Delhi: వక్ఫ్ చట్టంలో ఏముంది..? సవరణ బిల్లులో ఏం చేర్చారు?
భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి 1995లో వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చింది. అయితే, ఈ చట్టం లోపభూయిష్టంగా ఉందంటూ మోడీ సర్కారు సవరణ తీసుకొచ్చింది. దీనికి లోక్ సభ (Lok Sabha) ఆమోదముద్ర వేసింది. అయితే…1995 లో వచ్చిన ఈ చట్టం ముస్లిం సమాజంలో దానధర్మాల ఆస్తులను మతపరమైన, సామాజిక ఉద్...
April 3, 2025 | 06:43 PM-
Lok Sabha: వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం
కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ (సవరణ) బిల్లు 2025కు లోక్ సభ ఆమోదం తెలిపింది. సుదీర్గ చర్చలో భాగంగా విపక్ష ఇండియా(India) కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith shah), మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు ద...
April 3, 2025 | 12:15 PM -
Nitin Gadkari: శివాజీ గొప్ప సెక్యులర్ పాలకుడు: నితిన్ గడ్కరీ
ఛత్రపతి శివాజీ మహారాజ్ను 100% సెక్యులర్ పాలకుడిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అభివర్ణించారు. ఆయన ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించినప్పటికీ, ఒక్క మసీదును కూడా ధ్వంసం చేయలేదలన్నారు. ఢిల్లీలో విశ్వాస్ పాటిల్ రాసిన *ది వైల్డ్ వార్ఫ్రంట్* ఆంగ్ల అనువాదాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ...
April 3, 2025 | 07:42 AM
-
Ajit Pawar: పాదాలు తాకించుకునే అర్హత.. నేటితరం నేతలకు లేదు: అజిత్ పవార్
తల్లిదండ్రులు, బాబాయ్ ఆశీస్సులతోనే తాను బాగున్నానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) చెప్పారు. ఎన్సీపీ యువజన విభాగం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పార్టీ కార్యకర్తలు తనకు పూలదండలు, మొమెంటోలు, శాలువాలు అందించడం చూసి అసహనం వ్యక్తం చేశారు. నేటితరం రాజకీయ నేతలకు ఈ విధమైన గ...
April 3, 2025 | 07:40 AM -
Akhilesh Yadav-Amit Shah: ఐదుగురిలోనే ఒకరు.. అఖిలేశ్కు చురకలేసిన అమిత్ షా
వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చ హాస్యాస్పద వాగ్వాదానికి వేదికైంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. బీజేపీ అధ్యక్ష ఎన్నికల గురించి అఖిలేశ్ వేసిన సెటైర్కు అమిత్ షా వ్యంగ్యంగా స్పందిం...
April 3, 2025 | 07:37 AM -
Jagdeep Dhankhar: ప్రజాస్వామ్యంలో కార్యనిర్వహణ వ్యవస్థ కీలకం: జగదీప్ ధన్ఖర్
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానిదే అంతిమాధికారం అని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ (Jagdeep Dhankhar) స్పష్టం చేశారు. పాలన అనేది కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా మాత్రమే జరుగుతుందని, న్యాయస్థానాలు పాలనను నిర్దేశించలేవని తేల్చిచెప్పారు. నీట్ పరీక్ష వికేంద్రీకరణ విషయంలో వచ్చిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్...
April 3, 2025 | 07:35 AM
-
Waqf Bill :లోక్సభలో వక్ఫ్ బిల్లు … ప్రవేశపెట్టిన కేంద్రం
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్సభ ముందుకువచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వారి నిరసనల నడుమ కేంద్ర మంత్రి
April 2, 2025 | 06:48 PM -
TATA Charity: ఆధునిక కర్ణుడు.. అపర దాత.. భారతావని ముద్దుబిడ్డ రతన్ టాటా
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా (Ratan Tata).. వ్యాపార దిగ్గజం. ఎలాంటి నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని అయినా ఆయన చక్కగా తీర్చి దిద్దేవారు. నష్టాల నుంచి లాభాల బాట పట్టించేవారు. అందుకే టాటాను వ్యాపార దిగ్గజం అని కార్పొరేట్ గురు అని కూడా అంటారు. అయితే వ్యాపారం పక్కన పెడితే.. ఆయన సద్గుణ సంపన్...
April 2, 2025 | 12:05 PM -
Delimitation: ఢీ లిమిటేషన్… విపక్షాలకు ఆయుధమేనా?
