- Home » National
National
Legislative Vs Judiciary: చట్టసభలు vs న్యాయస్థానాలు – ఎవరిది పైచేయి?
భారత రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాలను స్పష్టంగా విభజించింది. ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకోకూడదన్నది మౌలిక సూత్రం. దీనినే మనం ‘లక్ష్మణ రేఖ’గా చెప్పుకుంటున్నాం. అయితే, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాలు ఈ రేఖను ప్రశ్నార్థకం చేస్తున్నా...
November 27, 2025 | 03:00 PMKarnataka: కర్ణాటక ‘పవర్’ పాలిటిక్స్.. రాహుల్ ఎంట్రీ..!
కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంలో నాయకత్వ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చి తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారం, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Siva Kumar) ఢిల్లీ పర్యటనలు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌనం.. ఇవన్నీ బెంగ...
November 26, 2025 | 05:00 PMJustice Gavai: ‘నేను హిందూ వ్యతిరేకిని కాదు’.. ఆరోపణలను ఖండించిన మాజీ సీజేఐ గవాయ్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice Gavai) తనపై వస్తున్న ‘హిందూ వ్యతిరేకి’ అనే ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇటీవల ఒక మీడియా ఛానెల్తో మాట్లాడిన ఆయన.. తనపై జరిగిన షూ దాడి తన విధులను ఏ మాత్రం ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. సీజేఐగా తన ప...
November 26, 2025 | 03:30 PMYCP: స్థానిక ఎన్నికల నేపథ్యంలో అయోమయంలో వైసీపీ..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం వేగం పెంచింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. మార్చిలో పదో తరగతి
November 25, 2025 | 11:58 AMJagan – KTR: బెంగళూరులో జగన్, కేటీఆర్ భేటీ.. రాజకీయ ఊహాగానాల పోటీ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు.. ఉండేది కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే. ఈ నానుడిని నిజం చేస్తూ, ఇటీవల బెంగళూరు (Bengaluru) వేదికగా జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కలుసు...
November 24, 2025 | 03:15 PMBihar: బీహార్ రాజకీయాల్లో అనూహ్య మలుపు
బీహార్ రాజకీయాల్లో (Bihar Politics) సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. నిత్యం ఎన్డీయే (NDA) కూటమిపై, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై (Nitish Kumar) నిప్పులు చెరిగే ఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఇప్పుడు అనూహ్యంగా ఆయనకు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే, ఈ మద్దతు బేషరతుగా కాకుండా, తమ కంచు...
November 24, 2025 | 12:34 PMMohan Bhagwat: హిందువులు లేకుంటే ప్రపంచం ఉండదు: ఆర్ఎస్ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat). హిందూ సమాజం, ప్రపంచ మనుగడపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు లేకుంటే ప్రపంచం అంతరించిపోతుందని.. ప్రపంచ మనుగడకు హిందూ సమాజమే కేంద్రమని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్ పర్యటనలో భాగంగా ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీస్ (యూనాన్), ఈజిప్ట్ ...
November 23, 2025 | 11:45 AMPLGA: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ శకం ముగిసినట్లేనా..?
మావోయిస్టు పార్టీ వ్యూహకర్త, గెరిల్లా ఆపరేషన్లను నిర్వహించడంలో దిట్ట అయిన హిడ్మా మృతితో..పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ భవిష్యత్ ముగిసినట్లే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటి సీపీఐ-పీపుల్స్వార్కు గానీ, ఇప్పటి మావోయిస్టు పార్టీకి గానీ గెరిల్లా ఆర్మీ అత్యంత కీలకమైంది. పీపుల్స్వార్ గ్రూపులో...
November 19, 2025 | 12:22 PMMission D-6: ఆరునగరాలు టార్గెట్..ఉగ్ర నెట్ వర్క్ లో షాహిన్ షాహిద్ కీలక పాత్ర
మేడమ్ సర్జన్, డీ-6 వంటి పదాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధమున్న 43 ఏళ్ల ‘మేడమ్ సర్జన్’ షాహిన్ షాహిద్ (Shaheen Shahid).. ఉగ్రనెట్వర్క్లో కీలకంగా వ్యవహరించింది. ఈ
November 17, 2025 | 02:27 PMBIHAR: లల్లూ యాదవ్ కుటుంబంలో మహిళలకు విలువ లేదా..?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ (Lalu Prasad Yadav) యాదవ్ కుటుంబం.. సంక్షోభసాగరంలో పడి కొట్టుమిట్టాడుతోంది. ఆయన కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) కుటుంబంతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే, మరో
November 17, 2025 | 02:22 PMTerrorist Doctors: వైట్ కోట్ టెర్రరిజమ్.. !
దేశాన్ని కుదిపేస్తున్న ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో అత్యధిక మంది వైద్యులే ఉన్నారు. వీరు సైన్స్ విజ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. వేల కిలోల పేలుడు పదార్థాలను పోగుచేసి అమాయక ప్రజల ప్రాణాలను తీసేందుకు యత్నించారు. తమకు ఉన్న జ్ఞానంతో ‘మదర్ ఆఫ్ సైతాన్’గా పిలిచే రసాయన స...
