- Home » National
National
వారం రోజుల్లో కేసును పరిష్కరించలేకపోతే.. సీబీఐకి అప్పగిస్తాం : మమత
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలంటూ వైద్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. వారం రోజుల్లో కేసును పరిష్కరించలేకపోతే సీబీఐకి అప్పగిస్తామ...
August 12, 2024 | 08:17 PMమరో అరుదైన ఘనత సాధించబోతున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు. ఇప్పటికే వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ మరో రికార్డును నమోదు చేయబోతున్న...
August 12, 2024 | 08:15 PMఆయన జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందే : ఎంపీ కంగనా
సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బచ్పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రాహుల్ గాంధీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అతడు ...
August 12, 2024 | 08:09 PMదేశంలోనే ఐఐటీ మద్రాస్ అగ్రస్థానం.. వరుసగా ఆరో ఏడాది
దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో ఐఐటీ మద్రాస్ మరోసారి ది బెస్ట్ అనిపించుకుంది. అత్యుత్తమ విద్యాసంస్థ (ఓవరాల్)గా వరుసగా ఆరో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ఇక, ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చే...
August 12, 2024 | 08:03 PMవయనాడ్లో ప్రధాని మోదీ… బాధితులకు పరామర్శ
ప్రకృతి విలయంతో తల్లడిల్లిన వయనాడ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన, అక్కడి పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారితో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్...
August 10, 2024 | 08:54 PMకేంద్ర బ్యాబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్
కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ నియమితులయ్యారు. రాజీవ్ గౌబా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 2024 ఆగస్టు 30 నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. క...
August 10, 2024 | 08:36 PMఇంకా 69 మంది భారతీయులు అక్కడే : విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్
రష్యా సైన్యంలో సహాయకులుగా చేరిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రష్యా సైన్యంలో సహాయకులుగా మొత్తం 91 మంది భారతీయులు చేరారు. వారిలో 8 మంది మృత...
August 10, 2024 | 03:23 PMప్రధాని మోదీతో మందకృష్ణ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఢిల్లీలో మోదీని కలిసిన మందకృష్ణ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు అరగంటపాటు మోదీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో మాట ఇచ్చి ఆ మాట నిలబెట్ట...
August 10, 2024 | 03:19 PMఢిల్లీ మద్యం కేసు… మనీశ్ సిసోడియాకు బెయిల్
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర...
August 9, 2024 | 08:05 PMజేపీసీ లో నలుగురు తెలుగు ఎంపీలకు అవకాశం
వక్ఫ్ సవరణ చట్టం బిల్లుపై 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని నియమించారు. ఇందులో నలుగురు తెలుగు ఎంపీలకు అవకాశం లభించింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( హైదరాబాద్), బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్నగర్), టీడీపీ ఎంపీ లావు శ్...
August 9, 2024 | 08:02 PMసుప్రీంకోర్టు మరో అరుదైన సందర్భానికి… వేదికైంది
దేశ అత్యున్నత న్యాయస్థానం మరో అరుదైన సందర్భానికి వేదికైంది. బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శిస్తుండటమే అందుకు కారణం. సాయంత్రం 4:15 గంటల ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్, ఆ చిత్ర దర్శకురాలు కిరణ్ రావ్ ...
August 9, 2024 | 07:44 PMకర్ణాటక సీఎంతో పవన్ కల్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. కర్ణాకట ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పవన్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. ఈ చర్చలో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కూడా ప...
August 8, 2024 | 08:32 PMబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇకలేరు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కోల్కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం వెల్లడిరచారు. భట్టాచార్య 2000-2011 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ...
August 8, 2024 | 08:28 PMప్రధాని మోదీ వయనాడ్ పర్యటన ఖరారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని మోదీ వయనాడ్ వెళ్లనున్న...
August 8, 2024 | 08:15 PMఆ గట్టునుంటావా రోజా..ఈ గట్టు కొస్తావా..
సినీ ఇండస్ట్రీకి.. రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎందరో నటీనటులు రాజకీయంలో బాగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రోజా సడన్గా స...
August 8, 2024 | 12:44 PMరాజ్యసభ స్థానాలకు ఎన్నికల నగరా.. 12 స్థానాలకు షెడ్యూల్ విడుదల
రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పలువురు లోక్సభ...
August 7, 2024 | 08:37 PMతాజ్మహల్ పై మరోసారి వివాదం… నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి
తాజ్మహల్పై మరోసారి వివాదం తలెత్తింది. ఆ అపురూప పాలరాతి కట్టడంలోని ప్రధాన సమాధి వద్దకు నీటి సీసాలను తీసుకెళ్లడాన్ని నిషేధించారు. సోమవారం సాయంత్రం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఎవరైనా పర్యాటకులకు తాగునీరు అవసరమైతే ప్రధాన సమాధి సమీపంలోనే ఉండే చమేలీ ఫ్లోర్లోకి వచ్చి నీటిని తాగొ...
August 7, 2024 | 08:21 PMకర్నాటకలో బీజేపీ యాక్టివ్ అవుతోందా..?
కర్నాటకలో కాంగ్రెస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సరిగ్గా అమలవ్వడం లేదని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ మధ్య అగాధం కూడా వారికి కలిసివస్తోంది. అయితే రీసెంట్ గా ముడా ఇంటిస్థలాల విషయంలో అవినీతి వ్...
August 7, 2024 | 07:39 PM- Mardaani 3: ‘మర్దానీ3’తో రాణీ ముఖర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగసీ సెలబ్రేట్ : రణ్భీర్ కపూర్
- Amaravati: అమరావతి చట్టంపై వైసీపీ వైఖరి ఏంటి? మిథున్ రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ..
- Gandhi Talks: ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ విడుదల.. మాటల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శబ్దం
- NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘దేవర-2’ షూటింగ్ ఎప్పుడంటే? క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
- MSVPG: 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹358 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’
- Nara Lokesh: వ్యక్తులకంటే వ్యవస్థే ముఖ్యం.. కూటమి ఐక్యత పై నారా లోకేశ్..
- Success Secrets: విజయానికి తొలి మెట్టు.. ‘నో’ చెప్పడం నేర్చుకోండి.. మీ కాలాన్ని కాపాడుకోండి!
- Venkatesh: 65 ఏళ్ల వయసులో వెంకటేష్ రేంజ్ మామూలుగా లేదుగా.. త్రివిక్రమ్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్!
- Zamana: జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’ …. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!
- Viral Video: ఒంటరి పెంగ్విన్ ప్రయాణం.. వైరల్ వీడియో వెనుక దాగున్న చేదు నిజం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