డీ లిమిటేషన్ ప్రతిపాదన దేశాన్ని కుదిపేస్తోంది. ప్రధానంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో డీలిమిటేషన్ (Delimitation) తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ముఖ్యంగా ఇది దక్షిణాది వర్సెస్ ఉత్తరాదిలా మారింది. దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాము జనాభా నియంత్రణను సమర్థవ...
April 2, 2025 | 09:02 AM -
Amit Shah : 2026 నాటికి పూర్తిగా అంతం చేస్తాం : అమిత్ షా
ఛత్తీస్గఢ్ (Chhattisgarh ) అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య తరచూ ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరుగుతున్న
April 1, 2025 | 07:02 PM -
Narendra Modi :చిలీ భారత్కు ఓ ముఖ్యమైన భాగస్వామి : మోదీ
చిలీని అంటార్కిటికాకు గేట్వేగా చూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) అన్నారు. భారత పర్యటనకు విచ్చేసిన చిలీ అధ్యక్షుడు
April 1, 2025 | 06:59 PM -
Andhra Association, Pune: ఆంధ్ర సంఘం పూణె శ్రీ విశ్వా వసు నామ ఉగాది వేడుక
83 సంవత్సరాలుగా మహారాష్ట్ర లోని పూణె నగరం లో తెలుగు భాష, సంసృతికై విశిష్ట సేవలందిస్తున్న ఆంధ్ర సంఘం పూణె (Andhra Association, Pune) మార్చి 30 వ తేదిన తెలుగు సంవత్సరాది వేడుకను ఘనంగా నిర్వహించింది. నటప్రస్ధానం లో 50 వసంతాలు పూర్తి చేసుకున్న విలక్షణ నటుడు శ్రీ సాయికుమార్ (Sai Kumar) గారు ముఖ్య అతిధ...
March 31, 2025 | 08:05 PM -
Chandrababu : చంద్రబాబు ఆలోచనలు అద్భుతం : ఆనంద్ మహీంద్రా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra )
March 31, 2025 | 06:58 PM -
Narendra Modi : ప్రధాని అందుకే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన
March 31, 2025 | 06:53 PM -
Amit Shah: బిహార్లో అభివృద్ధి కావాలా? ఆటవిక రాజ్యం కావాలా?: అమిత్ షా
కాంగ్రెస్, దాని మిత్రపక్షం రాష్ట్రీయ జనతాదళ్ (RJD)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్లోని గోపాల్గంజ్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) పాలన ...
March 30, 2025 | 09:33 PM -
Venkaiah Naidu: ఇలాగైతే భవిష్యత్తులో అప్పులు కూడా దొరకలి పరిస్థితి: పాలకులకు వెంకయ్యనాయుడు వార్నింగ్
అప్పులు తీర్చే మార్గాలు లేకుండా కొత్తగా అప్పులు ఇవ్వని పరిస్థితి రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన.. ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఓట్ల కోసం అన్నీ ఫ్రీగా ఇస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తు...
March 29, 2025 | 09:30 PM -
Amit Shah: పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు: రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్
లోక్సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కౌంటర్ ఇచ్చారు. సభా కార్యకలాపాలు నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘‘పార్లమెంటులో మాట్లాడటానికి నియమాలు ఉంటాయి. అవి ఆయనకు తెలియకపోవచ్చు. బడ్జెట...
March 29, 2025 | 09:08 PM -
Priyanka Gandhi: పార్లమెంటులో చర్చలను అడ్డుకునేందుకు బీజేపీ వ్యూహాలు: ప్రియాంక గాంధీ
బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో (Parliament) చర్చలను అడ్డుకునేందుకు కావాలని వ్యూహాలు పన్నుతోందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi) ఆరోపించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియను చిన్నచూపు చూస్తూ, చర్చలకు అవకాశమే లేకుండా చేస్తున్నారని బీజేపీ సర్కారుపై ఆమె ఆగ్రహం వ్య...
March 29, 2025 | 09:00 PM

- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం
- Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
- YS Jagan: జగన్పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
- Samantha: రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది
- Anupama Parameswaran: అనుపమ ఆశలు ఫలించేనా?
- Jeethu Joseph: దృశ్యం 3 పై అంచనాలు పెట్టుకోవద్దు
- Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వజ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళయరాజా
- Pawan Kalyan: ఉస్తాద్ భగత్సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
- Ganta Srinivasa Rao: జగన్ పై గంటా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు..
