Covid19
తిరుపతిలో పేద ముస్లింలకు నాట్స్ సాయం
రంజాన్ ముగిసే వరకు నిత్యావసరాలు పంపిణీ అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ఇటు తెలుగు నాట కూడా లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలుస్తోంది. వారికి ఆకలి బాధలు లేకుండా చేయడంలో తన వంతు కృషి చేస్తోంది..తాజాగా తిరుపతిలో ముస్లిం కుటుంబాలకు ...
May 19, 2020 | 02:42 AMఆర్ధికనష్టాలు…కరోనాకష్టాలు.. – కింకర్తవ్యం ఏమిటి? కేంద్రం కీలక భేటీ
వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. కొండనాలుకకు మందేస్తే అది తగ్గకపోగా ఉన్న నాలుక ఊడే పరిస్థితి దాపురించింది. మన దేశంలో ఇప్పుడు నెలకొన్నిసంక్షోభం మున్నెన్నడూ ఎరుగనిది. రెణ్నెళ్లుగా దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. క&z...
May 19, 2020 | 02:28 AMవచ్చే ఏడాది చివరి వరకూ ఆగాల్సిందే
కరోనా వైరస్ కారణంగా మాంద్యంలోకి వెళ్లిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, అయితే వచ్చే ఏడాది చివరి వరకు అందుకు సమయం పట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. చైనా నుంచి అమెరికాకు తమ తయారీ యూనిట్లను బదిలీ చేసే అమెరికా కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలు ఇ...
May 19, 2020 | 01:54 AMహైడ్రాక్సీక్లోరోక్విన్ను వాడుతున్నా : ట్రంప్
మలేరియా రోగనిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ను గత కొన్ని రోజులుగా వేసుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాను కరోనా నెగెటివ్ అని తేలినప్పట్టికీ ముందు జాగ్రత్త చర్యగా సుమారు రెండు వారాలుగా తాను ప్రతిరోజు ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నానని అందరినీ ఆశ్చార్యానిక...
May 19, 2020 | 01:50 AMపేదలకు కూరగాయలను పంపిణీ చేసిన కిరణ్కుమార్ కూచిభొట్ల
కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు కాలిఫోర్నియాలో ఉంటున్న వైఎస్ఆర్సిపి నాయకుడు కిరణ్కుమార్ కూచిభట్ల కూరగాయలను పంపిణీ చేశారు. వీరంకి నవీన్గౌడ్ సహకారంతో ఇతర బాల్యమిత్రుల సహకారంతో కృష్ణాపురంపంచాయతీ పరిధిలోని నారాయణపురం గ్రామంలోని పేదలకు కూరగాయలను పంప...
May 19, 2020 | 01:40 AMఏపీలో 2339 కరోనా కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,739 మంది నమూనాలు పరీక్షించగా 57 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2339కి చేరింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్...
May 19, 2020 | 01:37 AMతెలంగాణలో 1634 కి చేరిన కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 34 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,634కి చేరింది. ఇప్పటి వరకు 38 మంది రాష్ట్రంలో మరణించారు. ఇవాళ మరో 10 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 585 యాక్టివ్ కేసులు...
May 19, 2020 | 01:36 AMనగరంలోని కంటైన్మెంట్ జోన్లివే!
నగరంలో కంటోన్మెంట్ జోన్ల వివరాలిలా ఉన్నాయి. అది బట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడ (ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా, అబ్డుల్లాపూర్ మెట్ రంగారెడ్డి జిల్లా చైతన్యపురి వాసవీ కాలనీ, ఆర్కే పురం క్యూబా కాలనీ, షహీన్ నగర్, బాలాపూర్ మహ్మద్ షరీఫ్ రోడ్ ఉప్సాన్ ఎదురుగా మందిర్, మైనర్ కాలనీ, ఎర్రకుంట...
May 18, 2020 | 11:46 PMవిజయవాడలో నిరుపేదలకు వెంకట్ కోగంటి వితరణ
దాదాపు 10,000 మందికి అన్నదానం కాలిఫోర్నియాలో ఉన్న తానా నాయకుడు వెంకట్ కోగంటి స్వరాష్ట్రంలోని పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కోవిడ్ 19 సంక్షోభం, లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుపేదలకు వలస కార్మికులకు భోజనం అందించాలన్న నిర్ణయంతో తానా నాయకుల సహకారంతో విజయవాడలో అన్నదా...
May 18, 2020 | 10:45 PMఆ నాలుగు రాష్ట్రాల వారికి నో ఎంట్రీ
దేశంలో మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో కొంతమేర పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాల నుంచి తమ రాష్ట్...
