- Home » International
International
China : కొన్ని అమెరికా వస్తువులపై చైనా మినహాయింపు!
అమెరికా నుంచి వచ్చే కొన్ని రకాల దిగుమతుల (Imports)కు 125 శాతం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని బీజింగ్ భావిస్తోందని సమాచారం. చైనా-అమెరికా
April 26, 2025 | 03:52 PMMoscow: మరోసారి మాస్కోకు ట్రంప్ ప్రతినిధి!
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్
April 26, 2025 | 03:50 PMDonald Trump : వీసాల రద్దు ఆపండి ..ట్రంప్ సర్కారుకు న్యాయస్థానం ఆదేశం
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం 133 మంది విద్యార్థుల (Students) కు నిలిపేసిన ఎస్ఈవీఐఎస్ను ( స్టూడెంట్ ఎక్స్ఛేంజ్
April 25, 2025 | 04:00 PMIslamabad: పహల్గాం ఉగ్రదాడిని సమర్థించేందుకు పాక్ ఆపసోపాలు..
పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రపంచం మొత్తం ఖండిస్తోంది. ఉగ్రవాదానికి ఎలాంటి పరిమితులు లేవని.. ఎక్కడైనా ఉగ్రవాదం, ఉగ్రవాదమే అని స్పష్టం చేస్తోంది. ఆఖరుకు మనతో ఎప్పుడు గొడవలకు దిగే చైనా సైతం.. ఈదాడిని ఖండించింది.కానీ పాకిస్తాన్ మాత్రం .. ఈ దాడిని సమర్థించేందుకు నానా పాట్లు పడుతోంది. ఎందుకంటే ఈదా...
April 25, 2025 | 11:37 AMUN: ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా-చైనా విమర్శల హోరు…
అమెరికా- చైనా (USA-China)ల మధ్య వాణిజ్యయుద్ధం తార స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే పరస్పర సుంకాలతో ప్రతీకార చర్యలకు దిగిన ఇరు దేశాలు తాజాగా.. ఐక్యరాజ్య సమితి వేదిక మీద విమర్శ, ప్రతివిమర్శలతో విరుచుకుపడ్డాయి. అమెరికా సుంకాల ధోరణి బెదిరింపులతో కూడినదిగా ఉందని చైనా విమర్శించగా.. అమెరికా బీజింగ్కి గట...
April 24, 2025 | 07:55 PMPakistan: ఆ దేశీయులకు వీసా సేవలు నిలిపివేసిన భారత్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం (Government of India) తీవ్రంగా స్పందిస్తోంది. దాయాది పాకిస్థాన్ (Pakistan)తో దౌత్య సంబంధాలపై కీలక
April 24, 2025 | 07:35 PMIndia-Pakistan: ఇండస్ వాటర్ ట్రీటీ అంటే..?
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి (Pahalgam terror attack) నేపథ్యంలో దాయాది పాకిస్థాన్తో దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించి...
April 24, 2025 | 06:00 PMPakistan: ఇండస్ ట్రీటీ రద్దుతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్..
పహల్గాం(Pahalgam terror attack)లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడితో ఆగ్రహంగా ఉన్న భారత్.. .. పాకిస్థాన్కు గట్టి షాకిచ్చింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు దాయాదితో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water treaty) తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళన ...
April 24, 2025 | 05:53 PMJ.D. Vance: నాడు క్లింటన్ … నేడు జేడీ వాన్స్ పర్యటన సమయంలో
2000 సంవత్సరం మార్చి 20వ తేదీన అనంత్నాగ్ జిల్లా ఛత్తీసింగ్పొరలో ఉగ్రవాదులు 36 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. నాడు సిక్కు వర్గంవారే
April 24, 2025 | 03:50 PMChina: చైనాపై సుంకాలు తగ్గుతాయ్.. కానీ సున్నాకు మాత్రం చేరవు
చైనాపై అధిక సుంకాలతో విరుచుకుపడి వాణిజ్య యుద్దానికి తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యూటర్న్ తీసుకున్నట్టుగా
April 24, 2025 | 03:39 PMPahalgam Attack: పాక్ను ఉగ్రదేశంగా ప్రకటించాలి: పహల్గాం దాడిపై అమెరికా మాజీ అధికారి
పహల్గాం ఉగ్రదాడిపై (Pahalgam Attack) ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాకిస్తాన్పై పలువురు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్కు, పాక్ ఆర్మీ చీఫ్కు తేడా లేదంటూ అమెరికా మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిన్ లాడెన్ ఒకప్పుడు చీకటి కొండల్లో దాక్కుం...