November 16, 2025 | 06:47 PMVoruganti Srinivas: రాజస్థాన్ సీఎస్ గా తెలుగు ఐఏఎస్ ఓరుగంటి శ్రీనివాస్..!
రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా తెలుగు ఐఏఎస్ అధికారి ఓరుగంటి శ్రీనివాస్ (Voruganti Srinivas) నియమితులయ్యారు. 1989 రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన సంస్కరణల విభాగం కార్యదర్శిగా పనిచేస్తున...
November 16, 2025 | 06:20 PMDelhi Blasts: ఉగ్ర డాక్టర్ల చేతుల్లోకి ..‘మదర్ ఆఫ్ సైతాన్’..?
అక్షరం రాని వాడు, అజ్ఞానాంథకారంలో కొట్టుమిట్టాడేవాడు.. భావావేశంలో కొట్టుకుపోతూ, ఉగ్రవాదులుగా మారి.. సొంతదేశంపై దాడికి ప్రయత్నించడం ఇప్పటిదాకా చూస్తూ వస్తున్నాం. వారికి అంటే ఉపాధి ఉండదు.. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదో దారి వెతుక్కుంటూ.. అందులో మాస్టర్ మైండ్స్ ఉచ్చులో చిక్కి ఉగ్రనాగులుగా మారడం త...
November 16, 2025 | 06:20 PMRahul Gandhi : రాహుల్ గాంధీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు..!?
కాంగ్రెస్ పార్టీలో (Congress) అత్యంత కీలకమైన నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). దేశంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన కాంగ్రెస్ పార్టీని తన భుజస్కంధాలపై మోస్తూ, మళ్లీ అధికారంలోకి
November 15, 2025 | 01:59 PMMaithili Thakur: బీహార్ రాజకీయాల్లో యువ సంచలనం – మైథిలీ ఠాకూర్!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఓ యువ గాయని సంచలన విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థిగా దర్భంగా జిల్లాలోని అలీనగర్ (Alinagar) నియోజకవర్గం నుంచి జానపద గాయని మైథిలి ఠాకూర్ (Maithili Thakur) ఘన విజయం సాధించారు. యువతకు, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆమె విజయం ఒ...
November 15, 2025 | 11:14 AMBihar Analysis : ఎన్డీయే విజయానికి, ఇండియా కూటమి పరాజయానికి కారణాలేంటి?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి అపూర్వ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని NDA కూటమి 243 సీట్లలో 200లకు పైగా సీట్లు
November 15, 2025 | 09:39 AMPrashant Kishor: బీహార్లో పనిచేయని ప్రశాంత్ కిశోర్ ‘వ్యూహాలు’..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీయే (NDA) కూటమి అఖండ విజయం సాధించగా, ఇండియా కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) . ఎన్నికల వ్యూహకర్త నుండి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ (PK).. జన ...
November 14, 2025 | 04:23 PMSandeep Chakravarthi: జైష్ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన తెలుగు ఐపీఎస్ సందీప్ చక్రవర్తి…!
జైష్-ఇ-మహమ్మద్ ఉగ్రకుట్రను భగ్నం చేసిన తెలుగు ఐపీఎస్ అధికారి డాక్టర్ జివి సందీప్ చక్రవర్తి (Dr GV Sandeep Chakravarthi)పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. కర్నూలుకు చెందిన ఈ డాక్టర్ కమ్ ఐపీఎస్ ఆఫీసర్… సున్నితమైన నౌగామ్ ప్రాంతంలో వెలిసిన హెచ్చరిక పోస్టర్ను పసిగట్టి, దేశవ్యాప్తంగా విస్...
November 14, 2025 | 04:16 PM- Savitri: ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- ముప్పవరపు వెంకయ్య నాయుడు
- IndiGo: ఇండిగో గందరగోళం…విమానాలు రద్దు
- Kamakya: మంత్రి సీతక్క లాంచ్ చేసిన అభినయ కృష్ణ ‘కామాఖ్య’ ఫస్ట్ లుక్
- Annagaru Vostaru: డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” ట్రైలర్ రిలీజ్
- Nandamuri Kalyana Chakravarthy: 35 ఏళ్ల తర్వాత ‘ఛాంపియన్’ లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ
- Ghantasala The Great: ఘనంగా ఘంటసాల ది గ్రేట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
- Jagan: చంద్రబాబు రాజకీయ చతురత..జగన్ మొండి వైఖరి..
- Nara Lokesh: భజన బృందం కారణంగా ఇరకాటంలో లోకేష్ భవిష్యత్తు..
- IndiGo: ఇండిగో అంతరాయం ప్రభావం: రామ్మోహన్ నాయుడుకు మద్దతుగా టీడీపీ నేతలు..
- Buggana: డోన్ నుంచీ నంద్యాల పార్లమెంట్ వరకూ… బుగ్గన భవిష్యత్ ఏమిటో?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















