- Home » International
International
ప్రవాసులతో ప్రధాని మోదీ భేటీ
నైజీరియా పర్యటన సందర్భంగా రాజధాని అబుజాలో ప్రధాని మోదీ భారీ ఎత్తున భారత సంతతి ప్రజలతో ముచ్చటించారు. ఆ దేశంలోని 60 వేల మంది భారత జాతీయులు ఇరు దేశాల మధ్య సంబంధాలకు మూల స్తంభంగా నిలిచారని ప్రశంసించారు. వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారంటూ నైజీరియా అధ్యక్షుడు టినుబుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిల...
November 18, 2024 | 02:56 PMజో బైడెన్తో జిన్పింగ్ భేటీ
పెరూ రాజధాని లిమాలో రెండు రోజులపాటు సాగిన ఆసియా-పసిపిక్ ఆర్థిక సహకార ఫోరం సమావేశాలు ముగిశాయి. వీటికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్పింగ్ సహా 21 మంది నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా బైడెన్తో జిన్పింగ్ భేటీ అయ్యారు. స్థిరమైన చైనా`...
November 18, 2024 | 02:49 PMమోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం ప్రధానం
భారత ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా రెండో అత్యున్నత జాతీయ పురస్కారం అందుకున్నారు. ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజీరియా ను అధ్యక్షుడు తినుబు చేతుల మీదుగా స్వీకరించారు. బ్రిటన్ రాణి దివంగత ఎలిజబెత్ తర్వాత ఈ పురస్కారం అందుకున్న రెండో విదేశీ నేత మోద...
November 18, 2024 | 02:46 PM9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు- 4వ ప్రకటన
మరొక కొద్ది రోజులు….అనగా నవంబర్ 22-23, 2024 తేదీలలో మధ్య ప్రాచ్య దేశాలలో మొట్టమొదటి సారిగా ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో భారత పూర్వ ఉప రాష్ట్రపతి “పద్మవిభూషణ్” గౌ. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిధిగా విచ్చేస్తున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు రంగం ...
November 18, 2024 | 02:30 PMఅర్ష్ దల్లా అరెస్టుపై భారత అధికారులతో చర్చిస్తున్నాం : కెనడా
భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ వేర్పాటువాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లాను కెనడా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని తమకు అప్పగించాలని ఇటీవల కెనడాను భారత్ కోరింది. ఈ విషయంపై కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ స్పందిస్తూ అతడిని అప్ప...
November 16, 2024 | 07:30 PMట్రంప్ను చంపే ఆలోచన మాకు లేదు
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్పై వరుస హత్యాయత్నాలు తీవ్ర కలకలం రేపాయి. దీని వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్టు అప్పట్లో ఆరోపణలు రావడంతో అగ్రరాజ్యం గట్టిగా హెచ్చరించింది. ఈ క్రమంలో టెహ్రాన్ స్పందిస్తూ తమకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పి...
November 16, 2024 | 07:20 PMజర్మనీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
జర్మనీలో పెయిడ్ అప్రెంటిస్ షిప్-ఉద్యోగాల (ఆస్బిల్డంగ్ ప్రోగ్రామ్)కు అర్హులైన యువత కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు టామ్కామ్ తెలిపింది. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులె...
November 16, 2024 | 03:54 PMపిల్లి సంపద రూ.840 కోట్లు! … ప్రపంచంలోనే
ఈ చిత్రంలోని పిల్లి పేరు నల. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న మార్జాలం. దీనికి ఇన్ స్టాలో 45 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అతి ఎక్కువ సంఖ్యలో ఇన్స్టాలో ఫాలోవర్లుగా ఉన్న పిల్లిగా గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. దాని ఇ...
November 16, 2024 | 03:50 PMఅమెరికా క్యారమ్స్ పోటీల్లో.. హైదరాబాద్ వాసుల సత్తా
అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రపంచ ఆరో క్యారమ్స్ పోటీలలో హైదరాబాద్ నగరానికి చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్, మహమ్ముద్ ఆరిఫ్ (ముంబయి)తో కలిసి డబ్బుల్ విభాగంలో స్వర్ణం సాధించారు. స్విస్ లీగ్ పోటీలలో ఎస్ ...
November 16, 2024 | 03:48 PMఅమెరికా నుంచి భారత్కు తిరిగొచ్చిన .. కళాకృతులు
భారత్ నుంచి స్మగ్లర్లు అక్రమంగా తరలించిన 1,400కు పైగా పురాతన కళాకృతులను అమెరికా తాజాగా తిరిగి అప్పగించింది. వీటి విలువ కోటి డాలర్ల పై చిలుకే. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన కళాకృతులను మాతృదేశాలకు స్వాధీనం చేసే చర్యల్లో ఇది భాగమని మన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయంలోని యాంటి క...
November 16, 2024 | 03:43 PMశ్రీలంక పార్లమెంటు ఎన్పీపీదే
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పార్టీ అఖండ విజయం సాధించింది. మూడిరట రెండొంతుల మెజార్టీతో దిస్సనాయకే పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. 225 సీట్లు ఉన్న పార్లమెంటులో 159 స్థానాల్లో ఎన్పీపీ విజయం సాధి...
