Covid19
తెలంగాణలో కొత్తగా 1640 మందికి వైరస్
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం మరో 1640 కరోనా కేసులు నమోదవడంతో బాధితుల సంఖ్య 52,466కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్ఎంసీ (హైదరాబాద్) పరిధిలో 683 పాజిటివ్లు నిర్ధారణయ్యాయి. మరో 8 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 455కు పెరిగింది.
July 24, 2020 | 09:12 PMఏపీలో రికార్డు స్థాయిలో 8,147 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 8,147 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సం...
July 24, 2020 | 01:48 AMబీపీ ఔషధాలతో కరోనా తీవ్రత పెరగదు
అధిక రక్తపోటు, హృద్రోగాల ఔషధాలు వాడితే కరోనా రోగుల్లో ఆ వైరస్ తీవ్రత అధికమవుతుందని ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఆవాదనను అమెరికా శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. హైపర్టెన్షన్, హృద్రోగాలకు సాధారణంగా వాడే ఏసీఈ ఇన్హిబిటర్స్, ఏఆర్బీ ఔషధాల వల్ల వైరస్ సోకే ప్రమాదం ...
July 23, 2020 | 09:10 PMతెలంగాణలో 1,567 మందికి పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గురువారం కొత్తగా 1,567 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 50,826కి చేరింది. ఇందులో 39,327 మంది కోలుకోగా, 11,052 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో గురువారం మరో 9 మంది మృతిచెందడంతో మరణాలు సంఖ్య 447కి పెరిగింది. తాజాగా నమోదైన ...
July 23, 2020 | 08:49 PMఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 7,998 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంతమొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మూడు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాలో 1391 కేసులు బయటపడ...
July 23, 2020 | 01:56 AMకరోనా నిబంధనలు మార్చేసిన అమెరికా
కరోనా మహమ్మారి సొకితే ఇప్పటి వరకు పాటించవలసిన 14 రోజుల ఐసొలేషన్ను 10 రోజులకు కుదిస్తూ, యుస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిబంధనలను ంమార్చింది. ఈ సంవత్సరం మార్చి నుంచి అమెరికాను వైరస్ గడగడలాడిస్తున్న సంగతి విదితమే. కరోనా మహమ్మారిపై పరిశోధనల ...
July 22, 2020 | 09:21 PMతెలంగాణలో 1,554 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం మరో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 49,259కి చేరింది. ఇందులో 37,666 మంది కోలుకోగా, 11,155 యాక్టివ్ కేసులున్నాయి. బుధవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 15,882 శాంపిల్స్ పరిశీలించారు. ఇప్పటివరకు మొ...
July 22, 2020 | 09:12 PMదేశంలో 18 కోట్ల మందికి కరోనా…
–వెల్లడించిన ముంబయికి చెందిన థైరోకేర్ సంస్థ –అత్యధిక కేసుల నగరాల్లో హైదరాబాద్కు 4వస్థానం గుండె గుభేల్ మన్న వార్త ఇది. జస్ట్ 11 లక్షల కేసులు ఉన్నందుకే దేశం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో… ఏకంగా 18కోట్ల మందికి కరోనా సోకిందంటూ ఓ ప్రైవేట్ ల్యాబ్...
July 22, 2020 | 03:17 AMఏపీలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 6045 పాజిటివ్ కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా, కృష్ణా జిల్లాలో 10, పశ్చిమ గోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరు, కర్నూలు ...
July 22, 2020 | 12:43 AMతెలంగాణలో 1,430 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా మరో 1,430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 47,705కు చేరింది. ఇందులో 36,385 మంది కోలుకోగా 10,891 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం మరో ఏడుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 429కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 16,855...
July 21, 2020 | 09:41 PMఏపీలో కొత్తగా 4,994 కరోనా కేసులు
ఆంధప్రదేశ్లో కొత్తగా 4,994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 37,162 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,994 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయి...
July 21, 2020 | 09:38 PMకరోనాను ఖతం చేసే ‘మౌత్ స్ప్రే’
ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనాకు మందు లేక.. వ్యాక్సిన్ ఇప్పట్లో రాక జనాలు చచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే రోజుకొక మందు మార్కెట్లోకి వస్తోంది. తాజాగా ‘మౌత్ స్ప్రే’ ఒకటి శక్తివంతంగా పనిచేస్తుండడం ఊరట కలిగిస్తోంది.స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ ‘ఎంజైమాటికా&rsquo...
