Navyandhra
Chandrababu: ఏపీలో లక్షమంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణుల తయారీ లక్ష్యం
అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు 50 వేల మంది నమోదు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, జనవరి 18: అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన వస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్ష వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ కోర్సు నేర్చుకునేందుకు గానూ 50 వేల మం...
January 19, 2026 | 10:35 AMCBN: దావోస్ బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం
• గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు • సీఎం చంద్రబాబు వెంట దావోస్ బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ •ఢిల్లీలో రాత్రి 1.45 గంటలకు బయల్దేరి రేపు ఉదయం భారత కాలమానం ప్రకారం 11 గంటలకు జ్యూరిచ్కు చేరుకోనున్న చంద్రబాబు * మధ్యాహ్నం 2.30 గంటలకు జ్యూరిచ్లోని స్విట్జర్లాండ్ భారతీయ రాయబ...
January 19, 2026 | 10:30 AMNellore: నెల్లూరు రాజకీయాలలో ప్రశ్నార్థకంగా మారుతున్న వైసీపీ ఉనికి..
ఒకప్పుడు నెల్లూరు (Nellore) రాజకీయాల్లో వైసీపీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలు జిల్లాలో వైసీపీ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించాయి. అప్పట్లో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. అయితే కాలం మారింది. కేవలం ఐదేళ...
January 18, 2026 | 06:00 PMNTR: తెలుగుజాతి గర్వకారణం ‘అన్నగారు’.. ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేళ ఘాట్ వద్ద నందమూరి, నారా వారసుల నివాళి
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి నేడు (జనవరి 18, 2026). ఈ సందర్భంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. తమ ...
January 18, 2026 | 01:49 PMDaggupati Prasad: వివాదాల సుడిగుండంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆశించిన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వరుస వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ఆయనపై వస...
January 18, 2026 | 12:58 PMPulivendula: పులివెందులలో బలహీనపడుతున్న వైసీపీ ఆధిపత్యం.. పెరుగుతున్న టీడీపీ పట్టు..
పులివెందుల (Pulivendula) అంటేనే ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి అడ్డా అనే మాట రాజకీయాల్లో బలంగా వినిపించేది. వరుస విజయాలతో ఈ నియోజకవర్గం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy)కి అత్యంత బలమైన కంచుకోటగా నిలిచింది. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం మారితే పరిస్థితులు కూడా ...
January 18, 2026 | 11:03 AMCBN: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
కాకినాడ, జనవరి 17 :- గ్రీన్ హైడ్రోజన్-గ్రీన్ అమోనియా ఉత్పత్తికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కీలకమైన రాష్ట్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టును కాకినాడలో ఏర్పాటు చేయటం సంతోషకరమని అన్నారు. ఈ ప్రాజెక్టుతో కాకినాడవైపు ప్...
January 17, 2026 | 07:30 PMSankranthi: గోదావరి సంక్రాంతి సందడి..నిషేధాల మధ్య జోరుగా కోడి పందాలు..
సంక్రాంతి పండుగ అంటే ఉభయ గోదావరి జిల్లాలు ( Godavari) గుర్తుకు వస్తాయి. ఏటా ఈ జిల్లాల్లో జరిగే పండుగ సంబరాలకు ప్రత్యేకమైన పేరు ఉంది. కోడి పందాలు, జూదం లేకుండా ఇక్కడి సంక్రాంతి పూర్తవదన్న భావన చాలాకాలంగా ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) నలుమూలల నుంచి మాత్రమే కాదు, ఇ...
January 17, 2026 | 05:59 PMGanta Srinivasa Rao: భీమిలిపై గంటా వ్యూహం..కొడుకు కోసం ముందస్తు లైన్ క్లియర్ సాధ్యమా..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది సీనియర్ నేతలు తమ భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి క్రమంగా తప్పుకుని, తమ వారసులను ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నవారు చాలామందే. గత ఎన్నికల్లోనే ఈ తరహా మార్పులు మొదలయ్యాయి. ముఖ్...
January 17, 2026 | 05:27 PMYCP: ఉత్తరాంధ్రపై వైసీపీ ప్రత్యేక దృష్టి.. పార్లమెంట్ సీట్లే లక్ష్యంగా కొత్త వ్యూహం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర (North Andhra) ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి, దాని ప్రభావంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించాలని పార్టీ వ...
