Rahul Gandhi: బిహార్ ఎన్నికలను కూడా హైజాక్ చేసే కుట్ర.. బీజేపీపై రాహుల్ విమర్శలు
బిహార్ ఎన్నికలను (Bihar Elections) మహారాష్ట్ర తరహాలో హైజాక్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని, ఇందుకోసం ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేశారు. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దేశవ్య...
July 12, 2025 | 10:05 AM-
One Nation One Election: జమిల్లి ఎన్నికలు రాజ్యాంగ బద్ధమేనన్న మాజీ సీజేఐలు!
వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation One Election) ప్రతిపాదనపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్లు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒకేసారి ఎన్నికల నిర్వహ...
July 12, 2025 | 10:00 AM -
Narendra Modi: ప్రధాని మోదీ అరుదైన ఘనత … 11 ఏళ్లలో 17సార్లు
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) సరికొత్త మైలురాయి చేరుకున్నారు. నమీబియా పార్లమెంటులో చేసిన ప్రసంగంతో కలిపితే 11 ఏళ్లలో 17 దేశాల
July 11, 2025 | 01:52 PM
-
South India: బార్లు నడిపే దక్షిణాది వారికి కాంట్రాక్టులు ఇవ్వొద్దు: శివసేన నేత షాకింగ్ వ్యాఖ్యలు
దక్షిణాదిపై (South India) మహారాష్ట్రకు చెందిన శివసేన (ShivSena) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ (Sanjay Gaikwad) అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారానికి దారితీశాయి. ఇటీవల కొలాబాలోని ఒక క్యాంటీన్లో కుళ్లిపోయిన ఆహారం వడ్డించినందుకు ఆ క్యాంటీన్ సిబ్బందిపై సంజయ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్...
July 11, 2025 | 10:15 AM -
Mallikarjun Kharge: బీజేపీ అసమర్థత వల్లే ఇన్ని ప్రమాదాలు.. మండిపడ్డ ఖర్గే
గుజరాత్లో బ్రిడ్జి కూలిన ఘటనపై స్పందించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge).. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై (BJP) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకత్వ లోపం, అసమర్థ పాలన వల్లే దేశంలో అన్ని రకాలుగా అవినీతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉద...
July 11, 2025 | 10:12 AM -
Shashi Tharoor: ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం.. దాన్నుంచి పాఠాలు నేర్చుకుంటే మంచిది: థరూర్
భారత చరిత్రలో ఎమర్జెన్సీ (Emergency) కాలాన్ని కేవలం ఒక చీకటి అధ్యాయంగా మాత్రమే చూడకుండా, దాని నుంచి విలువైన పాఠాలను నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక మలయాళ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యల...
July 11, 2025 | 10:10 AM
-
Siddha Ramaiah: కర్ణాటకలో కుర్చీలాట లేదు… సీఎంగా తానే ఉంటానన్న సిద్ధరామయ్య…
కర్ణాటక (Karnataka) లో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తేల్చి చెప్పారు. ఓ ఆంగ్ల ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం తనను కాంగ్రెస...
July 10, 2025 | 09:07 PM -
Siddaramaiah:ఆయన కూడా పోటీదారే .. అందులో తప్పు ఏముంది : సిద్ధరామయ్య
కర్ణాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో
July 10, 2025 | 07:13 PM -
Monica Kapoor :26 ఏళ్లుగా భారత్ కు సవాల్.. ఎట్టకేలకు మోనికా కపూర్ అరెస్ట్
ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్ (Monica Kapoor) కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పురోగతి సాధించారు. దాదాపు 26 ఏళ్ల
July 10, 2025 | 03:18 PM -
Rahul Gandhi: మహారాష్ట్ర తరహాలో బీహార్లోను అదే కుట్ర : రాహుల్ గాంధీ
బిహార్లో ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మహారాష్ట్ర (Maharashtra)
July 9, 2025 | 07:25 PM -
Air India: ఎయిరిండియా విమాన ప్రమాదం … కేంద్రానికి ప్రాథమిక నివేదిక
అహ్మదాబాద్ (Ahmedabad) లో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటన పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు
July 8, 2025 | 07:31 PM -
Siddaramaiah : మెజార్టీ ఎమ్మెల్యే మద్దతు ఆయనకే.. సీఎం కావడం ఖాయం
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని చెప్పినా ఉత్కంఠ కొనసాగుతోంది. ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రి గా ఉంటానని ఓ వైపు సిద్ధరామయ్య (Siddaramaiah)
July 8, 2025 | 07:18 PM -
Nara Lokesh: జిసిసి గ్లోబల్ లీడర్లతో మంత్రి నారా లోకేష్ రోడ్ షో!
మరో ఆరునెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ! ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం బెంగుళూరు: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఎపి ఐటి, ఎలక్ట్రానిక...
July 8, 2025 | 05:45 PM -
Delhi: తెలంగాణలో క్రీడా రంగం అభివృద్ధిపై కపిల్ దేవ్ ప్రశంస… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ…
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ఆయన అధికారిక నివాసంలో కపిల్ దేవ్ (Kapil Dev...
July 8, 2025 | 05:43 PM -
Delhi: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధత ఢిల్లీ: తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి...
July 8, 2025 | 05:30 PM -
Shiv Nadar:హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ భారీ విరాళం
తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ (Subrahmanya Swamy Temple) జీర్ణోద్ధరణకు ప్రముఖ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ (Shiv Nadar)
July 8, 2025 | 03:11 PM -
Dalai Lama : అట్టహాసంగా దలైలామా పుట్టినరోజు వేడుకలు
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదిన వేడుకలు(Birthday celebrations) హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని ధర్మశాలలో అట్టహాసంగా
July 7, 2025 | 02:19 PM -
Mumbai: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రేలు
మరాఠాల హృదయాధినేత బాలాసాహెబ్ చేయలేని పని.. 20 ఏళ్ల తర్వాత ఆవిష్కృతమైంది. ఠాక్రే కుటుంబం ఒకే వేదికపై ఆసీనులయ్యారు. అంతేకాదు.. తాము త్రిభాషా విధానంపై కలసికట్టుగా పోరాడతామని స్ఫష్టం చేశారు. అయితే ఇద్దరు ఠాక్రేలను ఒకే వేదికపై చూసిన .. బాలాసాహెబ్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. విడిపోయిన అన్నద...
July 5, 2025 | 08:31 PM

- BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం… వ్యూహాత్మకమా..?
- NBK: ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE) చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ
- Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫ్యాన్ వార్స్, ఫస్ట్ డే ఫస్ట్ ‘పప్పీ షేమ్’ సాంగ్ రిలీజ్
- Bhadrakali: ‘భద్రకాళి’ ఖచ్చితంగా ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది: తృప్తి రవీంద్ర, రియా జిత్తు
- TTD: టీటీడి ఇఓగా అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి…
- Demon Slayer: ముంబైలో డీమన్ స్లేయర్ స్క్రీనింగ్లో రష్మిక, టైగర్తో ఫ్యాన్స్ హంగామా
- Kishkindhapuri: ‘కిష్కింధపురి’ చాలా ఎంగేజింగ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి
- Bookie: విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ కొత్త చిత్రం ‘బుకీ’ గ్రాండ్ గా లాంచ్
- A Master Piece: తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా “ఏ మాస్టర్ పీస్” – మూవీ టీమ్
- TLCA Youth Conference on September 20