May 18, 2020 | 10:20 PMమస్కట్ నుంచి 150 మంది భారతీయుల రాక
విదేశాల్లో ఆగిపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందేభారత్ మిషన్ రెండో దశ విమాన సర్వీసుల రాకపోకలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మస్కట్లో ఆగిపోయిన 150 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ మొదటి విమాన సర్వీస్ సోమవారం ...
May 18, 2020 | 10:14 PMవీసా సమస్యలపై త్వరలో నిర్ణయం
భారత్లో లాక్డౌన్ నేపథ్యంలో తాత్కాలికంగా నిలుపుదల చేసిన ప్రవాసుల వీసాలపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. భారత్ తీసుకున్న వీసాల నిలుపుదల నిర్ణయంతో ఓవర్సిస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డుదారులు ఆందోళన...
May 18, 2020 | 10:07 PMదేశంలోనే తెలంగాణ నంబర్ వన్
కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా ఉన్నదని కేంద్ర జలశక్తి అభియన్ మంత్రి రతన్లాల్ కటారియా ప్రశంసించారు. పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో ఫోన్లో మాట్లాడిన ఆయన అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపడుతున్న...
May 18, 2020 | 10:05 PMవ్యాక్సిన్ అభివృద్ధిలో మోడర్న ముందడుగు
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా సంస్థ మోడర్న కీలక ముందడుగు వేసింది. వ్యాక్సిన్ను మనుషులపై పరీక్షించగా ఆశాజనక ఫలితాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. ఆరుగురు వలంటీర్లకు మార్చి నుంచి ఇప్పటివరకు రెండు డోసుల వ్యాక్సిన్ను ఇవ్వగా, వారి శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయన్నది. అవి ...
May 18, 2020 | 10:01 PMజొమాటో బాటలో స్విగ్గీ
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మరో ఫుడ్ డెలివరీ సంస్థ ఉద్యోగులపై వేటుకు సిద్దమైంది. వచ్చే కొద్ది రోజుల్లో స్విగ్గీ దాదాపు 1100 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ శ్రీహర్ష మాజేటి ఇ-మెయిల్ ద్వారా ఈ సమాచారం అందించారు. ప్రస్తుత పరిస్థితుల క...
May 18, 2020 | 09:56 PMమోదీ ఇమేజ్ పెరిగింది : న్యూయార్క్ టైమ్స్
కరోనా వైరస్ భారత్లో ప్రవేశించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ అనేక సమస్యలను ఎదుర్కొన్నారనీ, కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలు, శ్రద్ధాసక్తులతో ఆయన ఇమేజ్ పెరిగిందని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది. కరోనాకి ముందు సీఏఏకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ, ద...
May 18, 2020 | 09:53 PMగ్రీన్ లో అన్నీ ఓపెన్ : కేసీఆర్
రాష్ట్రంలో కంటెయిన్మెంట్ ప్రాంతాలు తప్ప, హైదరాబాద్ సహా అన్ని జిల్లాలను గ్రీన్ జోన్లుగా నిర్ణయించామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ నిబంధనల సడలింపులపై మంత్రి మండలి సమావేశం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. హాట్...
May 18, 2020 | 09:45 PMఆర్బీఐ మరో కీలక నిర్ణయం
ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 31 వరకు పొడగించడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరో మూడు నెలల పాటు మారటోరియం పెంచే ఆలోచన చేస్తోంది. రుణాలు తిరిగి చెల్లించడంపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడగించే అవకాశం ...
May 18, 2020 | 09:42 PM- NYTTA: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం 2026 నూతన కార్యవర్గ ఎన్నిక
- India-Pakistan: అణు కేంద్రాలు, ఖైదీల వివరాలు పాక్కు చెప్పిన భారత్
- Asaduddin Owaisi: భారత్-పాక్ మధ్య ‘మధ్యవర్తిత్వం’ చేశామన్న చైనా.. భగ్గుమన్న ఓవైసీ
- Rukhmini: రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” ఫస్ట్ లుక్
- Legacy: విశ్వక్ సేన్, సాయి కిరణ్ దైదా, కలాహీ మీడియా కలయికలో ఆసక్తికర పొలిటికల్ డ్రామా ‘లెగసీ’
- The Black Gold: సంయుక్త, యోగేష్ కెఎంసి, రజేష్ దండా, ‘ది బ్లాక్ గోల్డ్’
- Spirit: ‘స్పిరిట్’ నుంచి ఆజానుబాహుడు గా ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
- Sankranti Movies: సప్త రుచులతో ఈ సంక్రాంతి సినిమాల విందు
- Appanna: కింజరాపు అప్పన్న మిస్సింగ్.. దివ్వెల మాధురి ఇష్యూలో ట్విస్ట్..!
- Dharmasthala Niyojakavargam: నూతన సంవత్సర శుభాకాంక్షలతో “ధర్మస్థల నియోజవర్గం” ఫస్ట్ లుక్ విడుదల
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















