- Home » Bnews
Bnews
దుబాయ్ చరిత్రలో భారీ ప్రాపర్టీ డీల్ … ఆ భవనం విలువ
భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దుబాయ్లో మరొక విలాసవంతైమన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ఖరీదు 163 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1353 కోట్లు) అని, దుబాయ్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రాపర్టీ డీల...
October 20, 2022 | 04:02 PMహైదరాబాద్లో మాడల్ ఎన్ ఇన్నోవేషన్ సెంటర్
అమెరికాకు చెందిన టెక్నాలజీ సేవల సంస్థ మాడల్ ఎన్ హైదరాబాద్లో నూతన ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ ప్రపంచ ఐటీ రంగంలో అత్య...
October 20, 2022 | 03:38 PMతెలంగాణలో రూ.1100 కోట్ల పెట్టుబడులు : మంత్రి కేటీఆర్
జీవశాస్త్రాల రంగంలో 8.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యాన్ని తెలంగాణ 2030 కంటే ముందుగానే చేరుకుంటుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రామారావు తెలిపారు. ఔషధాలు, టీకాల అభివృద్ధిలో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీలో పలు...
October 19, 2022 | 01:54 PMఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ షాక్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1000 మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ విభాగాలకు చెందిన వారందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించిందని ఏక్జియోస్ సంస్థ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా అమెరికాలో ట్విటర్, మెటా వంటి అనేక సంస్థలు ఇప్పటికే సిబ్బందిని ఖర్చుల్ని తగ్గించుకున...
October 19, 2022 | 01:49 PMపెట్టుబడులకు గమ్యస్థానంగా ఒడిశా : నవీన్ పట్నాయక్
ఒడిశాలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరారు. హైదరాబాదులో ఒడిశా ప్రభుత్వం, ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో నవీన్ పాల్గొని ప్రసంగించారు. ఒడిశాలో కొనసాగుతున్న సుస్థిర ప్రభుత్వం పారిశ్రామీకరణకు పెద్దపీట వేస్...
October 18, 2022 | 04:21 PMట్రస్ పన్ను కోతలకు.. కొత్త ఆర్థిక మంత్రి చెక్
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ సారథ్యంలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్కు కొత్త ఆర్థిక మంత్రి జెర్మీ హంట్ భారీ మార్పులు చేశారు. దాదాపు అన్ని పన్ను కోతలను ఉపసంహరించారు. ఆర్థిక స్థిరత్వంపై మార్కెట్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. యూకే ఆర్థిక పరిస్థితి మెరుగుపడేదాకా ఆదాయ పన్నుక...
October 18, 2022 | 04:09 PMCremica Foods eyes 40% sales rise in FY 23; cold condiments to see high growth on retail HORECA rebound
Cremica Foods Ltd. a home-grown brand known for its premium quality liquid condiments is eyeing a 40% leap in terms of turnover in FY23. After the industry suffered a setback in the initial period of covid pandemic and subsequent lockdowns, the company has seen a strong rebound in both retail and...
October 18, 2022 | 11:22 AMNIC Honestly Natural Ice Cream adds flavours to Diwali with its special Combos
NIC Honesty Natural Ice Cream, the fastest-growing ice cream brand in the country, has brightened up the Diwali celebrations by offering special combos for its customers ahead of the festive season. NIC, known for ice-creams made from natural ingredients and offering Indian flavours, is offering ...
October 18, 2022 | 11:15 AMPMJ Jewels host Hyderabad’s grandest Wedding Jewellery Exhibition
PMJ Jewels, South India’s most loved fine jewellery brand, today inaugurated Hyderabad’s grandest wedding jewellery exhibition at their flagship store in Jubilee Hills, Road No 10. GHMC Deputy Mayor, Smt. Srilatha Shoban Reddy was the Chief Guest of the event. Gracing the oc...
October 18, 2022 | 07:10 AMచైనా తరహా అభివృద్ధి.. భారత్కు మంచిది కాదు : రఘురామ్ రాజన్
సేవల రంగంపై అధికంగా దృష్టి పెట్టడమే భారత్కు మంచిదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ అన్నారు. తయారీ రంగంపై ఎక్కువగా ఆధారపడిన చైనా తరహా అభివృద్ధి నమూనా భారత్కు ఏ మాత్రం మంచిది కాదన్నారు. ఒక వేళ భారత్ ఈ విషయంలో చె...
October 17, 2022 | 03:55 PMరూపాయి పడిపోలేదు… డాలరే బలపడ్డది!
డాలర్తో పోల్చితే రూపాయి విలువ బలహీనపడుతుందడాన్ని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించుకున్నారు. నిజానికి రూపాయి విలువ పడిపోవడం లేదని, డాలర్ విలువ పెరుగుతున్నందున తగ్గుతున్నట్టు అనిపిస్తోంది వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని, ఇతర దేశాలతో పోలిచ్చే ద్రవ్...
