తమిళనాట టీవీకే సంచలనం….విజయ్ వర్సెస్ ద్రవిడ పార్టీలు…
మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మహానాడు పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఉద్దేశంతో పాటు తన పార్టీ సిద్ధాంతాలు, వచ్చే ఎన్నికల్లో తన అజెండాప...
October 29, 2024 | 03:24 PM-
ఇళయదళపతి విజయ్ రూటెటు.. ? రాజకీయసోపాానంలో చివరివరకూ నిలుస్తారా..?
తమిళుల ఆరాధ్య నటుడు, మాస్ లో పిచ్చఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్.. సొంతపార్టీని పెట్టడమే కాదు… తొలి మహానాడును అద్భుతంగా నిర్వహించారు. ఎంతలా అంటే.. విజయ్ పార్టీ కారణంగా తాము నష్టపోతామా అన్న భయం ఆయా పార్టీల్లో నెలకొనేంతగా చేశారు. ఆరంభం అదుర్స్ మరి బొమ్మ అదుర్స్ అవుతుందా..? దీనికి ఇళయదళపతి ఏం చేస్త...
October 29, 2024 | 03:16 PM -
ఇస్రో కీలక ప్రకటన … 2025లో కాదు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. అంతరిక్షానికి మినిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మావన సహిత మిషన్ గగన్యాన్ మిషన్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్లు 2025లో కాకుండా, ఈ మి...
October 28, 2024 | 07:32 PM
-
దేశ రక్షణ రంగ తయారీలో.. కీలక ఘట్టం
దేశ రక్షణ రంగ తయారీలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్లోని వడోదరలో సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కోసం నిర్మించిన దేశంలోనే తొలి ప్రైవేటు కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్తో కలిసి ప్రారంభించారు. ఈ పరిశ్రమ భారత్` స్పెయిన్ మధ్య సంబ...
October 28, 2024 | 07:22 PM -
26న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. ఎందుకో తెలుసా?
నవంబర్ 26న పార్లమెంటు ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే ఉభయసభల సభ్యులు సమావేశమవుతారు. రాజ్యాంగాని...
October 28, 2024 | 03:45 PM -
అలాంటి వారిని వదిలిపెట్టం : రామ్మోహన్ నాయుడు
విమానాల్లో బాంబులు పెట్టామని బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. విశాఖపట్నం-విజయవాడల మధ్య కొత్త రెండు విమాన సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్మీడియాలో వచ్చిన బాంబు బెదిరింపులపై...
October 28, 2024 | 03:43 PM
-
అర్జున్కు ప్రధాని మోదీ అభినందన
లైవ్ చెస్ ఎలో రేటింగ్లో 2800 మార్క్ అందుకున్న తెలుగు గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అర్జున్ అద్భుతమైన ఘనతను సాధించావు. నిన్ను చూసి దేశం గర్వపడుతోంది. నీ ప్రదర్శన మరింత మంది యువత చెస్ ఆడేందుకు ప్...
October 28, 2024 | 03:37 PM -
సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు .. వారి గొంతు ఎప్పటికీ మర్చిపోలేను
ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో వచ్చే వార్తలు వింటూ తాను పెరిగానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ( సీజేఐ) అన్నారు. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల్లో భాగంగా సీజేఐ తాజాగా ఆల్ ఇండియా రేడియోతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆకావశాణిలో ప్రజెంటర్...
October 26, 2024 | 07:38 PM -
రతన్ టాటా వీలునామాలో.. మరో ఆసక్తికర విషయం!
ముంబయిలో ఇటీవల కన్నుమూసిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు జంతు ప్రేమికుడిగానూ గొప్ప పేరుంది. వీధి శునకాల సంరక్షణకు ఆసుపత్రులను నిర్మించిన ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రతన్ టాటా వీలునామాలో తన పెంపుడు శునకం టిటో పేరును కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. టి...
October 26, 2024 | 03:41 PM -
ప్రధాని మోదీతో సీఎం ఒమర్ భేటీ
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢల్లీిలో పర్యటించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం చేసిన తీర్మానం ...
October 25, 2024 | 03:51 PM -
నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం
దేశ సర్వోన్నత న్యాయస్థానం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఫ్ువాల్ తెలిపారు. తన పదవీ కాలం నవంబరు 10న ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తదు...
October 25, 2024 | 03:36 PM -
మహారాష్ట్రలో మళ్లీ ప’వార్’… మామపై తొడగొడుతున్న మేనల్లుడు..
