Jagan: చంద్రబాబు సవాల్, సజ్జల ప్రతిసవాల్..జగన్ అసెంబ్లీ కి వస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ (YCP) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనే చర్చ మళ్లీ వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా వర్షాకాల సమావేశాల్లో ఆయన హాజరై ప్రజా సమస్యలను ప్...
September 3, 2025 | 10:40 AM-
Kinjarapu Atchannaidu: రైతుల యూరియా ఆవేదన పై అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రైతులు యూరియా సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువై, రైతులు ఎరువుల దుకాణాల ముందు రాత్రి పూట కూడా క్యూలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. కొందరు అక్కడే రాత్రి గడుపుతూ, వర్షంకు తడిసినా సరే ఎరువు కోసం వేచి చూస్తున్నారు. ఈ సమస...
September 3, 2025 | 10:35 AM -
Sugali Preethi: పవన్ కళ్యాణ్ డిమాండ్తో మరోసారి సీబీఐకి సుగాలి ప్రీతి కేసు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి సుగాలి ప్రీతి (Sugali Preethi) హత్య కేసు హాట్ టాపిక్గా మారింది. ఈ కేసు 2017లో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సార్లు చర్చకు దారి తీసినా, ఇంతవరకు స్పష్టమైన ఫలితం రాకపోవడం పెద్ద ప్రశ్నగా మారింది. ఆ సమయంలో తన హాస్టల్ గదిలో మృతదేహంగా కనిపించిన ప్ర...
September 3, 2025 | 10:30 AM
-
Y.S. రాజశేఖర్ రెడ్డి: పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన తెలుగు నేత..
వైఎస్ రాజశేఖరరెడ్డి (Y.S. Rajasekhara Reddy) పేరు వినగానే సాధారణ ప్రజలకు గుర్తుకు వచ్చే మొదటి మాట నమ్మకం. కాంగ్రెస్ (Congress) అనే మహాసముద్రంలో చాలా మంది నాయకులు కలిసిపోయారు, కానీ వైఎస్ మాత్రం ఒక కెరటంలా పైకి వచ్చి, పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ఆయన సాధారణ రాజకీయ నాయకుడిగా కాకుండా, ప్...
September 2, 2025 | 07:30 PM -
Chandrababu: ల్యాండ్ పూలింగ్, భూసేకరణపై చంద్రబాబు కీలక నిర్ణయం..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి అమరావతి (Amaravati) రాజధాని పనులకు కొత్త ఊపిరి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పదవిలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన నిర్మాణాలను మళ్లీ మొదలు పెట్టే దిశగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే వేల ఎకరాల భూములను కేటాయించడం, ప్రధాన భవనాల టెండర...
September 2, 2025 | 06:15 PM -
People Star: పవన్ కు సరికొత్త బిరుదుతో బర్త్డే విషెస్ చెప్పిన లోకేష్..
నారా లోకేష్ (Nara Lokesh) ఈరోజు తన వరుస ట్వీట్స్ వైరల్ అవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా లోకేశ్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఈ శుభాకాంక్షల్లో ఆయన పవన్ను “పీపుల్ స్టార్” (People’s Star) అంటూ కొత్త బిరుదు ఇవ్వడం ...
September 2, 2025 | 06:10 PM
-
Nara Lokesh: జగన్ వీఐపీ పాస్ సిస్టమ్ పై లోకేష్ స్పెషల్ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా మరోసారి చర్చలకు వేదికగా మారింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేశ్ (Nara Lokesh) తన ఎక్స్ (X) ఖాతాలో చేసిన పోస్ట్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (Y. S. Rajasekhara Reddy) వర్ధంతి సందర్భంగా కడప జ...
September 2, 2025 | 06:00 PM -
YCP: వైసీపీ నేతలు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారా..!?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) వైసీపీ (YCP) ఘోర పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. 2019లో 151 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికల్లో ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయ...
September 2, 2025 | 05:06 PM -
PM Modi పవన్ కల్యాణ్ కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
September 2, 2025 | 02:01 PM -
Jagan: జగన్ పర్యటనలో కొత్త కల్చర్.. అభిమానులు, నేతల్లో అసహనం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఆయన అభిమానులు చూపించే ఉత్సాహం, హడావుడి ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనను చూసేందుకు గుంపులు చేరి ఆయనకు దగ్గర కావాలనే ఆరాటం చూపడం సహజం. అయితే ఈసారి పులివెందుల (Pulivendula) పర్యటనలో పరిస్థితి వేరేలా మారింది. దివంగత మహానేత...