October 17, 2022 | 03:53 PMయాపిల్ కు భారీ షాక్.. 156 కోట్ల జరిమానా
యాపిల్ కంపెనీకి బ్రెజిల్లో భారీ షాక్ తగిలింది. యాపిల్ ఐ ఫోన్తో పాటు చార్జర్ ఇవ్వనందుకు బ్రెజిల్ కోర్టు ఆ కంపెనీకి రూ.156 కోట్ల ఫైన్ విధించింది. గత వారం బ్రెజిల్లో ఆర్డర్ చేసిన ఐఫోన్ 14, 14 ప్రో ఫోన్లకు చార్జర్లు ఇవ్వలేదంటూ దాఖలైన ...
October 17, 2022 | 03:51 PMతెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. రూ.750 కోట్లతో
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మలబార్ జెమ్స్ ఈ కంపెనీ ద్వారా రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2,750 మందికి...
October 15, 2022 | 08:47 PMహైదరాబాద్, సింగపూర్ ల మధ్య విమాన సేవలు
హైదరాబాద్, సింగపూర్ మధ్య ఏ350-900 విమానంతో సింగపూర్ ఎయిర్లైన్స్ (ఎస్ఐఏ) సేవలను ప్రారంభించనుంది. హైదరాబాద్, సింగపూర్ల మధ్య మీడియాం హాల్ వైడ్ బాడీ విమానాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని ఎస్ఐఏ ఇండియ జనరల్ మేనేజర్ యెన్&zwn...
October 15, 2022 | 03:13 PMఅమెరికా పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
భారతదేశంలో 5జీ టెలికాం సర్వీసులను ప్రారంభించడం తమకు గర్వ కారణమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో విద్యార్థులతో మాట్లాడారు. భార...
October 14, 2022 | 08:32 PMఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు కల్పించిన వర్క్ ఫ్రమ్ హోం విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడప్పుడే ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయబోమని సీఈవో సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము అవలంబిస్తున్న హైబ్రిడ్ పని విధానం ( కొన్ని రోజులు ఇంటి నుంచి...
October 14, 2022 | 07:47 PMఅమెరికాలో 1982 తర్వాత ఇదే ప్రథమం
అమెరికాలో వినిమయ ఉత్పత్తుల ధరలు 40 ఏండ్ల గరిష్ఠానికి ఎగిసిపోయాయి. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆ దేశపు వినియోగ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) 8.2 శాతానికి చేరింది. ఇందులో ఆహారోత్పత్తులు, ఇంధనాల్ని మినహాయిస్తే ఇతర వస్తూత్పత్తుల ద్రవ్యోల్బణం (కోర్&zwnj...
October 14, 2022 | 04:01 PMజుకర్ బర్గ్ కు బిగ్ షాక్.. 11.9 కోట్ల మంది
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈవో జుకర్బర్గ్ ఫేస్బుక్ ఖాతాను దాదాపు 12 కోట్ల మంది ఫాలో అయ్యేవారు. ఏం జరిగిందో తెలియదు రాత్రికి రాత్రే 11.9 కోట్ల మంది ఆయనను అన్ఫాలో చేశారు. ప్రస్తుతం ఆయన ఫాలోవర్లు 10 వేల లోపే. ఇది ఒక్క జుకర్బర్గ్ సమస్యే కాదు. ఫేస్...
October 13, 2022 | 03:45 PM- TG Bharat:అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తాం : టీజీ భరత్
- KCR: న్యాయవాదులతో కేసీఆర్ సమాలోచనలు
- Minister Gottipati: తిరుమల గౌరవాన్ని ఆ పార్టీ భ్రష్టుపట్టించింది : మంత్రి గొట్టిపాటి
- Municipal Elections:ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
- GV Anjaneyulu: రాష్ట్రాన్ని లూటీ చేయడమే ఆయన ప్రధాన అజెండా : చీఫ్ విప్ జీవీ
- BITS Pilani: అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ
- Budget 2026: ఆదాయపు పన్ను మినహాయింపు నుంచి పీఎం కిసాన్ వరకు.. సామాన్యులపై వరాల జల్లు!
- Rajinikanth Coolie Movie: సెన్సార్ బోర్డు వల్లే ‘కూలీ’కి 50 కోట్ల నష్టం.. బాంబు పేల్చిన లోకేశ్ కనగరాజ్!
- US కాంగ్రెస్ రేసులో భారతీయ అమెరికన్ అభిరామ్ గారపాటి.. టెక్సాస్ డిస్ట్రిక్ట్ 31 నుంచి పోటీ…!
- Azharuddin: అజారుద్దీన్ ఇంటి రిపేర్ ఖర్చు రూ.76 లక్షలా?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















