Revanth Vs Chandrababu: బనకచర్లపై చర్చకు తెలంగాణ ససేమిరా..! ఢిల్లీ సమావేశానికి ముందు ఉత్కంఠ..!!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా, గోదావరి నదుల జలాలపై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సమస్యపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జులై 16న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఆం...
July 15, 2025 | 04:45 PM-
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు!
నేషనల్ హెరాల్డ్ (National Herald Case) మనీలాండరింగ్ కేసులో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దాఖలు చేసిన ఛార్జిషీటుపై సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తన తీర్పును రిజర్వ్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ జడ్జ్ (పీ...
July 15, 2025 | 09:37 AM -
C.R. Patil : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి .. కేంద్రం ఏర్పాట్లు
జల వివాదంపై చర్చకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16న ఢల్లీిలో కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్
July 14, 2025 | 07:30 PM
-
Ashoka Gajapati Raju: గోవా గవర్నర్గా అశోక్గజపతిరాజు
గోవా గవర్నర్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు(Ashoka Gajapati Raju) నియమితులయ్యారు. హరియాణా
July 14, 2025 | 07:28 PM -
Ashoka Gajapati Raju: మరోసారి దేశానికి సేవ చేసే అవకాశం : అశోక్గజపతిరాజు
అవకాశాల కోసం తానెప్పుడూ పరిగెత్తలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (Ashoka Gajapati Raju) అన్నారు. గోవా
July 14, 2025 | 07:24 PM -
Nominated Posts: రాజ్యసభకు సమర్థులు: రాజకీయ పార్టీల్లో మార్పు సాధ్యమేనా?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేయడం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ప్రఖ్యాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దేవరావ్ నికమ్ (Ujwal Nikam), సీనియర్ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సదానందన్ మాస్టర్ (Sadanandan Mast...
July 14, 2025 | 06:25 PM
-
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు..!! టీడీపీకి అరుదైన గౌరవం..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ నేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు (Pusapati Ashok Gajapathi Raju) గోవా గవర్నర్గా (Goa Governor) నియమితులయ్యారు. ఆయన విజయనగరం రాజుల కుటుంబానికి చెందినవారు. పూసపాటి అశోక్ గజపతిరాజు 1948, జూన్ 26న విజయనగరం రాజుల కుటు...
July 14, 2025 | 05:50 PM -
Rajya Sabha: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు – చిరు పేరు లేదు !
రాష్ట్రపతి (President) కోటాలో మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) రాజ్యసభకు నామినేట్ చేస్తారన్న ప్రచారానికి పుల్స్టాప్ పడింది. ఇవి రాజకీయాలకు అతీతమైన పదవులు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అవకాశం కల్పిస్తారు. చిరంజీవి రాజకీయాల నుంచి విరమించుకున్నారు. కానీ ఆయన సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న...
July 14, 2025 | 09:55 AM -
Rajyasabha: రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన ప్రెసిడెంట్ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నలుగురు ప్రముఖులను రాజ్యసభకు (Rajyasabha) నామినేట్ చేశారు. ఇందులో సుప్రసిద్ధ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, ప్రఖ్యాత చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, కేరళకు చెందిన అంకితభావం గల ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త ...
July 14, 2025 | 09:28 AM -
Bihar: నితీష్ పవర్ ఫుల్ ప్రచారం.. వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్..
ఈ ఏడాది చివరిలో జరగనున్న బిహార్ ఎన్నికల సంగ్రామానికి అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటములు సమాయత్తమవుతున్నాయి. ఎవరికి వీలైనంతగా, వారు హామీలు గుప్పిస్తున్నారు. ఎక్కడ ఏ ఎన్నికైనా పార్టీలు అలవికాని హామీలు గుప్పిస్తాయి. తర్వాత నెమ్మదిగాఅమలు చేసేందుకు ప్రయత్నించి.. తర్వాత్తర్వాత చేతులెత్తేస్తాయి. ఇప్పు...
