- Home » Politics
Politics
High Court: మద్యం టెండర్ల పై హైకోర్టులో విచారణ
తెలంగాణ మద్యం టెండర్లపై దరఖాస్తును గడువు పెంచడం చట్ట విరుద్ధమంటూ ఐదుగురు మద్యం వ్యాపారులు హైకోర్టు (High Court) లో వేసిన పిటిషన్ పై శనివారం
October 25, 2025 | 12:43 PMKavitha: అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి : కవిత
అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి
October 25, 2025 | 12:37 PMChandrababu: క్వాంటమ్ వ్యాలీతో ఏపీకి నూతన యుగం – సీఎం చంద్రబాబు..
దేశానికి ఇప్పటివరకు ఎవరికీ దక్కని ఒక గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అందిపుచ్చుకుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గర్వంగా ప్రకటించారు. అమరావతిలో (Amaravati) ఏర్పాటు చేయబోతున్న “క్వాంటమ్ వ్యాలీ” (Quantum Valley) దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందబో...
October 25, 2025 | 12:00 PMPawan Kalyan: అటవీ భూముల కాపాడే దిశగా పవన్ స్పష్టమైన సంకేతం
అటవీ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, అక్రమాలకు పాల్పడే వారిని అసలు ఉపేక్షించబోమని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఏ స్థాయిలో ఉన్న వారైనా చట్టం ముందు అందరూ సమానమని, అడవులను కబ్జా చేయాలన్న ఆలోచన వచ్చినా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా (Krish...
October 25, 2025 | 11:50 AMChandrababu: చంద్రబాబుకు సవాల్ గా మారుతున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు..
ఎంత ఎదిగినా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. ఇది సామాన్యులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా వర్తించే అంశం. రాజకీయాల్లో డబ్బు కంటే విధేయత, వినయం, సేవా మనసే ఎక్కువ విలువైనవి. ఈ లక్షణాలతోనే అనేక నాయకులు పదవులు సంపాదించి, ఆ పదవులకు గౌరవం తెచ్చుకున్నారు. కానీ ఇప్పటి రాజకీయాల్లో ఆ విలువలు క్రమంగా కనుమరుగవుతున్నా...
October 25, 2025 | 11:45 AMNDA Alliance: కూటమి ఐక్యతకు సవాలుగా మారుతున్న రఘురామరాజు, కొలికిపూడి వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అధికార టీడీపీ (TDP) పార్టీకి ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలే కొత్త తలనొప్పిగా మారారు. ఇటీవల ఉండి (Undi) ఎమ్మెల్యే , అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు (Raghurama Raju), అలాగే తిరువూరు (Tiruvuru) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kollikapudi Srinivasa Rao) చేస...
October 25, 2025 | 11:42 AMJogi Ramesh: జోగి రమేష్ పేరుతో ఏపీలో కలకలం రేపుతున్న ఐవీఆర్ఎస్ కాల్స్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఈ మధ్య ఐవీఆర్ఎస్ కాల్స్ (IVRS Calls) కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఒక సమాచారాన్ని వేలాది మందికి ఒకేసారి చేరవేయడానికి ఉపయోగించే ఈ సాంకేతికతను ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మారుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఈ వ్యవస్థను ప్రభుత్వ పథకాల ప్ర...
October 25, 2025 | 11:35 AMAndhra Pradesh: అభివృద్ధి కోసం ఏపీ వీకేంద్రీకరణ దిశగా కూటమి కొత్త అడుగు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో పరిపాలనలో మరిన్ని సంస్కరణలు చేపట్టడానికి టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా పెంచే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ దిశగా ఇప్పటికే సంబంధిత శాఖలు కసరత్తు ప్రారంభించాయి. జిల్ల...
October 25, 2025 | 11:34 AMPawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో హైడ్రా కమిషనర్ భేటీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను తెలంగాణకు చెందిన హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) ఎ.వి.రంగనాథ్
October 25, 2025 | 10:46 AMSridhar Babu: విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించిన మంత్రి శ్రీధర్బాబు
మెల్బోర్న్లోని ప్రఖ్యాత మోనాష్ యూనివర్సిటీ (Monash University) ప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
October 25, 2025 | 10:39 AMJubilee Hills: జూబ్లీహిల్స్ బరిలో 58 మంది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మొత్తం 81 మంది నామినేషన్లు (Nominations) చెల్లుబాటు కాగా, వారిలో 23 మంది
October 25, 2025 | 10:34 AMBus Accident:మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు : మంత్రి పొన్నం
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద (Bus Accident) ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇందులో మరణించిన
October 25, 2025 | 10:28 AMTurlapati Rajeshwari: ప్రముఖ రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం
ప్రముఖ రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి (Turlapati Rajeshwari) కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. కోల్కతాలోని జాతీయ
October 25, 2025 | 10:24 AMHarish Rao: జిల్లా కేంద్రాల్లోనూ బాకీకార్డు సభలు : హరీశ్రావు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం మాటలన్నీ బోగస్నేనని మాజీ మంత్రి
October 25, 2025 | 10:21 AMUAE: యుఎఇ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలతో చంద్రబాబు బిజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబీలో పలు వ్యాపార, పారిశ్రామిక సమావేశాలలో పాల్గొన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీ, జీ-42...
October 25, 2025 | 09:50 AMDubai: మీ సేవలు జన్మభూమికి అవసరం… దుబాయ్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు
‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నతస్థాయిలో ఉండాలని, గ్లోబల్ లీడర్లుగా మారాలని భావించాను. నేడు దుబాయ్లో ఏ కార్యాలయానికి వెళ్లినా తెలుగువారు ఉన్నతస్థానాల్లో కనిపించడం, గ్లోబల్ లీడర్ల స్థాయికి చేరడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. యూఏ...
October 25, 2025 | 09:30 AMKurnool Accident: బస్సు ప్రమాదంపై పీఎం మోడీ, ప్రెసిడెంట్ ముర్ము దిగ్భ్రాంతి
కర్నూలు బస్సు ప్రమాదంపై (Kurnool Accident) ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (President Droupadi Murmu), ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
October 25, 2025 | 08:20 AMDubai: అమరావతిలో లైబ్రరీ ఏర్పాటుకు శోభా రియాల్టీ 100 కోట్ల విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) యూఏఈ పర్యటనలో భాగంగా దుబాయ్లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్తో భేటీ అయ్యారు. అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు శోభా గ్రూప్ చైర్మన్ పీఎన్సీ మీనన్ విరాళం ప్రకటించారు. ఈ సందర...
October 24, 2025 | 08:30 PM- With Love: ‘విత్ లవ్’ అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ – రానా దగ్గుబాటి
- Varanasi: ‘వారణాసి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న విడుదల
- Sumathi Shathakam: తిరుపతిలో ‘సుమతి శతకం’ టైలర్ లాంచ్ ఈవెంట్
- Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ
- Bhagawanthudu: సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్
- Arunachal Pradesh: ఆపరేషన్ పసిఫిక్.. హిమాలయాల్లో ఎయిర్ ఫోర్స్ పోరాటం..!
- Vijay Devarakonda: ఈ సంవత్సరమైనా రౌడీ హీరోకి కలిసోచ్చేనా?
- TDP: ఏపీ ప్రజల మూడ్ కూటమి వైపేనా? తాజా సర్వేలో పెరిగిన ఓటు షేర్..
- Bolisetti: పదవుల పంపకాల్లో అన్యాయం జరుగుతోందా? కూటమి లెక్కల పై బొలిశెట్టి అసంత్రుప్తి..
- Pawan Kalyan: పొగడ్తలు కాదు పని కావాలి .. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన సందేశం..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















