- Home » National
National
జమిలి ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!! ఆచరణ సాధ్యమా..!?
ఒకే దేశం – ఒకే ఎన్నిక.. చాలాకాలంగా వినిపిస్తున్న పేరు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ నినాదం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ గందరగోళంలో ఉందని.. ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నిక జరుగుతోందని.. దీని వల్ల అభివృద్ధి విఘాతం కలుగుతోందని బీజేపీ చెప్తూ వస్తోంది. అందు...
September 18, 2024 | 06:52 PMజమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…
కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు ఆమోద ముద్ర లభించినట్లయితే దీంతో ఇక లోక్ సభ, అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఏక...
September 18, 2024 | 06:48 PMజిరో ఫెస్టివల్ 2024ను సమర్పిస్తున్న సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్
సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తమ దీర్ఘకాల భాగస్వామ్యాన్ని భారతదేశంలోని అత్యంత హరిత సంగీత ఉత్సవంతో కొనసాగిస్తోంది. ఇందులో అద్భుతమైన కళాకారులు: తమిక్రెస్ట్, బల్లిమారాన్, హనుమాన్కైండ్, డాబ్జీ, తదితరులు ఉన్నారు. నేషనల్, 18సెప్టెంబరు 2024: ‘‘వినేవారికి సంగీతాన్ని వినిపించే పు...
September 18, 2024 | 03:28 PMప్రశాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు
జమ్మూ కశ్మీర్ లో పదేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో ఈరోజు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జమ్ము కాశ్మీర్లోని 7 జిల్లాల్లోని మొత్తం 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవిత్యం తేలనుంది. 2019 ఆగస్టు లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగు తున...
September 18, 2024 | 12:27 PMసీఎం రేసులో అజిత్ పవార్..
త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్సిపి అధ్యక్షుడు , ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మొదటిసారిగా మౌనం వీడారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి తాను కూడా చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు.“ప్రతి ఒక్కరూ తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. నేను కూడా అందులో ఉన్నాను. అయి...
September 17, 2024 | 08:07 PMబుల్డోజర్ న్యాయం హీరోయిజం కాదు.. సుప్రీంకోర్టు ఆగ్రహం..
కొంపలేం మునిగిపోవు… విచారణ దశలో ఉన్న వాటిపై బుల్డోజర్ పంపటం ఆపండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో విచారణ దశలో ఉన్న నేరగాళ్ల ఇండ్లు, కార్యాలయాలు, ఆస్తులపైకి బుల్డోజర్లు పంప&z...
September 17, 2024 | 08:01 PMఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ…
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా.. మంత్రి అతిశీ మర్లెనా పేరుని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుల సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. తన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ పార్టీ నాయకుడ...
September 17, 2024 | 07:55 PMసీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనాను కలిసి కేజ్రీవాల్ రాజీనామా లేఖను అందించారు. ఆప్ నూతన శాసనసభా పక్ష నేతగా అతిశీని మర్లేనాను ఎంపిక చేసినట్ల...
September 17, 2024 | 05:44 PMకేజ్రీవాల్ రాజీనామా వెనుక మాస్టర్ ప్లాన్..!!
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ఖాయమైంది. ఢిల్లీలో సమావేశమైన ఆప్ శాసనసభా పక్ష సమావేశం అతీషి మర్లేనాను కొత్త ముఖ్యమంత్రిగా ఎంచుకుంది. దీంతో కేజ్రివాల్ రాజీనామా ఖాయమైంది. సాయంత్రం ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఆ తర్వాత ఆతీషి కొత్త ముఖ్...
September 17, 2024 | 12:14 PMరెండురోజుల్లో రాజీనామా.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఆయన శుక్రవారం బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చిన రెండు రోజుల్లోనే కేజ్రీవాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రెండు రోజుల్లో సీఎం పదవికి ర...
