- Home » National
National
పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని మోదీ.. ఆత్మీయ సమావేశం
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ భారత అథ్లెట్లు సత్తా చాటారు. మొత్తం 29 పతకాలను సాధించారు. స్వదేశానికి చేరుకున్న విజేతలతో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. అథ్లెట్లను అభినందించారు. దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించ...
September 12, 2024 | 08:08 PMసీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్గా గుర్తింపు ...
September 12, 2024 | 07:52 PMప్రవాసీ భారతీయ బీమా పథకాన్ని.. సహజ మరణాలకూ వర్తింపజేయాలి
విదేశాల్లో పని చేస్తున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం కింద సహజ మరణాలను కూడా చేర్చాలని తెలంగాణ ప్రవాసీయుల ప్రతినిధి బృందం కోరింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు మరణిస్తున్న ప్రవాసీయుల కోసం అమలు చేస్తున్న ప్రవాసీ భారతీయ బీమా యోజన పథక...
September 12, 2024 | 04:01 PMఅమెరికాను కనిపెట్టింది భారతీయుడే… కొలంబస్ కాదు
అమెరికాను కనిపెట్టింది అందరూ అనుకుంటున్న క్రిస్టఫర్ కొలంబర్ కాదని, భారతీయుడని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ తెలిపారు. తప్పుడు చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలపాలని అన...
September 12, 2024 | 03:57 PMఆసియా పసిఫిక్ సభ్యదేశాల చైర్మన్గా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ &...
September 12, 2024 | 03:44 PMసీజేఐ ఇంట గణపతి పూజలో ప్రధాని మోదీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి పూజలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడు అందరికీ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును అనుగ్రహించాలని తాను ప్రార్థించినట్లు తెలిపారు. తమ నివాస...
September 12, 2024 | 03:40 PMమాకు మరో 20 సీట్లు వచ్చి ఉంటే.. వారంతా జైలుకు
తమకు మరో 20 సీట్లు వచ్చి ఉంటే వారంతా జైల్లో ఉండేవారు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీపై విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే మాట్లాడుతూ 400 అంటూ ప్రచారం చేసిన వారు ఎక్కడికి వెళ్లారు? వారి సీట్లు 240కి పడిపోయా...
September 11, 2024 | 07:34 PMఅమెరికా వైమానిక దిగ్గజం లాఖీడ్ మార్టిన్తో .. టీఏఎస్ఎల్ ఒప్పందం
అమెరికా వైమానిక దిగ్గజం లాఖీడ్ మార్టిన్-టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత వైమానిక దళాని (ఐఏఎఫ్)కి అవసరమైన మధ్య రకం సైనిక రవాణా విమానాల (ఎంటీఏ) సరఫరా కాంట్రాక్టుత కోసం పోటీపడాలని ల...
September 11, 2024 | 02:58 PMకాంగ్రెస్ కు ‘ట్రబుల్’ షూటర్…?
డికె శివకుమార్.. కాంగ్రెస్ హైకమాండ్ కు నమ్మినబంటు. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. పార్టీ సమస్యల్లో ఉందంటే చాలు వెంటనే వెళ్లి చక్కదిద్దగలిగిన సమర్థుడు. అందుకే డికెను ముద్దుగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అని పిలుస్తారు. అలాంటి డికె.. ఇప్పుడు కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ గా మారారన్న అన...
September 10, 2024 | 07:44 PMఇండియన్ సైబర్ ఆర్మీ సిద్ధం..
ప్రపంచం సైబర్ వరల్డ్ గా మారింది. అంతా డిజిటల్ మయమైంది. లావా దేవీలు సైతం డిజిటల్ గానే సాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో సైబర్ కేటుగాళ్లు.. దోపిడీలు మొదలెట్టేశారు. అమాయకులే లక్ష్యంగా దాడులు చేస్తూ.. కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. దీంతో ఇది ఇండియాకు పెను సవాల్ గా మారింది.ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరు...
September 10, 2024 | 07:12 PMఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…ఈ నిషేధం జనవరి 1 వరకు
రాబోయే శీతాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణాసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడి...
September 9, 2024 | 07:24 PMవిమాన టికెట్ ధరలపై.. కేంద్రం హెచ్చరిక
పండగల సీజన్ వచ్చిందంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వారంతా సొంతూళ్లకు పయనమవుతుంటారు. అదే అదనుగా ఆ సమయంలో విమాన టికెట్ల ధరలు ఆకాశన్నంటుతుంటాయి. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. టికెట్ ధరలపై ఒక కన్నేసి ఉంచినట్లు తెలిపింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు...
September 9, 2024 | 07:22 PMఆ విషయంలో జోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధానికి సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇజ్రాయెల్కు భారత్ ఆయుధాలు, మిలటరీ పరికరాల ఎగుమతిని నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దేశ విదేశాంగ విధానపరమైన నిర్ణయాల్ల...
September 9, 2024 | 07:17 PMపీఓకే ప్రజలు భారత్ లో కలవండి.. కేంద్రం పిలుపు…
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్..భారత్ లో కలిపేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసిందా..? కల్లోలిత, సంక్షోభిత పాకిస్తాన్ లో ఉండలేమన్న భావనకు పీఓకే ప్రజలు వచ్చేశారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. మొన్నటివరకూ పీఓకే .. తనంతట తానే భారత్ లో కలుస్తుందంటూ ప్రకటించిన రక్షణమంత్రి రాజ్ నాథ్...
September 9, 2024 | 11:34 AMమాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఎవరు..?
ఐఏఎస్ ప్రొబేషనరీ మాజీ అధికారిణి పూజా ఖేడ్కర్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది. ఐఏఎస్ (ప్రొబేషన్) రూల్స్, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తమ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించాయి. మహారాష...
September 8, 2024 | 05:39 PMహస్తం గూటికి రెజ్లర్లు…
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచుసుకుంది. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఇద్దరు రెజ్లర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పో...
September 6, 2024 | 08:25 PMహరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం.. కాంగ్రెస్లోకి
హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వీరిద్దరూ హస్తం కండువా వేసుకున్నారు. దీనికి ముందు ఈ రెజ్లర్లు అధ్యక్షుడు మల్ల...
September 6, 2024 | 07:45 PMతెలుగు రాష్టాలకు కేంద్రం సాయం… ఎంతంటే?
భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్త...
September 6, 2024 | 07:37 PM- Zamana: జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’ …. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!
- Viral Video: ఒంటరి పెంగ్విన్ ప్రయాణం.. వైరల్ వీడియో వెనుక దాగున్న చేదు నిజం
- CAT మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు
- Devagudi: ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలతో “దేవగుడి”- బెల్లం రామకృష్ణ రెడ్డి
- Ustaad Bhagath Singh: శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’
- Revanth Reddy: అమెరికాలో రేవంత్ నేర్చుకుంటున్న కోర్స్ ఏది?
- Meenakshi Chaudhary: హాఫ్ శారీలో కవ్విస్తోన్న మీనూ
- Santosh Rao : ఫోన్ ట్యాపింగ్ మిస్టరీ… సంతోష్ తర్వాత ఎవరు?
- Nara Lokesh:ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకే మేం ఉన్నాం : మంత్రి లోకేశ్
- Minister Komatireddy: విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం : మంత్రి కోమటిరెడ్డి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















