Covid19
ఏపీలో 425 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 13,923 మంది నమూనాలు పరీక్షించగా 425 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,496 కేసు...
June 18, 2020 | 02:28 AMకరోనా చికిత్సకు రోజుకు రూ.లక్ష చొప్పున ఇవ్వాల్సిందే…
సర్కారు ఆదేశాలు పట్టించుకోని కార్పొరేట్ ఆస్పత్రులు ఉస్మానియా యూనివర్సిటీ మాణికేశ్వర్నగర్ బస్తీకి చెందిన ఓ మహిళ (56) అనారోగ్యంతో బాధపడుతుండటంతో మూడు రోజుల క్రితం చికిత్స కోసం బంధువులు సికింద్రాబాద్లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వ్యాధి ...
June 17, 2020 | 10:55 PMప్రపంచ యుద్ధం కన్నా కరోనా మరణాలే ఎక్కువ
మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా మృతుల సంఖ్య కన్నా అమెరికాలో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. జాన్స్హాప్ కిన్స్ యూనివర్సిటీ అంచనాల ప్రకారం మంగళవారం నాటికి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 1,16,516 కాగా, మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా మృతుల సంఖ్య 1,16,516 కావడం గమనార్హం. ఈ రెండు సంఖ్యలు అంత కచ్చితంగా ...
June 17, 2020 | 09:49 PMఏపీలో ఒక్కరోజే 351 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 15,188 మంది నమూనాలు పరీక్షించగా 351 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 76 ఉండగా, రాష్ట్రంలో 275 పాజిటివ్ కేసు...
June 17, 2020 | 02:17 AMతెలంగాణ పీసీసీ కోశాధికారికి కరోనా పాజిటివ్
తెలంగాణ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒక్కసారిగా ఆయన రుచి, వాసన కోల్పోవడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఒళ్లు నొప్పులు మినహా ఆరోగ్యం నిలకడగా ఉన...
June 17, 2020 | 02:05 AMహైడ్రాక్సోక్లోరిక్విన్తో రెమెడెసివిర్ వద్దు!
మధ్యస్థ దశ లక్షణాలున్న కొవిడ్ 19 రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమెడె సివిర్ గురించి అమెరికా ఔషధ, ఆహార నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) కీలక ప్రకటన చేసింది. క్లోరోక్విన్ ఫాస్పేట్ లేదా హైడ్రాక్సోక్లోరిక్విన్తో కలిపి రెమెడెసివిర్ను కొవిడ్&zwj...
June 16, 2020 | 09:20 PMజూలై 15 నాటికి 8 లక్షల కరోనా కేసులు
భారతదేశంలో కరోనా మహామ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. లాక్డౌన్ సడలించటంతో ఒక్కసారిగా విజృంభించిన వైరస్ పట్టణాలతో పాటు పల్లెలకు కూడా విస్తరిస్తున్నది. ఇది ఇప్పట్లో కట్టడి కాదని, మరింత విస్తరిస్తుందని అమెరికాకు చెందిన మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. దేశంలో మరో నెలరోజుల...
June 16, 2020 | 09:15 PMకరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ అమెరికాను దాటొచ్చు!
కరోనా పాజిటివ్ కేసుల్లో భారతదేశం అమెరికాను దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ దేశానికి చెందిన యేల్ స్కూల్ ఆఫ్ మెడిసన్ శాస్త్రవేత్త మనీషా జుతానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో 21 లక్షల కేసులు నమోదయ్యాయి. మనదేశంలో సోమవారానికి నమోదైన కేసుల సంఖ్య 3,32,424కు చేరుకున్నది. మూడు...
June 16, 2020 | 12:44 AMకొవిడ్ కు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడొద్దు : ఎఫ్డీఏ
కొవిడ్ 19కు చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్ ఔషధాల వినియోగానికి అత్యవసరంగా ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్ర సంస్థ (ఎఫ్డీఏ) తెలిపింది. కరోనా వైరస్పై చికిత్సలో ఈ మందులు సమర్థంగా వ్యవహరించే అవకాశం లేదని పేర్కొంది. వీటివల్ల క...
June 15, 2020 | 11:12 PMమరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పటికే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు గణేశ్ గుప్తా కూడా...
June 15, 2020 | 02:50 AMఏపీలో 6456 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 304 పాజిటివ్ కేసులు నమోదనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదుకావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం...
June 15, 2020 | 02:26 AMCity NGO supports handloom weavers
Along with the Municipal authorities, the team provided a nutrition package and a hygiene kit consisting of 11 items to families of 200 handloom weavers of Telangana. Each kit will help a family of four for 10 days (3 meals each day), that can feed 24,000 meals overall. The locals who were in dir...
