- Home » National
National
India :పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
కశ్మీర్ గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత (India) ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన
April 17, 2025 | 07:13 PMJ.D. Vance: ఈ నెల 21న ప్రధాని మోదీతో జేడీ వాన్స్ భేటీ
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) ఈ నెల 21న భారత్ పర్యటనకు రానున్నారు. తన సతీమణి, తెలుగు మూలాలున్న ఉషా వాన్స్ (Usha Vance),
April 17, 2025 | 03:17 PMSupreme Court: కంచ గచ్చిబౌలి భూవివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్లోని వివాదాస్పదమైన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం బుధవారం నాడు సుప్రీంకోర్టులో (Supreme Court) హాట్ టాపిక్గా మారింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. “చెట్లు నరికివేయడానికి ముందు, 1996లో సుప్రీంకోర్టు (Supreme Court) జా...
April 17, 2025 | 07:56 AMFarooq Abdullah: అప్పుడు నేను జైల్లో ఉన్నా: ‘రా’ మాజీ చీఫ్పై ఫరూక్ అబ్దుల్లా ఫైర్
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన ఆర్టికల్ 370 రద్దుకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) మద్దతిచ్చారని ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ ఆరోపించారు. బహిరంగంగా ఈ బిల్లుపై పోరాడినప్పటికీ అంతర్గతంగా కేంద్రానికే ఫరూక్ అబ్దుల్లా మద్దతు ఇచ్చారని దౌలత్ పేర్కొన్నారు. ...
April 17, 2025 | 07:45 AMRobert Vadra: గాంధీ కుటుంబీకుడిని కాబట్టే బీజేపీ టార్గెట్ చేస్తోంది: రాబర్ట్ వాద్రా
గాంధీ కుటుంబానికి అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబార్ట్ వాద్రా (Robert Vadra).. తనపై జరుగుతున్న ఈడీ విచారణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హరియాణా భూముల లావాదేవీల మనీలాండరింగ్ కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విచారణపై స్పందించిన వాద్రా.. తను గాంధీ కుటుంబానికి చెందిన వాడిని కాబట్టే తన...
April 17, 2025 | 07:42 AMRahul Gandhi: గుజరాత్ నుంచే మార్పు మొదలవుతుంది: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఓడించగలదని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన.. జిల్లా స్థాయి నాయకులతో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించా...
April 17, 2025 | 07:39 AMAkhilesh Yadav: ఈడీని రద్దు చేస్తే మంచిది: అఖిలేష్ యాదవ్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈడీ ఏర్పాటైందని, ఇప్పుడు అదే సంస్థ నుంచి కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. ఆర్థిక నేరాల దర్యాప్తు కోసం ఇతర సంస్థలు ఉన్నందున ఈడ...
April 17, 2025 | 07:00 AMWaqf Board: వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల స్థానంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీమ్ కోర్టు..
వక్ఫ్ (Waqf) సవరణ చట్టం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. బుధవారం సుప్రీంకోర్టు (Supreme court) ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వా...
April 16, 2025 | 07:39 PMBR Gavai : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్
భారత సుప్రీంకోర్టు (Supreme Court) తదుపరి ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) నియమితులయ్యారు. కొలీజియం సిఫారసుల మేరకు
April 16, 2025 | 06:57 PMStar Wars: స్టార్ వార్స్ రేసులో భారత్.. అమ్ములపొదిలోకి లేజర్ అస్త్రాలు…
భారత్ అమ్ముల పొదిలో అధునాతన ఫ్యూచరిస్టిక్ ‘స్టార్ వార్స్’గా పేర్కొంటున్న లేజర్ అస్త్రాలు త్వరలోనే చేరనున్నాయి. లేజర్ పుంజాలతో శత్రువుల డ్రోన్లు, క్షిపణులను విధ్వంసం చేయగల లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్(DEW) ఎంకే-2(ఏ)ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) తొలిసారి ప్రయోగాత్మకంగా పరీక్షించ...
