- Home » International
International
ఇండియానాపొలిస్ లో మరోసారి కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇండియానా రాష్ట్రం ఇండియానాపొలిస్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఓ పోలీసు అధికారి, మరో నలుగురు గాయపడ్డారు. తూర్పు వాషింగ్టన్ కాలనీలోని ఓ బార్ పార్కింగ్ ప్రదేశంలో అర్థరాత్రి సమయంలో ఘర్షణ ఏర్పడిరది. ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తి...
March 25, 2024 | 02:29 PMఇక పాకిస్తాన్తో చర్చల్లేవు: విదేశాంగ మంత్రి జైశంకర్
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్తాన్పై నిప్పులు చెరిగారు. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో ఇక చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. జైశంకర్ ప్రస్తుతం 3 రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్నారు. అక్కడి సింగపూర్ నేషనల్ యూనివర్శిటీలో ఆయన రాసిన పుస్తకం ‘వై ఇండియా మేటర్స్&...
March 24, 2024 | 07:24 AMఉగ్రవాదాన్ని వదిలేయలేం… పాక్ పై మండిపడిన జైశంకర్
ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలే పరిస్థితిలో భారత్ లేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియస్ స్టడీస్లో ప్రసంగించారు. ఈ సందర్భ...
March 23, 2024 | 07:54 PMకేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ కామెంట్స్పై కేంద్రం ఆగ్రహం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు భారత్, జర్మనీ మధ్య వివాదానికి దారి తీస్తోంది. లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా.. కేజ్రీవాల్ అరెస్టుపై, ఆ...
March 23, 2024 | 07:33 PMభద్రతా మండలిలో వీగిన అమెరికా తీర్మానం
గాజాలో తక్షణ, సుస్థిర కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి ( ఐరాస) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. అనుకూలంగా 11 దేశాలు ఓటు వేశాయి. చైనా, రష్యా వీటో చేశాయి. తాత్కాలిక సభ్యదేశం అల్జీరియా తీర్మానాన్ని వ్యతిరేకించింది. గయానా గైర్హాజరైంది. తాము తక్షణ కాల్పుల వి...
March 23, 2024 | 02:33 PMదెబ్బకు దారికొస్తున్న మాల్దీవులు..
భారత బలగాలు మాదేశంలో ఉండడానికి వీల్లేదు. సాంకేతిక నిపుణులకు అవకాశం లేదు.మా దేశప్రాదేశిక సరిహద్దులను మేం రక్షించుకోగలం. మాది చిన్నదేశమైనప్పటికీ.. పెద్దదేశాలు చెప్పినట్లు నడుచుకునే పరిస్థితి లేదు. ఇదీ ఇప్పటివరకూ మాల్దీవు నూతన అధ్యక్షుడు మొయిజ్జు ప్రకటనలు. పూర్తిగా చైనాకు అనుకూలుడుగా ముద్రపడిన మొయిజ...
March 23, 2024 | 11:29 AMరష్యాపై ఐఎస్ఐఎస్ పంజా..
రష్యా రాజధాని మాస్కోపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రదాడికి తెగబడింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన పలువురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సుమారు 60 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ధ్రువీకరించింది...
March 23, 2024 | 11:22 AMచైనా వైఖరిని తప్పబట్టిన అమెరికా
అరుణాచల్ ప్రదేశ్పై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్దేనని, ఈ విషయాన్ని ఏకపక్షంగా మార్చడానికి చైనా చేసే ప్రయత్నాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పింది. వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంట ఆక్రమణ యత్నాలను తాము ఖండిస్తున్నట్లు...
March 22, 2024 | 05:12 PMవారిని పట్టుకోవడానికి భారత్ తో కలిసి పనిచేస్తున్నాం : అమెరికా
ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రపన్నిన వారిని పట్టుకోవడానికి భారత్తో కలిసి పనిచేస్తున్నామని అమెరికా పేర్కొంది. భారత్, అమెరికా దేశాల మధ్య ఇది తీవ్రమైన అంశం. మా దేశ భూభాగంపై మా పౌరుడిని చంపడానికి భారత్కు చెందిన ఓ వ్యక్తి తన దేశంతో కలిసి కుట్ర...
March 22, 2024 | 05:06 PMప్రపంచంలోనే తొలిసారిగా… అమెరికాలో మనిషికి
ప్రపంచంలోనే తొలిసారి ఓ సజీవ రోగికి పంది కిడ్నీ మార్పిడి జరిగింది. అమెరికాలో జరిగిన ఈ సర్జరీ విజయవంతమైనట్టు అక్కడి వైద్యులు తెలిపారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి పంది కిడ్నీని అమర్చినట్టు మసాచుసెట్స్ దవాఖానా వెల్లడించింది. 62 ఏండ్ల రోగి రెండు కిడ్నీలు ఫెయిలవ్వటంతో అతినికి పంది కిడ్నీ...
March 22, 2024 | 04:52 PMఅరుణాచల్ ప్రదేశ్ భారత్ దే అమెరికా..