January 17, 2026 | 05:05 PMIchchapuram: ఇచ్చాపురంలో వైసీపీకి కొత్త సవాల్.. ఇన్చార్జి మార్పుతో అంతర్గత విభేదాలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ఉత్తర చివరన ఉన్న ఇచ్చాపురం (Ichchapuram) నియోజకవర్గం భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. ఇది కేవలం రాష్ట్ర సరిహద్దు మాత్రమే కాదు, ఉత్తరాది రాష్ట్రాలకు ముఖద్వారంగా కూడా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్ (West Bengal), ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh), ఒడ...
January 17, 2026 | 04:53 PMAP Government: సడలింపులతో సంక్రాంతి సంబరం.. ప్రజల మనసు గెలిచిన కూటమి పాలన..
ప్రభుత్వాలు పాలనలో చట్టాలకు కట్టుబడి ఉండటం అవసరమే అయినా, కొన్ని సందర్భాల్లో ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని కొంత సడలింపు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా చేసినప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై సానుకూల భావన ఏర్పడుతుంది. పూర్తిగా కఠిన నిబంధనలతో ముందుకు వెళ్తే, సంప్రదాయాలు, పండుగల సమయంలో అసంతృప్తి పెరిగే...
January 17, 2026 | 04:50 PMJagan: జగన్ ముందు ఉన్న అసలైన పరీక్ష.. పాదయాత్ర తో వైసీపీ పునరాగమనం సాధ్యమా?
వైసీపీ (YSR Congress Party)లో ప్రస్తుతం సాగుతున్న అంతర్గత చర్చలన్నింటి కేంద్రబిందువు ఒకటే. పార్టీ భవిష్యత్ మొత్తం జగన్ (Jagan Mohan Reddy) చేపట్టబోయే పాదయాత్రపైనే ఆధారపడి ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
January 17, 2026 | 01:52 PMVijay Sai Reddy: ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం.. హాట్సీట్లో విజయసాయిరెడ్డి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మళ్లీ మద్యం కుంభకోణం అంశం చర్చకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directora...
January 17, 2026 | 01:45 PMYCP: వైసీపీలో పెరుగుతున్న నిశ్శబ్దం.. అనిశ్చితలో పార్టీ భవిష్యత్తు..
వైసీపీ (YSR Congress Party)లో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న నిశ్శబ్దం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. పార్టీ ఓటమి తర్వాత సాధారణంగా ఎదురుదాడి ఎక్కువగా ఉండాల్సిన సమయంలో, చాలా మంది కీలక నేతలు
January 17, 2026 | 01:38 PMPV Ramesh: ఏపీ వ్యవసాయంపై మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ ఆందోళన.. అన్నపూర్ణ ఆధిపత్యానికి ఏమైంది?
అమరావతి: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ గారు సోషల్ మీడియా వేదికగా విశ్లేషించారు. ఒకప్పుడు భారతదేశానికే అన్నపూర్ణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్, నేడు వరి ఉత్పత్తిలో పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే వెనుకబడిపోవడంపై ఆయన గణాంకాలతో సహా ఆ...
January 17, 2026 | 01:07 PMVijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ నెల 22వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో విస్తృత స్థాయిలో
January 17, 2026 | 12:49 PMAPSRTC: ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డు
ఏపీఎస్ఆర్టీసీ (APSRTC)కి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ -6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) అన్నారు. ఆర్టీసీ అధికారులు,
January 17, 2026 | 12:43 PM- US VISA BOND : అమెరికా ప్రయాణానికి ‘ వీసాబాండ్ ‘..!
- Anakapalli: ప్రభుత్వ భూముల వివాదం.. కూటమి పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ
- Chandrababu: చంద్రబాబు నేతృత్వంలో ఏపీ..దుబాయ్ ఆర్థిక భాగస్వామ్యానికి కొత్త దిశ..
- Nara Lokesh:లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదల కోసం కూటమి ప్రత్యేక ప్రోగ్రామ్..
- Chandrababu: చంద్రబాబు కేసుల ఉపసంహరణపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- Y.S.Viveka: వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Ayodhya Temple: అయోధ్య రామయ్యకు 286 కిలోల ‘స్వర్ణ ధనుస్సు’!
- Supreme Court: కసబ్ కూడా అలా చేయలేదు.. మేనకా గాంధీపై సుప్రీం సీరియస్!
- PM Modi: ‘నా బాస్ ఆయనే’.. బీజేపీ కొత్త అధ్యక్షుడిపై మోదీ ప్రశంసల జల్లు!
- India-EU: భారత్-ఈయూ మధ్య ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’.. దావోస్ వేదికగా కీలక ప్రకటన!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















