Covid19
TANA West Team distributed Lunch to Essential Workers in CA
TANA West Team distributed lunch meal to essential workers @ Republic services in Fremont, CA. They are very happy on recognizing them during this difficult times and appreciated TANA services. We would like to thank Jayaram Komati, Sateesh Vemuri, Bhakta Balla, Venkat Kognati, Krishna Gomp...
May 21, 2020 | 05:27 PMATA COVID-19 Relief activity in Jogulamba-Gadwal District
As all you know Jogulamba-Gadwal district quite impacted by Corona virus recently.ATA COVID-19 Relief committee took initiation to provide groceries to poor people at remote village Chinna Amidalpad village in Gadwal district. ATA Team kind enough to provide groceries to needy people in this vill...
May 21, 2020 | 03:08 AMతానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిత్యావసర సరుకులు పంపిణీ
కరోనా విపత్తు కష్టకాలంలో ప్రజలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు. గురువారం పాణ్యం మండలంలోని సుగాలి మిట్ట, రాంభూపాల్ తండా తదితర గ్రామాల్లోని దాదాపు రెండువేల కుటుంబాలకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం...
May 21, 2020 | 02:58 AMకోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు. పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి. Click here PIB Daily Bulletin
May 21, 2020 | 02:53 AMAirport Authority issues new Air Travel Guidelines
The Airport Authority of India (AAI) has issued new guidelines before the resumption of flight services in the country from May 25. As the flights resume across the country, strict sanitisation norms will be followed at all airports. As per the new guidelines, passengers must compulsorily wa...
May 21, 2020 | 02:46 AMలాస్ ఏంజిల్స్ లో ఫుడ్ బ్యాంక్ కు నాట్స్ సాయం
అమెరికా లో తెలుగు వారి సంక్షేమం కోసం పని చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా లాస్ ఏంజిల్స్ లోని స్థానిక పోమోనా ఫుడ్ బ్యాంక్కు నాట్స్ 1500 డాలర్లు విరాళాన్ని అందించింది. లాస్ ఏంజిల్స్ నాట్స్ విభాగం పేదల ...
May 20, 2020 | 10:52 PMఆటా కోవిడ్ సహాయం – చికాగోలో ఫుడ్ పంపిణీ
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో చికాగోలో కోవిడ్ 19 సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. చికాగో సౌత్సైడ్లో ఉన్న సెయింట్ పిలిప్ నేరి చర్చ్ ప్రాంతం కోవిడ్ 19తో తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రాంతంలో అవసరమైనవారికి ఆహార పదార్థాలను ఆటా ...
May 20, 2020 | 10:42 PMవీడియో జర్నలిస్టులకు సహాయం చేసిన ఆటా
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో వీడియో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రెసిడెంట్ పరమేశ్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ భువనేశ్ బూజాల, ట్రస్టీ అనిల్ బోదిరెడ్డి సహకారంతో ఆటా ఇండియా ప్రతినిధి ఆర్టిస్ట్ లోహిత్ కుమార్ ఈ సేవా క...
May 20, 2020 | 10:36 PMవలస కార్మికుల సంక్షేమ నిధికి పొన్నాల లక్ష్మయ్య రూ. 5లక్షలు విరాళం
వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ పీసీసీకి విరాళాలు ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపించేందుకు పార్టీ అధ్వర్యంలో రవాణా సౌకర్యం కల్పించాలని ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చిన విషయం త...
May 20, 2020 | 10:11 PM50 రాష్ట్రాల్లోనూ కరోనా ఆంక్షలు ఎత్తివేత
ఒక వైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అమెరికాలోని యాభై రాష్ట్రాలూ ఆంక్షలను ఎత్తివేయాలని, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ముమ్మరం చేయాలని నిర్ణయించాయి. కొత్తగా మళ్లీ వైరస్ విజృంభించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నా, కరోనా మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉన్నా ట్రంప్ మాత్రం ఆర్థిక వ్యవస...
May 20, 2020 | 10:06 PMభారత్ బయోటెక్, థామస్ జెఫర్సన్ ఒప్పందం
కొత్త కరోనా టీకా అభివృద్ధి, తయారీకి ఫిలడెల్ఫియాలోని థామస్ జెఫర్సన్ విశ్వవిద్యాలయంతో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. జెఫర్సన్ కనుగొన్న ఆ టీకాను భారత్ బయోటెక్ మరింత అభివృద్ధి చేసి తయారీ, మార్కెటింగ్ చేస్తుంది. డీయాక్టివేటెడ్ రాబిస్ వ్...
