Prayag Raj: జయహో కుంభ్ మేళా.. ఆధ్యాత్మిక వేడుక విజయవంతం కావడంపై మోడీ ట్వీట్..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ్ మేళా(Maha Kumba Mela) విజయవంతంగా ముగిసింది.. 45 రోజులపాటు ఘనంగా జరిగిన కుంభమేళా ఉత్సవాలకు .. దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. ముఖ్యంగా కుంభ్ మేళా చివరిరోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు ప...
February 27, 2025 | 08:23 PM-
Mamata Banerjee: ఈసీ కార్యాలయం ముందు దీక్ష చేస్తా : మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. ఎన్నికల సంఘం సాయంతో ఇతర
February 27, 2025 | 07:31 PM -
India : పాకిస్థాన్కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
పోరుగుదేశం పాకిస్థాన్ కు భారత్ (India) మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. మనుగడ
February 27, 2025 | 07:27 PM
-
PM Modi: మహాకుంభ్లో అసౌకర్యం కలిగి ఉంటే క్షమించండి: ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం అయిన ‘మహాకుంభమేళా’ (Maka Kumbh Mela) గొప్పగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ పవిత్ర వేడుక (Kumbh Mela) విశిష్టతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన బ్లాగ్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం సాధారణ విషయం కాదని...
February 27, 2025 | 04:45 PM -
Stalin: 25 భాషలను హిందీ మింగేసింది.. తమిళనాడులో ఆ పరిస్థితి రానివ్వం: స్టాలిన్
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) మరోసారి హిందీ (Hindi) భాషపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడం వల్ల దేశంలో 25 ప్రాంతీయ భాషలు కనుమరుగైపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాష గురించి ఎక్స్ వేదికగా స్పందించిన స్టాలిన్ (MK Stalin), “ఇవాళెవరూ ఈ విషయాన్ని ప్రశ్నించకపోత...
February 27, 2025 | 04:27 PM -
Kumbh Mela: కుంభమేళాకు హార్వర్డ్ ప్రొఫెసర్ల ప్రశంసలు
ప్రయోగ్రాజ్లో ముగిసిన మహా కుంభమేళా (Kumbh Mela)ను ఇటు సంప్రదాయం, సాకేతికత.. అటు వాణిజ్యం, ఆధ్యాత్మికతల మేలు కలయికగా ప్రతిష్ఠాత్మక
February 27, 2025 | 04:11 PM
-
Isha Foundation: ఈశా కేంద్రంలో ఘనంగా శివరాత్రి వేడుకలు
కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈశా ఫౌండేషన్ (Isha Foundation) వ్యవస్థాపకుడు సద్దురు
February 27, 2025 | 04:07 PM -
Revanth Reddy: ఏం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సాబ్..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. బిజెపి(BJP) పెద్దలతో అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో స్నేహం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ...
February 26, 2025 | 08:28 PM -
Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ నిర్వహించిన అంతర్జాతీయ హెల్త్ డైలాగ్ నుండి ముఖ్యాంశాలు
అపోలో హాస్పిటల్స్(Apollo Hospitals) నిర్వహించిన అంతర్జాతీయ హెల్త్ డైలాగ్ (IHD) 2025, ఆధునిక ఆరోగ్య సంరక్షణ సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాలపై దృష్టి సారించి ఆరోగ్య సంరక్షణ నాయకులు మరియు విధాన రూపకర్తల ముఖ్యమైన సమావేశంగా గుర్తించబడింది. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క ఇండియా డిజిటల్ ...
February 26, 2025 | 08:20 PM -
Amit Shah : నన్ను క్షమించండి … అమిత్ షా కీలక వ్యాఖ్యలు
జాతీయ విద్యావిధానం ( ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రంపై అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
February 26, 2025 | 07:23 PM -
Ramdas Athawale: వారిని బహిష్కరించండి.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే లపై కేంద్రమంత్రి రాందాస్ ఆఠవలే (Ramdas Athawale) వివాదాస్పద వ్యాఖ్యలు
February 26, 2025 | 07:17 PM -
CAG Report: కాగ్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరగాలి: ఆతిశీ
ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ కొత్త సర్కారు ప్రవేశపెట్టిన కాగ్ (CAG Report) రిపోర్టు మరోసారి ఢిల్లీ లిక్కర్ పాలసీపై (Liquor Policy) రాజకీయ వివాదానికి తెరలేపింది. 2021-22లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం అమలు చేసిన కొత్త మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2000 కోట్ల మేర నష్టం జరిగినట్లు బ...
