- Home » National
National
Jammu Kashmir :ఆ ప్రాంతానికి వెళ్లవద్దు … అమెరికన్లకు ట్రంప్ సర్కార్ అడ్వైజరీ
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భయానక ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా (America) అప్రమత్తమైంది. తమ దేశస్తులు ఎవరూ జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)
April 25, 2025 | 04:03 PMDonald Trump : వాణిజ్య ఒప్పందంపై చర్చలు.. భారత్ సుంకాలు తగ్గిస్తుందన్న ట్రంప్
భారత్ సుంకాలు తగ్గిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పారు. కొన్ని రకాల వస్తువులపై భారత్ సుంకాలు (Tariffs)
April 25, 2025 | 03:55 PMModi: పహల్గాం ఉగ్రదాడిపై మోదీ సీరియస్.. ఇంగ్లీషులో ఉగ్రవాదులకు వార్నింగ్
పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ప్రపంచానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) డైరెక్ట్గా సందేశం పంపారు. అంతర్జాతీయ ఈవెంట్లలో కూడా హిందీలో ప్రసంగిస్తుండే మోదీ.. ఉగ్రవాదుల విషయంలో తమ విధానాలను ప్రపంచ దేశాలకు నేరుగా, స్పష్టంగా చేరవేయడానికి ఇంగ్లీషును ఉపయోగించుకున్నారు. బిహార్లో జరిగిన ...
April 25, 2025 | 08:50 AMPahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్కు మద్దతు.. అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో పాకిస్థాన్పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో పహల్గాం ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్ను ఎవరైనా సమర్థిస్తారా? కానీ అస్సాంకు చెందిన ఒక ఎమ్మెల్యే అదే పనిచేశాడు. ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను ఈ కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున...
April 25, 2025 | 08:40 AMTahawwur Rana: కుటుంబంతో మాట్లాడాలన్న తహవ్వుర్ రాణా అభ్యర్థనను కొట్టేసిన కోర్టు
2008 ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాకు (Tahawwur Rana) ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంలో చుక్కెదురైంది. తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలన్న అతని అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున నిందితుడి విజ్ఞప్తిని జాతీయ దర్...
April 25, 2025 | 08:35 AMPahalgam Attack: ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కఠిన చర్యలు: విపక్షాలకు కేంద్రం హామీ
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను (Pahalgam Attack) నిర్మూలించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల నాయకులకు హామీ ఇచ్చింది. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీని గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. “జమ్...
April 25, 2025 | 08:30 AMDraupadi Murmu : రాష్ట్రపతితో అమిత్ షా, జై శంకర్ కీలక భేటీ
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. పహల్గాంలో 26 మంది భారతీయుల్ని ఉగ్రవాదులు కిరాతంగా కాల్చి
April 24, 2025 | 07:37 PMPakistan: ఆ దేశీయులకు వీసా సేవలు నిలిపివేసిన భారత్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం (Government of India) తీవ్రంగా స్పందిస్తోంది. దాయాది పాకిస్థాన్ (Pakistan)తో దౌత్య సంబంధాలపై కీలక
April 24, 2025 | 07:35 PMMukesh Ambani : ముకేశ్ అంబానీ కీలక ప్రకటన …వారికి ఉచిత చికిత్స
జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తీవ్రంగా ఖండిరచారు. ఉగ్రదాడిలో
April 24, 2025 | 07:33 PMJ.D. Vance: భారత్కు ఎఫ్-35లు అందిస్తాం: జేడీ వాన్స్
అమెరికా మరోసారి భారత్ (India)కు ఎఫ్-35 యుద్ధ విమానాలను ఆఫర్ చేసింది. భారత్కు ఎఫ్-35లు అందించడానికి సిద్దంగా ఉన్నట్లు అమెరికా
April 24, 2025 | 05:50 PMJammu Kashmir: భారత్కు తమ పూర్తి మద్దతు : ప్రధాని మోదీతో ట్రంప్
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని పహల్గాంలో నిస్సహాయులైన పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిరచాయి. ఈ ఘటనను అత్యంత
April 24, 2025 | 03:52 PMAmerica: అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చలు షురూ
ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా(America) అధికారుల మధ్య చర్చలు వాషింగ్టన్ (Washington) లో ప్రారంభమయ్యాయి. మూడు
April 24, 2025 | 03:45 PMJammu & Kashmir: జమ్మూలో ఎన్కౌంటర్ లో జవాన్ మృతి.. భారీగా బలగాల తరలింపు
జమ్మూ కాశ్మీర్లోని (Jammu And Kashmir) బసంత్గఢ్లో ఉగ్రవాద కదిలకలున్నాయనే విశ్వసనీయ వర్గాల సమాచారంతో భారత సైన్యం ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టాయి. అయితే ఈ ఆపరేషన్స్లోనే ఒక ఆర్మీ జవాన్ వీరమరణం పొందినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సమీపంలోని బేస్ క్యాంపుల నుంచి మరిన్ని బలగాలను బసంత్గఢ్కు తరలిస్...
