YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, అసెంబ్లీ(Ap Assembly) సమావేశాలకు వెళ్లకపోవడం పై వైసీపీ కార్యకర్తలలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. 2014 నుంచి 2019 వరకు జగన్ కొంతకాలం పాటు అసెంబ్లీకి వెళ్లారు. అప్పట్లో ప్రతిపక్ష హోదా ఉండటంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కాలేదు. పాదయాత్ర కోసమే సమావేశాలకు దూరమయ...
September 21, 2025 | 07:55 PM-
CBI: లిక్కర్ కేసు సిబిఐకే..? చంద్రబాబు సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న లిక్కర్ కుంభకోణానికి(Liquor Case) సంబంధించి, త్వరలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు బృందం ఈడి ఇటీవల విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనితో అక్కడి నుంచి ఏ పరిణామాలు ఉంటాయా అంటూ.....
September 21, 2025 | 07:30 PM -
TTD: దొంగతో రాజీ కుదుర్చుకుంటారా..? తిరుమల ఘటనపై రచ్చ..!!
తిరుమల పరకామణీలో (Parakamani) దొంగతనం వ్యవహారం ఇప్పుడు వైసీపీ (YCP), కూటమి (NDA) మధ్య రచ్చ రాజేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి (Bhuamana Karunakar Reddy) టీటీడీ (TTD) ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఓ ఉద్యోగి పలుమార్లు దొంగతనాలకు పాల్పడ్డాడు. దీనిపై టీటీడీ కేసు పెట్టింది. అయితే లోక్ అదాలత్ లో దీనిపై రాజీ కుద...
September 21, 2025 | 06:20 PM
-
YCP: 24న వైసీపీ సంచలన నిర్ణయం తీసుకోబోతోందా..?
ఆంధ్రప్రదేశ్ లో పునర్వైభవం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూసిన ఆ పార్టీ, ప్రజల్లో తిరిగి ఆదరణ పొందేందుకు ప్రతిరోజూ ఏవో కార్యక్రమాలు చేపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల చెంతకు రాకుండా ఉండిపోయారు జగన్ (YS Jagan). కానీ ఇప్పుడు మా...
September 21, 2025 | 06:09 PM -
Jagan: ‘యాత్ర-2’ కోసం ప్రభుత్వ నిధుల వినియోగ వివాదం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యపరిచే ఘటనలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం నిధుల వినియోగం విషయంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తుంటాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) పాలనలో కొన్ని అంశాలు వెలుగులోకి రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి...
September 21, 2025 | 06:00 PM -
AP Bar Policy: గోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో బార్లకు ఆసక్తి లేని వ్యాపారులు – కొత్త పాలసీపై సందిగ్ధత..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త బార్ల విధానంపై మరోసారి సమీక్ష ప్రారంభించింది. ఎక్సైజ్ శాఖ (excise department)జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో, అధికార వర్గాలు వ్యాపారులు వ్యక్తం చేస్తున్న సమస్యలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా అదనపు ఎక్సైజ్ రిటైల్ టా...
September 21, 2025 | 05:45 PM
-
Pawan Kalyan: ప్రజల మధ్యకు పవన్ కళ్యాణ్.. ఎప్పుడో తెలుసా?
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దసరా పండుగ తర్వాత ప్రజల్లోకి రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ ఏడాది జూలై నెలలోనే ఆయన గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. పార్టీ తరఫున, అలాగే ప్రభుత్వ తరఫున చేస్తున్న పనులను నేరుగా ...
September 21, 2025 | 05:35 PM -
Naravaripalle: సౌరశక్తితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారావారిపల్లె..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) స్వగ్రామం నారావారిపల్లె (Naravaripalle) మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కోచ్ అవార్డు (Skoch Award)లో ఈ గ్రామం ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక...
September 21, 2025 | 05:30 PM -
ATA: హెచ్ 1బి వీసా ఫీజు పెంపు పై ఆటా ఇమ్మిగ్రేషన్ వెబినార్
అమెరికా తెలుగు సంఘం (ATA) H-1b వీసా ఫీజు పెంపుదల ప్రకటనపై కొనసాగుతున్న హాట్ టాపిక్ను ప్రస్తావించే ముఖ్యమైన వెబ్నార్ ను శనివారం, సెప్టెంబర్ 20, 2025న నిర్వహిస్తోంది. సోమిరెడ్డి లా గ్రూప్ కు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ సంతోష్ ఆర్. సోమిరెడ్డి ఇందులో మాట్లాడుతారు. H-1b వీసా హోల్డర్లపై ప్రభావ...
