- Home » National
National
DMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!
తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే అధ్యక్షుడు విజయ్ (Vijay) ప్రచార ర్యాలీలో తొక్కిసలాట ఘటన చుట్టూ అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి. దీనిలో కుట్రకోణం ఉందని.. విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ నిలిచిపోయిందని.. టీవీకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అభిమానులు ఆయన్ను చూసేందుకు ముందు...
September 29, 2025 | 07:00 PMNational: తెలుగు వారికి జాతీయ భూవిజ్ఞాన శాస్త్ర పురస్కారాలు
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా నలుగురు తెలుగువారు ఢల్లీిలో జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర పురస్కారాలు అందుకున్నారు.
September 27, 2025 | 10:18 AMAmerica: 2417 మంది అమెరికా నుంచి భారత్కు : విదేశాంగ శాఖ
ఈ ఏడాది జనవరి నుంచి 2,417 మంది భారతీయులను అమెరికా(America) వెనక్కు పంపినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయం వెల్లడిరచింది. భారత్
September 27, 2025 | 10:13 AMIndia:భారత్, అమెరికా నిర్ణయం…వీలైనంత త్వరగా
పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకునేందుకు చర్చలు కొనసాగించాలని భారత్ (India,), అమెరికా
September 27, 2025 | 10:05 AMMIG-21: మిగ్-21 విమానాలకు వీడ్కోలు పలికిన భారత వాయుసేన
భారత వాయుసేనలో (Indian Air Force) ఆరు దశాబ్దాల పాటు సేవలు అందించిన ప్రతిష్టాత్మక మిగ్-21 (MIG-21) యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికారు.
September 27, 2025 | 06:40 AMSonam Wangchuk: లద్దాఖ్ రణరంగం..సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్..
రాష్ట్ర హోదా కోరుతూ లద్దాఖ్ ప్రజలు రోడ్డెక్కారు. వీరి ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో… ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 90 మందికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన హోంశాఖ.. కారకుడిగా భావిస్తున్న పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం వాంగ్చుక్ ప్రకటనలతోనే లేహ్లో హి...
September 26, 2025 | 07:15 PMBihar: ఎన్నికల వేళ బిహార్ మహిళలకు … నవరాత్రి కానుక
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బిహార్ (Bihar) ప్రభుత్వం అక్కడి మహిళలకు నవరాత్రి కానుక అందించింది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున
September 26, 2025 | 02:06 PMMiG 21: మిగ్ 21కు గుడ్బై : ఏపీ సింగ్
భారత వాయుసేనకు కొన్ని దశాబ్దలుగా ఎన్నముకలా ఉండి, ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన మిగ్-21 (MiG 21) కు వాయుసేవ చీఫ్ ఏపీ సింగ్ (AP Singh)
September 26, 2025 | 12:38 PMPM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ
కొత్తగా సవరించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఒక లేఖ రాశారు. ఈ సంస్కరణలు దేశంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయని, పొదుపును పెంచుతాయని ఆయన అన్నారు. కొత్త జీఎస్టీ సంస్కరణల్లో ఇకపై రెండు పన్ను శ్లాబులు మాత్రమే ఉంటాయని ...
September 23, 2025 | 09:05 AMMaoist Party: ఆయుధాలు వదలడం జరగదు.. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు?
మావోయిస్టు పార్టీలో (Maoist Party) అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఆయుధాలు వీడుతున్నట్లు గతంలో వచ్చిన లేఖ నకిలీదని, అది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు అభయ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట కొత్తగా విడుదలైన లేఖలో స్పష్టం చేశార...
September 23, 2025 | 08:50 AMModi: మోదీ రిటైర్మెంట్ ఎప్పుడంటే…!?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవలే తన 75వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రిటైర్మెంట్పై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో 75 ఏళ్లకు రిటైర్మెంట్ నిబంధన ఉంది. దీంతో ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు ప్రధాని మోదీ కూడా తప్పుకుంటారని, రాజకీయ విరమణ చేస్తారని చాలాకాలంగా ఊ...
September 22, 2025 | 12:50 PMH1B Visa: హెచ్1బీ వీసా ఫీజుపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్
ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా (H1B Visa) ఫీజును భారీగా పెంచడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని
September 22, 2025 | 08:48 AMModi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ బాదుడుతో పాటు హెచ్ 1 బి వీసా రూపంలో చార్జీలను లక్ష డాలర్లకు పెంచేసింది. ఇతర యూరప్ దేశాలు కూడా… వలసదారులంటూ వివిధ దేశాలప్రజలను బయటకు పంపిస్తున్నాయి. తమ దేశంలోని వారికి ఉద్యోగాలు రావాలంటూ ఆయా దేశాల్లో ఆందోళనలు పెరిగిపోయాయి.ఇతర దేశాలకు చెందిన ప్రజలపై దాడుల వరకూ వెళ్తు...
September 21, 2025 | 09:17 PMGen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
కేంద్ర ప్రభుత్వంపై, కేంద్ర ఎన్నికల సంఘంపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా.. ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని, ఓటు చోరీ జరిగిందంటూ ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్న...
September 21, 2025 | 07:40 PMH1B Visa: హెచ్1బీ వీసా ఫీజుపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్
ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా (H1B Visa) ఫీజును భారీగా పెంచడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో హెచ్1బీ వీసా (...
September 21, 2025 | 09:45 AMRandhir Jaiswal : వారి ట్రాప్లో పడొద్దు …అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం వార్నింగ్
ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశపెట్టి, భారతీయ పౌరులను ఇరాన్ (Iran) తీసుకెళ్లి కిడ్నాప్ చేసిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
September 20, 2025 | 02:06 PMIndia-US: భారత్-అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం: రణధీర్ జైస్వాల్
భారత్, అమెరికాల (India-US) మధ్య వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
September 20, 2025 | 07:27 AMRahul Gandhi: రాహుల్ గాంధీ మెదడు చోరీకి గురైంది: దేవేంద్ర ఫడ్నవీస్
ఓటు చోరీపై లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
September 20, 2025 | 07:21 AM- Murali Krishna: ప్రముఖ గాయని ఎస్.జానకి ఇంట్లో తీవ్ర విషాదం..
- Guntur Murder: భర్తను చంపి పోర్న్ వీడియోలు చూసుకున్న భార్య.. ఎంత దారుణం?
- Amaravathi: కౌంట్డౌన్ స్టార్ట్! ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దిశగా అడుగులు..
- Janasena: అధికారం ఉన్నా ప్రభావం శూన్యం? జనసేనలో పెరుగుతున్న అసహనం..
- Jagan: రూమర్స్ మధ్య స్పష్టత… పాదయాత్ర పై జగన్ కీలక ప్రకటన..
- Parliament: పార్లమెంట్లో కొత్త హాజరు రూల్స్… అసెంబ్లీలకూ వర్తిస్తాయా?
- Jagan: వైసీపీలో కొత్త పవర్ సెంటర్? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఊహాగానాలు..
- Donald Trump: అమెరికా భద్రతలో ఒక్క ఐస్ ముక్కే కీలకం ట్రంప్..!
- DAVOS: మాపై అధిక పన్నులు విధించండి.. సూపర్ రిచ్ బృందం ఆసక్తికర ప్రతిపాదన..!
- Davos: టాస్క్, స్కిల్ యూనివర్సిటీలపై సిస్కో ప్రతినిధుల ప్రశంసలు…
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