April 24, 2025 | 12:44 PMPahalgam: ఉగ్రవాదంపై కశ్మీరీల ఆగ్రహం.. ఆరేళ్ల తర్వాత తొలిసారి బంద్…
పహల్గాం (Pahalgam) ఉగ్రదాడిపై కశ్మీరీల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో శ్రీనగర్ సహా స్థానికంగా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ (Bandh) పాటించారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు ఉగ్ర చర్యలను ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో శ...
April 23, 2025 | 08:37 PMJD Vance: తాజ్మహల్ను సందర్శించిన జేడీ వాన్స్ ఫ్యామిలీ
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) ) ఫ్యామిలీ నిన్న జైపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇవాళ ఆగ్రా సందర్శనకు వెళ్లింది. జేడీ వాన్స్,
April 23, 2025 | 08:00 PMRajnath Singh: వారికి త్వరలోనే గట్టిబదులిస్తాం : రాజ్నాథ్ సింగ్
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం
April 23, 2025 | 07:05 PMPahalgam: పహల్గాం దాడితో పాక్ అప్రమత్తం… కీలక స్థావరాల్లో యుద్ధవిమానాల మోహరింపు?
జమ్మూకశ్మీర్లోని పహల్గాం (Pahalgam) లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై భారత్ ఎలా స్పందించనుంది..? ఉరీ(URI) దాడుల తర్వాత చేసినట్లుగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా..? లేదా సరిహద్దుల్లో దాడులు నిర్వహిస్తుందా..? ఈ దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. ఇప్పటికే పహల్గాం దాడితో భారత్ లో ...
April 23, 2025 | 06:10 PMKashmir: పహల్గాం ఉగ్రదాడి వెనక టీఆర్ఎఫ్.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఎలా ఏర్పడింది..?
పాక్కు చెందిన లష్కరే ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్).. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి వెనక ఉన్ట్లు ప్రకటించుకుంది. ఈ దాడితో ఒక్కసారిగా ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్.. పాపులర్ అయిపోయింది. ఇంతకూ ఈ టీఆర్ఎఫ్ ఎలా ఏర్పడింది..? వివరాల్లోకి వెళ్తే…నియామకాల విషయంలో టీఆర్ఎఫ్ (TRF)…చాలా...
April 23, 2025 | 06:00 PM- Davos: ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ కు భారత్ దూరం..? అంతర్జాతీయంగా తీవ్ర చర్చలు..!
- Donald Trump: ట్రంప్ చేతిపై గాయం.. అధ్యక్షుడి ఆరోగ్యంపై చర్చ..!
- Trump: నాటో వర్సెస్ అమెరికా… సభ్య దేశాలపై నమ్మకం లేదన్న ట్రంప్..!
- Chai Wala: ఫిబ్రవరి 6న రాబోతోన్న ‘చాయ్ వాలా’ని అందరూ చూసి హిట్ చేయండి.. సిటీ కమిషనర్ సజ్జనార్
- T Hub: టీహబ్ ను స్టార్టప్ ల కేంద్రంగానే కొనసాగించాలి
- Nara Lokesh: వారికి సమాన హక్కులు కల్పిద్దాం : మంత్రి లోకేశ్
- Swarnandhra:విద్యా వ్యవస్థలో మంత్రి విప్లవాత్మక మార్పులు : హోం మంత్రి అనిత
- Donald Trump: డ్రాగన్ తినేస్తుంది జాగ్రత్త.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక…!
- Peddireddy Mithun Reddy: రూ.100 కోట్ల చుట్టూ మిథున్ రెడ్డి ఇంటరాగేషన్!
- Chandrababu: స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















