- Home » National
National
CJI BR Gavai: సీజేఐపై బూటు విసిరిన లాయర్.. మోడీ ఆగ్రహం
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో (Supreme Court) అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)
October 7, 2025 | 06:44 AMEC: బిహార్ అసెంబ్లీ, ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6న మొదటి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్ వెల్లడించారు. మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక...
October 6, 2025 | 06:00 PMMaoist: సైద్ధాంతిక గందరగోళంలో మావోయిస్టులు.. పదవికి మల్లోజుల రాజీనామా..!
మావోయిస్టులు (Maoists) సైద్దాంతిక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారా..? కేంద్ర బలగాల నుంచి వరుసగా ఎదురవుతున్న ఎదురుదెబ్బలు… వారిని సిద్ధాంతం విషయంలో ఆలోచింప చేస్తున్నాయి. అవును.. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కొద్దిరోజులుగా మావోయిస్టు అగ్రనేతలు జగన్, మల్లోజుల మధ్య విబేధా...
October 6, 2025 | 03:35 PMINS Androth: ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ ఆండ్రోత్ .. తీరప్రాంతం మరింత బలోపేతం..
మేకిన్ ఇండియాలో భాగంగా భారత్ … పూర్తిస్థాయి స్వదేశీకరణ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రక్షణరంగంలో మేకిన్ ఇండియాను అమలు చేస్తోంది. దీంతో కొన్నేళ్లుగా రక్షణ దిగుమతులు సైతం తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ నావీ మరో మైలురాయిని అధిగమించింది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ సబ్ మెరై...
October 6, 2025 | 03:20 PMUIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్
ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్కు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. ఇకపై 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలందరికీ బయోమెట్రిక్ అప్డేట్ల కోసం విధించే చార్జీలను పూర్తిగా తొలగించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. ఈ తాజ...
October 5, 2025 | 09:25 AMAP vs Karnataka: పెట్టుబడుల కోసం ట్వీట్ల యుద్ధం.. ఆఖరి పంచ్ లోకేశ్దే..!!
పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇరు రాష్ట్రాల మంత్రులు చేస్తున్న ట్వీట్లు ఈ పోటీని మరింత ఆసక్తికరంగా, కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుస్తున్నాయి. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh).. కర్నాటకలోని (Karna...
October 4, 2025 | 12:26 PMNirav Modi: త్వరలోనే భారత్కు నీరవ్మోదీ?
పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ.వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) ప్రస్తుతం లండన్ (London) జైలులో
October 4, 2025 | 12:24 PMTVK Vijay: విజయ్కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!
తమిళనాడులోని కరూర్ జిల్లాలో నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ (TVK Vijay) నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట (stampede) జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీబీఐ (CBI) దర్యాప్తు కోరుతూ టీవీకే దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు (మధురై బెంచ్) (Madras High Court) కొట్ట...
October 3, 2025 | 09:05 PMRevanth Vs PK: రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిశోర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) వ్యవస్థాపకులు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) పగబట్టారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని శపథం చేశారు. మోదీ (Modi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) వచ్చినా రేవంత్ రెడ్...
October 3, 2025 | 04:30 PMRoshni Nadar: రికార్డు సృష్టించిన హెచ్సీఎల్ చైర్పర్సన్ .. దేశంలోనే
హెచ్సీఎల్ (HCL) టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.
October 3, 2025 | 09:51 AMAlmatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
కృష్ణా నది (Krishna River)పై ఆల్మట్టి డ్యాం (Almatti Dam) ఎత్తును పెంచాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదనకు కర్నాటక (Karnataka) మంత్రివర్గం సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. డ్యాం ఎత్తు 519 మీటర్ల నుంచి 524.2 మీటర్లక...
October 2, 2025 | 01:45 PMPalani Swamy: తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఆయనే..? తెలుగుఓటర్లను ఆకట్టుకుంటున్న పళని స్వామి..!
తమిళనాట (Tamilnadu) ఎన్నికలు అనగానే దేశ వ్యాప్తంగా ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉండే ఈ ఎన్నికల్లో ఇప్పుడు కాస్త భిన్న పరిస్థితులు కనపడుతున్నాయి. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అనేది పక్కన పెడితే.. ప్రతిష్టాత్మక రాజకీయ యుద్దానికి క్షేత్రంగా మారింది తమిళనాడు. అధికార డిఎంకె,...
October 2, 2025 | 12:50 PMModi: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించ...
October 2, 2025 | 09:50 AMMallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థత
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హుటాహుటిన బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు . శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి సమస్యలు తలెత్తడంతో ఆయన జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన (Mallikarju...
October 2, 2025 | 09:25 AMPrasant Kishor: 2 గంటల్లో 11 కోట్లు..! దటీజ్ ప్రశాంత్ కిశోర్..!!
మన దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పేరొందారు ప్రశాంత్ కిశోర్ (Prasant Kishor). ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ఆయన సుపరిచితులు. ఎన్నో రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకు ఉంది. అయితే ఇప్పుడాయన స్ట్రాటజిస్ట్ సేవలు మానేసి రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. బీహార్ (Bihar)లో అధికారంలోకి వచ్చేందుకు శ...
September 30, 2025 | 05:20 PMPrashant Kishore: రెండు గంటలు సలహా ఇచ్చి.. రూ.11 కోట్లు తీసుకున్నా : ప్రశాంత్ కిశోర్
బిహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) ముమ్మర ప్రచారం
September 30, 2025 | 09:44 AMPOK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!
పాకిస్తాన్ (Pakistan) కు ఓవైపు బలూచిస్తాన్ చమటలు పట్టిస్తోంది. అక్కడి లిబరేషన్ ఫ్రంట్ అయితే..నేరుగా పాకిస్తాన్ సైన్యానికి నేరుగా సవాల్ విసురుతోంది. ఇప్పుడక్కడకు వెళ్లాలంటేనే పాక్ ఆర్మీకి గుండె దడదడ లాడుతోందని చెప్పొచ్చు. ఈసమస్య నుంచి బయటపడడమెలాగో తెలియక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తలపట్టుకుంటున్నా...
September 29, 2025 | 07:30 PMVijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మందిప్రాణాలు కోల్పోవడానికి ప్రధానకారణం.. విజయ్ (Vijay) ఆలస్యమే.. ఇదీ తమిళనాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్. విజయ్ ఉద్దేశపూర్వక రాజకీయ బలప్రదర్శన వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.‘‘విజయ్ (TVK chief Vijay) ర్యాలీ శనివారం ఉదయం 9 గంట...
September 29, 2025 | 07:10 PM- Parliament: పార్లమెంట్లో కొత్త హాజరు రూల్స్… అసెంబ్లీలకూ వర్తిస్తాయా?
- Jagan: వైసీపీలో కొత్త పవర్ సెంటర్? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఊహాగానాలు..
- Donald Trump: అమెరికా భద్రతలో ఒక్క ఐస్ ముక్కే కీలకం ట్రంప్..!
- DAVOS: మాపై అధిక పన్నులు విధించండి.. సూపర్ రిచ్ బృందం ఆసక్తికర ప్రతిపాదన..!
- Davos: టాస్క్, స్కిల్ యూనివర్సిటీలపై సిస్కో ప్రతినిధుల ప్రశంసలు…
- Davos: తెలంగాణలో అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి
- Davos: తెలంగాణలో రూ.6 వేల కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్
- Davos: దావోస్లో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి భేటీ
- Davos: దావోస్ లో మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
- Pawan Kalyan: పేషీపై పవన్ ఆరా, అందుకే ఆ నిర్ణయమా..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















