వయనాడ్ కు రాహుల్ రాజీనామా
కేరళలోని వయనాడ్ లోక్సభ సభ్యత్వానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఎన్నికైన 14 రోజుల్లోగా రాజీనామా చేయాలనే నిబంధనను అనుసరించి వయనాడ్ను వదులుకున్నారు. రాయ్బరేలీ ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. రాహుల్ రాజీనామాను ఆమోదించినట్లు లోక్సభ...
June 19, 2024 | 03:55 PM-
బ్రెయిన్ సెంటర్ కు రూ.41 కోట్ల విరాళం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)లోని సుధా గోపాల కృష్ణన్ బ్రెయిన్ సెంటర్కు ఐఐటీఎం పూర్వ విద్యార్థి, కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ప్రేమ్వత్స 5 మిలియన...
June 19, 2024 | 03:46 PM -
వయనాడ్ క్వీన్ ప్రియాంకేనా…?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గాంధీ కుటుంబం కంచుకోట రాయ్ బరేలి నుంచి ఎంపీగా కొనసాగుతానని స్పష్టం చేశారు. కచ్చితంగా ఎంపీస్థానాల విషయంలో తేల్చుకోవాల్సి రావడంతో రాహుల్ ఈనిర్ణయం తీసుకున్నారు. అయితే అంతమాత్రాన తాను వయనాడ్ కు దూరం కాలేదన్న సంకేతాన్ని.. నియోజకవర్గ ప్రజలకు పంప...
June 19, 2024 | 12:10 PM
-
కశ్మీర్ లో బుసకొడుతున్న ఉగ్రనాగులు..
జమ్మూ కశ్మీర్ మళ్లీ నెత్తురోడుతోంది. వరుసగా ఉగ్రవాదులు.. ప్రజలు, భద్రతాదళాలు టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. వారం వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరగడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతంగా మారుతున్న లోయలో మళ్లీ ఉగ్రదాడులు జరగడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం బస్సుపై దాడిచేశారు. అది మ...
June 19, 2024 | 10:27 AM -
అంబాని ఇంట పెళ్లి సందడి … అనంత్-రాధిక వివాహ వేడుకలు!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లివేడుకలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో ఈ సంబరాలు షూరు అవుతున్నాయి. జూన్ 29న ముంబయిలోని ముకేశ్ నివాసం ఆంటీలియాలో నిర్వహించనున్న పూజా కా...
June 18, 2024 | 07:44 PM -
ప్రతిష్టాత్మకమైన జెసిఐ అక్రిడిటేషన్ను పొందిన మారతహళ్లి, బెంగుళూరులోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్
భారతదేశంలోని పిల్లల మరియు మహిళల సంరక్షణ కోసం ప్రసిద్ధ చెందిన ఆరోగ్య సంరక్షణ సదుపాయం, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు బర్త్రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్, ప్రతిష్టాత్మకమైన జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (జెసిఐ), నుండి గౌరవనీయమైన ‘గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్’...
June 18, 2024 | 07:35 PM
-
లోక్సభ స్పీకర్ రేసులో పురందేశ్వరి..!?
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వరుసగా మూడోసారి మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ బాధ్యతలు చేపట్టింది. కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేసేసింది. ఇక మిగిలింది ఎంపీలందరూ ప్రమాణ స్వీకారం చేసి కొత్త స్పీకర్ ను ఎన్నుకోవడమే.! ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో స్పీకర్ పదవిపై ఉత్క...
June 18, 2024 | 04:59 PM -
సోనియా, రాహుల్ తో వైఎస్ షర్మిల భేటీ
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, భవిష్యత్తు ప్రణాళికలు, కార్యాచరణపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రానున్న రోజుల్లో ఏపీలో కాంగ...
June 18, 2024 | 03:27 PM -
శశికళ కీలక వ్యాఖ్యలు… రీ ఎంట్రీకి టైమెచ్చింది
తమిళనాడు మాజీ సీఎం జయలలిత ప్రాణ స్నేహితురాలు వీకే శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందన్నారు. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇక అన్నాడీఎంకే పనైపోయిందని భావించొద్దని అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అమ్మ పాలన ను తిరిగి తీసుకొస్తామంటూ...