July 20, 2020 | 08:12 PMవచ్చే నెలలోనే రష్యా టీకా!
రష్యా తయారీ కోవిడ్ టీకా త్వరగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని, వచ్చే నెలలోనే మార్కెట్లోకి విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తాము విడుదల చేస్తున్న వ్యాక్సిన్ పూర్తి సురక్షితమైందని రష్యా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చి ఇన...
July 20, 2020 | 08:10 PMఆ వ్యాక్సిన్ తో కరోనా చస్తోంది…
కరోనా మహమ్మారిని చంపే వ్యాక్సిన్ తయారవుతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తాము రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వస్తోందని తెలిపింది. వర్సిటీ అస్ట్రాజెనెకాతో కలిసి రూపొందించిన కరోనా టీకా ఒకటి, రెండో దశల క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. బ్రిటన్లోని ...
July 20, 2020 | 08:09 PMలక్షకు చేరువలో కరోనా కేసులు…
కరోనా మహమ్మారి ఉభయ తెలుగు రాష్ట్రాలను ఆందోళనలో పడేస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జెడ్ స్పీడ్ లో వైరస్ పాకుతున్నది.. ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొత్తం 99వేల 998 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అలాగే 1118 మంది మరణించారు.. ఈ కేసులలో ఎపిలో 53వేల 724, తెలంగాణాలో 46వేల 27...
July 20, 2020 | 07:52 PMవ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్: ఆక్స్ఫర్డ్
కరోనా వ్యాధిపై పోరాటంలో భాగంగా తాము రూపొందించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సోమవారం ప్రకటించింది. తొలిదశ ప్రయోగ ఫలితాలు పూర్తి ఆశాజనకంగా ఉన్నాయని వెల్ల&z...
July 20, 2020 | 02:10 AMదోమల నుంచి కరోనా వ్యాపించదు
దోమల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందదని అమెరికా లోని కేన్సస్ రాష్ట్ర యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. పరిశోధన బృందం సహ రచయిత స్టెఫెన్ హిగ్గిస్ స్పందిస్తూ.. దోమల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఖచ్చితంగా నిర్వచించింది. దీనికి మేం జరిపిన అ...
July 19, 2020 | 09:45 PMతెలంగాణలో 1,296 కరోనా కేసులు
తెలంగాణలో ఆదివారం కొత్తగా 1,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,076కి చేరింది. ఇందులో 32,438 మంది రికవరీ కాగా 12,224 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆరుగురు మృతిచెందడంతో మరణాల సంఖ్య 415కి పెరిగింది. తాజాగా నమోదై కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిప...
July 19, 2020 | 08:57 PM- Gatha Vaibhavam: గత వైభవం తెలుగు ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది – ఎస్ఎస్ దుష్యంత్
- BMW Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి వామ్మో వాయ్యో ప్రోమో రిలీజ్
- MSG: 100 మిలియన్ వ్యూస్ దాటి 2025లోనే బిగ్గెస్ట్ తెలుగు చార్ట్బస్టర్గా నిలిచిన మీసాల పిల్ల
- Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది : శ్రీ నందు
- H-1B Visa: నైపుణ్యాలు, వేతనం ఆధారంగా హెచ్-1బీ.. నూతన లాటరీ విధానం..
- Hadi Murder Accused In Dubai: దుబాయ్ లో ఉస్మాన్ హాడీ హత్య నిందితుడు.. !
- Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం – తొలి ఫ్లైట్ కు రంగం సిద్ధం!
- NJ-India Commission Members: న్యూజెర్సీ గవర్నర్ మికీ షెర్రిల్ టీమ్ లో భారతీయ అమెరికన్లు..
- Blood Roses: యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “బ్లడ్ రోజస్” ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల !!!
- RK Deeksha: అత్యంత వైభవంగా “RK దీక్ష” చిత్రం నుండి ట్రైలర్, సాంగ్ లాంచ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