April 24, 2025 | 01:45 PMKash Patel : హ్యాపీ కి శిక్ష పడేలా చేస్తాం ఎఫ్బీఐ అధిపతి కాష్ పటేల్
అమెరికాలో పట్టుబడిన పంజాబ్ గ్యాంగ్స్టర్, ఉగ్రవాది హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా (Happy Passia) అలియాస్ జోరా (29)కు శిక్ష
April 23, 2025 | 03:35 PMPope Francis: 26న పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు
క్యాథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) అంత్యక్రియలు ఈ నెల 26న జరగనున్నాయి. ఆయన అస్తమయం నేపథ్యంలో మతాధికారులు సమావేశమై
April 23, 2025 | 03:28 PMNarendra Modi: సౌదీ అరేబియాలో ప్రధాని మోదీకి … అరుదైన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ఎన్నడూ లేనివిధంగా ఆ దేశం
April 22, 2025 | 07:17 PMNirmala Sitharaman: అమెరికాతో అక్టోబరు కల్లా ఒప్పందం : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) పై అమెరికా ప్రభుత్వంతో భారత్ చాలా చురుగ్గా చర్చలు జరుపుతోందని, తొలి దశ ఒప్పందంపై ఈ ఏడాది సెప్టెంబర్
April 22, 2025 | 03:47 PMYarlagadda: మూలాలను మరిచిపోవద్దు ..డల్లాస్ విశ్వహిందీ సదస్సులో యార్లగడ్డ
దేశమైదేతేనేం మట్టి ఒక్కటే, భాష ఏదైతేనేం మాధుర్యం ఒక్కటేనని తాము ఎక్కడి నుండి ఎదిగామనేది గుర్తుపెట్టుకోవాలని, మూలాలను మరిచిపోకూడదని
April 22, 2025 | 03:39 PMUkraine: ఈ వారంలోనే ఉక్రెయిన్ ఒప్పందం!
ఉక్రెయిన్, రష్యాలు యుద్ధం విరమణపై తొందరగా ఒక ఒప్పందానికి రాకపోతే శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి విరమించుకుంటామని చెప్పిన అమెరికా
April 22, 2025 | 03:33 PMChina: నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు : చైనా వార్నింగ్
టారిఫ్ (Tariff)ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికా (America)తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా (China) హెచ్చరికలు చేసింది. ఆ
April 22, 2025 | 03:29 PM- Chandrababu: ప్రజల గడపకు పాలన.. ఆర్టీజీఎస్ కేంద్రాలతో చంద్రబాబు కొత్త అధ్యాయం
- Sri Charani: చంద్రబాబు, నారా లోకేష్ ని కలిసిన శ్రీచరణి, మిథాలీ రాజ్
- Jagan: జెన్–Z పై జగన్ ఫోకస్.. విద్యార్థుల దిశలో కొత్త వ్యూహం..
- YCP: జగన్ ఏకపక్ష పాలన వైసీపీ వైఫల్యానికి కారణమా?
- Chandrababu: రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా మారనున్న సీఐఐ సదస్సు..
- Sri Charani: క్రికెటర్ శ్రీచరణి కి .. మంత్రుల ఘనస్వాగతం
- Tirumala: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల పర్యటన
- Chandrababu :సీఎం చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ
- Stray Dogs: సుప్రీంకోర్టులో వీధి కుక్కల పంచాయితీ..!
- Bandi Sanjay: బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతిపై ..ఎందుకు విచారణ అడగడం లేదు?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