June 17, 2024 | 07:59 PM -
ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చా…?
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈవీఎంల పనితీరు, వాటిని హ్యాకింగ్ చేసి, ఫలితాలను తారుమారు చేయొచ్చా, లేదా అన్న విషయాలై లోతైన చర్చే జరుగుతోంది. ఇటీవలి కాలంలో మనదేశంలో ఓడిన పార్టీలు తమ ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ ఆరోపణలు గుప్పిస్తూ వచ్చాయి. ఇటీవలే…అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో నిర్వహించ...
June 17, 2024 | 07:34 PM -
స్పీకర్ గా టీడీపీ అభ్యర్థి అయితే ఓకే..? : ఇండియా కూటమి
పార్లమెంటులో స్పీకర్ పోస్టు ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. మంత్రులకున్నట్లు శాఖలు లేకున్నా.. స్పీకర్ చెబితే ఏమంత్రి కాదనే పరిస్థితి ఉండదు. సభలో అధికార పక్షానికి, విపక్షానికి మధ్యవర్తిగా ఉండే పదవి స్పీకర్. అందుకే ఆపదవికి ఉండాల్సిన ఘనత ఉంది. అందుకే మంత్రిపదవి దక్కకున్నా స్పీకరైనా దక్కుతుందని చాలా మం...
June 17, 2024 | 07:25 PM -
లోక్సభ స్పీకర్ బీజేపీ వ్యక్తే..! ఎన్డీయే మిత్రపక్షాలకు నో ఛాన్స్..!!
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. గత రెండుసార్లు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినా కూడా మిత్రపక్షాలను కూడా భాగస్వాములుగానే పరిగణించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిట...
June 17, 2024 | 05:08 PM -
వయనాడ్ కు రాహుల్ బైబై..?
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ .. వయనాడ్, రాయ్ బరేలీ నుంచి విజయభేరీ మోగించారు. ఈ రెండు స్థానాల్లో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉంది. అయితే ఈ స్థానం వయనాడ్ అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారింది. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. ...
June 16, 2024 | 11:01 AM -
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ..త్వరలో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. జమ్మూకశ్మీర్లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసికి రైలు సర్వీస్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్...
June 15, 2024 | 08:48 PM -
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన కర్ణాటక ప్రభుత్వం!
కర్ణాటక ప్రభుత్వం అక్కడి ప్రజలకు గట్టి షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ఈ పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా తేల్చిచెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో లీటర్ పై రూ.3 రూపాయలు పెంచుతూ కర్ణాటక గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మ...
June 15, 2024 | 07:35 PM -
అమిత్ షా శాసించారు..నేతలు పాటించారు..
తెలంగాణలో పార్టీ విభేదాలను ఒక్క ఆర్డర్ తో కేంద్రహోంమంత్రి అమిత్ షా అదుపు చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా తమిళిసైతో మాట్లాడిన అమిత్ షా.. ఆమెకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో ఉన్న విబేధాలను తొలగించుకోవాలని సూచించారు. దీంతో తమిళి సైతో తమిళనాడు బీజేపీ అధ్యక్...
June 15, 2024 | 04:50 PM -
మోడీ తీరుపై సంఘ్ అసంతృప్తిగా ఉందా..?
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అసంతృప్తిగా ఉందా..? మరీ ముఖ్యంగా అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటూ మోడీ ఇచ్చిన నినాదం ఫలితం కనిపించకపోవడం..సంఘ్ లో అసహనాన్ని కలిగించిందా..? అందుకే నిజమైన సేవకుడు అహంకారం కలిగిఉండడు. ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడు’&...
June 15, 2024 | 03:11 PM -
రామ మందిరాన్ని పేల్చేస్తాం … ఉగ్రవాద సంస్థ హెచ్చరిక
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరానికి ఉగ్రముప్పు పొంచి ఉంది. తాజాగా ఈ ప్రసిద్ద ఆలయానికి పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తామంటూ పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించినట్లు...
June 14, 2024 | 08:11 PM

- Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
- Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
- Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
- Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
- Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో… బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్…
- UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
- Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
- Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
- YS Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. దర్యాప్తుకు సీబీఐ మళ్లీ రెడీ..!
- Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?