September 2, 2025 | 02:00 PM -
Nara Lokesh:స్మార్ కిచెన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
కడప జిల్లా సీకెదిన్నె ఎంపీపీ హైస్కూలు (MPP High School ) లో అధునాతన స్మార్ట్ కిచెన్ (Smart Kitchen) ను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్
September 2, 2025 | 01:58 PM -
Pawan Kalyan:పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు పలువురు మంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు (wishes) తెలియజేశారు. మంత్రులు అనిత
September 2, 2025 | 01:56 PM -
Sakshi: పైసా మే ప్రమోషన్ కథనం కలకలం .. సాక్షి కార్యాలయంలో అర్థరాత్రి పోలీసుల సోదాలు
విజయవాడ (Vijayawada) లోని ఆటోనగర్ (Autonagar) ప్రాంతంలో ఉన్న సాక్షి మీడియా (Sakshi Media) ప్రధాన కార్యాలయం మంగళవారం తెల్లవారుజామున హాట్ టాపిక్ గా మారింది. అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులు అకస్మాత్తుగా ఆఫీసులోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ చర్యలు మంగళవారం ఉదయం 2 గంటల వరకు కొనసాగాయి. ఆ సమయాన...
September 2, 2025 | 01:55 PM -
Kinjarapu Atchannaidu: అచ్చెన్నాయుడు vs వైసీపీ..ఉచిత బస్సు ప్రయాణంపై రాజకీయ వేడి..
ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఆర్టీసీ (RTC) బస్సు ప్రయాణంపై రాజకీయ వాదనలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా మహిళల కోసం అమలు చేస్తున్న ఈ పథకం గురించి వైసీపీ (YCP) నాయకులు వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం పూర్తిగా అందడం లేదని, కేవలం కొంతమందికే ఈ సౌకర్యం కలుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అయి...
September 2, 2025 | 11:10 AM -
Jagan: జగన్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారా లేక వదులుకుంటారా..
వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) రాజకీయ భవిష్యత్తు ప్రస్తుత పరిస్థితుల్లో ఆసక్తికర మలుపు తిరిగింది. ఆయన ముందున్న అవకాశాలు రెండింటిని పార్టీ లోపలే బలంగా చర్చించుకుంటున్నారు. ఒకవైపు ప్రజల్లోకి వెళ్లి తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఉండగా, మరోవైపు అసెంబ్లీ (Assembly) కార్యక్రమాల్లో హాజరు కా...
September 2, 2025 | 11:00 AM -
Chandrababu : దేశాభివృద్ధిలో మనం రాష్ట్రం కీలక పాత్ర : చంద్రబాబు
రాజకీయ జీవితంలో తాను ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట
September 1, 2025 | 07:19 PM -
New AP Bar Policy: మందుబాబుల కోసం ఏపీలో కొత్త బార్ పాలసీ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మందుబాబులు తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో కృషి అయిపోతున్నారు . ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు బార్లు మూసివేయాల్సి వచ్చేది. కానీ నూతన బార్ పాలసీ ప్రకారం ఇకపై రాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉండేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 8 గంటల నుంచే బార్లు ప్రా...
September 1, 2025 | 07:08 PM -
Chandrababu: సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి చర్చకు సిద్ధమా.. జగన్కు చంద్రబాబు సవాల్
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయ్యే వరకు సంక్షేమ పథకాల అమలుపై ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) నాయకులు, ముఖ్యంగా ఒక్క పెన్షన్లు తప్ప మిగిలిన పథకాలేవీ అమలు చేయడం లేదని తీవ్రంగా ఆరోపణలు చేశారు. అయితే గత కొద్ది నెలలుగా ఏపీలో పరిస్థితులు పూర్తిగా మారాయ...
September 1, 2025 | 06:45 PM

- Donald Trump: అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారు? : ట్రంప్ సూటి ప్రశ్న
- Uttam Kumar Reddy: పెట్టుబడులు పెట్టేందుకు డెన్మార్క్ ముందుకు రావాలి: మంత్రి ఉత్తమ్
- Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో బేబిగ్ కంపెనీ ప్రతినిధుల భేటీ
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్ దెబ్బ.. 60 ఏళ్ల తర్వాత తొలిసారి!
- Aurobindo Pharma:అరబిందో ప్లాంట్ పై అమెరికా ఆంక్షలు
- India :అతి త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం : మంత్రి లుట్నిక్
- Donald Trump: చైనా కుట్రతోనే భారత్, రష్యాలకు దూరమయ్యాం : డొనాల్డ్ ట్రంప్
- AP Assembly: 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- Putin: మా టార్గెట్ ఉక్రెయిన్ మిత్రులే.. ఈయూకి పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్..
- US: పెంటగాన్ స్థానంలో యుద్ధ మంత్రిత్వశాఖ.. ట్రంప్ కీలక నిర్ణయం…
