- Home » National
National
యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు … ఐక్యత లేకపోతే
బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగ్రాలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న యోగి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజల మధ్య వివాదాలు తలెత్తి విడిపోతే చెల్లాచెదురవుతామని అన్నారు. ప్రజల మధ్య ఉండే ఐ...
August 26, 2024 | 07:51 PMకశ్మీర్ పొత్తుల్లో ప్రతిష్టంభన..
జమ్మూ కశ్మీర్ లో బీజేపీ అధికారంలో రాకుండా చూడడమే లక్ష్యంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కశ్మీర్ లో కీలక మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు కుదుర్చుకుంది. అయితే సీట్ల సర్దుబాటులో మాత్రం ఇరు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ట్రబుల్ షూటర...
August 26, 2024 | 03:50 PMఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ & సైబర్ సెక్యూరిటీ స్కిల్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ
నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ ఆమోదిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ స్కిల్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్...
August 25, 2024 | 04:53 PMఫెమినా మిస్ ఇండియా పోటీలకు.. ప్రకృతి, భవ్యారెడ్డి ఎంపిక
ఫెమినా మిస్ తెలంగాణగా ప్రకృతి కంభం, మిస్ ఆంధ్రప్రదేశ్ గా భవ్యా రెడ్డి (21) ఎంపికయ్యారు. త్వరలో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఈ నెల 13న ముంబయిలో జరిగిన అర్హత పోటీల్లో వారి సొంత రాష్ట్రాల తరపున పోటీపడి గెలుపొందారు. హైదరాబాద్లోని లోతుక...
August 24, 2024 | 02:16 PMమిసెస్ సౌత్ ఇండియా గా వర్షారెడ్డి
మిసెస్ సౌత్ ఇండియా-2024 కిరీటం హైదరాబాద్కు చెందిన వర్షారెడ్డిని వరించింది. కోయంబత్తూర్లో ఇటీవల జరిగిన మిసెస్ సౌత్ ఇండియా పోటీల్లో ఆమె టైటిల్ విజేతగా నిలిచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ నుంచి టైటిల్&zwn...
August 24, 2024 | 02:11 PMఅనిల్ అంబానీపై అయిదేళ్ల నిషేధం …రూ.25 కోట్ల జరిమానా
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అయిదేళ్ల నిషేధం విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొంత మంది అధికారులపై కూడా ఆ నిషేధం వర్తించనున్నది. కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. అన...
August 23, 2024 | 08:11 PMవినోద్ కుమార్ చౌదరి అరుదైన ఘనత … సచిన్ తెందుల్కర్ను
కంప్యూటర్ శిక్షకుడు, జేఎన్యూ మాజీ ఉద్యోగి వినోద్ కుమార్ చౌదరి (43) అరుదైన ఘనతతో మాజీ క్రికెట్ సచిన్ తెందుల్కర్ను అధిగమించారు. ఢిల్లీకి చెందిన వినోద్ టైపింగ్లో ఏకంగా 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించాడు. తద్వారా 19 గిన్నిస్&z...
August 23, 2024 | 08:06 PMకేజ్రీవాల్కు మరోసారి ఎదురుదెబ్బ
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ ఇంకా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్&...
August 23, 2024 | 08:00 PMఎయిర్ఇండియాకు షాక్ … 99 లక్షల జరిమానా
ఎయిర్ఇండియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) పెద్దమొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు గాను ఆ సంస్థకు రూ.90 లక్షల జరిమానా ను విధిస్తున్నట్లు డీజీ...
August 23, 2024 | 07:54 PMవిజయ్ తమిళ రాజకీయ పద్మ వ్యూహంలో అభిమన్యుడా.. లేక అర్జునుడా..
తమిళనాట రాజకీయాలలో మరొక కొత్త పార్టీ తన ప్రస్థానం మొదలుపెట్టింది. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురువారం నుంచి పూర్తిస్థాయిలో పొలిటికల్ రంగంలోకి దిగారు. తమిళ రాజకీయాలకి.. సినీ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. తమిళనాట అమ్మగా గుర్తింపు పొంది ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు మకుటం లేని మహారాణిలా మెలిగి...
August 23, 2024 | 10:33 AMమహిళలపై అకృత్యాలకు కఠిన శిక్షలు తీసుకురావాలి: ప్రధాని మోదీకి సీఎం మమత లేఖ
మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. కోల్కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్న సమయంలో మమత ఈ లేఖ రాయడం గమనార్హం. ఈ కేసు వి...