భారత్ దౌత్యరంగంలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా చొరబాట్లతో భారత్ భూభాగాన్ని కబళించాలని భావిస్తున్న చైనాకు బుద్ధిచెప్పేలా ఉందా విజయం. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా.. అరుణాచల్ ప్రదేశ్ భారతభూభాగమే అని స్పష్టం చేసింది. భారత భూభాగమైన అరుణాచల్ప్రదేశ్పై చైనా అసంబద్ధ వైఖ...
March 21, 2024 | 07:32 PMఎస్-400 విషయంలో భారత్కు షాకిచ్చిన రష్యా
భారత్కు రష్యా షాకిచ్చింది. మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400లను భారత్ ఇప్పట్లో భారత్కు అందించలేమని రష్యా వెల్లడించింది. కేంద్ర రక్షణ శాఖ నుంచి అందిన సమాచారం ఆధారంగా సుదీర్ఘకాలం నుంచి యుక్రెయిన్తో యుద్ధం జరుగుతున్నందునే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తె...
March 21, 2024 | 04:34 PMన్యూయార్క్ లో మొదలైన టీ20 ప్రపంచకప్ ట్రోఫీ
టీ20 ప్రపంచకప్ ట్రోఫీ యాత్ర న్యూయార్క్లో మొదలైంది. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ చాంపియన్ జట్టులో సభ్యుడైన క్రిస్ గేల్, అమెరికా బౌలర్ అలీ ఖాన్ ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుంచి ట్రోఫీ యాత్రను ఆరంభించారు. ట్రోఫీ యాత్ర 15 ...
March 20, 2024 | 04:35 PMహమాస్ కు భారీ దెబ్బ!
ఇజ్రాయెల్ గతవారం జరిపిన దాడుల్లో హమాస్లో నంబర్ 3గా ఉన్న కమాండర్ మార్వాన్ ఇస్సా హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ప్రకటించారు. హమాస్ మిలిటరీ డిప్యూటీ కమాండర్ అయిన ఇస్సా సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్...
March 20, 2024 | 04:32 PMభారత్, యూఎస్ రక్షణ బంధం మరింత బలోపేతం
భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం కానుందని భారత్-యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. పసిఫిక్ సముద్ర జలాల్లో అన్ని దేశాలూ స్వేచ్ఛాయుత వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో భారత్, య...
March 20, 2024 | 04:27 PMలండన్ లో మోదీకి మద్దతుగా.. ఎన్నారైలు ర్యాలీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ మరో సారి విజయం సాధించాలని కోరుతూ లండన్లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 కార్లతో లండన్లోని ప్రధాన వీధుల గుండా మోదీకి మద్దతుగా నినాదాలు చేస్తూ వందలాది మంది ఎన్ఆర్ఐలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భ...
March 20, 2024 | 04:18 PMచైనాకు మరోసారి భారత్ కౌంటర్…
అరుణాచల్ ప్రదేశ్ పై చైనా మొండి వాదనలు మానడం లేదు. దక్షిణ టిబెట్ (జాంగ్నాన్) తమ భూభాగంలోనిదేనని ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ రaాంగ్ షియాంగాంగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీన్ని భారత్ తాజాగా తిప్పికొట్టింది. అరుణాచల్ ...
March 19, 2024 | 08:27 PMభారత్-యూఎస్ టైగర్ ట్రయంఫ్ ప్రారంభం
భారత్, యూఎస్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం కోసం రెండు దేశాల మధ్య నిర్వహించే టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాలకు ఈ ఏడాది విశాఖపట్నం వేదికగా నిలిచింది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో టైగర్ ట్రయంఫ్`2024 ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ వకు రెండు ఫేజ్లలో...
March 19, 2024 | 03:31 PM- KCR: కేసీఆర్ సిట్ విచారణ.. భావోద్వేగ క్షణాలు!
- Pawan Kalyan: కేంద్ర బడ్జెట్ తో ‘వికసిత్ భారత్’ దిశగా వేగవంతమైన అడుగు.. పవన్ కళ్యాణ్..
- TTD: నకిలీ నెయ్యి వ్యవహారం ఉత్కంఠ..టీటీడీ ఈవో బదిలీ, కొత్త ఈవో నియామకం..
- AP Politics: ఏపీలో తారస్థాయికి రాజకీయ కక్షసాధింపులు!!
- Chiranjeevi: రామ్చరణ్–ఉపాసనకు ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఈ ఆనందానికి అవధుల్లేవు: మెగాస్టార్ చిరంజీవి
- Jogi Ramesh: అనుచిత వ్యాఖ్యల దుమారం..జోగి రమేష్ నివాసం వద్ద ఆందోళన..
- Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్లో ఏపీకి బూస్ట్… కొబ్బరి, జీడి రైతులకు ఊరట, మైనింగ్ మిషన్కు గ్రీన్ సిగ్నల్
- Ram Charan: ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది: రామ్ చరణ్
- Haiku: ఏగన్ హీరోగా జో’ మూవీ ప్రొడ్యూసర్స్ నెక్ట్స్ మూవీ ‘హైకూ’ షూటింగ్ స్టార్ట్..
- Don’t Trouble the Trouble: హైదరాబాద్లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫహాద్ ఫాజిల్..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















