అయోధ్య బాలరాముడికి దుబ్బాక చేనేత వస్త్రం
అయోధ్య బాలరాముడికి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత లివిన్ వస్త్రాలంకరణలో దర్శమిచ్చాడు. దుబ్బాక హాండ్ల్యూమ్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ ప్రొప్రయిటర్ బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గులాబీ రంగు లినిన్ వస్త్రం తయారు చేసి అయోధ్య స్వామివారికి సమర్పించ...
May 28, 2024 | 03:48 PM-
పిల్లల చదువు కోసం #StandUpForLearningGap పి అండ్ జి చదువు ఉద్యమంలో చేరిన కొంకణా సేన్ శర్మ
నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 ప్రకారం పిల్లల్లో నేర్చుకునే అంతరాయాల స మస్య దేశంలోని 6 కోట్ల మంది పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో నేర్చుకునే అంత రాయాల సమస్యను గుర్తించేందుకు, P&G ఇండియా ప్రధాన సీఎస్ఆర్ కార్యక్రమం అయిన P&G శిక్షా తన కొత్త ప్రచార కార్యక్రమం...
May 27, 2024 | 04:41 PM -
ఐపీఎల్ 2024 విజేత కోల్ కతా…
ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా కోల్ కతా నైట్ రైడర్స్ నిలిచింది. ఆది నుంచి ఎదురులేని ఆటతీరుతో రాణించిన కోల్ కతా .. ఫైనల్లోనూ అదే ఊపు కనబర్చింది. తనతో ఆటంటే మాటలు కాదని మరోసారి నిరూపించింది. సంచలన విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చిన హైదరాబాద్ సన్ రైజర్స్ ను.. 113 పరుగులకే కుప్పకూల్చి, విజేతగా ఆవిర్భవించింది. 2...
May 27, 2024 | 12:56 PM
-
ఐపీఎల్ 2024 ఫైనల్ విజేత ఎవరో…? సన్ రైజర్సా..? కోల్ కతా నైట్ రైడర్సా..?
ఇండియన్ ప్రిమియర్ లీగ్ 17వ సీజన్లో అంతిమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. లీగ్ దశను తొలి రెండు స్థానాలతో ముగించిన కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్.. చెన్నైలో కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. 2012, 2014లో టైటిల్ సాధించిన కోల్క...
May 26, 2024 | 05:08 PM -
ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓట...
May 25, 2024 | 08:32 PM -
ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ గవర్నర్
జార్ఖండ్ రాజధాని రాంచీలో తెలంగాణ ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ క్యూలైన్లో వచ్చి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇవాళ తాను ఓటు వేసి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నాను. ప్రతి పౌరుడు కూడా వి...
May 25, 2024 | 08:31 PM
-
కేంద్ర మంత్రి జైశంకర్ కు అరుదైన అవకాశం
లోక్సభ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఆర విడత పోలింగ్లో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. తొలి ఓటు వేసి ఎన్నికల సంఘం నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఉదయం పోలింగ్ బూత్ తెరవకముందే ఢిల్లీలోని పోలింగ్ కేంద్రం వద్ద లైన్లో ని...
May 25, 2024 | 08:26 PM -
ఆమెపై అనుచిత వ్యాఖ్యలు.. హిమాచల్ కే అవమానకరం : మోదీ
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం 1989లో హిమాచల్ప్రదేశ్లోనే ఆమోదించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. రామమందిర నిర్మాణానికి ఇది సంకల్పభూమి అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మండీలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్...
May 24, 2024 | 08:29 PM -
నేను జైలు నుంచి పోటీ చేస్తే… 70 సీట్లు మావే
రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకూ తాను జైల్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలనూ గెలుచుకుంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలందరినీ జైల్లో నిర్బంధించి ఎన్నికలు జరపండని కే...
