రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు… నాలుగు వారాల్లోగా
రేషన్ కార్డుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యా...
July 16, 2024 | 07:51 PM-
నేపాల్ నూతన ప్రధాని కేపీ శర్మ ఓలీకి మోదీ శుభాకాంక్షలు
నేపాల్ నూతన ప్రధాని కేపీ శర్మ ఓలీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రిగా నియమితులైన ఓలీకి అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేయడం, సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ...
July 15, 2024 | 08:15 PM -
మా వెడ్డింగ్ సీఈఓ మా అత్తయ్యే : రాధిక మర్చంట్
ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ వివాహం రాధికా మర్చంట్ తో జరిగింది. కొన్ని నెలల కాలంలో పలుమార్లు నిర్వహించిన వివాహ ముందస్తు వేడుకల్లో అంబానీ కుటుంబసభ్యుల దుస్తులు, నగలు అందరినీ ఆకర్షించాయి. అలాగే అతిథుల కోసం చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యపరిచాయి. ఈ పెళ్లి ఇంత ఘనంగా జరగడం వెనక నీ...
July 15, 2024 | 07:59 PM
-
ఏక్నాథ్ శిందేతో సీఎం చంద్రబాబు భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో కలిసిన ఈ ఇద్దరు నేతలు కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడుతకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబున...
July 15, 2024 | 04:01 PM -
అంబానీ ఇంట పెళ్లిలో అరెస్ట్ అయిన ఆంధ్ర యువకులు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న టాపిక్ ఒకటే ..అంబానీ ఇంట జరిగిన పెళ్లి. పొలిటిషన్స్ దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు.. ఈ పెళ్లికి హాజరు కాని వారు లేరు. పెళ్లికి వెళ్లడానికి ఇన్విటేషన్ రావడమే గొప్ప స్టేటస్ సింబల్గా అందరూ భావిస్తున్నారు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు...
July 15, 2024 | 12:49 PM -
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…జూన్ 25న
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినం గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. 1975 జూన్ 25న అ...
July 12, 2024 | 08:04 PM
-
స్మృతి ఇరానీ పై అలా మాట్లాడొద్దు : రాహుల్
లోక్సభ ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ అధికారిక బంగ్లా ఖాళీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై పలువురు విమర్శలు చేయడంపై రాహుల్ గాంధీ స్పందించారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ఆమెను కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాలని రాహుల్ విజ్ఞప...
July 12, 2024 | 07:53 PM -
సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు
హైకోర్టుల జడ్జీలు ఎన్.కోటిశ్వర్ సింగ్, ఆర్.మహదేవన్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్...
July 12, 2024 | 03:37 PM -
ప్రపంచంలోనే భారత్ టాప్ … ప్రతి లక్ష మందిలో 12కు పైగా
ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్యలు జరిగిన దేశంగా భారత్ నిలవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఆత్మహత్యల రే...
July 12, 2024 | 03:35 PM -
అంబానీ ఇంట దుర్గామత పూజ
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి ఈనెల 12వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో...
July 11, 2024 | 08:20 PM -
ముఖేశ్ అంబానీ ఇంట హల్దీ వేడుకలు
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి ఈ నెల 12వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్ల...
July 10, 2024 | 08:15 PM -
సుప్రీంకోర్టు కీలక తీర్పు … వారు కూడా భరణానికి అర్హులు
ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. 125 సీఆర్పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీని...
July 10, 2024 | 08:07 PM -
కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం.. సివిల్ సర్వీసెస్ చరిత్రలో మొదటిసారి
తన పేరు జెండర్ మార్చాలంటూ ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ చేసుకున్న అప్పీల్పై కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ సివిల్ సర్వీసెస్ చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ఐఆర్ఎస్ అధికారిణి పేరు, జెండర్ను అధికారికంగా మార్చటానికి ఆమోదం తెలిపింది. తన ప...
July 10, 2024 | 04:33 PM -
15 నిమిషాలు.. ఒకే వ్యక్తి.. రెండుసార్లు మంత్రిగా ప్రమాణం!
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో జరిగిన ఓ చిన్నతప్పిదం కారణంగా రామ్నివాస్ రావత్...
July 8, 2024 | 08:32 PM -
బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్
అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. 81 మంది చట్టసభ సభ్యులకు గానూ 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు. ఈ ఓటింగ్ జరుగుతోన్న సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇ...
July 8, 2024 | 08:24 PM -
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి : వెంకయ్యనాయుడు
తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కావడం ఒక మంచి ముందడుగు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ఉభయ రాష...
July 8, 2024 | 04:04 PM -
పూరిలో వైభవంగా జగన్నాథుని రథయాత్ర
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5:20 గంటలకు రథాలు కదిలాయి. అంతుకుమందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు...
July 8, 2024 | 03:38 PM -
22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న బడ్జెట్
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి, నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రభుత్వం జులై 23న బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 2024`25 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. ఈ విషయాన్...
July 6, 2024 | 07:29 PM

- Hyderabad: హైదరాబాద్ చుట్టుప్రక్కల భూములకు డిమాండ్
- Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపెవరిదో?
- SiliconAndhra: సిలికానాంధ్ర వైభవాన్ని మరింతగా విస్తృతం చేస్తాం
- Jayamangala: ఎమ్మెల్సీ జయమంగళ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు
- NTRNeel: ఎన్టీఆర్నీల్ నెక్ట్స్ జనవరి వరకు నో అప్డేట్
- Premaku Namaskaram: యూట్యూబ్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ ‘ప్రేమకు నమస్కారం’ గ్లింప్స్
- KOLORS Health Care: విశాఖపట్నంలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన హీరోయిన్ సంయుక్త మీనన్
- Foreigners: 16వేల మంది విదేశీయుల బహిష్కరణ : కేంద్రం!
- Chandrababu:ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
- Singapore: సింగపూర్లో సెంటోసా ఐలాండ్ను సందర్శించిన ఎంపీ శ్రీభరత్
