కొత్త రూపాలలో మహమ్మారి!
వాషింగ్టన్ః కరోనా మహమ్మారిని నిరోధించడానికి, నివారించడానికి ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా, అది కొత్త రూపాలలో విజృంభిస్తూనే ఉందని ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ ఫాసీ ఆంటొనీ వంటి ఉన్నత స్థాయి ఆరోగ్య శాఖాధికారులు ఈ కొత్త రూపాల విస్తరణ గురించి రాష్ట్రాల ప...
March 8, 2021 | 05:03 AM-
దేశంలో మళ్లీ కరోనా విజృంభణ..
భారత్లో కరోనా విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 18,599 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,29,398కు చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 97 మ...
March 8, 2021 | 02:44 AM -
కొవిడ్ టీకా తీసుకున్న హేమమాలిని
వర్ధమాన నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టీకా ఇచ్చారు. అనంతరం ఆమె నేను టీకా తీసుకున్నాను. మీరు కూడా తీసుకోండి అని ట్వీట్ చేశారు. జనవరి 16 నుంచి దేశ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ముందు...
March 6, 2021 | 09:53 AM
-
దేశంలో మళ్లీ కరోనా విజృంభణ
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న మొన్నటి వరకు 16వేలల్లోపు నమోదైన కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 18,327 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 14,234 మంది వైరస్ నుంచి కోలుకున్నారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశం...
March 6, 2021 | 12:43 AM -
రిలయన్స్ ఉద్యోగుల కుటుంబాలకు.. నీతా అంబానీ శుభవార్త
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించనుంది. ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులతోపాటు, వారి జీవి...
March 5, 2021 | 01:17 AM -
హైదరాబాద్ లో ఉంటున్నారా.. మీకు కరోనా వచ్చినట్లే!
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఓవైపు వ్యాక్సీన్ రావడం.. మరోవైపు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు. అయితే భార...
March 4, 2021 | 11:42 PM
-
భారత్ లో పుట్టడం నా అదృష్టం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ వసంత కుంజ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోస్ను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో ఉండటం తన అదృష్టం ఇందుకు తనకు గర్వంగా ఉందంటూ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో నైపుణ్యంతో తనకు...
March 4, 2021 | 04:41 AM -
దేశంలో మళ్లీ కరోనా విజృంభణ
దేశంలో కరోనా ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒకేసారి 17,407 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు (14,989 కేసులు)తో పోల్చుకుంటే నేడు భారీ తేడా కనిపించింది. ప్రస్తుతం మొత్తం వైరస్ కేసుల సంఖ్య 1.11 కోట్లుకు పైబడింది. అయితే, మూడురో...
March 4, 2021 | 02:00 AM -
కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోవిడ్ టీకా తొలి డోసు వేసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్లో ఆయనకు అక్కడి సిబ్బంది వ్యాక్సిన్ ఇచ్చారు. రాజ్నాథ్తో పాటు ఆయన సతీమణి కూడా ఈ వ్యాక్సీన్ తీసుకున్నారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతి వెం...
March 2, 2021 | 09:15 AM -
కోవిడ్ టీకా తీసుకున్న కమల్ హాసన్
ఫిల్మ్ స్టార్, మక్కల్ నీధి మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ కోవిడ్ టీకా తీసుకున్నారు. చెన్నైలో ఓ హాస్పిటల్లో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. కమల్ హాసన్ వయసు 66 ఏళ్లు. టీకా తీసుకున్న విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అవసరమైన ప్రతి ఒక్కరూ ...
March 2, 2021 | 04:23 AM -
కొవిడ్ టీకా తీసుకున్న ఏపీ గవర్నర్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వైద్య సిబ్బంది వారికి కొవిడ్ టీకా వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడ...
March 2, 2021 | 01:12 AM -
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి కొవిడ్ టీకా వేయించుకున్నారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఆయన కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు. వైద్య సిబ్బంది ఆయనకు టీకా ఇచ్చారు. అందరూ కరోనా టీకా వేయించుకోవాలని, వాటిపై అపోహలు వద్దని కిషన్రెడ్డి ఈ స...
March 2, 2021 | 01:10 AM -
కొవిడ్ టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి
దేశంలో రెండోదశ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్ల పైబడిన వారికి ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెన్నైలో కొవిడ్ టీకా తొలి డోసును తీసుకున్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. గత మూడు రోజులుగా తమిళనాడులో ప...
March 1, 2021 | 04:01 AM -
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు. ఎయిమ్స్లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున...
March 1, 2021 | 01:59 AM -
కరోనా టీకా తీసుకున్న మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా టీకా వేయించుకున్నారు. హుజూరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆయన టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ లేదని సృష్టం చేశారు. భారత ప్రభుత్వం ఆదేశానుసారం నేటి నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత...
March 1, 2021 | 01:58 AM -
మూడవ టీకాకు అనుమతి ఇవ్వనున్న అమెరికా
జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ రూపొందించిన సింగిల్ డోసు కోవిడ్ -19 టీకాకు అమెరికా కమిటీ ఎమర్జెన్సీ ఆమోదం తెలిపింది. సమావేశమైన ప్యానల్.. జాన్సన్ కంపెనీ టీకాకు ఓకే చెప్పింది. అనేక పేద దేశాలకు ఇంకా టీకా అందని నేపథ్యంలో ఈ అనుమతి ఇస్తున్నట్లు కమిటీ వెల్లడించింది. ...
February 27, 2021 | 03:54 AM -
అమెరికా కోవిడ్ ప్యాకేజీ ఎంతో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదిత లక్షా 90 వేల కోట్ల డాలర్ల (1.9 ట్రిలియన్ డాలర్లు) కోవిడ్ 19 ప్యాకేజీకి ప్రతినిధుల సభ ఆమోదం దక్కింది. ఈ ఉద్దీపన ప్యాకేజీని అధ్యక్షుడు జో బైడెన్ ప్రవేశపెట్టారు. కోవిడ్ వల్ల నష్టపోయినవారికి ఈ నిధితో కొంత ఊరట లభించనున్నది. నిరుద్యో...
February 27, 2021 | 03:49 AM -
దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,79,979కు పెరిగింది. కొత్తగా 12,771 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,07,63,451 మ...
February 27, 2021 | 01:08 AM

- National Awards: ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- Telusu Kada: నయనతార లాంచ్ చేసిన రొమాంటిక్ నంబర్ సొగసు చూడతరమా సాంగ్
- Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి
- Sharukh Khan: జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్కు ఉత్తమ నటుడి జాతీయ అవార్డు
- Venkatesh: వెంకీ జాయిన్ అయ్యేదప్పుడే!
- Kanthara Chapter1: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు
- Nagababu: సత్వర న్యాయం అవసరాన్ని బలంగా వినిపించిన నాగబాబు…
- Pawan Kalyan: బొండా ఉమ వ్యాఖ్యలతో పీసీబీ విధులపై పవన్ ఫుల్ ఫోకస్..
- Nara Lokesh: బొత్స విమర్శలకు లోకేష్ కౌంటర్తో సభలో ఉద్రిక్తత..
- YCP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహం.. డైలమాలో వైసీపీ..
