: సింగపూర్ చేరుకున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
సింగపూర్ (Singapore) చేరుకున్న నారా లోకేష్ (Nara Lokesh) కు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన స్థానిక తెలుగు ప్రజలు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్ లో వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్న మంత్రి లోకేష్. రాష్ట్రానికి పెట్టుబడులు, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పై మంత్రి నారా...
July 28, 2025 | 09:19 AM
-
Chandra Babu: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు వేదికగా మారుతున్న చంద్రబాబు సింగపూర్ ట్రిప్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఇటీవల సింగపూర్ (Singapore) పర్యటనలో భాగంగా పెట్టుబడుల కోసం కీలక సమావేశాలు నిర్వహించారు. ఆ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు, అధికారులు, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే (Shilpak Ambule) తో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి అవసరమై...
July 28, 2025 | 09:15 AM -
Super Six: మహిళలకు ఉచిత బస్సు..విపక్షాల విమర్శల మధ్య ప్రభుత్వం యూటర్న్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రారంభించబోతున్న ఉచిత బస్సు ప్రయాణంపై (Free bus scheme) ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో (Super six) ఒకటైన ఈ పథకం, వచ్చే ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. మొదట ఈ పథకం ఉమ్మడి జి...
July 28, 2025 | 09:10 AM -
Jagan: సమరభేరి యాత్ర..వైసీపీకి నూతన జోష్ నింపే జగన్ కొత్త ప్రణాళిక..
వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తిరిగి ప్రజల మధ్యకు రావాలన్న సంకల్పం చేసినట్టు తాడేపల్లి (Tadepalli) రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న జగన్, ఇప్పుడిప్పుడే మళ్లీ రాజకీయం పట్ల ఆసక్తి చూపుతున్న...
July 28, 2025 | 09:00 AM -
Jagan: పీఏసీ భేటీకి సిద్ధమైన వైసీపీ.. లిక్కర్ స్కామ్ పై కీలక చర్చలు
2024 ఎన్నికల పరాజయం తర్వాత వైసిపి (YCP) ఇప్పుడు ఓ కీలక దశలో ఉంది.పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan) ఈ నెల 29వ తేదీన తాడేపల్లి (Tadepalli) లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యంత ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది పొలిటికల్ అఫైర్స్ కమిటీ (Political Affairs Committe...
July 27, 2025 | 07:00 PM -
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై పోరాటం మళ్లీ మొదలు ..హైకోర్టులో వాలంటీర్ల పిటిషన్..
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవహారం మరోసారి చర్చకు కేంద్రంగా మారింది. గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరాహి యాత్ర సమయంలో చేసిన ఆరోపణలు—వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లు (Volunteers) సేకరించిన వ్యక్తిగత సమాచారం కారణంగా సుమారు 30,000 యువతులు అదృశ్యమయ్యారని—తెలుగు రాష్ట్రాల...
July 27, 2025 | 06:50 PM -
Jagan: సంపద కన్నా అప్పులే పెరుగుతున్నాయి ..కూటమి పై వైఎస్ జగన్ విమర్శ..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై పులివెందుల (Pulivendula) ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) గంభీర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాయకత్వంలో ఎలాంటి సంపద సాధించలేకపోయారని, బదులుగా అప్పుల భారం భారీగా పెరిగ...
July 27, 2025 | 06:45 PM -
Chandra Babu: కూటమి ప్రభుత్వంతో సామాజిక న్యాయం: రెండు లక్షల కొత్త పెన్షన్లకు మంజూరు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అనే రెండు కీలక అంశాలపై సమతుల్యంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా సామాజిక భద్రతను బలంగా నిలబెట్టేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మద్దతు సంపాదిస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం, అధికారంలో...
July 27, 2025 | 06:40 PM -
AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసు నేపథ్యంలో వైసీపీ విజయసాయిరెడ్డిని మిస్ అవుతున్నారా?
వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan ) ప్రస్తుత రాజకీయ పరిస్థితుల విద్య అసలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆయన ఎక్కువగా బెంగళూరు (Bengaluru)లో ఉన్న తన నివాసంలోనే గడుపుతున్నారు. సాధారణంగా వారంలో నాలుగు రోజులు తాడేపల్లి (Tadepalli)కి...
July 27, 2025 | 06:30 PM -
Janardhan Reddy: వారికి శిక్ష తప్పదు : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన ఏ ఒక్కరికీ శిక్ష తప్పదని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవానాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Janardhan Reddy) అన్నారు.
July 26, 2025 | 07:20 PM -
Kollu Ravindra: సుపరిపాలనపై ప్రజలు సంతృప్తి : మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సుపరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. పెనమలూరు
July 26, 2025 | 07:17 PM -
Jagan: కాంగ్రెస్ పై జగన్ ఫోకస్.. ఇకనైనా లెక్కలు మారుతాయా?
జగన్ యాక్టివ్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి గల కారణాలపై లోతుగా పరిశీలన జరిపిన ఆయన, పార్టీకి పునర్వ్యూహరచన చేపడుతు...
July 26, 2025 | 06:40 PM -
Pawan Kalyan: పవన్ సార్ ఇచ్చిన మాట సంగతి ఏంటి..అంటున్న గిరిజనులు..
ఆంధ్రప్రదేశ్లోని ప్రజల్లో, ముఖ్యంగా గిరిజనుల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏ పని చేపట్టినా నిబద్ధతతో పూర్తి చేస్తారని నమ్మకం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, హామీ ఇచ్చిన పనిని పూర్తి చేస్తారని ఆశాభావంతో గిరిజనులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అల్లూరి స...
July 26, 2025 | 06:30 PM

- KTR: కేటీఆర్కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు
- Hartford : హైదరాబాద్లో హార్ట్ఫోర్డ్ సెంటర్
- TTD: టీటీడీ బోర్డు సభ్యునిగా టీవీఎస్ మోటార్స్ సీఎండీ సుదర్శన్ వేణు
- MATA NJ టెన్నిస్ టోర్నమెంట్ – విజయవంతంగా ముగింపు
- ATA: ఆటా ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలు
- Dallas Dasara: డల్లాస్ దసరా అలయ్ బలయ్ వేడుకలకు ముహూర్తం ఫిక్స్
- Annual Picnic: జీడబ్ల్యూటీసీఎస్, తానా వార్షిక పిక్నిక్కు రెడీ
- Ritika Nayak: హీరోయిన్ ను అక్క అంటున్న డైరెక్టర్
- BRS: బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
- Chiranjeevi: భార్యను చూసి స్టెప్పులు మర్చిపోయిన మెగాస్టార్