February 26, 2025 | 11:35 AM -
CAG: లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ఖజానాకు రూ.2000 కోట్ల నష్టం: కాగ్
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీ (Liquor Policy) వల్ల ఏకంగా రూ.2000 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని కాగ్ (CAG) రిపోర్టు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పాటు చేసిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే.. ఆప్ సర్కారు హయాంలో జరిగిన అవినీతి...
February 26, 2025 | 11:24 AM -
Anti-Sikh Riots: 1984 అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల (Anti-Sikh Riots) కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు (Congress Ex-MP Sajjan Kumar) ఢిల్లీ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. సరస్వతీ విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్దీప్ సింగ్ను హత్య చేసిన కేసులో సజ్జన్ కుమార్ను కోర్టు ఇటీవల దోషి...
February 25, 2025 | 09:30 PM -
Jairam Ramesh: మణిపూర్ను ప్రధాని పట్టించుకోవడం లేదు: జైరాం రమేష్
జాతుల మధ్య వివాదాలతో మణిపూర్ (Manipur) అల్లకల్లోలంగా మారి రాష్ట్రపతి పాలన విధించినా కూడా అక్కడి పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తి చూపడం లేదని కాంగ్రెస్ (Congress) మండిపడింది. ఇటీవల ప్రధాని మోదీ.. మధ్యప్రదేశ్, బీహార్, అస్సాంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన విష...
February 25, 2025 | 08:40 PM -
MP Shashi Tharoor: కాంగ్రెస్కు శశిథరూర్ దూరం.. బీజేపీలోకి వెళ్లడం ఖాయమా?
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Congress MP Shashi Tharoor) తన రాజకీయ జీవితంలో కీలక అడుగు వేయనున్నారా? కాంగ్రెస్కు వీడ్కోలు పలికి, బీజేపీ కండువా కప్పుకోనున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. భారత-బ్రిటన్ వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, యూకే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ బిజినెస్ అ...
February 25, 2025 | 08:10 PM -
Stalin : ఇందులో తమిళనాడు విజయం సాధించింది : స్టాలిన్
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ (Stalin) స్పందించారు. ఈ అంశం దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న
February 25, 2025 | 07:09 PM -
PM Modi: మఖానా.. ఓ సూపర్ ఫుడ్.. రోజూ తింటా: ప్రధాని మోదీ
బిహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ (PM Modi).. మఖానా (Makhana) ని సూపర్ఫుడ్గా అభివర్ణించారు. తన ఆహారపు అలవాట్లో మఖానాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. “సంవత్సరంలో ఉండే 365 రోజుల్లో కనీసం 300 రోజులు నా భోజనంలో మఖానా ఉంటుంది” అని మోదీ (PM Modi) తెలిపారు. ఆరోగ్యానికి ఎంతో మంచ...
February 24, 2025 | 09:45 PM

- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
- DGP Jitender: ఆమెకు రూ.25 లక్షల రివార్డు ఇస్తున్నాం : డీజీపీ
- MLC Bhumireddy : ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు : ఎమ్మెల్సీ భూమిరెడ్డి
- PVN Madhav: వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు : పీవీఎన్ మాధవ్
- ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ
- Minister Narayana: ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దు : మంత్రి నారాయణ
- Ayesha Meera: సీబీఐ కూడా మా బిడ్డకు న్యాయం చేయలేకపోయింది
- Minister Satya Prasad: వచ్చే ఎన్నికల్లోనూ జగన్ను ఓడిస్తారు : మంత్రి అనగాని
- TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్
