- Home » Politics
Politics
Panchayath Elections: ఏపీలో ముందస్తు పంచాయతీ ఎన్నికల కసరత్తు..త్వరలో షెడ్యూల్ ప్రకటన..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే తొలి దశ పోలింగ్ పూర్తైంది. మరో రెండు దశల్లో ఈ నెలలోనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ హడావుడి పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూడా పంచాయతీ ఎన్న...
December 13, 2025 | 04:40 PMMessi: మెస్సీ, సీఎం, రాహుల్ సమరం.. ఉప్పల్లో GOAT కప్ మ్యాచ్ షెడ్యూల్ ఇదే!
హైదరాబాద్: ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు (శనివారం) జరగబోయే ‘గోట్ కప్’ (GOAT Cup) ఎగ్జిబిషన్ మ్యాచ్కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు పాల్గొ...
December 13, 2025 | 03:07 PMPawan Kalyan: పవన్ వ్యాఖ్యతో చెలరేగిన వివాదం: తెలంగాణ..ఏపీ లో ట్రోలింగ్ రాజకీయాల హాల్ చల్
ఇటీవల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన ఒక వ్యాఖ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ చర్చకు దారి తీసింది. ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా (Dr. B.R. Ambedkar Konaseema District) పర్యటన సందర్భంగా కొబ్బరి తోటలను పరిశీలించారు. ఉప్పు నీటి ప్రభావంతో పంటలు నాశనం కావడం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, కోనసీమ...
December 13, 2025 | 01:00 PMECL: ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని చామల ఫౌండేషన్ చేపట్టిన ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్–2కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. గతంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ ఎలైట్ క్రికెట్ లీగ్ మ్యాచ్ కు మంచి స్పందన లభించింది. నాటి ప్రైజ్ మనీ మన దేశం కోసం ప...
December 13, 2025 | 12:30 PMMessi: మెస్సీ ఫీవర్.. మ్యాచ్కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన ప్రారంభమైంది. శుక్రవారం వేకువజామున 2:25 గంటలకు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్తో కలిసి కోల్కతా చేరుకున్న మెస్సీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వందలాది మంది అభిమానులు ఘన స్వాగతం పలికారు. 2011 తర్వాత మెస్...
December 13, 2025 | 11:55 AMJagan: షేర్ల వివాదంపై ఎన్సీఎల్ఏటీలో జగన్ కౌంటర్: చెల్లికి చట్టబద్ధ హక్కుల్లేవని స్పష్టం
వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని ఆస్తుల తగాదాలు మళ్లీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం తన చెల్లి వల్లే జరిగిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్కు (National ...
December 13, 2025 | 11:14 AMAmaravathi: అమరావతి రాజధానిపై కేంద్ర బిల్లు..రాజకీయాలకంటే రాజ్యాంగ ప్రక్రియే కీలకం..
అమరావతిని (Amaravati) ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీర్మానం చేయాల్సి ఉంది. ఆ తీర్మానం ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి (President of India) ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు చూపించే అధికారిక మ్యాప...
December 13, 2025 | 11:01 AMPawan Kalyan: దీపిక విజ్ఞప్తికి తక్షణ స్పందన..తంబలహెట్టి రోడ్డు పనులకు పవన్ గ్రీన్ సిగ్నల్
ప్రపంచకప్ విజేత భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన దీపిక (Deepika) తన వ్యక్తిగత సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చిన విధానం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశానికి గర్వకారణమైన విజయం సాధించినప్పటికీ, తాను పుట్టి పెరిగిన గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడం తనను కలచ...
December 13, 2025 | 10:50 AMChandrababu: చంద్రబాబు మరో కోణం..పార్టీ నేతలకు కఠిన సంకేతాలా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ఆయన పార్టీ నేతలు నిజంగా పూర్తిగా అర్థం చేసుకుంటున్నారా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చాలామంది నేతలు ఆయనను ఒకే కోణంలో మాత్రమే చూస్తున్నారని, కానీ ఆయనకు మరో వైపు కూడా ఉందన్న విషయాన్ని పట్టించుకోవడం...
December 13, 2025 | 10:45 AMChandrababu: గ్లోబల్ ఎకనమిక్ హబ్గా విశాఖ రీజియన్
విశాఖపట్నం, డిసెంబర్ 12: సమగ్ర ప్రణాళికతో విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ను గ్లోబల్ ఎకనమిక్ హబ్ చేయడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, టూరిజం, అర్బన్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు.. ఇలా అన్ని విధాలా విశాఖ రీజియ...
December 13, 2025 | 10:42 AMPemmasani: రాష్ట్ర భవిష్యత్తు భారం.. కేంద్రంలో పెమ్మసాని పాత్ర ప్రాధాన్యం..