మరోసారి మరాఠా పాలిటిక్స్ లో పవార్ ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఓసారి బారామతిలో పై చేయి సాధించిన శరద్ పవార్ వర్గం.. మరోసారి తమ సత్తా చాటాలని భావిస్తోంది. దీనిలో భాగంగా అజిత్ సోదరుడి కుమారుడు యుగేంద్రను .. ఆస్థానంలో నిలబెట్టాలని నిర్ణయించింది. ఈ స్థానం నుంచి అజిత్ పవార్ బరిలో నిలుస్తున్నారు....
October 25, 2024 | 11:40 AM -
మరోసారి కలకలం ఒక్కరోజే… 70కి పైగా విమానాలకు!
దేశీయ సంస్థల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఒకవైపు కేంద్రం హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, తాజాగా పదుల సంఖ్యలో విమానాలకు ఈ నకిలీ బెదిరింపులు రావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గురువారం ఒక్కరోజే 70కిపైగా విమానాలకు ఈ పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. వాటిలో ఎయిరిండియా, విస్తారా...
October 24, 2024 | 08:07 PM -
Kishan Reddy: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి..!?
రాజకీయాల్లో కమిట్మెంట్ చాలా ముఖ్యం. పార్టీకి, ప్రజలకు కమిట్మెంట్ తో పనిచేస్తూ పోతే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి కమిట్మెంట్ ఉన్న రాజకీయ నాయకులు చాలా తక్కువ. అలాంటి అరుదైన నేతల్లో ఒకరు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి (G Kishan Reddy). సుదీర్ఘకాలం భారతీయ జనతాపార్ట...
October 24, 2024 | 07:18 PM -
వయనాడ్లో నామినేషన్ వేసిన ప్రియాంకాగాంధీ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఆమె నామినేషన్ వేశారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు వెంట రాగా ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు....
October 23, 2024 | 07:20 PM -
బిష్ణోయ్ ఎన్కౌంటర్కు కోటి రివార్డు
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఎన్కౌంటర్కు కర్ణిసేన రూ.1,11,11,111 రివార్డును ప్రకటించింది. బిష్ణోయ్ని చంపిన ఏ పోలీసు అధికారికైనా భారీ బహుమానం ఇస్తామని కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో సందేశంలో తెలిపారు. జైలు నుంచి బిష్ణోయ్...
October 23, 2024 | 02:52 PM -
మళ్లీ 30 విమానాలకు బాంబు బెదిరింపులు!
విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల వరుసగా విమానాల్లో బాంబు ఉందంటూ ఫోన్లు, సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొనడంతో సర్వరతా ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా దేశీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు దాదాపు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం ...
October 22, 2024 | 08:09 PM -
2020 నుంచి మా వైఖరి అదే : ఆర్మీ చీఫ్
2020 కంటే ముందున్న పరిస్థితి ఏర్పడితేనే బలగాలను వెనక్కి రప్పిస్తామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఏప్రిల్ 2020 ముందునాటి యథాతథ స్థితికి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నా. ఆ తర్వాతే బలగాల ఉపసంహరణ, ఎల్ఏసీ వద్ద సాధారణ నిర్వహణను పరిశీలిస్తాం. 2020 నుంచి మా వైఖరి అదే. చైనాతో సరి...
October 22, 2024 | 08:03 PM

- Chandrababu: ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లదే : సీఎం చంద్రబాబు
- Acharya Devavrat: మహారాష్ట్ర గవర్నర్ గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం
- Ayyannapatrudu: వారు విద్యావంతులైతే వృద్ధి సాధించగలం : అయ్యన్నపాత్రుడు
- Purandeshwari: భారత్ ఆర్థిక వృద్ధిలో మహిళలు కీలక భూమిక: పురందేశ్వరి
- Sri Mani: పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక : గీత రచయిత శ్రీమణి
- TTD: టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం
- Suresh Gopi: అందుకే ఆ పెద్దాయన అప్లికేషన్ తీసుకోలేదు : సురేశ్ గోపి
- దార్శనిక దాతృత్వానికి నివాళి: శంకర నేత్రాలయ USA తన దత్తత గ్రామ పోషకులను ఆనందంగా సత్కరిస్తోంది
- Supreme Court:వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పై .. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- Congress: జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..!? వ్యూహం రెడీ..!!