May 20, 2020 | 09:59 PMహైడ్రాక్సీ క్లోరోక్విన్ ఓ రక్షణ రేఖ
కరోనా సోకకుండా తాను రోజూ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని తీసుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సమర్థించుకున్నారు. వైరస్ సోకకుండా ఈ మందు ఓ రక్షణ రేఖగా పనిచేస్తుందన్నారు. దీని గురించి భయం వద్దని, మరికొంత కాలం తాను ఈ ఔషధాన్ని తీసుకుంటానని వెల్లడించారు. ఇటలీ, ఫ్రాన్స్,...
May 20, 2020 | 09:55 PMవలస కూలీలకు నాట్స్ సాయం
శ్రీకాకుళం జిల్లాలో నిత్యావసరాలు పంపిణీ కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్తో వలస కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగునాట వలస కూలీల పరిస్థితి తెలుసుకున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. శ్రీకాకాళం జిల్లా సంతబొమ్మాళి మండలం పెద్ద మర్రిపా...
May 20, 2020 | 07:31 PMసెయింట్ లూయిస్లో అగ్నిమాపక సిబ్బందికి నాట్స్ సాయం
మూడు ఫైర్ స్టేషన్లలో సిబ్బందికి ఆహార పంపిణీ సెయింట్ లూయిస్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న అగ్ని మాపక సిబ్బందికి సాయం చేసింది. సెయింట్ లూయిస్లోని వైల్డ్ వుడ్, మాంచెస్టర్, బాల్విన్ నగరాల్లో అగ్నిమాపక సిబ్బందికి ఫిజ్జా లంచెస్ ఏర్పాటు చేసింది. క...
May 20, 2020 | 07:25 PM25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం
దేశీయ విమాన సర్వీసులు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కట్టడికి మార్చి 25న దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమవనున్నాయి. అన్ని ఎయిర్లైన్స్కు ఈ మేరకు పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశీయ విమాన సర్వీసులు ప్ర...
May 20, 2020 | 03:19 AMభారత్ నుంచి 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు వెనుకకు
భారత్ నుంచి కరోనా కల్లోలంలో 1600 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో అయితే 1.2 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వెనకకు వెళ్లాయి. ఆసియా దేశాల నుంచి మొత్తంగా 2600 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనుకకు వెళ్లాయి. అమెరికా కాంగ్రెస్ పరిశోధనా కేంద్రం తాజా నివేదికలో ఈ సంగతి వెల్లడించింది. ప్రపంచ ఆర్థి...
May 20, 2020 | 03:15 AMఓలా ఉద్యోగులపై వేటు
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా కూడా ఉద్యోగులను తొలగింపునకు నిర్ణయించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలల్లో ఆదాయం 95 శాతం క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఓలా రైడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ బిజినెస్ నుండి 1,400 మంది సిబ్బందిని తొలగిస్తున...
May 20, 2020 | 03:14 AMఏపీలో 2407 కు చేరిన కేసులు
ఆంధప్రదేశ్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,159 మంది సాంపిల్స్ పరీక్షించగా 68 మందికి కోవిడ్ 19 పాజిటివ్గా నిర్థారణయింది. కాగా గత 24 గ...
May 20, 2020 | 03:12 AM- Rukhmini: రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” ఫస్ట్ లుక్
- Legacy: విశ్వక్ సేన్, సాయి కిరణ్ దైదా, కలాహీ మీడియా కలయికలో ఆసక్తికర పొలిటికల్ డ్రామా ‘లెగసీ’
- The Black Gold: సంయుక్త, యోగేష్ కెఎంసి, రజేష్ దండా, ‘ది బ్లాక్ గోల్డ్’
- Spirit: ‘స్పిరిట్’ నుంచి ఆజానుబాహుడు గా ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
- Sankranti Movies: సప్త రుచులతో ఈ సంక్రాంతి సినిమాల విందు
- Appanna: కింజరాపు అప్పన్న మిస్సింగ్.. దివ్వెల మాధురి ఇష్యూలో ట్విస్ట్..!
- Dharmasthala Niyojakavargam: నూతన సంవత్సర శుభాకాంక్షలతో “ధర్మస్థల నియోజవర్గం” ఫస్ట్ లుక్ విడుదల
- Sakutumbhanam: “సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : రామ్ కిరణ్
- Kajal Aggarwal: న్యూ ఇయర్ వేళ కాజల్ అందాల విందు
- AP Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేతో ఏపీకి పెరుగుతున్న కనెక్టివిటీ..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