April 16, 2025 | 12:35 PMMK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం: రాష్ట్ర స్వయంప్రతిపత్తి కోసం కమిటీ ఏర్పాటు
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే(DMK) అధ్యక్షుడు ఎం.కే.స్టాలిన్ (MK Stalin) రాష్ట్ర స్వయంప్రతిపత్తి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఒక హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు శాసనసభలో స్టాలిన్ ప్రకటించారు. ఈ కమిటీ కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర స్వయంప్ర...
April 16, 2025 | 11:50 AMTejashwi Yadav: ఖర్గే, రాహుల్తో భేటీ అయిన తేజస్వీ యాదవ్.. నితీశ్, బీజేపీపై ఫైర్!
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) నగారా మోగడానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ, రాజకీయ సమీకరణాలు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్...
April 16, 2025 | 08:27 AMNational Herald Case: సోనియా, రాహుల్ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో చేర్చిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు (National Herald Case) సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలకమైన ముందడుగు వేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నిందితులుగా పేర్కొంటూ ఈడీ తొలిసారిగా ఛార్జిషీట్ను (ప్రాసిక్యూ...
April 15, 2025 | 09:00 PMMK Stalin : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆర్.ఎన్.రవి (R.N.Ravi )తో విభేదాల వేళ రాష్ట్ర
April 15, 2025 | 06:49 PMKamal Hassan: రాజ్యసభ గడప తొక్కనున్న కమల్ హాసన్..!!
తమిళ సినీ దిగ్గజం, మక్కళ్ నీది మయ్యం (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. DMK పార్టీ గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ డాది జూలైలో ఖాళీ అయ్యే రాజ్యసభ (Rajya Sabha) సీట్లలో ఒక దాన్ని కమల్ హాసన్ కు ఇచ్చేందుకు ఇరు పార్టీలు అంగీకర...
April 15, 2025 | 12:58 PMModi: తమ స్వార్థం కోసం వక్ష్ చట్టాలను కాంగ్రెస్ మార్చేసింది: ప్రధాని మోదీ
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం వక్ఫ్ నిబంధనలను మార్చివేసిందని ఆయన ఆరోపించారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పవిత్రమైన రాజ్యా...
April 14, 2025 | 09:12 PMMallikarjun Kharge: అంబేద్కర్పై గౌరవం మాటలకే పరిమితం.. బీజేపీ సర్కారుపై ఖర్గే ఫైర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి మోదీ సర్కార్కు ఏమాత్రం లేదని, వారు కేవలం మాటలకే అంబేద్కర్ పట్ల గౌరవాన...
April 14, 2025 | 09:05 PMPM Modi: ఎందరో స్వాతంత్ర్య సమర యోధులను కాంగ్రెస్ విస్మరించింది: ప్రధాని మోదీ
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేకమంది స్వాతంత్ర్య సమర యోధులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విమర్శనాస్త్రాలు సంధించారు. కేరళకు చెందిన ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన చెట్టూర్ శంకరన్ నాయర్ను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. “డాక్టర్ బి....
April 14, 2025 | 08:12 PM- Zamana: సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’
- Devagudi: ఘనంగా “దేవగుడి” సినిమా ట్రైలర్ లాంఛ్
- Jayashanthi: కానిస్టేబుల్ జయశాంతిపై వివాదానికి కారణమేంటి?
- Sajjanar Vs RS Praveen Kumar: సజ్జనార్ నోటీసులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిప్లై ఇస్తారా?
- Chandrababu: ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు … మన జీవన విధానం కావాలి : చంద్రబాబు
- Bhatti Vikramarka: సింగరేణిపై కట్టుకథలు ప్రచారం : డిప్యూటీ సీఎం భట్టి
- Davos: ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ కు భారత్ దూరం..? అంతర్జాతీయంగా తీవ్ర చర్చలు..!
- Donald Trump: ట్రంప్ చేతిపై గాయం.. అధ్యక్షుడి ఆరోగ్యంపై చర్చ..!
- Trump: నాటో వర్సెస్ అమెరికా… సభ్య దేశాలపై నమ్మకం లేదన్న ట్రంప్..!
- Chai Wala: ఫిబ్రవరి 6న రాబోతోన్న ‘చాయ్ వాలా’ని అందరూ చూసి హిట్ చేయండి.. సిటీ కమిషనర్ సజ్జనార్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()

















