- Home » International
International
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందం! ..తర్వలోనే
భారత్-రష్యా దేశాల మధ్య రైలు విడిభాగాల తయారీకి సంబంధించి త్వరలోనే కీలక ఒప్పందం కుదరనుంది. రష్యా తన దేశీయ అవసరాలు తీర్చుకోవడం కోసం భారత్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని రైల్వే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడిరచారు. లోకోమోటివ్, రైలు విడిభాగాలు తయారు చేసే ప్రముఖ సంస్థ ట్...
November 28, 2024 | 05:10 PMకలిసి పనిచేస్తే బలపడతాం : బ్లింకెన్
భారత్, అమెరికా మరింతగా కలిసి పని చేయాలి. అప్పుడే ద్వైపాక్షిక బంధం మరింత బలపడుతుంది అని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ అన్నారు. ఇటలీలోని ఫిగ్గీలో జీ-7 సదస్సు సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో ఆయన భేటీ అయ్యారు. ప్రపంచ భద్రత తదితరాలపై ఆయనతో చర్చించినట్లు...
November 28, 2024 | 05:04 PMరోడ్స్ స్కాలర్షిప్నకు ప్రవాసాంధ్రుడు అనీశ్ ఎంపిక
అత్యంత ప్రతిష్ఠాత్మక, పురాతన రోడ్స్ స్కాలర్షిప్నకు ప్రవాసాంధ్ర విద్యార్థి అనీశ్ ముప్పిడి ఎంపికయ్యారు. యూకేలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ (పీజీ) చేసేందుకు హార్వర్డ్, స్టాన్ఫర్డ్, యేల్, ఎంఐటీ తదితర ప్రపంచ అగ్రశ్రేణి వ...
November 28, 2024 | 05:02 PMబూమ్రాపై సోది ఆపండి… ఆస్ట్రేలియాకు గడ్డి పెట్టిన చాపెల్
ఆస్ట్రేలియా టూర్ ను భారత్ చాలా గ్రాండ్ గా మొదలుపెట్టింది. కివీస్ తో ఓటమి భారం నుంచి భారత జట్టు బయటకు వచ్చి… ఆస్ట్రేలియా గడ్డపై భారీ విజయం సాధించి సవాల్ చేసింది. తమను తక్కువ అంచనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రూవ్ చేసింది బూమ్రా సేన. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోయినా… ఆ...
November 27, 2024 | 09:28 PMరోహిత్ వద్దు రాహుల్ ముద్దు, గంభీర్ ప్లాన్ ఏంటీ…?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించిన నేపధ్యంలో జట్టు కూర్పుపై ఇప్పుడు కోచ్ గౌతం గంభీర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాడు. కీలక స్థానాల్లో ఎవరిని ఆడించాలి అనే దానిపై గంభీర్ తర్జనభర్జన పడుతున్నాడు. ముఖ్యంగా ఓపెనర్ గా జైస్వాల్ తో...
November 27, 2024 | 09:24 PMబీవీఆర్ మోహన్రెడ్డికి గోల్డెన్ పీకాక్ అవార్డు
సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డిని గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అండ్ లీడర్షిప్తో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సత్కరించిం...
November 27, 2024 | 04:43 PMభవిష్యత్తు లో డ్రోన్లతోనే : ఎలాన్ మస్క్
ఆధునిక ఫైటర్జెట్ల కంటే డ్రోన్ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని, భవిష్యత్తులో యుద్దాలు డ్రోన్లతోనే జరుగుతాయని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ డోజ్ సంయుక్త సారథులుగా ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను...
November 27, 2024 | 04:37 PMపశ్చిమదేశాలకు రష్యా గట్టి వార్నింగ్ .. అణుయుద్దానికి
ఉక్రెయిన్పై యుద్ధాన్ని తీవ్రతరం చేసిన రష్యా, పశ్చిమదేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అణు యుద్దానికి సిద్ధమవండి అంటూ హెచ్చరించింది. అమెరికా యుద్ధకాంక్షపై అగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్కు అణ్వాయుధాలను బదిలీ చేయడం ద్వారా అమెరికా మరో భారీ యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపించింది. ఈ ...
November 27, 2024 | 04:35 PMప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇక లేరు
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్ ఇంగ్లాండ్ లోని లివర్పూల్ నగర సమీపంలో గల శరణాలయంలో మృతి చెందారు. ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు జరుపుకొన్న జాన్ ఆల్ ఫ్రెడ్ గిన్నిస్ రికార్డుల ప్రకారం దాదాపు తొమ్మిది నె...
November 27, 2024 | 04:34 PMడొనాల్డ్ ట్రంప్ వచ్చాక… ఆ కేసు వెనక్కి!
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదు కేసును డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఉపసంహరించే అవకాశం లేకపోలేదని ప్రముఖ ఇండియన్ అమెరికన్ అటార్నీ రవి బాత్రా చెప్పారు. ఇండియాలో పలువురు అధికారులకు 265 బిలియన్ డాలర్ల మేర లంచాలు ఇచ్చినట్లు అదాన...
