- Home » National
National
Online Betting: కేంద్రం కీలక నిర్ణయం… ఆన్లైన్ బెట్టింగ్ను
ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting )ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బెట్టింగ్ను నేరంగా పరిగణిస్తూ
August 19, 2025 | 07:20 PMNarendra Modi :నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ : మోదీ
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు.
August 19, 2025 | 07:17 PMParliament : పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా (Urea) సమస్యను పరిష్కరించాలంటూ పార్లమెంట్ ఆవరణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు.
August 19, 2025 | 07:14 PMIRCTC: రైల్వే ప్రయాణీకులకు బిగ్ షాక్.. IRCTC బాదుడే బాదుడు..
రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే (Indian Railway) ఓ ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది. కీలక నిబంధనలు అమలులోకి రానుంది. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో మాత్రమే లగేజీ బరువు కొలిచే చేసే పద్ధతి, ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభం కానుంది. ఈ కొత్త విధానం రైలు ప్రయాణాన్ని మరింత క్రమబద్ధం చేయడానికి, ప్రయాణిక...
August 19, 2025 | 06:42 PMSubhanshu Shukla :ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ
అంతరిక్ష కేంద్రం ( ఐఎస్ఎస్)లోకి వెళ్లి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి, గ్రూపు కెప్టెన్ శుభాంశు శుక్లా (Subhanshu Shukla) ప్రధాని
August 19, 2025 | 03:50 PMJaishankar : విభేదాలు వివాదాలుగా మారొద్దు : జైశంకర్
విభేదాలు వివాదాలుగా మారొద్దని చైనా (China)కు భారత్ (India) సూచించింది. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi)తో సమావేశం
August 19, 2025 | 03:43 PMCEC: సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన..?
భారత ఎన్నికల సంఘం (ECI) ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్పై (Gyanesh Kumar) కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి (India Alliance) అభిశంసన (impeachment) తీర్మానం ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల సంఘంపై ఓట్ల చోరీ ఆరోపణలు, బ...
August 19, 2025 | 12:30 PMDMK: ఈ నిర్ణయం వల్ల తమిళనాడు కు ప్రయోజనం లేదు : డీఎంకే
ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలందిస్తున్న తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ
August 18, 2025 | 07:28 PMIndia: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన!
భారత్పై అమెరికా సుంకాలు, ఉక్రెయిన్-రష్యా(Russia) యుద్ధం విరమణపై అస్పష్టత నేపథ్యంలో, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన
August 18, 2025 | 03:56 PMKP Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కె.పి.రాధాకృష్ణన్..! బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ..!!
భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కె.పి.రాధాకృష్ణన్ (KP Radhakrishnan)ను ఎంపిక చేసింది. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఆయన పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. రాధాకృష్ణన్ ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ వ్యూహాత్మక...
August 18, 2025 | 11:15 AMEC: పారదర్శకంగానే ఓటర్ల జాబితా.. విపక్షాల విమర్శలను ఖండించిన ఈసీ
ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ (EC) తీవ్రంగా ఖండించింది. గత ఎన్నికల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని చెప్పడం సరికాదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈసీ పేర్కొంది. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని, దీనిలో అన్ని రాజకీ...
August 17, 2025 | 10:57 AMVice President: రేపే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక..!! ఎవరికో ఛాన్స్..!?
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankar) జులై 21న తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం (Vice President Election) ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆగస...
August 16, 2025 | 12:30 PMMallikarjun Kharge: ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అక్రమాలు: మల్లికార్జున ఖర్గే
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా బీహార్...
August 16, 2025 | 09:15 AMGST: పీఎం మోదీ గుడ్ న్యూస్.. దీపావళికి జీఎస్టీ తగ్గింపు..
సామాన్య పౌరులకు ఊరట కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (GST) విధానంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళి (Deepavali) నుంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటించారు. ఈ మేరకు స...
August 15, 2025 | 08:00 PMPM Modi :కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం.. భారత్ను రక్షించేందుకు
రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. భారత్ (India) ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్ర
August 15, 2025 | 07:23 PMActress Kasturi: బీజేపీలో చేరిన సినీ నటి కస్తూరి
సినీనటి కస్తూరి బీజేపీలో చేరారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో ఆమె కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
August 15, 2025 | 07:21 PMEC – SC: బీహార్ ఓటర్ల జాబితా వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
బీహార్లో (Bihar) ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్ – SIR) ప్రక్రియపై తలెత్తిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితాలో పారదర్శకత, న్యాయబద్ధతను నిర్ధారించే దిశగా సుప్రంకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది. ఈ వ్యవహారంలో 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించినట్లు...
August 14, 2025 | 08:30 PMSupreme Court: ఆ 65 లక్షల మంది వివరాలు బయటపెట్టాలి.. ఈసీకీ సుప్రీంకోర్టు ఆదేశాలు
బిహార్లో ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో 65 లక్షల మంది పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ఆ 65 లక్షల మంది
August 14, 2025 | 07:14 PM- Jaishankar: అమెరికా సెలెక్టివ్ విధానాలకు నిదర్శనం.. రష్యా చమురుపై ఆంక్షలను ఖండించిన జైశంకర్
- US Crude Oil: అమెరికా నుంచి భారత్కు పెరిగిన ముడిచమురు దిగుమతులు
- Indians Deported: యూఎస్ నుంచి 54 మంది భారతీయుల డిపోర్టేషన్.. అక్రమంగా వచ్చారంటూ..!
- Jaishankar: మార్కో రూబియోతో జైశంకర్ భేటీ.. ట్రేడ్ డీల్పైనే చర్చలు?
- TANA: తానా మిడ్-అట్లాంటిక్ యూత్ వలంటీర్ల ఉత్సాహం.. ఫుడ్ డ్రైవ్కు మంచి స్పందన
- Chandrababu: సహాయ చర్యల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదే : చంద్రబాబు
- Ashwini Vaishnav: ఏపీలో భారీ పెట్టుబడి.. రూ.765 కోట్లతో
- Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఎస్పీవీ
- Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం
- Minister Uttam: తమ్మిడిహట్టి ఎత్తుపై మహారాష్ట్రతో సంప్రదిస్తున్నాం : మంత్రి ఉత్తమ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times




















