5.25 శాతానికి చేరిన అమెరికా మూల ద్రవ్యోల్బణం
యూఎస్ఏ మూల ద్రవ్యోల్బణం (కోర్ ఇన్ఫ్లేషన్) అతి తక్కువకు చేరింది. స్టాటిస్టా గణాంకాల ప్రకారం, 2021 ఏప్రిల్ తర్వాత యూఎస్ఏ మూల ద్రవ్యోల్బణం ఇంత తక్కువగా ఉండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం అగ్రరాజ్యం కోర్ ఇన్ఫ్లేషన్ 5.25 శాతంగా ఉంది. గతేడాది జులై నుంచి 5.5 శాతంగా ఉన్న అమెరికా మూల ద్రవ్యోల్బణం ఇ...
July 19, 2024 | 08:10 PM-
సైబర్ దాడి కాదు.. సమస్యను పరిష్కారించాం
మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై స్పందించిన టెక్ దిగ్గజం సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్కు కారణమైన క్రౌడ్ స్ట్రయిక్ అప్&zw...
July 19, 2024 | 07:24 PM -
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సేవలకు అంతరాయం …అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం
మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్ట్యాప్ / పీసీ స్క్రిన్లపై ఈ ఎర్రర్ కనిపించి, వెంటనే సిస్టమ్ షట్డౌన్ గానీ, రీస...
July 19, 2024 | 07:12 PM
-
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి… రూ.750 కోట్లతో
బంగారు ఆభరణాల సంస్థ మలబార్ తెలంగాణలో రానున్న మూడేళ్లలో రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్, ఇతర ప్రతినిధులు సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్...
July 19, 2024 | 04:04 PM -
100 దేశాల కంటే ఎక్కువ విద్యుత్తు వాడేస్తున్న.. గూగుల్, మైక్రోసాఫ్ట్
టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ విద్యుత్తు వినియోగం భారీ స్థాయికి చేరుకుంది. 2023లో ఈ రెండు కంపెనీలు 24 టెరావాట్ అవర్ విద్యుత్తును వినియోగించాయని తేలింది. దాదాపు 100కు పైగా దేశాలను మించి ఈ కంపెనీలు విద్యుత్తు వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ఆ రెండు కంపెనీల...
July 19, 2024 | 03:52 PM -
హైదరాబాద్లో విన్ఫాస్ట్ పెట్టుబడులు
వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ హైదరాబాద్లో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చింది. సచివాలయంలో విన్ఫాస్ట్ కంపెనీ భారత సీఈవో ఫామ్ సాన్హ చౌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో భ...
July 18, 2024 | 03:21 PM
-
ఆల్ఫాబెట్ చరిత్రలోనే అతి పెద్ద డీల్ .. విజ్ కోసం
సైబర్ సెక్యూరిటీ కంపెనీ విజ్ను కొనుగోలు చేసేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ డీల్ విలువ 2,300 కోట్ల డాలర్లు (రూ.1.93 లక్షల కోట్లు) ఉండవచ్చని అంచనా. ఇంటర్నెట్ దిగ్గజం ఆల్ఫాబెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద డీల్ కానుంది....
July 17, 2024 | 04:08 PM -
అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ గృహ సముదాయ ప్రాజెక్టు
రియల్టీ రంగంలో ఉన్న అన్విత గ్రూప్ హైదరాబాద్లో రూ.2,000 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఇవానా పేరుతో హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద ఈ భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టును నిర్మిస్తోంది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లను ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో భాగంగా 3.5 ఎకరా...
July 16, 2024 | 02:29 PM -
ఇళ్లకు డిమాండ్… ద్వితీయ శ్రేణి నగరాల్లో రియల్ సందడి
దేశంలో సొంత ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్ ప్రధాన నగరాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ప్రముఖ ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) టాప్30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 11 శాతం ...
July 16, 2024 | 02:25 PM -
ఎఫ్టిసిసిఐ కొత్త అధ్యక్షుడిగా సురేష్ కుమార్ సింఘాల్
2024-25 సంవత్సరానికి గాను 107 ఏళ్ల వర్తక మరియు వాణిజ్య సంస్థ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) అధ్యక్షుడిగా సురేష్ కుమార్ సింఘాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని రెడ్హిల్స్లోని ఎఫ్టీసీసీఐలోని ఫెడరేషన్ హౌస్లో సోమవారం జరిగిన ...
July 16, 2024 | 07:58 AM -
ఢిల్లీ-న్యూయార్క్ విమానం.. లండన్లో అత్యవసర ల్యాండింగ్!
ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తోన్న విమానంలోని ఓ ప్రయాణికుడికి అత్యవసర వైద్య సహాయం అవసరమైంది. దీంతో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాన్ని లండన్కు దారి మళ్లించినట్లు విమానయాన సంస్థ వర్గాలు వెల్లడించాయి. లండన్ కాలమాన ప్రకారం ఉదయం 7గంటలకు ఆ విమానాన్ని దా...
July 15, 2024 | 07:53 PM -
ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత
ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత అందుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్)లో తనను అనుసరించే వారి సంఖ్య 100 మిలియన్ల (10 కోట్లు) మార్కును అందుకోవడం విశేషం. దీనిపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ లాంటి వైవిధ్యమైన వేదికలో ఉండటం ఆనందంగా ఉంది. దీనిద్వారా ఎన్నో విషయాలపై...
July 15, 2024 | 04:05 PM -
రెండు కొత్త ఫ్రాంచైసీ స్టోర్లతో బిర్లా ఓపస్ హైదరాబాద్లో తన సేవలను విస్తరించింది
ఆదిత్య బిర్లా గ్రూప్ ఫిబ్రవరి 2024లో ‘బిర్లా ఓపస్’ని విడుదల చేస్తూ కీలక మార్కెట్లోకి అడుగుపెట్టింది. వినియోగదారులతో అసమానమైన ఎంగేజ్మెంట్ మరియు అసాధారణ బ్రాండ్ అనుభవాలతో పెయింట్ పరిశ్రమను పునర్నిర్వచించింది. బిర్లా ఓపస్ 2,300+ లేతరంగు రంగు ఎంపికలతో నీటి ఆధారిత పెయింట్...
July 13, 2024 | 03:43 PM -
జో బైడెన్ రూ.14,000 కోట్ల సాయం
విద్యుత్ వాహన తయారీ, అసెంబ్లింగ్ పున ప్రారంభించడం లేదా విస్తరించడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ ఆర్థిక సాయాన్ని తమ దేశీయ కంపెనీలకు ప్రకటించారు. మిషిగాన్, పెన్సిల్వేనియా, జార్జియా వంటి 8 రాష్ట్రాలకు బైడెన్ ప్రభుత్వం 1.7 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.14,...
July 12, 2024 | 03:52 PM -
తెలంగాణలో రూ.500 కోట్లతో .. పీఎస్ఆర్ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్, ఐటీ, ఇతర ఉత్పత్తుల కోసం రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పీఎస్ఆర్ పరిశ్రమ ముందుకొచ్చింది. దీంతో రానున్న మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. అమెరికా టెలికాం దిగ్గజం మైక్రోలింక్ నెట్...
July 12, 2024 | 03:43 PM -
ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక : యాపిల్
భారత్తో పాటు 98 దేశాల ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కిరాయి స్పైవేర్ దాడులు జరుగుతున్నాయని అప్రమత్తం చేసింది. ఐఫోన్లలో స్పైవేర్ చొరబడ్డ యూజర్లను గుర్తించి, వారికి వ్యక్తిగతంగా సందేశాలు పంపుతోంది. మీరు ప్రముఖులు కావడం వల్ల మీ ఐఫోన్పై కిరాయి...
July 12, 2024 | 03:32 PM -
500 కోట్ల పెట్టుబడితో మెడ్ట్రానిక్ గ్లోబల్ ఐటీ సెంటర్ ప్రారంభం
అమెరికాకు చెందిన మెడికల్ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన మెడ్ట్రానిక్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మెడ్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లోనే గ్లోబల్ ఐటీ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు...
July 11, 2024 | 03:30 PM -
తెలంగాణలో భారీ పెట్టుబడి.. 300 కోట్లతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
హైదరాబాద్లో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూప్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభించనుంది. దీనికోసం త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. దీని ద్వారా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల మేరకు పెట్టుబడి రాష్ట్రానికి రానుందని, వెయ్యిమంది వరకు ఉద్యోగ అవకాశాలు పొంద...
July 10, 2024 | 04:27 PM

- Minister Bhupathi: నరసాపురానికి వందేభారత్ తీసుకొచ్చేందుకు కృషి : కేంద్రమంత్రి భూపతిరాజు
- India: రష్యా నుంచి ఆపేస్తేనే.. భారత్ తో చర్చలు
- India: భారత్ను చైనాకు దూరం చేయడమే మా ప్రాధానం : సెర్గీ గోర్
- Vice President: ఉపరాష్ట్రపతిగా సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణం
- NATS: నాట్స్ గణేశ్ మహా ప్రసాదం పంపిణీ
- SiliconAndhra: సిలికానాంధ్ర మరో సంచలనం… మహిళలతో నూతన కార్యవర్గం
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మాట వినని ఈయూ
- America: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
- AIA Presents Dussehra Diwali Dhamaka on Oct 11
- Vice President: ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