July 13, 2025 | 07:28 PM -
Amit Shah: “వికసిత్ కేరళ” మా లక్ష్యం.. పీఎఫ్ఐ అవినీతిపై అమిత్ షా విమర్శలు!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కేరళలోని అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం తిరువనంతపురంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ‘మరార్జీ భవన్’ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. “రాష్ట్రంలో మా మ...
July 13, 2025 | 09:22 AM -
Modi: 51 వేలమందికి ఉద్యోగాలు.. యువతే భవిష్యత్ శక్తి అన్న ప్రధాని మోడీ
భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు యువతే అసలైన మూలధనం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. శనివారం జరిగిన 16వ రోజ్గార్ మేళా (Rozgar Mela) కార్యక్రమంలో 51,000 మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన యువతనుద్దేశించి ప్రసంగించారు. “భారత్లో జనాభా, ప్రజాస...
July 13, 2025 | 09:20 AM -
UNESCO: భారత్లోని 12 కోటల సముదాయానికి యునెస్కో గుర్తింపు.. అమిత్ షా హర్షం
పారిస్లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో భారత దేశానికి శుభవార్త అందింది. మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణమైన కోటల వ్యవస్థకు యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. ఈ ప్రత్యేకమైన సైనిక వ్యవస్థను సూచించే ‘మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్’ను (Maratha Military Landscape) ప్రపం...
July 12, 2025 | 09:00 PM -
CPI Ramakrishna: మోహన్ భాగవత్ మాటలకు సీపీఐ రామకృష్ణ మద్దతు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) జులై 9న నాగ్పూర్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 75 ఏళ్లు దాటిన నాయకులు రాజకీయాల నుంచి తప్పుకొని యువ నేతలకు అవకాశం కల్పించాలని భాగవత్ చేసిన వ్యాఖ్యలు ర...
July 12, 2025 | 08:45 PM -
Kangana Ranaut: ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం : కంగనా రనౌత్
రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు జీతం సరిపోదని ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పేర్కొన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన
July 12, 2025 | 07:33 PM -
Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB షాకింగ్ రిపోర్ట్..!!
జూన్ 12న అహ్మదాబాద్లోని (Ahmedabad) సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్కు (London) బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం (విమానం నంబర్ AI-171) టేకాఫ్ అయిన కొద్ది సెకన్...
July 12, 2025 | 03:40 PM -
Rahul Gandhi: బిహార్ ఎన్నికలను కూడా హైజాక్ చేసే కుట్ర.. బీజేపీపై రాహుల్ విమర్శలు
బిహార్ ఎన్నికలను (Bihar Elections) మహారాష్ట్ర తరహాలో హైజాక్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని, ఇందుకోసం ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేశారు. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దేశవ్య...
July 12, 2025 | 10:05 AM -
One Nation One Election: జమిల్లి ఎన్నికలు రాజ్యాంగ బద్ధమేనన్న మాజీ సీజేఐలు!
వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation One Election) ప్రతిపాదనపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్లు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒకేసారి ఎన్నికల నిర్వహ...
July 12, 2025 | 10:00 AM

- Sai Saket: అనంతపురం వాసికి.. అమెరికాలో భారీ ప్యాకేజీ
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా.. వాషింగ్టన్ డీసీలో
- NATS: దాము గేదెల కు నాట్స్ సత్కారం…
- Hyundai : అమెరికాలో హ్యుండమ్ ప్లాంట్పై దాడి
- TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్-ఎ-హైవే’ విజయవంతం
- Telusu Kadaa?: ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి చేసుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా
- Kaloji Award: రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం
- Nara Lokesh: కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ
- Donald Trump: త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ట్రంప్ భేటీ..?
- Washington: టార్గెట్ వెనుజులా .. కరేబియన్ సముద్రంలోకి అమెరికా దళాలు..