November 27, 2024 | 04:30 PMఅమెరికాలో సిక్కుల ఐక్యతా కార్యక్రమం
అమెరికాలోని కాలిపోర్నియాలో భారతీయ-అమెరికన్లు సిక్కు గురు తేజ్ బహదూర్ త్యాగాన్ని స్మరిస్తూ హిందూ, సిక్కు సర్వమత ఐక్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. శాక్రమెంటోలో గురుద్వారా సంత్ సాగర్ ఆధ్వర్యంలో వారాంతంలో నిర్వహించిన కార్యక్రమానికి హిందు, సిక్కు, ఇతర సంఘాలకు చెందిన 200 మందికి...
November 27, 2024 | 04:27 PMకనిపిస్తే కాల్చివేత.. పాక్ సర్కార్ ఉత్తర్వులు..
మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలంటూ నాలుగురోజులుగా ఆపార్టీనేతలు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నారు.రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ఖాన్ను కలుసుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు భారీ కాన్వాయ్తో ఇస...
November 27, 2024 | 04:11 PMమరోసారి రెచ్చిపోయిన రష్యా.. ఉక్రెయిన్పై
రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్పై 188 డ్రోన్లతో విరుచుకుపడింది. రాత్రి వేళ మొత్తం 17 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన దాడులతో పోలిస్తే ఈ సారి రికార్డు స్థాయిలో డ్రోన్లను ప్రయోగించిందని పేర్కొంది. వీటిలో చాలా డ్రోన్లను అడ్డుకు...
November 26, 2024 | 08:01 PMభారత్ పర్యటన్కు మరోసారి బ్రిటన్ రాజ దంపతులు
బ్రిటన్ రాజు చార్లెస్-3, కెమిల్లా దంపతులు మరోసారి భారత్ రానున్నారు. 2025 ప్రారంభంలో వారు భారత్లో పర్యటించనున్నారు. బ్రిటన్ విదేశాంగ కార్యాలయానికి వారు ఈ మేరకు సమచారామిచ్చారు. సింహాసనాన్ని అధిష్టించాక చార్లెస్`3కు భారత్లో ఇదే తొలి అధికారిక పర్యటన కాన...
November 26, 2024 | 03:23 PMఅమెరికాలో జన్ సూరజ్ పార్టీ శాఖ ప్రారంభం
బిహార్ విఫలమైన ఓ రాష్ట్రమని జన్ సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమెరికాలో పార్టీ శాఖను ప్రారంభించిన అనంతరం అక్కడి ప్రవాస బిహారీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రశాంత్&zwnj...
November 26, 2024 | 03:09 PMఇస్లామిక్ అతివాదం పిడికిలిలో బంగ్లాదేశ్.. ఇస్కాన్ గురువు చిన్మయ్ ప్రభు అరెస్ట్..
బంగ్లాదేశ్ ఇస్లామిక్ అతివాదం దిశగా అడుగులేస్తోంది. తమదేశంలో 90శాతం ముస్లింలు ఉన్నారు కాబట్టి.. తమదేశ రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తొలగించాలన్న డిమాండ్లకు అనుగుణంగా పాలన జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మొదట మైనార్టీ హిందువులపై దేశవ్యాప్తంగా దాడులు జరిగాయి. ఇప్పుడు ఏకంగా హిందూసంస్థలపైనే ఉక్కుపాదం మోప...
November 26, 2024 | 11:34 AMకాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్, హెజ్ బొల్లా ..
పశ్చిమాసియా రావణకాష్టాన్ని చల్లార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓవైపు హెజ్ బొల్లా, హమాస్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా.. శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా హెజ్ బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు..సూత్రప్రాయ ఆమోదం తెలిపారని సమాచారం. కొలిక్కిరాని కొన్న...
November 26, 2024 | 11:31 AMవెయ్యి ఏనుగుల బలం, కేజిఎఫ్ డైలాగ్ టీం ఇండియాకు అచ్చుగుద్దినట్టు సెట్…
కేజిఎఫ్ సినిమా చూసారా…? గాయపడిన సింహం నుంచి వచ్చిన శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది… ఈ డైలాగ్ ఆ సినిమాలో హీరోకు ఎంత సెట్ అయిందో తెలియదు గాని… ఇండియన్ క్రికెట్ టీం కోసమే రాసినట్టు ఉంటుంది మొదటి టెస్ట్ లో మన వాళ్ళ ఆట చూస్తే. పగబట్టిన పాములా… ఆస్ట్రేలియాను ...
November 25, 2024 | 08:57 PM- Vishwambhara Release: చిరు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్!
- Gold Price: రికార్డు స్థాయికి పసిడి ధరలు.. ఆకాశాన్ని తాకిన బంగారం రేటు!
- Telangana: తెలంగాణ మున్సిపల్ సమరం.. పొత్తులపై గందరగోళం?
- Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల భేటీ
- Medaram: ప్రశాంతంగా పూర్తయిన మేడారం మహాజాతర తొలి ఘట్టం
- Danam Nagender:ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయలేదు : దానం
- Pawan Kalyan: అమిత్ షాతో పవన్ భేటీ వెనుక భారీ స్కెచ్..!!
- Aruri Ramesh: బీఆర్ఎస్ లో చేరిన ఆరూరి రమేశ్
- Telangana Jagruthi: సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి పోటీ
- Telangana BJP: గేర్ మార్చిన తెలంగాణ బీజేపీ.. మున్సిపల్ ప్రచారానికి అమిత్ షా, నితిన్ నబీన్..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