గుంటూరు (Guntur) ఎంపీగా ఉన్నప్పటికీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే రెండు ప్రధాన అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముందుకు తీస...
December 13, 2025 | 10:40 AMYCP: బిజెపి వైఖరిలో మార్పు… వైసిపి ఆశలకు బ్రేక్ పడుతుందా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి (BJP) తమకు మద్దతుగా నిలుస్తుందన్న ఆశను వైసిపి (YSRCP) ఇప్పటివరకు వదులుకోలేదు. రాబోయే ఎన్నికల సమయానికి అయినా బిజెపి తమవైపు వస్తుందన్న అంచనాతోనే వైసిపి లోపల తరచూ చర్చలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టి...
December 13, 2025 | 10:40 AMVikram: అధికార భాషా సంఘం చైర్మన్ విక్రమ్ ప్రమాణస్వీకారం
మండలి వెంకటకృష్ణారావు ఆంధ్రప్రదేశ్ తెలుగు అధికార బాషాసంఘం అధ్యక్షుడిగా పదవీప్రమాణ స్వీకారం చేసిన సుప్రసిద్ధ పాత్రికేయులు రచయిత పూల త్రివిక్రమరావు. విజయవాడలో అధికార లాంఛనాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంసృతిక మరియు పర్యాటకశాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పాల్గొని విక్రమ్ చేత ప్రమాణస్వేకా...
December 13, 2025 | 10:21 AMMessi Tour: హైదరాబాద్లో మెస్సీ మేనియా.. పర్యటన వివరాలిలా..
హైదరాబాద్: భారతీయ ఫుట్బాల్ అభిమానులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ ఫుట్బాల్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఇవాళ (శనివారం) హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ‘ద గోట్ టూర్’లో భాగంగా కోల్కతా పర్యటన ముగించుకుని వస్తున్న మెస్సీ, స...
December 13, 2025 | 09:58 AMRevanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్
సీఎం రేవంత్ రెడ్డి తో జూబ్లీ హిల్స్ నివాసం లో మర్యాదపూర్వకం గా భేటీ అయిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. తాజా రాజకీయ పరిస్థితుల పైన చర్చ. తెలంగాణ లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ కు వివరించిన సీఎం. సమావేశం లో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ...
December 12, 2025 | 06:10 PMChandrababu: కాగ్నిజెంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖపట్నం, డిసెంబర్ 12: విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఏర్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విశాఖ ఐటీ కేంద్రంగా అవతరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ న...
December 12, 2025 | 06:00 PMJagan: ఎన్నికల తర్వాత మొదటిసారి తప్పులపై జగన్ స్పష్టీకరణ..
రాజకీయాల్లో తప్పులు జరుగటం సహజమే. ముఖ్యంగా ఒక పార్టీ లేదా నాయకుడు పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ వాటిని గుర్తించి ముందుకు ఎలా సాగాలి అనేది అత్యంత కీలకం. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) లో ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల త...
December 12, 2025 | 05:41 PMKolikapudi: మళ్ళీ మొదలుపెట్టిన కొలికపూడి..టీడీపీ శ్రేణుల్లో కలకలం..
తిరువూరు (Tiruvuru) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మరోసారి పార్టీలో కలకలం రేపారు. ఇటీవల తన వాట్సాప్ స్టేటస్లో విస్సన్నపేట (Vissannapeta) మండల టీడీపీ (TDP) అధ్యక్షుడు రాయల సుబ్బారావు (Rayala Subba Rao) ప్రవర్తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో విషయం పెద్దదైంది. “నువ్వు ద...
December 12, 2025 | 05:38 PM- Amazon: ఉద్యోగులకు కార్పోరేట్ దిగ్గజం బిగ్ షాక్
- Pakistan: మరో ట్విస్ట్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
- YCP: ప్లీజ్ అసెంబ్లీకి వెళ్ళు అన్నా..!
- Kondapalli Srinivas: వైరల్ గా మారిన మంత్రి గారి రిప్లై..!
- Eesha Rebba: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ లో శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది : ఈషా రెబ్బా
- Rajendra Prasad: నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడం నా అదృష్టం, నా తెలుగు ప్రజల ఆశీర్వాదం – రాజేంద్ర ప్రసాద్
- Mohanlal: మోహన్లాల్ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో శ్రీ గోకులం మూవీస్ మూవీ అనౌన్స్మెంట్
- Chiranjeevi: పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు: మెగాస్టార్ చిరంజీవి
- Veligonda: వెలిగొండ ‘క్రెడిట్’ ఎవరిది..?
- O Sukumari: ‘ఓ..! సుకుమారి’ నుంచి యాదగిరి గా తిరువీర్ ఫస్ట్ లుక్ రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















