- Home » National
National
Rajnath Singh: పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ .. ఎట్టి పరిస్థితుల్లోనూ
పాకిస్థాన్ (Pakistan )లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత్లోని
May 8, 2025 | 07:14 PMAir India: ఎయిర్ ఇండియా ప్రకటన.. రక్షణశాఖ ఉద్యోగులకు
విమాన ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకున్న రక్షణశాఖ (Defense) కు చెందిన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా (Air India) , ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
May 8, 2025 | 07:07 PMRajnath Singh: భారత ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తాజాగా ప్రకటించిన సంగతి
May 8, 2025 | 07:03 PMRohith Sharma: ఊహించిందే జరిగింది, రోహిత్ గుడ్ బై
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన తర్వాత.. రోహిత్ శర్మ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని అభిమానులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. అయితే రోహిత్ శర్మ మాత...
May 7, 2025 | 09:24 PMIPL: ఐపిఎల్ ఆగదు: బీసీసీఐ
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి భారత ఆర్మీ(Indian Army) ప్రతీకారం తీర్చుకున్న నేపధ్యంలో పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. ఆపరేషన్ సిందూర్ జరగడంతో యుద్ధం తధ్యం అనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ తరుణంలో ఐపిఎల్(IPL) నిర్వహిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపధ్యంలో భారత క్రికెట...
May 7, 2025 | 08:00 PMDraupadi Murmu: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ
పాక్పై ప్రతీకార చర్యల వేళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu ) తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) భేటీ అయ్యారు. మధ్యాహ్నం
May 7, 2025 | 07:39 PMAjit Doval: ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం తమకు లేదు.. కానీ ప్రపంచ దేశాలకు
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన విషయం గురించి భారత జాతీయ భద్రత సలహాదారు
May 7, 2025 | 07:12 PMIndigo: ఇండిగో కీలక ప్రకటన .. మే 10 వరకు 165కి పైగా
పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor ) పేరుతో పాకిస్థాన్ (Pakistan), పీఓకేలోని
May 7, 2025 | 07:07 PMPakistan: ఎల్వోసీ వెంట పాక్ కాల్పులు .. 15 మంది భారత పౌరులు మృతి
గత కొద్ది రోజులుగా సరిహద్దు నియంత్రణ రేఖ ( ఎల్వోసీ) వెంట పాకిస్థాన్ (Pakistan) కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పహల్గాం
May 7, 2025 | 07:01 PMObulapuram: ఓబుళాపురం మైనింగ్ కేసు… గాలి జనార్దన్రెడ్డికి ఏడేళ్లు జైలుశిక్ష
ఓబుళాపురం మైనింగ్ కేసు (Obulapuram mining case )లో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం
May 6, 2025 | 07:40 PMOMC Case: ఓబుళాపురం మైనింగ్ కేసు: గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష
ఓబుళాపురం మైనింగ్ కేసులో (OMC Case) హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టు (CBI Court) సంచలన తీర్పును వెలువరించింది. కర్ణాటక మాజీ మంత్రి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan reddy) , బి.వి. శ్రీనివాస రెడ్డి, మాజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వి.డి. రాజగోపాల్, కె. మెఫజ్ అలీ ...
May 6, 2025 | 07:10 PMGround Mines: భారత నావికాదళం పొదిలో మరో భీకర అస్త్రం..
భారత నౌకాదళం మరింత శత్రుభీకరంగా రూపుదిద్దుకోనుంది. జలమార్గంలో శత్రువుల కుట్రల్ని దీటుగా తిప్పికొట్టేలా డీఆర్డీవో-నేవీ సంయుక్తంగా అధునాతన వ్యవస్థను అభివృద్ధి చేశాయి. దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన మల్టీ ఇన్ఫ్లూయెన్స్ గ్రౌండ్ మైన్ (MIGM) పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో భారత ...
May 6, 2025 | 05:40 PMDelhi: యుద్ద సన్నాహాల్లో కేంద్రం… రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్..
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి ఘోర తప్పిదం చేసినవారికి, కుట్రలో భాగస్వాములైన వారికి కనీవినీ ఎరగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్రమోడీ(Modi).. ఆదిశగా కీలకచర్యలు చేపడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గగనతల దాడుల గురించ...
May 6, 2025 | 05:30 PMModi: ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై కఠిన చర్యలు : మోదీ
ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్
May 3, 2025 | 09:05 PMIndia: ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం : భారత్
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దాయాదితో అన్ని రకాల దౌత్య
May 3, 2025 | 07:27 PMDelhi Court: సోనియా, రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్పై న్యాయబద్ధమైన విచారణ జరిగే సమయంలో ఎప్పుడైనా అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే...
May 2, 2025 | 08:15 PMFarooq Abdullah: అలా జరగకుండా ఉండాలంటే .. వారిని తొందరగా పట్టుకోవాలి : ఫరుక్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఘటనపై భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు
May 1, 2025 | 07:24 PMPakistan : పాక్ జాతీయులకు ఊరట.. గడువు పొడిగించిన కేంద్రం!
పహల్గాం ఉగ్ర దాడితో భారత్(India ) -పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఈ క్రమంలోనే పాక్ జాతీయులు (Pakistani nationals) మన దేశం వీడి
May 1, 2025 | 07:15 PM- Vijayasai Reddy: బీజేపీలోకి విజయసాయి రెడ్డి? తెర వెనుక ‘బిగ్ స్కెచ్’..?
- Rakhasa: ‘రాకాస’.. గ్లింప్స్లో కామెడీ టైమింగ్తో మెప్పించిన సంగీత్ శోభన్
- Om Shanthi Shanthi Shanthi: విజయ్ దేవరకొండ లాంచ్ చేసిన ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్
- #GopiChand33: టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి హిస్టారికల్ మూవీ #గోపీచంద్33
- Baa Baa Black Sheep: హీరో శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల
- Iphone: ఐఫోన్ రిలీజ్ పై ఆపిల్ కీలక నిర్ణయం..!
- World Cup: మా క్రికెట్ క్లోజ్, బంగ్లా క్రికెటర్ల ఆవేదన..!
- Y.S.Sharmila: జగన్ పాదయాత్ర నేపథ్యంలో మళ్లీ యాక్టివ్ అయిన షర్మిల..
- Vijaya Sai Reddy: కూటమి ఉన్నంతవరకు జగన్కు ఛాన్స్ లేదన్న విజయసాయిరెడ్డి.. నిరాశలో వైసీపీ..
- KTR: అరెస్ట్ కోసమే కేటిఆర్, హరీష్ ప్రయత్నమా..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