September 15, 2024 | 07:04 PMముగిసిన అంతిమయాత్ర… ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగింత
ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. ఆయన పార్థివదేహాన్ని పరిశోధనల కోసం కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగించారు. సీతారామ్ ఏచూరి కోరిక మేరకు ఆయన కుటుంబసభ్యులు ఏచూరి భౌతిక కాయాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం ఎయిమ్స్ ...
September 14, 2024 | 07:40 PMమీ దీదీగా వచ్చా.. సీఎం పదవి ముఖ్యం కాదు..
బెంగాల్ హత్యాచార ఘటన తదనంతరం కొనసాగుతున్న నిరసనలు చల్లార్చేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు విరమించాలని మమత కోరినా.. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ ఆందోళనలు వీడమని మెడికోలు స్పష్టం చేశారు. అయితే.. చివరి ప్రయత్నాన్ని సైతం చేశారు మమత. వైద్యుల నిరసన శిబిరం ...
September 14, 2024 | 04:54 PMతెలుగు రాష్ట్రాలకు కేంద్రం కానుక : కిషన్ రెడ్డి
తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ -హైదరాబాద్, దుర్గ్ -విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పె...
September 13, 2024 | 07:37 PMరాహుల్ గాంధీ ఉగ్రవాదులతో భేటీ అయినా.. ఆశ్చర్యం లేదు
రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుపట్టారు. బెంగళూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల తొలగింపుపై రాహుల్ వ్యాఖ్యలు ఆందోళనకరమని తెలిపారు. రాహుల్ గాంధీ ఎవరెవరితో సమావేశమవుతున్నారో చూ...
September 13, 2024 | 07:31 PMతిహాడ్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదల
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి విదలయ్యారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం విడుదలకు అవసరమైన ప్రక్రియ పూర్తి...
September 13, 2024 | 07:25 PMసీతారాం ఏచూరి వారసుడెవరు?
వామపక్ష అగ్ర నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరు.. జాతీయ రాజకీయాల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. మిగతా పార్టీల్లో అధ్యక్షుల మాదిరి సీపీఎంలో ప్రధాన కార్యదర్శికి అధికారాలు ఉంటాయి. విధానపర నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి తీసుకుంటారు. ప్రధాన కార్యద...
September 13, 2024 | 03:41 PMఢిల్లీసీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు..
మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, ఎలాంటి అధికారిక ఫైళ్ల...
September 13, 2024 | 03:37 PMఒబామా రాకకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా
అమెరికా విదేశాంగ విధానాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించేవారు. 2015లో భారత గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాకను ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా వామపక్షవాదులను ఏకం చేసి, ఒబామా రాకకు నిరసనగా ఎక్కడ...
September 13, 2024 | 03:14 PM- Santosh Rao : ఫోన్ ట్యాపింగ్ మిస్టరీ… సంతోష్ తర్వాత ఎవరు?
- Nara Lokesh:ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకే మేం ఉన్నాం : మంత్రి లోకేశ్
- Minister Komatireddy: విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం : మంత్రి కోమటిరెడ్డి
- Minister Ponguleti: అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలేస్తున్నారు …మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
- Europe-US: మీ రక్షణకు అమెరికాయే దిక్కు… యూరప్ కు నాటో చీఫ్ హెచ్చరికలు..
- Casting Couch: చిరంజీవి Vs చిన్మయి : కాస్టింగ్ కౌచ్పై మళ్లీ రాజుకున్న వివాదం
- India EU Partnership: ఇండియా-ఈయూ రక్షణ బంధం మరింత బలోపేతం..!
- USA: టారిఫ్ లతో ట్రంప్ ఖజానా కళకళ.. మిత్రులు మాత్రం దూరం దూరం..!
- INDIA-EU FTA: దర్ ఆఫ్ డీల్స్..భారత్-ఈయూ సంబంధాల్లో గొప్ప ముందడుగు..!
- Kavitha:ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం నాకు లేదు : కవిత
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