June 14, 2020 | 11:27 PMకరోనాలో మళ్లీ కొత్త రికార్డు
ఆంధప్రదేశ్లో కరోనా కేసుల నమోదులో మళ్లీ కొత్త రికార్డు నమోదైంది. ఆదివారం ఒక్కరోజే 294 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 6,152 కేసులు నమోదయ్యాయి. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున మరణించడంతో మృతుల సంఖ్య 84కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కర్నూలు, ...
June 14, 2020 | 10:41 PMకరోనా చికిత్సకు రూ.8 కోట్లు
కరోనాపై సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన ఆ 70 ఏళ్ల వృద్ధుడికి.. ఆస్పత్రి బిల్లును చూసిన తర్వాత, ఎందుకు బతికానా అన్పించిందట. సియాటెల్కు చెందిన మైఖేల్ ఫ్లోర్కు కరోనా సోకడంతో 62 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. ఒకసారి మరణం అంచులదాకా వెళ్లాడు. ఇంటికి ఫోన్ చేసి కుటుంబికులతో ఆఖరి మా...
June 14, 2020 | 10:35 PMకొవిడ్ 19 — మొదటి పాఠం –ఆహారం!
కోవిడ్-19మేలుకొలుపుతో ప్రపంచం పోషణపై దృష్టి పెడుతుంది అని ఆశిస్తున్నాను! కంటికి కనబడని కరోనా వైరస్ భూమిపై మానవ జీవితంలోని ప్రతి రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. మన తరంలో ఇంత విస్తృతంగా ప్రజలను మరేది ఇన్ని రకాల నష్టాలకు గురి చేయలేదు. వైరస్ బారిన పడతామనే భయంతో వందల కోట్ల మంది ఇంట్లోనే ఉన్న...
June 14, 2020 | 09:19 PMఏపీలో 5858 చేరిన కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 222 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 186 మంది ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరో 33 మంది...
June 13, 2020 | 02:38 AMగాలి ద్వారా వేగంగా కరోనా వైరస్
గాలి ద్వారా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని అమెరికాలోని శాన్డియాగో విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ బృందంలో 1995లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న మారిస్ జే మోలినా అనే శాస్త్రవేత్త కూడా ఉన్నారు. చైనాలోని వూహాన్, ఇటలీ, న్యూయార్క్ నగరాల్లో జన...
June 12, 2020 | 09:48 PMగూగుల్ మ్యాప్స్ లో కొవిడ్ టెస్టింగ్ కేంద్రాలు
కొవిడ్ టెస్టింగ్ కేంద్రాలను కనుక్కోవడం ఇప్పుడు సులభం కానుంది. కొవిడ్ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, అసిస్టెంట్లో కొవిడ్ టెస్టింగ్ అని టైప్ చేసి దగ్గరలో ఉన్న టెస్టింగ్ కేంద్రాలను తెలుసుకోవచ్చు. ...
June 12, 2020 | 09:46 PM- Appanna: కింజరాపు అప్పన్న మిస్సింగ్.. దివ్వెల మాధురి ఇష్యూలో ట్విస్ట్..!
- Dharmasthala Niyojakavargam: నూతన సంవత్సర శుభాకాంక్షలతో “ధర్మస్థల నియోజవర్గం” ఫస్ట్ లుక్ విడుదల
- Sakutumbhanam: “సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : రామ్ కిరణ్
- Kajal Aggarwal: న్యూ ఇయర్ వేళ కాజల్ అందాల విందు
- AP Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేతో ఏపీకి పెరుగుతున్న కనెక్టివిటీ..
- Chandrababu: కొత్త సంవత్సరంలో ఏపీ రాజకీయాలకు కొత్త మలుపులు ..కూటమి ప్రభుత్వంపై అంచనాలు, చర్చలు..
- Satyam Scam: తెరపై ‘సత్యం’ కుంభకోణం.. విడుదలకు లైన్ క్లియర్..!
- Aviva Baig: అవీవా బేగ్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..! ప్రియాంక కోడలికి ఎన్ని టాలెంట్లో!?
- Bojjala Sudheer Reddy: జనసేన కార్యకర్త హత్య.. ఎమ్మెల్యే విచారణకు రంగం సిద్ధం?
- రమణ వ్యాసాలు 1: విశ్వజనీన సావిత్రి మహోదయ ప్రస్థానం- డాక్టర్ రమణ వి. వాసిలి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