September 20, 2025 | 08:07 PM -
TTD: తిరుమల పరకామణిలో దొంగతనం… భాను ప్రకాష్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్..!
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) ఇవాళ కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. తిరుమలలో హుండీ కానుకలు లెక్కించే విభాగం- పరకామణీలో (parakamani) 100 కోట్లకు పైగా దొంగతనం జరిగినట్లు ఆరోపించారు. వైసిపి (YSRCP) ప్రభుత్వ హయాంలో ఈ భారీ కుంభ...
September 20, 2025 | 05:00 PM -
YCP: వైసీపీని వీడే ప్రచారంపై ఎమ్మెల్యే మత్స్యలింగం క్లారిటీ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ ఆసక్తిగా మారుతున్నాయి . ఇటీవల నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని (YCP ) వీడి టీడీపీ (TDP) , బీజేపీ (BJP) పార్టీలకు చేరడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల తర్వాత ఇంకా పలువురు నేతలు పార్టీ మార్పుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం మరింత వేడెక్కింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ద...
September 20, 2025 | 04:45 PM -
Jagan: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మళ్లీ యలహంకకి చేరిన జగన్..
వైసీపీ (వైసీపీ) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇటీవల తన రాజకీయ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎక్కువ సమయం బెంగళూరు (Bengaluru) లోని యలహంక (Yelahanka) ప్యాలెస్ లోనే గడుపుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి....
September 20, 2025 | 04:30 PM -
Chandrababu: మాచర్లలో వైసీపీపై విరుచుకుపడ్డ చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తన దూకుడు కొనసాగిస్తున్నారు. నాలుగోసారి సీఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ప్రతి వేదికను అవకాశంగా మార్చుకుని ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఎన్నికలు దగ్గరలో లేని సమయంలోనే ప్రతిపక్షంపై తీ...
September 20, 2025 | 04:20 PM -
MP Keshineni : యథావిధిగా విజయవాడ ఉత్సవ్ : ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav) కు ఎలాంటి వివాదం లేదని ఎంపీ కేశినేని శివనాథ్( చిన్ని) తెలిపారు. వివాదం ఎగ్జిబిషన్ కార్యక్రమానికి మాత్రమే
September 20, 2025 | 01:48 PM -
Bonda Vs Pawan : పవన్పై బొండా ఉమ బురద జల్లుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలకు విపక్ష వైసీపీ హాజరు కావట్లేదు. అధికార కూటమిలో భాగస్వాములైన టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) సభ్యులు మాత్రమే సభకు హాజరవుతున్నారు. అయినా సభ్యులు ప్రభుత్వాన్ని, మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో...
September 20, 2025 | 12:58 PM -
Chandrababu: పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చిన చంద్రబాబు
పల్నాడు (Palnadu) జిల్లా మాచర్ల (Macherla) లో నిర్వహించిన స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
September 20, 2025 | 12:47 PM -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాటలతో మళ్లీ హాట్ టాపిక్ అయిన వివేకానందరెడ్డి హత్య కేసు..
వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య ఘటన ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరవలేని సంఘటనగానే మిగిలిపోతుంది. ఆయన సాధారణ వ్యక్తి కాదు. తన రాజకీయ కాలంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పని చేసి రాజకీయాల్లో విశేష అనుభవం సంపాదించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ర...
September 20, 2025 | 11:33 AM -
Kondapalli Srinivas: జనసేన ఎమ్మెల్యేకి హామీ ఇచ్చిన టీడీపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు కూడా కొనసాగాయి. ఈ సమావేశాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కోనసీమలో కొబ్బరి పరిశోధనా కేంద్రం, ప్రాసెసింగ్ యూనిట్ గురించి జనసేన రాజోలు ఎమ్మెల్యే వర ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. రాజోలు నియ...
September 19, 2025 | 06:50 PM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
