- Home » International
International
ఇండియా చెబుతోంది.. ప్రపంచం వింటోందన్న మోడీ…
అగ్రరాజ్యం అమెరికాలో భారత ప్రధానమంత్రి మూడురోజుల పర్యటన విజయవంతమైంది. ప్రతీ చోట, ప్రతీ సమావేశంలోనూ బ్రాండ్ మోడీ, బ్రాండ్ ఇండియా స్పష్టంగా కనిపించింది.క్వాడ్ సదస్సు అయితేనేమి, టాప్ కంపెనీల సీఈవోలతో సమావేశమయితేనేమి, ప్రవాసభారతీయులను ఉద్దేశించిన ప్రసంగం అయితే ఏమీ.. అన్నింటిలోనూ దేశ ప్రాధాన్యాన్ని మో...
September 24, 2024 | 11:21 AMహెజ్ బొల్లాను నామరూపాల్లేకుండా చేస్తున్న ఇజ్రాయెల్..
తమపై దీర్ఘకాలంగా దాడులు చేస్తున్న ఉగ్రసంస్థలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. హమాస్ పై ఓ వైపు దాడులు చేస్తూ.. కీలక నేతలను ఏరివేస్తున్న ఇజ్రాయెల్… ఇప్పుడు హెజ్ బొల్లాను టార్గెట్ చేసింది. లెబనాన్ లో ఉంటూ తమపై దాడులు చేస్తున్న హెజ్ బొల్లా ఉగ్రసంస్థను నిర్వీర్యం చేసేదిశగా అడుగులు వే...
September 23, 2024 | 08:18 PMలంకాధిపతిగా అనుర కుమార దిసనాయకే,,
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ నేత అనురా కుమార్ దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు. శ్రీలంక అధ్యక్ష భవనంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య.. ఆయనతో ప్రమాణం చేయించారు. 2022 ఆర్ధిక సంక్షోభం తర్వాత జరిగిన మొదటిసారి జరిగిన ఎన్నికల్లో అనురా కుమార్ విజయం సాధించి.. శ్రీలంకకు తొమ్మిదో అధ్యక్షుడిగా ఎన్న...
September 23, 2024 | 07:35 PMఅమెరికాలో మరోసారి కాల్పులు
అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘనటలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. అలబామా రాష్ట్రం బర్మింగ్హోమ్ నగరంలో రాత్రివేళ రద్దీగా ఉండే ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలంలోనే ఇద్దరు పురుషులు, ఓ మహిళ మృతి చెందగా, ఆస...
September 23, 2024 | 03:10 PMబోస్టన్, లాస్ ఏంజెలిస్లలో భారత కాన్సులేట్లు
అమెరికాలోని బోస్టన్, లాస్ఏంజెలిస్లలో కొత్త కాన్సులేట్లను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎంతోకాలంగా ఇక్కడ కాన్సులేట్లను ప్రారంభించాలనే డిమాండ్ ఉందని, అధ్యయనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూయార్క్లో జరిగిన ప్రవాస భారతీయుల సదస్...
September 23, 2024 | 03:06 PMబైడెన్కు వెండి రైలు.. జిల్కు కశ్మీర్ శాలువ
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెండిరైలు నమూనాను అధ్యక్షుడు జో బైడెన్కు కానుకగా ఇచ్చారు. భారతీయ లోహపు కళాత్మకతకు మచ్చుతునకగా ఉన్న ఈ ఫిలిగ్రీ బొమ్మను మహారాష్ట్ర హస్త కాళాకారులు తయారు చేశారు. ఆవిరితో నడిచే రైలింజను కాలపు ఈ...
September 23, 2024 | 03:00 PMఐరాస సమమావేశాల కోసం న్యూయార్క్కు.. దేశాధినేతలు
వివిధ దేశాల మధ్య ఘర్షణలు పెరుగుతున్న వేళ ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వ ప్రతినిధి సభ సమావేశాలకు న్యూయార్క్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, సహా పలువురు నేతలు దీనిలో పాల్గొంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆవిర్భవించిన అంతర్జాతీయ సంస్థల్ని ప్రస్తుత ...
September 23, 2024 | 02:57 PMబీటెక్ విద్యార్థులకు 50 ఇండో పసిఫిక్ స్కాలర్షిప్లు
క్వాడ్ కూటమి దేశాలు తమ ప్రజల మధ్య సన్నిహిత సంబంధాల బలోపేతానికి చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా క్వాడ్ భాగస్వామ్య దేశంగా భారత్ ప్రధాని చొరవ తీసుకున్నారు. ఇండో-పిసిఫిక్ ప్రాంత దేశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు అయిదు లక్షల డాలర్ల క్వాడ్ స్కాలర్ షిప్ ప...
September 23, 2024 | 02:55 PMగ్రీన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. గ్రీన్ కార్డు వ్యాలిడిటీ పొడిగింపు..
అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డు దారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. Green Card వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్ కార్డు గడువు తీరినప్పటికీ మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు. ఇప్పుడు దీన్ని 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస...
September 21, 2024 | 05:50 PMలంక అధ్యక్ష ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్…
మరి కొన్ని గంటల్లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్ష పీఠానికి త్రిముఖ పోరు నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేతోపాటు నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ నేత అనుర కుమార దిస్సనాయకే.. సామగి జన బలవేగాయ పార్టీ నేత సాజిత్ ప్రేమదాస...