November 16, 2024 | 03:31 PM128 ఏళ్ల తర్వాత … లాస్ ఏంజిలెస్లో
లాస్ ఏంజిలెస్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి. దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్కు చోటు లభించింది. చివరిసారిగా 1990లో క్రికెట్ జరిగింది. అయితే, లాస్ ఏంజిలెస్లో క్రికెట్ ఆడేందుకు సరైన మైదానాలు అందుబాటులో లేవనే కారణంతో మ్యాచ్ల...
November 15, 2024 | 08:18 PMఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఐరవానితో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఓ రహస్య ప్రదేశంలో గంటలకు పైగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలు...
November 15, 2024 | 07:54 PMకాలుష్యం కాటుతో పాకిస్తాన్ విలవిల…
పాకిస్తాన్ పై వాయుకాలుష్యం విరుచుకుపడుతోంది. ప్రపంచంలో తీవ్రమైన కాలుష్యం బారిన పడిన నగరాల్లో రెండవ స్థానంలో నిలిచిన లాహోర్లో ఇప్పుడు వాయు కాలుష్యం తారా స్థాయికి చేరింది. ఇక్కడి గాలి విషపూరితంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 15 వేల మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులలో చేరారు. పాక్లోని లా...
November 15, 2024 | 06:58 PMబ్రిటీష్ రచయిత్రి సమంతా హార్వేకు.. బుకర్ ప్రైజ్
ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2024కు బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వే ఎంపికయ్యారు. ఆమె రాసిన ఆర్బిటల్ నవలకు ఈ ప్రైజ్ వరించింది. పరిశోధనల నిమిత్తం ఒక రోజు కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లిన ఆరుగురు వ్యోమగాములు అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులను వివర...
November 15, 2024 | 03:24 PMట్రంప్ను ద్వేషించేవారి కోసం … నాలుగేళ్ల పర్యాటక ప్యాకేజీ
డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికాలో ఉండలేం బాబోయే అనే స్థాయిలో ట్రంప్ను ద్వేషించేవారి కోసం అమెరికాకు చెందిన విల్లా వై రెసెడిన్సెస్ అనే లగ్జరీ క్రూయిజ్ సంస్థ నాలుగేళ్ల ప్రపంచ ట్రిపును ప్రకటించింది. ఈ ట్రిప్పునకు స్కిప్ ఫార్వార్డ్ అనే పేరు పెట్టింది. అంటే ఈ క్...
November 15, 2024 | 03:21 PMరేపు పెరూలో బైడెన్, జిన్పింగ్ భేటీ
పెరూ రాజధాని లిమాలో శనివారం అమెరికా, చైనా అధ్యక్షులు జో బైడెన్, జిన్పింగ్ భేటీ కానున్నారు. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో `ఆపరేషన్ సదస్సులో ఇరువురూ సమావేశం కానున్నట్లు వైట్హౌస్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధా...
November 15, 2024 | 03:18 PMసెక్యులర్ నుంచి ఇస్లామిక్ కంట్రీగా మారుతున్న బంగ్లాదేశ్…?
పొరుగు దేశం బంగ్లాదేశ్ క్రమంగా మతశక్తుల చేతుల్లోకి జారిపోతోందా..? షేక్ హసీనా వైదొలగిన తర్వాత.. మతశక్తులు బలోపేతమైనట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో హిందువుల మీద ఏకంగా 2 వేల దాడులు జరిగినట్లు సమాచారం. ఈదశలో తమను కాపాడాలని, దాడులు జరగకుండా చూడాలంటూ వేలాది మంది మైనార్టీ హిందువులు .. ఆందోళనకు దిగారు. ...
November 15, 2024 | 03:07 PM- Guna Sekhar: 8 ఏళ్లు టైమ్ వేస్ట్ చేశా.. ఇక ముందు అలా ఉండదు
- Vijay Sethupathi: అందులోనే నిజమైన సంతృప్తి ఉంది
- Shani Trayodashi: శివ-కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన శని త్రయోదశి.. ఏలినాటి శని ప్రభావం తగ్గాలంటే!
- Boyapati Srinu: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ మాస్ డైరెక్టర్?
- Pawan Kalyan: అమ్మ పుట్టినరోజున పవన్ కల్యాణ్ ఉదారత.. విశాఖ జూలో రెండు జిరాఫీల దత్తత!
- Artificial Intelligence: 2008 మాంద్యం కంటే భయంకరమైన సంక్షోభం.. ఏఐ ముప్పుపై సంచలన నివేదిక!
- Jr NTR: ఎన్టీఆర్ పేరు, బిరుదులను వాడితే ఇక జైలుకే.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
- Fauji: రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఫౌజీ’ దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- Jana Nayagan: కేసు విరమించుకోవాలనే ఆలోచనలో జన నాయగన్ నిర్మాతలు
- ACB: ఏసీబీ సోదాల్లో హోంగార్డు అక్రమాస్తుల గుట్టు రట్టు.. మొత్తం ఎంతంటే!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