May 24, 2024 | 08:22 PM -
ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయను : స్వాతి మాలీవాల్
ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ తన పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తే పదవి నుంచి వైదొలగేదాన్నన్నారు. అలా కాకుండా దాడి చేయడంతో, ఇప్పుడు పదవికీ రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. 2006లో వీరితో కలిసి పనిచేసేందుకు వీలుగా నా ఉద్యోగాన...
May 24, 2024 | 08:13 PM -
నేపాలీ మహిళ ప్రపంచ రికార్డు.. 15 గంటల్లోపే
ఎవరెస్ట్ శిఖరాన్ని 15 గంటల్లోపు అధిరోహించి నేపాలీ మహిళా పర్వతారోహకురాలు ఒకరు అత్యంత వేగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు. గూర్ఖా జిల్లాకు చెందిన పుంజోలామా బుధవారం మధ్యాహ్నం 3:52 గంటలకు బేస్క్యాంపు నుంచి పర్వతారోహణను ప్రారంభించారు. గురువారం ఉదయ...
May 24, 2024 | 03:41 PM -
భారత వాయుసేన మరో అరుదైన ఫీట్
భారత వాయుసేన మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో తూర్పు సెక్టార్లో ట్రాన్స్పోర్టు విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. సీ`130జే విమానం అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్లో దిగిందని వాయుసేవ వెల్లడించింది. ఈ ఎన్వీజీ సాంకేతిక...
May 23, 2024 | 08:06 PM -
ఎక్కడున్నా తక్షణమే లొంగిపో.. లేదంటే… మాజీ ప్రధాని వార్నింగ్
లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. విదేశాల్లో ఉన్న ఆయనను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, ఆయన కుటుంబీకుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ్ మరోసారి స్పందించారు. ఎక్క...
May 23, 2024 | 07:59 PM -
అంబానీ ఇంట పెళ్లికి కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు
దేశంలోనే అరుదైన కళల్లో కరీంనగర్ ఫిలిగ్రీ ఒకటి. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఉత్పత్తులు జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, నీతా దంపతులు కుమారు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా ఫిలిగ్రీ మరోసారి చర్చనీయాంశమైంది. ముకేశ్ దంపతులు ...
May 23, 2024 | 04:12 PM -
మన దేశం నుంచి పరదేశంలో ఉన్న మన వారి కోసం ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పార్సెల్ సర్వీస్..
మన దేశం నుంచి ఎందరో విద్యా, ఉపాధి కోసం దేశంలోని పలు ప్రాంతాలకు వెళుతున్నారు. అటువంటి వారి కోసం ఇక్కడ నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులు తరచుగా తినుబండారాలు, బహుమతులు వంటివి పంపుతూ ఉంటారు. అయితే వీటికోసం ప్రైవేట్ తపాలా ఏజెన్సీలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులకు పరిష్కారంగా మన వి...
May 23, 2024 | 11:58 AM -
దేశ రాజధానిలో కలకలం.. నార్త్ బ్లాక్ కు
దేశ రాజధానిలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా న్యూఢిల్లీ ఏరియాలోని నార్త్ బ్లాక్కు బెదిరింపు మెయిల్ వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఇందులోనే ఉంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. సమీప ప్రాంతాల్లో భ...
May 22, 2024 | 08:19 PM -
హేమంత్ సోరెన్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
మనీలాండరింగ్కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ రaార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. లోక్సభ ఎన్నికలకు ప్రచ...
May 22, 2024 | 08:13 PM -
కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కలకత్తా హైకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీలో పలు క్లాసులను కొట్టివేసింది. 2010 తర్వాత న...
May 22, 2024 | 08:11 PM

- NVS Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి
- Narendra Modi:మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అగ్రరాజ్యధినేత
- Capability Center: హైదరాబాద్లో ట్రూయిస్ట్ జీసీసీ సెంటర్
- Donald Trump: న్యూయార్క్ టైమ్స్ పై లక్ష కోట్లకు డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా
- Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
- Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
- Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
- Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
- Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో… బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్…
- UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