August 22, 2024 | 08:34 PMభారత ప్రభుత్వం ఆమోదిత కంప్యూటర్ సాఫ్ట్వేర్ స్కిల్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ …. అప్లయ్ చేసుకోండి..!
నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ ఆమోదిత కంప్యూటర్ సాఫ్ట్వేర్ స్కిల్ కోర్సుల్లో 80% రాయితీతో ఆన్లైన్ శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ఇంటర్/ 10+2, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చద...
August 21, 2024 | 09:03 PMరాజ్యసభ ఉపఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు
రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. సెప్టెంబర్ 3న 12 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో 9 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. రాజస్థాన్ నుంచి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూను, మరో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ను మధ్యప్రదేశ్ నుంచి బరిలోకి...
August 21, 2024 | 03:07 PMఅపర భగీరథుడు కన్నయ్యనాయుడు..
కన్నయ్యనాయుడు..ఈపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కర్నాటక జీవనాడిగా చెప్పుకునే తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయిన సమయంలో.. ఈయన అపరభగీరథుడిలా మారాడు. ఏపీ, కర్నాటక ప్రభుత్వాల వినతితో రంగంలోకి దిగి.. ప్రాజెక్టును పరిరక్షించడంలో కీలకపాత్ర పోషించాడు.తుంగభద్ర బోర్డు అధికారులే చేతులెత్తేసిన చోట.. ...
August 20, 2024 | 12:12 PMఎంపాక్స్.. కోవిడ్ బాబులాంటి వైరస్?
ప్రపంచాన్ని కోవిడ్ తర్వాత అంతగా భయపెడుతున్న ప్రమాదకర వైరస్.. ఎంపాక్స్.. మెడికల్ పరిభాషలో మంకీపాక్స్ గా పిలుస్తున్నారు. ఇది ఆఫ్రికా తదితరదేశాల్లో విజృంభించి, అక్కడి నుంచి ఇతర దేశాలకు సైతం విస్తరిస్తోంది ప్రమాదకర వైరస్. దీంతో అంతర్జాతీయంగా ప్రకంపనలు రేపుతోంది. దీని గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం డ...
August 20, 2024 | 11:59 AMరాజీవ్ గాంధీ: భారతదేశ 21వ శతాబ్దపు మార్గదర్శకుడు – మణిశంకర్ అయ్యర్ అభిభాషణ
భారతదేశానికి 7వ ప్రధానమంత్రిగా అనిర్వచనీయమైన సేవలు అందించిన శ్రీ రాజీవ్ గాంధీ 21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి, ఆయన దార్శనికత, వినూత్న సంస్కరణల ద్వారా దేశం సర్వత్రా కొత్త అధ్యాయాన్ని నెలకొల్పిందని, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ అన్నారు. శ్రీ రాజీవ్ గాంధీ 80...
August 20, 2024 | 09:40 AMబీజేపీ వైపు చంపై సొరెన్ చూపు..?
త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కీలక నాయకుడు చంపైయీ సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జల వనరుల శాఖ మంత్రిగా ఉన్న చంపై.. ఆదివారం తెల్లవారుజామున పార్టీకి చెందిన ఆరుగురు...
August 19, 2024 | 01:26 PMముడా స్కామ్ వెనక ?
మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు. స...
August 18, 2024 | 11:36 AM- Mardaani 3: ‘మర్దానీ3’తో రాణీ ముఖర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగసీ సెలబ్రేట్ : రణ్భీర్ కపూర్
- Amaravati: అమరావతి చట్టంపై వైసీపీ వైఖరి ఏంటి? మిథున్ రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ..
- Gandhi Talks: ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ విడుదల.. మాటల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శబ్దం
- NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘దేవర-2’ షూటింగ్ ఎప్పుడంటే? క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
- MSVPG: 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹358 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’
- Nara Lokesh: వ్యక్తులకంటే వ్యవస్థే ముఖ్యం.. కూటమి ఐక్యత పై నారా లోకేశ్..
- Success Secrets: విజయానికి తొలి మెట్టు.. ‘నో’ చెప్పడం నేర్చుకోండి.. మీ కాలాన్ని కాపాడుకోండి!
- Venkatesh: 65 ఏళ్ల వయసులో వెంకటేష్ రేంజ్ మామూలుగా లేదుగా.. త్రివిక్రమ్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్!
- Zamana: జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’ …. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!
- Viral Video: ఒంటరి పెంగ్విన్ ప్రయాణం.. వైరల్ వీడియో వెనుక దాగున్న చేదు నిజం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