September 20, 2024 | 07:50 PMఅమెరికా పర్యటనకు ప్రధాని మోడీ… క్వాడ్ లీడర్స్ సదస్సుకు హాజరు
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మోడీ పర్యటన .. విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా మోడీ… క్వాడ్ లీడర్స్ సదస్సుకు హాజరు కానున్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ...
September 20, 2024 | 07:07 PMహెజ్ బొల్లా వెన్నువిరిచిన ఇజ్రాయెల్ యూనిట్ 8200 ..!
తమపై నేరుగా ఇజ్రాయెల్ క్షిపణీ దాడులు చేసినా.. ఇరాన్ ఎందుకు పైపై దాడులకు సరిపుచ్చింది. ఇజ్రాయెల్ తో సరిహద్దుల్లో కాల్పులు జరిగినా లెబనాన్ ఎందుకు సైలెంట్ గానే ప్రతిస్పందిస్తోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ కాగా.. అందులో మరొకటి యూనిట్ 8200.. ఇటీవల వరుసగా...
September 19, 2024 | 07:42 PMచైనాలో బెబింకా… మయన్మార్, వియత్నాం పై యాగీ పంజా…
యాగి తుపాను తీవ్రత నుంచి కోలుకుంటున్న చైనాను మరో భారీ టైఫూన్ బెబింకా వణికిస్తోంది. గడచిన 70 ఏళ్ల వ్యవధిలో ఈ స్థాయి తుపానును చూడని చైనా ఆర్థిక నగరం షాంఘై.. చిగురుటాకులా వణుకుతోంది. 150 కీలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ నగరంలో బీభత్సం సృష్టించింది. బెబింకా ధాటికి షాంఘై నుంచి విమానాల రాకపోకలు పూర్తిగా...
September 17, 2024 | 07:50 PMఆ ఇద్దరూ జీవించే హక్కులను కాలరాస్తున్నారు : పోప్
అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్లు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఆక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ట్రంప్, అబార్షన్ హక్కులకు మద్దతుగా కమలా హారిస్ ఇస...
September 14, 2024 | 07:48 PMఅమెరికా పచ్చజెండా.. ఇజ్రాయెల్కు
ఇజ్రాయెల్కు 165 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయాలకు ఆమోదం తెలిపినట్లు అమెరికా విదేశీ వ్యవహారాలశాఖ వెల్లడించింది. ఇందులో ఆయుధాల విడి భాగాలు, మరమ్మతుల పరికరాలు, టూల్ కిట్లు, సాంకేతిక, రవాణా సకారం ఉంటాయి. వీటి సరఫరా 2027 నాటికి ఉండొచ్చని భావిస్తున్నారు.
September 14, 2024 | 05:14 PMభారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, జపాన్, జర్మనీలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను అమెరికా పునరుద్ఘాటించింది. వీటితో పాటు మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నట్లు అమెరికా శాశ్వత ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ ప్రకటి...
September 14, 2024 | 05:12 PMనీలగిరి నుంచి న్యూయార్క్కు ఏనుగు బొమ్మలు
భారతీయ కళాకారులు రూపొందించిన 100 ఏనుగుల విగ్రహాలు అమెరికాలోని న్యూయార్క్లో ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నాయి. మానవులు, అటవీ జంతువుల మధ్య సామరస్య సహజీవనం ప్రాముఖ్యతను తెలియజేసేలా ది గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ పేరిట మీట్ప్యాకింగ్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో పలు చోట...
September 14, 2024 | 05:10 PMపాకిస్థాన్పై అమెరికా ఆంక్షలు
పాకిస్థాన్ క్షిపని తయారీ కార్యక్రమానికి అవసరమైన పరికరాలు, పరిజ్ఞానాలను అందించినందుకు నాలుగు చైనా సంస్థలు, ఒక చైనా పౌరుడు, ఒక పాకిస్థానీ కంపెనీ మీద అమెరికా ఆంక్షలు విధించింది. క్షిపణి పరిజ్ఞాన బదిలీని నిరోధించేందుకు ఉద్దేశించిన చట్టాలను పై సంస్థలు ఉల్లంఘించినందున చర్య తీసుకున్నట్లు అమెరికా...
September 14, 2024 | 05:07 PM- YCP: వైసీపీకి ఉప ఎన్నికల సవాల్?.. కూటమి వ్యూహాలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు..
- Amaravati: అమరావతికి అరుదైన అవకాశం
- Medaram: మేడారంలో పకడ్బందీగా పారిశుధ్యం.. గద్దెల వద్ద కొబ్బరి చిప్పల సేకరణకు వంద మంది సిబ్బంది నియామకం
- Medaram: ప్రపంచ గిరిజన మహాకుంభమేళా మేడారం.. ఆత్మాభిమానం కోసం కాకతీయులతో సాగించిన వీరపోరాట చరిత్ర!
- Araku Utsav: అట్టహాసంగా అరకు ఉత్సవ్ ప్రారంభం
- Kohli: విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాయం.. ఏం జరిగిందంటే?
- High Court: రాజ్ కెసిరెడ్డి కి హైకోర్టు లో ఎదురుదెబ్బ
- Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి 3న ఆలయం మూసివేత
- Minister Savita: నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్తు
- TAGB: టీఏజీబీ నూతన ధర్మకర్తల మండలి ప్రకటన.. చైర్మన్గా కాళిదాస్ సూరపనేని నియామకం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















