- Home » National
National
Jaishankar : విభేదాలు వివాదాలుగా మారొద్దు : జైశంకర్
విభేదాలు వివాదాలుగా మారొద్దని చైనా (China)కు భారత్ (India) సూచించింది. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi)తో సమావేశం
August 19, 2025 | 03:43 PMCEC: సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన..?
భారత ఎన్నికల సంఘం (ECI) ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్పై (Gyanesh Kumar) కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి (India Alliance) అభిశంసన (impeachment) తీర్మానం ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల సంఘంపై ఓట్ల చోరీ ఆరోపణలు, బ...
August 19, 2025 | 12:30 PMDMK: ఈ నిర్ణయం వల్ల తమిళనాడు కు ప్రయోజనం లేదు : డీఎంకే
ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలందిస్తున్న తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ
August 18, 2025 | 07:28 PMIndia: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన!
భారత్పై అమెరికా సుంకాలు, ఉక్రెయిన్-రష్యా(Russia) యుద్ధం విరమణపై అస్పష్టత నేపథ్యంలో, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన
August 18, 2025 | 03:56 PMKP Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కె.పి.రాధాకృష్ణన్..! బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ..!!
భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కె.పి.రాధాకృష్ణన్ (KP Radhakrishnan)ను ఎంపిక చేసింది. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఆయన పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. రాధాకృష్ణన్ ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ వ్యూహాత్మక...
August 18, 2025 | 11:15 AMEC: పారదర్శకంగానే ఓటర్ల జాబితా.. విపక్షాల విమర్శలను ఖండించిన ఈసీ
ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ (EC) తీవ్రంగా ఖండించింది. గత ఎన్నికల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని చెప్పడం సరికాదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈసీ పేర్కొంది. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని, దీనిలో అన్ని రాజకీ...
August 17, 2025 | 10:57 AMVice President: రేపే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక..!! ఎవరికో ఛాన్స్..!?
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankar) జులై 21న తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం (Vice President Election) ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆగస...
August 16, 2025 | 12:30 PMMallikarjun Kharge: ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అక్రమాలు: మల్లికార్జున ఖర్గే
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా బీహార్...
August 16, 2025 | 09:15 AMGST: పీఎం మోదీ గుడ్ న్యూస్.. దీపావళికి జీఎస్టీ తగ్గింపు..
సామాన్య పౌరులకు ఊరట కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (GST) విధానంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళి (Deepavali) నుంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటించారు. ఈ మేరకు స...
August 15, 2025 | 08:00 PMPM Modi :కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం.. భారత్ను రక్షించేందుకు
రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. భారత్ (India) ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్ర
August 15, 2025 | 07:23 PMActress Kasturi: బీజేపీలో చేరిన సినీ నటి కస్తూరి
సినీనటి కస్తూరి బీజేపీలో చేరారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో ఆమె కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
August 15, 2025 | 07:21 PMEC – SC: బీహార్ ఓటర్ల జాబితా వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
బీహార్లో (Bihar) ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్ – SIR) ప్రక్రియపై తలెత్తిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితాలో పారదర్శకత, న్యాయబద్ధతను నిర్ధారించే దిశగా సుప్రంకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది. ఈ వ్యవహారంలో 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించినట్లు...
August 14, 2025 | 08:30 PMSupreme Court: ఆ 65 లక్షల మంది వివరాలు బయటపెట్టాలి.. ఈసీకీ సుప్రీంకోర్టు ఆదేశాలు
బిహార్లో ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో 65 లక్షల మంది పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ఆ 65 లక్షల మంది
August 14, 2025 | 07:14 PMSupreme Court: నటుడు దర్శన్, పవిత్రా గౌడ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
తమ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన నటుడు దర్శన్ (Darshan), నటి పవిత్రా గౌడ (Pavithra Gowda) కు సుప్రీంకోర్టు (Supreme Court )
August 14, 2025 | 07:12 PMStray Dogs: ఢిల్లీలో వీధి కుక్కల వివాదం.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సహా ఎన్సీఆర్ (NCR) ప్రాంతంలో వీధి కుక్కల సమస్య ఇటీవల సంచలనంగా మారింది. ఈ అంశం సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో వీధి కుక్కలను (Stray Dogs) ఎనిమిది వారాల్లో షెల్టర్ హోమ్లకు (shelter homes) తరలించాలని ఇటీవల సుప్రీం...
August 14, 2025 | 01:05 PMKishan Reddy: దేశ ప్రగతికి చోదకశక్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశాభివృద్ధిలో మైనింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆధునిక సాంకేతికతలలో క్లిష్టమైన ఖనిజాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఈ క్లిష్టమైన ఖనిజాల కోసం భారతదేశం విదేశాలపై ఆధారపడుతోందని, దేశీయ ఉత్పత్త...
August 13, 2025 | 09:17 AMBandi Sanjay: స్వాతంత్ర్య వీరుల పెన్షన్ కేసులు త్వరగా పరిష్కరించండి: బండి సంజయ్
స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ కేసులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) స...
August 13, 2025 | 09:00 AMSemiconductor :కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఏపీలో
దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు (Semiconductor projects) ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్
August 12, 2025 | 07:15 PM- Hello It’s Me: వరుణ్ సందేశ్ హీరోగా “హలో ఇట్స్ మీ” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్
- Davos: సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి
- Davos: తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్కు అపూర్వ స్పందన
- Davos: యువశక్తి, సమర్థ నాయకత్వంతో భారత్లో కంపెనీల స్థాపనకు అవకాశాలు : చంద్రబాబు
- Vijay Sai Reddy: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తా
- Rohith Sharma: జట్టు సెలెక్షన్ పై రోహిత్ సంచలన కామెంట్స్
- Phone Tapping: విచారణకు టీడీపీ నేతలు..?
- World Cup: బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కానుందా..?
- Bangladesh: బంగ్లా క్రికెట్ బోర్డుకు ఎంత లాస్ అంటే..!
- Davos: సీఎం రేవంత్ను కలిసిన మంత్రి లోకేశ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















